Home Search
కరోనా వైరస్ మరణాలు - search results
If you're not happy with the results, please do another search
8 రోజుల్లో 5 లక్షల కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య 5 లక్షలకు చేరుకోడానికి రోజుల సంఖ్య స్థిరంగా ఉండడం మొట్టమొదటి సారి. కేవలం ఎనిమిది రోజుల్లోనే కేసుల సంఖ్య 20 లక్షల నుంచి 25 లక్షలకు...
తెలంగాణలో కొత్తగా 2,384 పాజిటివ్ కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 2,384కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులు, 11 మరణాలు సంభవించాయని వైద్యఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల...
తెలంగాణలో కొత్తగా 1967 పాజిటివ్ కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు లక్షకు చేరువవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 1967 కేసులు 8మంది మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 99,391కి...
జోరు తగ్గని మహమ్మారి
కరోనాతో దేశవ్యాప్తంగా ఒకేరోజు 1007 మంది మృతి
కొత్తగా 64,553 మందికి వైరస్
ఒకేరోజు రికార్డు స్థాయిలో 8.50లక్షల టెస్టులు
రోజుకు మిలియన్ పరీక్షలదిశగా భారత్
కొజికోడ్ దుర్ఘటన సహాయ చర్యల్లో పాల్గొన్న 22 మంది...
24 గంటల్లో కొత్తగా 64,553 మందికి కరోనా
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వికృత రూపం దాల్చుతోంది. కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా నమోదైతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో భారతదేశంలో 64,553 కొత్త కోవిడ్-19 కేసులు, 1007 మరణాలు...
24 గంటల్లో 942 మంది మృతి
24 గంటల్లో 942 మంది మంది మృతి
47 వేలు దాటిన కరోనా మరణాలు
బ్రిటన్ను వెనక్కి నెట్టేసిన భారత్
కొత్తగా 66,999 మందికి వైరస్
24 లక్షల చేరువలో పాజిటివ్ కేసులు
న్యూఢిల్లీ: దేశంలో దేశలో కరోనాతో...
ప్రతి 100లో 70 మంది కోలుకుంటున్నారు
ప్రతి100లో 70 మంది కోలుకుంటున్నారు
చత్తీస్ఘడ్ తర్వాత మన దగ్గరే వేగంగా డిశ్చార్జ్లు
సకాలంలో వైద్యం అందడంతో సత్పలితాలు
మరణాలు తగ్గిస్తూ, రికవరీని పెంచేందుకు కృషి చేస్తున్న వైద్యశాఖ
కరోనా కంట్రోల్పై యుద్ధం ఆగదంటున్న హెల్త్ డైరెక్టర్
మన...
20 లక్షలు దాటేశాయ్
20 లక్షలు దాటేశాయ్
ఒక్క రోజే 62 వేలకు పైగా కొత్త కొవిడ్19 కేసులు
886 మంది మృత్యువాత
13.78లక్షలకు చేరిన రికవరీలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మహమ్మారి కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. నిత్యం రికార్డు స్థాయిలో కొవిడ్...
మనోళ్లకే కొలువులు
నూతన విధానానికి కేబినెట్ ఆమోదం
రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో తెలంగాణ యువతకే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు
అలాంటి పరిశ్రమలకు అదనపు రాయితీలు
ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ప్రోత్సాహం
పనికిరాని ప్రభుత్వ పాత వాహనాల విక్రయం
నిరాడంబరంగా పంద్రాగస్టు
వలస కార్మికులకు...
ఎపిలో ఒకే రోజు 77మంది మృతి..
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో రెండు, మూడు రోజులుగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు తిరిగి పదివేలకు చేరుకున్నాయి. ఈక్రమంలో గడిచిన 24 గంటల్లో ఎపి రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన 77మంది మృతి...
తెలంగాణలో కొత్తగా 2,012కొత్త కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇప్పటివరకు కరోనా కేసులు డెబ్బై వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 2,012 కొత్త కోవిడ్-19 కేసులు, 13 మరణాలు సంభవించాయని వైద్య...
కల్తీ సారా విషాదం
పంజాబ్లో కల్తీ సారా తాగి 38 మంది దుర్మరణం పాలయ్యారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ను దూరంగా ఉంచేందుకు చేతులకు పూసుకునే శానిటైజర్ సేవించి 12 మంది మృతి చెందారు. ఈ రెండు...
తెలంగాణలో కొత్తగా 1986 పాజిటివ్ కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 1986 కొత్త కోవిడ్-19 కేసులు 14 మరణాలు నమోదైనట్టు ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో తెలంగాణలో మొత్తం కోవిడ్ కేసులు సంఖ్య...
రికవరీ రేటులో తెలంగాణ ఐదో స్థానం
జాతీయ సగటు కన్నా అధికం
ఢిల్లీలో 88 శాతం, తెలంగాణలో 74 శాతం
కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో కోలుకుంటున్న కరోనా వైరస్ రోగుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. గత వారం రోజులుగా...
అదే తీరు.. అదే జోరు
15 లక్షలకు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
గడచిన 24 గంటల్లో 47,703 పాజిటివ్ కేసులు
33,425కు చేరిన మరణాలు
64.25 శాతానికి పెరిగిన రికవరీ రేటు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది.గడచిన 24 గంటల్లో...
త్వరలో గుడ్ న్యూస్
ఎక్కువ పరీక్షల వల్లే పాజిటివ్ కేసులు
4.5 కోట్ల మందికి పరీక్షలు జరిపాం
మరణాల సంఖ్య కూడా అమెరికాలో తక్కువ
వ్యాక్సిన్పై త్వరలోనే శుభవార్త వింటాం
చైనా చేసింది ఎలా మరచిపోగలం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్:...
జిల్లాల్లోనూ విజృంభణ
13175 టెస్టులు..1524 పాజిటివ్లు
జిహెచ్ఎంసిలో 815, జిల్లాల్లో 709 మందికి వైరస్
వైరస్ దాడిలో మరో పది మంది మృతి
37,745 కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మరో 1524 పాజిటివ్లు...
విశ్వ విపత్తుపై రాజకీయాలా?
మన తెలంగాణ/హైదరాబాద్: విపక్షాలపై మంత్రి కెటిఆర్ మరోమారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విశ్వ విపత్తు అయిన కోరనాపై కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేస్తుండడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి సిఎం కెసిఆర్ నిరంతరం...
గడగడలాడించే రికార్డు
ఒక్కరోజే 28,071 కోవిడ్ కేసులు
మొత్తం మరణాలు 23,174
24 గంటల్లో 500 మంది బలి
తీవ్రస్థాయి రోగుల సంఖ్య ఎక్కువే
రికవరీ రేటు 63 శాతం దాటింది
న్యూఢిల్లీ: దేశంలో ఒక్కరోజే రికార్డు స్థాయిలో...
24 గంటల్లో 28,637 పాజిటివ్ కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. దేశంలో గత 24 గంటల్లో అత్యధికంగా 28,637 కొత్త కోవిడ్-19 కేసులు, 551 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇండియాలో...