Saturday, May 11, 2024
Home Search

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ - search results

If you're not happy with the results, please do another search
Nirmala Sitharaman presents Union Budget 2021-22

ప్రగతి మాట ప్రైవేటు బాట

                                       పసలేని నిర్మల టీకా... మొదటిసారి కాగితం లేని...
Centre announces Garib Kalyan Laxmi Scheme in Budget

తెలంగాణ బాటలోనే కేంద్రం గరీబ్ కళ్యాణ లక్ష్మి పథకం

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న తరహాలోనే కేంద్రం మరో కొత్త పథకానికి శ్రీకారం చుడుతోంది. రాష్ట్రంలో పేద కుటుంబంలో ఆడపిల్లల పెళ్లికి ప్రభుత్వ పరంగా కొంత మేరకైనా ఆర్ధికంగా అదుకోవాలన్న...
Stock markets gained 5 percent

బడ్జెట్‌కు మదుపరి జై..

  ఆర్థిక మంత్రి నిర్మల ప్రసంగం తర్వాత మార్కెట్లలో జోష్ ఒక్క రోజే సెన్సెక్స్ 2,314 పాయింట్లు జంప్ n రూ.6.34 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద కొద్ది రోజులుగా పతనమవుతూ వస్తున్న స్టాక్‌మార్కెట్లు నిర్మల...

కార్పొరేట్ బడ్జెట్!

  పూర్తిగా స్వామి కార్యానికి అంకితమై పని చేయడం ఒక పద్ధతి కాగా, ఆ పేరుతో స్వకార్యాన్ని జరిపించుకోడం మరో విధానం. కేంద్ర ఆర్థిక మంత్రి 2021- 22 బడ్జెట్ రూపకల్పనలో రెండో పద్ధతినే...
Rs. 1.10 lakh crore for Railway Department

రైల్వేకు రూ. 1.10 లక్షల కోట్లు

  ఇందులో మూలధన వ్యయం కింద రూ.1.07 లక్షల కోట్లు 2030 వరకల్లా డిమాండ్‌కు తగిన సామర్థాన్ని పెంచే జాతీయ రైల్వే ప్రణాళిక న్యూఢిల్లీ: 2021-22 బడ్జెట్‌లో రైల్వేశాఖకు 1,10,055 కోట్లను కేటాయించారు. ఇందులో రూ.1,07,100 కోట్లు...
CM KCR Review on the Department of Agriculture

గ్రామీణ, వ్యవసాయానికే ప్రాధాన్యత

బడ్జెట్‌లో రైతులకు ప్రోత్సాహకాలు ఉండొచ్చు: నిపుణులు న్యూఢిల్లీ : కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో తయా రీ, సేవల రంగాలు డీలాపడగా, వ్యవసాయ అనుబంధ రంగాలు మాత్రం పుంజుకున్నాయి. వ్యవసాయ రంగం దేశీయ ఆర్థిక...
Use Water Sparingly : PM Narendra Modi

నేడు ప్రధాని మన్‌కీబాత్

న్యూఢిల్లీ: ఆదివారం ప్రధాని మోడీ మన్‌కీబాత్ కార్యక్రమం రేడియోలో ప్రసారం కానున్నది. ఈ ఏడాది ప్రధాని మొదటి మన్‌కీ బాత్ ఇదే. మన్‌కీబాత్ వరుస క్రమంలో ఇది 73వ ఎపిసోడ్. సోమవారం పార్లమెంట్‌లో...
AP Govt deposited Rs 2190 cr into farmers accounts

రైతులకు కిసాన్ నిధిని పెంచనున్న కేంద్రం

  బడ్జెట్ సమావేశాల్లోనే ప్రకటన..? న్యూఢిల్లీ: త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్‌నిధి కింద ఇచ్చే నగదు మద్దతును పెంచనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఒక్కో రైతుకు ఏడాదికి రూ.6000 మొత్తాన్ని...
Tarun Bajaj announced that another stimulus package will be forthcoming

త్వరలో మరో ఉద్దీపన ప్యాకేజీ

  ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు ఊతమందించేందుకు గాను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ త్వరలో మరో ఉద్దీపన ప్యాకేజీతో రానున్నారని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తరుణ్...
Special Package Commission formula is desperate loss to states

జిఎస్‌టి కౌన్సిల్ నిర్ణయం ఏకపక్షం

  జిఎస్‌టి పరిహారం మొత్తం చెల్లించాల్సిందే అప్పుగా రాష్ట్రం తీసుకునే ప్రసక్తే లేదు రూ. 723 కోట్లు తక్షణమే విడుదల చేయండి 42వ జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో ఆర్థికమంత్రి హరీష్‌రావు డిమాండ్ మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రాలతో ఎలాంటి సంప్రదింపులు...
Farm laws were long-waiting reforms

సంస్కరణలు కొత్తగా వచ్చినవి కాదు

న్యూఢిల్లీ: సంస్కరణలు అనేవి కొత్తగా వచ్చినవి కాదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కార్మిక చట్టంలో అనేక సంస్కరణలు తీసుకువస్తున్నామని సీతారామన్ తెలిపారు. కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తూనే...
Union Finance Minister who agreed to pay IGST

దిగివచ్చిన కేంద్రం

  20వేల కోట్ల జిఎస్‌టి విడుదలకు కేంద్రం అంగీకారం పట్టుబట్టి సాధించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు మన తెలంగాణ/హైదరాబాద్: జిఎస్‌టి పరిహారం మొత్తం కేంద్రమే చెల్లించాలని, ఆప్షన్లేవి తెలంగాణ ప్రభుత్వానికి సమ్మతం కాదని రాష్ట్ర...
MPs pay tribute to ex-President Pranab Mukherjee

ప్రణబ్ కు సంతాపం తెలిపిన లోక్ సభ

ఢిల్లీ: పార్లమెంట్ వర్షకాల సమావేశాల సందర్భంగా లోక్ సభ సోమవారం ఉదయం ప్రారంభమైంది. సభ ప్రారంభం కాగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సహా పలువురు సభ్యుల మృతికి లోక్ సభ సంతాపం...

జిఎస్‌టి పరిహారంలో ఆప్షన్లు లేవు

  కేంద్రం ప్రతిపాదించిన రెండింటికి తెలంగాణ వ్యతిరేకం నిర్మలా సీతారామన్‌కు సిఎం కెసిఆర్ లేఖ రాశారు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకుని చట్ట ప్రకారం రాష్ట్రాలకు పరిహారం ఇవ్వాల్సిందే కరోనా పేరుతో రూ.1.35 లక్షల కోట్ల...
PM Modi to launch Garib Kalyan Yojana scheme on Jun 20

వలస కార్మికుల కోసం.. ‘గరీబ్ కళ్యాణ్ రోజ్‌గార్ అభియాన్’ పథకం

న్యూఢిల్లీః వలస కార్మికులకు ఉపాధి కల్పించేందుకు 'గరీబ్ కళ్యాణ్ రోజ్‌గార్ అభియాన్' పథకాన్ని తీసుకువస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రూ.50 వేల కోట్లతో చేపట్టనున్న ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర...
Rice and wheat under Garib Kalyan package

గరీబ్ కల్యాణ్‌కు గండి!

  దేశంలో దాదాపు 14 కోట్ల 45 లక్షల మందికి ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ క్రింద బియ్యం, గోధుమలు ఇవ్వవలసి ఉంది. ఈ ప్రజలంతా పేదవారు. ప్రభుత్వ సహాయంపై ఆధారపడినవారు. కాని చాలా...
Local governance is limited to paper

లోకల్ మంత్రం మాటవరసకేనా!

  మే 12వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగంలోనే 20 లక్షల కోట్ల రూపాయల ఉద్దీపన ప్యాకేజీ గురించి చెప్పారు. కరోనా మహమ్మారిని నియంత్రించడానికి లాక్‌డౌన్ విధించారు....
EPF

ఇపిఎఫ్ కొత్త నిబంధనలు అమలు

మే నుంచి మూడు నెలలపాటు ఇపిఎఫ్ సహకారం 10%కి తగ్గింపు న్యూఢిల్లీ: ఇపిఎఫ్(ఉద్యోగ భవిష్య నిధి) కొత్త నిబంధనలు మే నెల నుంచి మూడు నెలలపాటు అమలు చేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. మే, జూన్,...
Vinod kumar satires on Financial Package

రామాయణంలో పిడకల వేట

  కరోనా సంక్షోభంలో సంస్కరణలా? రాష్ట్రాలకు ఆర్థిక సాయం మాటే లేదు నిర్మలాసీతారామన్ ప్రకటనలు ప్రచార జిమ్మిక్కులే, ప్రజలను మోసం చేయడమే : రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్‌కుమార్ మన తెలంగాణ/హైదరాబాద్ : సంస్కరణ చర్యలను...
Nirmala Sitharaman press meet on Economic Package

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ.3 లక్షల కోట్లు

  న్యూఢిల్లీ: లాక్ డౌన్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీపై నిర్మలా సీతారామన్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. నష్టాల్లో ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా...

Latest News