Home Search
కన్నుమూశారు - search results
If you're not happy with the results, please do another search
ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబాధినేత కన్నుమూత
ఐజ్వాల్ : ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబం కలిగిన జియోనా చనా (76) కన్నుమూశారు. 38 మంది భార్యలు, 89 మంది పిల్లల సంతానంతో ప్రపంచంలో అతిపెద్ద కుటుంబానికి పెద్దగా జియోనాకు పేరుంది....
ప్రముఖ రచయిత రామారావు కన్నుమూత
అమరావతి: ప్రముఖ రచయిత కాళీపట్నం రామారావు (97) కన్నుమూశారు. వయోభారంతో గత కొన్ని రోజుల నుంచి అస్వస్థతకు గురవుతున్నారు. శ్రీకాకుళంలో శుక్రవారం ఉదయం కన్నుమూశాడు. ఆయన జన్మస్థలం లావేరు మండలం మురుపాక గ్రామం....
సంగీత విద్వాంసుడు సంగీతరావు ఇకలేరు
హైదరాబాద్: ప్రసద్ధ సంగీత విద్యాంసులు పట్రాయని సంగీతరావు (101) కన్నుమూశారు. కరోనాతో చెన్నైలో చికిత్స పొందుతూ సంగీతరావు తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. 1920 నవంబర్ 2న విజయనగరం...
మాజీ సిఎస్ ఎస్వి ప్రసాద్ మృతి
మాజీ సిఎస్ ఎస్వి ప్రసాద్ మృతి
సుప్రీం సిజె, ఉపరాష్ట్రపతి, సిఎంలు కెసిఆర్, జగన్ల సంతాపం
మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా బారిన పడి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...
ఉమ్మడి ఎపి మాజీ ప్రభుత్వ కార్యదర్శి ఎస్ వి ప్రసాద్ కన్నుమూత
హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ కార్యదర్శి ఎస్ వి ప్రసాద్ మంగళవారం కన్నుమూశారు. ఎస్ వి ప్రసాద్ కుటుంబానికి కరోనా వైరస్ సోకడంతో తన భార్యతో కలిసి యశోదా ఆస్పత్రిలో...
కరోనాతో ఆరోగ్య శాఖ మంత్రి ఒఎస్ డి కన్నుమూత
ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విలయ తాండవం సృష్టిస్తోంది. దేశంలో ప్రధాన ఆస్పత్రులలో కరోనాతో మృతి చెందిన వారి శవాలు దిబ్బలుగా మారాయి. ప్రముఖులతో పాటు అధికారులపై కరోనా పంజా విసిరింది. ఢిల్లీ...
బాల్కసుమన్కు పితృవియోగం
హైదరాబాద్: చెన్నూరు టిఆర్ఎస్ ఎంఎల్ఎ, ప్రభుత్వ విప్ బాల్కసుమన్ కు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి, మెట్ పల్లి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్కసురేశ్ హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో శుక్రవారం...
స్వాతంత్ర్య సమరయోధుడు హెచ్.ఎస్ దొరైస్వామి కన్నుమూత
కర్నాటక: ప్రముఖ గాంధేయవాది, భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం పోరాడిన శతాబ్దపు స్వాతంత్ర్య సమరయోధుడు, కర్నాటక ప్రసిద్ధ స్వరం అయిన హెచ్.ఎస్. దొరైస్వామి బుధవారం బెంగళూరులో కన్నుమూశారు. ఆయన వయసు 104 ఏళ్లు....
కరోనాతో రాజన్న సిరిసిల్ల అదనపు కలెక్టర్ మృతి
రాజన్న సిరిసిల్ల: రాష్ట్రంలో కరోనా బారినపడి పలువురు ఉన్నతాధికారులు చనిపోతున్నారు. తాజాగా మరో అధికారి కరోనాకు బలయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య(55) కన్నుమూశారు. అంజయ్యకు 10 రోజుల క్రితం...
గుండాలలో కరోనాతో ఎంపిడిఒ మృతి
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం ఎంపిడిఒ గంట వెంకటరావు(47) కన్నుమూశారు. మూడు రోజుల క్రితం కరోనా వైరస్ సోకడంతో హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నాడు. ఎంపిడిఒ...
మాజీ రాజస్థాన్ సిఎం భార్య కన్నుమూత
జైపూర్: రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా భార్య శాంతి పహాడియా ఆదివారం కన్నుమూశారు. జగన్నాథ్ పహాడియా 3 రోజుల క్రితం కరోనాతో చికిత్స పొందుతూ మరణించారు. పహాడియా భార్య మాజీ ఎమ్మెల్యే...
సంగీత దర్శకుడు రామ్ లక్ష్మణ్ ఇకలేరు
ముంబై: బాలీవుడ్ సంగీత దర్శకుడు రామ్ లక్ష్మణ్ (78) శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. నాగ్పూర్లోని తన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. రామ్ లక్ష్మణ్ అసలు పేరు విజయ్...
కోహ్లీ చిన్ననాటి కోచ్ కన్నుమూత
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చిన్నప్పుడు కోచింగ్ ఇచ్చిన సురేష్ బత్రా కన్నుమూశారు. ఆయన గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించినట్టు తెలుస్తోంది. విరాట్ ప్రధాన కోచ్ రాజ్ కుమార్ శర్మకు అసిస్టెంట్ గా...
ప్రముఖ నిర్మాత బి.ఎ రాజు కన్నుమూత
హైదరాబాద్: టాలీవుల్ లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత, పిఆర్వో బిఎ రాజు కన్నుమూశారు. ఆయనకు డయాబెటిస్ సమస్య ఉంది. గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ...
సుందర్ లాల్ బహుగుణ కన్నుమూత
న్యూఢిల్లీ: పర్యావరణ వేత్త సుందర్ లాల్ బహుగుణ శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 94 సంవత్సరాలు. ఇటీవల కరోనా బారినపడిన సుందర్ లాల్ రిషికేశ్ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు....
రాజస్థాన్ మాజీ సిఎం కన్నుమూత
జైపూర్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా బుధవారం కరోనా వైరస్ కారణంగా కన్నుమూశారు. 89 సంవత్సరాల పహాడియా 1980-81 కాలంలో రాజస్థాన్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన...
కరోనాతో మరో ఎంఎల్ఎ కన్నుమూత
జైపూర్: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. తాజాగా కోవిడ్ బారినపడి రాజస్థాన్ లోని ధారివాడ్కు నియోజకవర్గానికి చెందిన భారతీయ జనతా పార్టీ ఎంఎల్ఎ గౌతమ్ లాల్ మీనా(56) చికిత్స పొందుతూ...
కరోనాతో క్రికెటర్ తల్లి మృతి
ఢిల్లీ: కరోనా వైరస్ ఎవరిని వదిలిపెట్టడంలేదు. కరోనా వైరస్ ధాటికి ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని కాలం వెళ్లదీస్తున్నారు. తన తల్లి కరోనాతో చనిపోయిందని టీమిండియా మహిళ క్రికెటర్ పూనియా తెలిపారు. తన...
కరోనాతో సినీగేయ రచయిత కన్నుమూత
హైదరాబాద్: అభ్యుదయ కవి అదృష్ట దీపక్ ఆదివారం కన్నుమూశారు. కరోనాతో పోరాడుతూ కాకినాడలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. నేటి భారత్ం చిత్రంలోని ''మానవత్వం పరిమళించే మంచి మనసులకు స్వాగతం' సహా...
కరోనాతో రాజ్యసభ ఎంపి రాజీవ్ కన్నుమూత
పుణే: కాంగ్రెస్ నేత, రాజ్యసభ ఎంపి రాజీవ్ సతావ్(46) కరోనాతో కన్నుమూశారు. ఏప్రిల్ 21న కరోనా నిర్ధారణ పరీక్షలో పాజిటివ్ రావడంతో పుణేలోని జహంగీర్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. 23 రోజులు కరోనాతో...