Home Search
అంతర్జాతీయ - search results
If you're not happy with the results, please do another search
మద్యం నియంత్రణపై దృష్టి సారించాలి
హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం నియంత్రణ పై దృష్టి సారించాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు మంగళవారం రాజ్ భవన్లో టిపిసిసి అధికార ప్రతినిధి ఇందిరాశోభన్ బృందం కలిసి వినతి పత్రం సమర్పించారు....
రాహుల్ @ 2
టి20 ర్యాంకింగ్స్
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తాజాగా ప్రకటించిన ట్వంటీ20 ర్యాంకింగ్స్లో భారత స్టార్ లోకేశ్ రాహుల్ బ్యాటింగ్ విభాగంలో రెండో ర్యాంక్లో నిలిచాడు. ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన టి20 సిరీస్లో...
‘సాయ్’ ట్రయల్స్కు ఇప్పుడే వెళ్లను
కొంత సమయం కావాలన్న కంబళ
హీరో శ్రీనివాస గౌడ
న్యూఢిల్లీ: స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) నిర్వహించే ట్రయల్స్లో పాల్గొనడానికి సంప్రదాయ క్రీడ ‘ కంబళ’ పోటీదారుడు శ్రీనివాస గౌడ నిరాకరించాడు. సాయ్...
నేను ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నా: పుజారా
ముంబయి: టీమిండియా మాజీ సారథి రాహుల్ ద్రవిడ్తో పోల్చడం తనకు పెద్ద గౌరవమే అయినప్పటికీ అది సరైన పోలిక కాదని టీమిండియా టెస్టు బ్యాట్స్మన్ ఛెతేశ్వర్ పుజారా అన్నాడు. ఇండియా టుడే ఇన్స్పిరేషన్...
ఐపిఎల్ 2020: సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ల షెడ్యూల్..
హైదరాబాద్: ఐపిఎల్ 13వ సీజన్ మార్చి 29న వాంఖడే స్టేడియంలో ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ తమ షెడ్యూల్ను విడుదల చేసింది. అధికారికంగా ఐపిఎల్ షెడ్యూల్ను నిర్వాహకులు...
నిబంధనలు బేఖాతర్!
111 జిఓ పరిధిలో యధేచ్ఛగా అక్రమ కట్టడాలు
ప్రభుత్వానికి రెవెన్యూ అధికారుల నివేదిక
హైదరాబాద్: 111 జిఓ పరిధిలో భూ ములు, ఇళ్లను కొనుగోళ్లు చేయాలంటే పలు జాగ్రత్తలు తీసుకోవాలని రెవెన్యూతోపాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ...
కారణజన్ముడు
భారతదేశానికి మొదటి పార్లమెంటరీ ఎన్నికలు జరిగిన రెండేళ్ల తరువాత 1954 ఫిబ్రవరి 17 వ తేదీన మెదక్ జిల్లాలోని చింతమడకలో జన్మించిన కె.సి.ఆర్. 66 ఏండ్ల జీవితాన్ని పూర్తి చేసుకుంటున్నారు. ఈ అరవై...
శంషాబాద్లో ‘స్కానర్ల’తో నిఘా
బాడీ స్కానర్లతో తనిఖీలు
బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఆదేశాలతో ఏర్పాటు
గోల్డ్, డ్రగ్స్ మాఫియాపై ప్రత్యేక నిఘా
మన తెలంగాణ/హైదరాబాద్ః శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పటిష్ట భద్రత దృష్టా అమెరికా, యూరోప్ దేశాలలోని...
ఈచ్ వన్ టీచ్ వన్
తెలంగాణ రాష్ర్టం అనేక రంగాల్లో అగ్రగామిగా ఉన్నప్పటికీ అక్షరాస్యతలో వెనుకబడి ఉన్నదని, సంపూర్ణ అక్షరాస్యతా రాష్ర్టంగా తెలంగాణను మార్చేందుకు ప్రతి ఒక్కరు ప్రతినబూనాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో...
కోవిడ్ 19పై అప్రమత్తంగా ఉన్నాం
88 మంది అనుమానితులకు పరీక్షలు
ఏ ఒక్కరికీ వైరస్ ఉన్నట్లు నిర్థారణ కాలేదు
ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్
హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పటివరకు 88 మందికి కరోనా అనుమానితులకు పరీక్షలు చేయగా, వారిలో...
లైట్ మెట్రో రవాణా బెటర్ !
ఆంధ్రప్రదేశ్ : తిరుపతి నుంచి తిరుమల మార్గంలో రద్దీ తగ్గించడానికి లైట్ మెట్రో వాహన విధానం బావుంటుందని హైద్రాబాద్ మెట్రో రైల్వే ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం...
ట్రంప్ కంటపడకుండా మురికివాడలకు అడ్డుగా ఎత్తైన గోడ
అహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రాక సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం పెద్ద ఎత్తున నగర సుందరీకరణ పనులు చేపడుతోంది. అమెరికా అధ్యక్షుడి కంటికి కనిపించకుండా మురికివాడలకు తెరకట్టే పని కూడా చేపట్టింది....
అగ్రస్థానంలోనే విరాట్ కోహ్లి
దుబాయి: అంతర్జాతీయ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే బౌలింగ్ ర్యాంకింగ్స్లో భారత స్పీడ్స్టర్ జస్ప్రిత్ బుమ్రా రెండో ర్యాంక్కు పడి పోయాడు. న్యూజిలాండ్తో జరిగిన...
గ్యాస్ ధరల మంటలు
వంటగ్యాస్ ధర ఒకేసారి రూ. 144.5 పెంపు
అదే సమయంలో రూ. 153.86
నుంచి రూ.291.48కి పెరిగిన
సబ్సిడీ n సబ్సిడీ లేని సిలిండర్
ధర భారీగా పెరుగుదల
న్యూఢిల్లీ: వంట గ్యాస్ ధరలు భారీ ఎత్తున...
మరో ఐటి కంపెనీకి శంకుస్థాపన చేయనున్న మంత్రి కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణ సర్కార్ అందిస్తున్న ప్రోత్సాహం, ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ చొరవతో ద్వితీయశ్రేణి నగరం వరంగల్కు ఐటీ కంపెనీలు తరలివస్తున్నాయి. తాజాగా మరో అంతర్జాతీయ ఐటి కంపెనీ క్వాడ్రంట్ రిసోర్సెస్...
సైబర్ నేరాల నిరోధ జాతీయ శిక్షణకు ఇద్దరు సిఐలకు ఆహ్వానం
హైదరాబాద్ : పిల్లలు, మహిళలపై సైబర్ నేరాల నిరోధ జాతీయ శిక్షణకు రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఇన్స్పెక్టర్లు సునీత, విశ్వేశ్వర్లకు ఆహ్వానం అందింది. బాలలు, మహిళలపై జరుగుతున్న సైబర్ నేరాల నిరోధానికి యునిసెఫ్...
ఖేలో ఇండియా సెంటర్కు నిధులు ఇవ్వండి
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఖేలో ఇండియా పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలోనూ విస్తృత అమలుకు తోడ్పాటు అందించాలని కరీంనగర్ ఎంపి బండి సంజయ్కుమార్ కేంద్ర, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ...
శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో భారీగా బంగారం స్వాధీనం
2.5కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు
హైదరాబాద్ : శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో భారీగా బంగారం పట్టుబడింది. జెడ్డా నుంచి వచ్చిన నలుగురు...
బనారస్ చీరలపై చైనా ‘కరోనా’ ఎఫెక్ట్
వారణాసి : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బనారస్ చీరలకు కూడా కరోనా వైరస్ బెదద చుట్టుకుంది. వారణాసిలో తరాలుగా నేసే బనారస్ చీరలకు చైనా నుంచి పట్టు దారాన్ని దిగుమతి చేసుకోవడం ఆనవాయితీ....
కశ్మీర్: ఇలా ఎంత కాలం?
ఒక వైపు మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలపై ప్రజా భద్రతా చట్టాన్ని ప్రయోగిస్తూనే మరో వైపు యూరపు తదితర దేశాల రాయబారుల బృందాన్ని మరోసారి కశ్మీర్ సందర్శనకు తీసుకు రావడానికి...