Home Search
కంటైన్మెంట్ - search results
If you're not happy with the results, please do another search
ప్రజలను కట్టడి చేయండి: కేంద్రం అత్యవసర లేఖలు
రాష్ట్రాలూ కరోనాపై హోషియార్
టెస్టుల డోసు పెంచండి, ప్రజలను కట్టడి చేయండి:కేంద్రం అత్యవసర లేఖలు
న్యూఢిల్లీ: దేశంలోని కొన్ని రాష్ట్రాలలో గత కొద్ది రోజులుగా కొవిడ్ కేసులు గణనీయంగా పెరగడంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది....
స్కూళ్లు, సినిమా హాళ్లకు ప్రత్యేక ఆదేశాలు
మల్టీప్లెక్స్లు, కోచింగ్ సెంటర్లు తెరిచేందుకు స్పెషల్
ఉత్తర్వులు జారీ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం పిజి,
పిహెచ్డి తరగతులకు భౌతిక దూరంతో అనుమతి
100 మందితోనే రాజకీయ, సామాజిక, మత
కార్యక్రమాలు కంటైన్మెంట్ జోన్లలో కఠినంగా లాక్డౌన్
అమలు...
15 నుంచి స్కూళ్లు, సినిమా హాళ్లు
అన్లాక్ 5.0 మార్గదర్శకాలు
50% సీట్ల సామర్థంతో
థియేటర్లు, మల్టీప్లెక్స్లకు అనుమతి
పాఠశాలలపై రాష్ట్రాలదే నిర్ణయం
ఎగ్జిబిషన్, ఎంటర్టైన్మెంట్
పార్కులు తెరుచుకోవచ్చు
క్రీడాకారుల శిక్షణార్థం స్విమ్మింగ్పూల్లకు పర్మిషన్
అక్టోబర్ 31 వరకు అంతర్జాతీయ
విమానాలకు నో పర్మిషన్ n కంటైన్మెంట్
జోన్లలో...
7 నుంచి మెట్రో సర్వీసులు..
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఆన్లాక్ 4 మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో ఈ నెల 7వ తేదీ నుంచి గ్రేడెడ్ పద్ధతిలో మెట్రో రైలు సర్వీసులు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ...
దేశ రాజధానిలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా..
దేశ రాజధానిలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా..
లక్షన్నరకు చేరువలో కరోనా కేసులు
ఢిల్లీలో అందుబాటులో ఉన్న బెడ్ల సంఖ్య 13,527
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. గత వారం రోజులుగా రికవరీ...
కరోనా చీకట్లపై కత్తిదూస్తూ కొవ్వొత్తులై..
రోగుల చికిత్సలో ఉన్న డాక్టర్లకూ వైరస్. ఇప్పటికే 99 మందికి పైగా బలి. 1300 మంది వైద్యులకు పాజిటివ్
న్యూఢిల్లీ : సరిహద్దులలో జవాను... ఆస్పత్రులలో డాక్టరు. ఇప్పుడు ఈ ఇద్దరూ దేశమంతా గర్వించదగ్గ...
రాష్ట్రం కోరితే ఎయిమ్స్ను కోవిడ్ ఆసుపత్రిగా మార్చేందుకు ప్రయత్నిస్తాం: కిషన్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కోరితే రాష్ట్రంలోని ఎయిమ్స్ను కోవిడ్ ఆసుపత్రిగా మార్చేందుకు ప్రయత్నిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపేథ్యంలో వైరస్ను నియంత్రించేందుకు...
తెలంగాణలో కరోనా మరణాలు 1.1శాతం మాత్రమే: ఈటల
హైదరాబాద్ః తెలంగాణలో కరోనా మరణాలు 1.1 శాతం మాత్రమే అని, దేశంలోనూ కరోనా మరణాలు 3 శాతమేనని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సోమవాం మీయా సమావేశంలో...
తెలంగాణలో కేంద్ర బృందం పర్యటన..
హైదరాబాద్: తెలంగాణలో మహమ్మారి కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటిస్తుంది. ఇందులో భాగంగా సోమవారం గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రికి కేంద్ర బృందం చేరుకుంది. కేంద్ర ఆరోగ్య...
రాష్ట్రంవైపు ఎపి మద్యం మాఫియా చూపు
హైదరాబాద్ః ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రకాల మద్యం బ్రాండ్లు లభించకపోవడం, అధిక ధరలకు విక్రయిస్తుండటంతో ఎపి మద్యం మాఫియా ఇక్కడ మద్యాన్ని సరిహద్దులు దాటిస్తోంది. ఈక్రమంలో రాష్ట్ర సరిహద్దుల్లో అనధికారికంగా బెల్టు షాపులు...
దేశంలో సామూహిక వ్యాప్తి లేదు
ఐసిఎంఆర్ ప్రకటన
లాక్డౌన్ కారణంగా కరోనా వ్యాప్తి కట్టడి
0.73 శాతం మందికే సోకిన వైరస్
మరణాలు కూడా తక్కువే
అయితే ఇంకా ఎక్కువ మందికి వైరస్ సోకే ప్రమాదం
సీరమ్ టెస్టుల్లో వెల్లడయిన వాస్తవాలు
న్యూఢిల్లీ : దేశమంతా కరోనా...
సామాజిక వ్యాప్తి లేదు
కరోనా నియంత్రణలోనే ఉందంటున్న ఐసిఎంఆర్ సర్వే
రూరల్లో 1200 శాంపిళ్లకు నలుగురికే పాజిటివ్
హైదరాబాద్లో 500 శాంపిళ్లకు 15 మందికే పాజిటివ్
తెలంగాణనే భేష్ అని మరోసారి రుజువైంది
మంత్రి ఈటల రాజేందర్
మన తెలంగాణ/హైదరాబాద్...
తిరుపతిలో ఏడు వేల మందికే దర్శనాలు: వైవి సుబ్బారెడ్డి
తిరుపతి: తిరుమలలో ఈ నెల 11 నుంచి శ్రీవారి దర్శనానికి భక్తులకు అనుమతి ఉంటుందని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. 8, 9 తేదీల్లో టిటిడి ఉద్యోగులతో పాటు ట్రయల్ దర్శనాలు...
8నుంచి రోడ్డెక్కనున్న సిటీ బస్సులు..?
మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలో ఈ నెల 8వ తేదీ నుంచి సిటీ బస్సు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో గత 70 రోజులుగా రోడ్డెక్కని సిటీ బస్సులు మరో ఐదు రోజుల్లో మళ్లీ...
లక్షణాలు లేకపోయినా వాళ్లకు కరోనా టెస్టులు
1-5 రోజులు నెగటివ్ వచ్చినా, పదో రోజు మరోసారి పరీక్షలు చేయాలి
కరోనా నేపథ్యంలో అత్యవసర సేవలను తిరస్కరించకూడదు
ఫ్రంట్లైన్ వారియర్స్తో పాటు ఇన్ప్లూయెంజా లక్షణాలున్న వారికీ ఖచ్చితంగా చేయాలి
నూతన మార్గదర్శకాలను జారీ చేసిన ఐసిఎంఆర్
హైదరాబాద్...
గోషామహల్ సర్కిల్.14లో కరోనా ‘విజృంభణ’
64కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
వైరస్ విజృంభిస్తున్నా పట్టించుకోని జిహెచ్ఎంసి
ఎస్బిఐ బ్యాంకు ఉద్యోగి మృతి
60 మంది ఉద్యోగులకు హోం క్వారంటైన్కు తరలింపు
గోషామహల్: జిహెచ్ఎంసి సర్కిల్-14 పరిధిలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరిగి...
కరోనా కట్టడిలో తెలంగాణ నెంబర్వన్
ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకున్న సాహసోపేతమైన చర్యలు అద్భుతం, రాష్ట్ర పరిస్థితులను మంత్రి ఎర్రబెల్లిని అడిగి తెలుసుకున్న కేంద్ర జలశక్తి అభియాన్ మంత్రి రతన్ లాల్ కటారియా, సిఎం కెసిఆర్కు అభినందనలు, రాష్ట్రం తీసుకుంటున్న...
హారన్
కంటైన్మెంట్లు తప్ప రాష్ట్రమంతా గ్రీన్జోన్
నేటి నుంచి జిల్లాల మధ్య బస్సులు
జిల్లాల నుంచి హైదరాబాద్ జెబిఎస్ వరకు ఆర్టిసి
ఆటోలు(1+2), ట్యాక్సీ, ప్రైవేటు కార్ల(1+3)కు అనుమతి
కంటైన్మెంట్లలో తప్ప దుకాణాలు, హెయిర్ సెలూన్లకు ఒకే
ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులు,...
మహారాష్ట్రలో లాక్డౌన్ పొడిగింపు
ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కేసులు పేరుగుతున్న నేపథ్యంలో కంటైన్మెంట్ జోన్లలో మే 31 లాక్డౌన్ పొడిగిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర పభుత్వ ప్రకటన...
మాదన్నపేటలో కరోనా కలకలం…
హైదరాబాద్: నగరంలోని మాదన్న పేటలో కరోనా మహమ్మారి కలకలం రేపింది. ఒకే అపార్ట్ మెంట్ లోని 23మందికి కరోనా వైరస్ సోకింది. అపార్ట్ మెంట్ లో సాప్ట్ వేర్ ఉగ్యోగి పుట్టిన రోజు...