Home Search
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ - search results
If you're not happy with the results, please do another search
ఆదుకునేవారు అన్నదాతలే
ఉత్తర భారతం నుంచి వస్తున్న వార్తలను పరిశీలిస్తే లాక్డౌన్ పరిస్థితి తెలుస్తోంది. లాక్డౌన్లో వ్యూహాత్మకమైన తప్పిదాలు తెలిసి వస్తున్నాయి. భారతదేశానికి అతిపెద్ద ఆర్థిక వనరు అయిన వ్యవసాయాన్ని ఈ సంక్షోభ సమయంలో భారత...
బ్యాంక్, ఎటిఎంలను సజావుగా నడపండి
కొద్ది రోజుల్లో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాన్ కింద నిధులు పంపిణీ చేస్తాం
లాక్డౌన్ వేళ ప్రజలకు డబ్బులు అందేలా చర్యలు చేపట్టాలి
రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచనలు
ముంబై : కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్...
కరోనా ఎఫెక్ట్: పేదల కోసం ప్రత్యేక ప్యాకేజీ.. నేరుగా ఖాతాల్లోకి నగదు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనాపై పోరాటం చేస్తున్న నేపథ్యంలో ప్రజలు ఆకలితో అలమటించకుండా ఉండేందుకు గురువారం కేంద్ర ప్రభుత్వం రూ. లక్ష 70 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. కరోనా ప్రభావం వలన నగరాలు,...
ఊరట…ఉపశమనం
ఏ ఎటిఎం నుంచి డబ్బులు ఉపసంహరించుకున్నా 3 నెలలు చార్జీ ఉండదు
ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ అవసరం లేదు
ఐటిఆర్ రిటర్న్ ఫైలింగ్ తేదీ జూన్ 30 వరకు పొడిగింపు
పాన్ఆధార్ అనుసంధాన గడువు తేదీ జూన్...
ప్రతీ ఖాతాదారుడి డబ్బు సురక్షితం: నిర్మల
ఢిల్లీ: ఎస్ బ్యాంక్ లో ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతీ ఖాతాదారుడి డబ్బు సురక్షితంగా ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ మత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. ఎస్ బ్యాంక్కు చెందిన...
క్రెడిట్ స్కోర్ గుడ్డిగా నమ్మొద్దు
కస్టమర్లతో బ్రాంచ్ల స్థాయిలో టచ్లో ఉండాలి
బ్యాంకులకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సూచన
న్యూఢిల్లీ: రుణగ్రస్తుల క్రెడిట్ స్కోర్ను గుడ్డిగా నమ్మొద్దని బుధవారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వరంగ బ్యాంకులను హెచ్చరించారు. కస్టమర్లతో బ్రాంచ్ల...
బ్యాంకుల విలీనం కొనసాగుతుంది
న్యూఢిల్లీ: పది ప్రభుత్వరంగ బ్యాంకుల విలీన ప్రక్రియ కొనసాగుతుందని బుధవారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఈ ప్రక్రియ ఉంటుందని, ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రక్రియపై...
ప్రజారోగ్యం పట్టని కేంద్ర పద్దు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్ధిక మాంద్యం కారణంగా కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది. రాష్ట్రాలపై కూడా దీని ప్రభావం పడుతుంది. ముఖ్యంగా వనరుల కొరత ఉన్న రాష్ట్రాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది....
టెలికాం స్థిరీకరణపై దృష్టిపెట్టాలి
టెలికాం స్థిరీకరణపై దృష్టిపెట్టాలి
మూడున్నరేళ్లుగా ఈ రంగం ఒత్తిడిలో ఉంది
ప్రభుత్వాన్ని కోరిన ఎయిర్టెల్ బాస్ సునీల్ మిట్టల్
న్యూఢిల్లీ : టెలికాం కంపెనీల్లో ఎజిఆర్ బకాయిల గుబులు మొదలైంది. బుధవారం ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్,...
అన్నీ ప్రాంతీయ పార్టీలే
మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలోని రాజకీయపార్టీలన్నీ ప్రాంతీయపార్టీలేనని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు చెప్పారు. కాంగ్రెస్, బిజెపి పెద్దసైజు ప్రాంతీయ పార్టీలుగా కొన్ని రాష్ట్రాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఉనికి,యంత్రాంగం ఉన్న జాతీయపార్టీలు దేశంలో...
ఏడాదికోసారి జిఎస్టి రేట్ల సమీక్ష
కోల్కతా: ప్రభుత్వం నిరంతరంగా పరిశ్రమదారులు, వ్యాపారవేత్తలతో సమావేశం కావాలని, వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని కోరుకుంటోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ నెల 1వ తేదీన పార్లమెంటులో కేంద్ర...
పన్నుపాలన సరళతరం
టాక్స్పేయర్స్ చార్టర్ ఉద్దేశం ఇదే
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ : పన్ను పాలన సరళతరం చేయడమే ప్రభుత్వం లక్షమని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. టాక్స్పేయర్ చార్టర్ను ప్రవేశపెట్టనున్నట్టు బడ్జె ట్...
ఆధార్తో తక్షణమే ఇ-పాన్
ఈ నెలలోనే ప్రారంభం : రెవెన్యూ కార్యదర్శి అజయ్ పాండే
న్యూఢిల్లీ: ఆధార్ వివరాలను అందజేస్తే తక్షణమే ఆన్లైన్ ఇపాన్ కార్డు ను పొందవచ్చు. ఈ సదుపాయాన్ని ప్రభుత్వం ఈ నెలలోనే ప్రారంభించనుందని...
కొత్త పన్ను విధానం అందుకే..
పన్ను చెల్లింపుదారులు ఒత్తిడి చెందొద్దని భావించాం
వేధింపులు తగ్గించి, నమ్మకాన్ని పెంచాలనుకున్నాం, మీడియా సమావేశంలో నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారుల్లో నమ్మకాన్ని పెంపొందించడానికి, వేధింపులను తగ్గించడానికి పన్ను చెల్లింపుదారుల చార్టర్ తీసుకురానున్నట్టు ఆర్థిక మంత్రి...
2020 రెండో భాగంలో ఎల్ఐసి ఐపిఒ
ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) ఎల్ఐసి(లైఫ్ ఇన్యూరెన్స్ కార్పొరేషన్) ఇష్యూ రానుందని ఆదివారంనాడు ఆర్థిక కార్యదర్శి రాజీవ్ కుమార్ వెల్లడించారు. శనివారం పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టిన సమయంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఎల్ఐపిలో...
కుప్పకూలాయ్
నిరాశపర్చిన బడ్జెట్
వెల్లువెత్తిన అమ్మకాలు
1000 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్
నిఫ్టీ 300 పాయింట్లు పతనం
ఊతమిచ్చే ప్రకటనలు లేకపోవడమే కారణం: నిపుణులు
ముంబై: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2020 మార్కెట్లకు రుచించలేదు. ప్రత్యేకంగా ట్రేడింగ్ నిర్వహించిన శనివారం...
కార్పొరేట్ బాండ్లలో ఎఫ్పిఐ పరిమితి పెంపు
న్యూఢిల్లీ: కార్పొరేట్ బాండ్లలో ఎఫ్పిఐ(విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్) పరిమితిని పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ఉన్న 9 శాతం నుంచి 15 శాతానికి పరిమితి పెంచాలని నిర్ణయించింది. దీని ద్వారా పెట్టుబడులను పెంచాలన్నది...
రాజ్యసభకు బడ్జెట్ పత్రాలు
న్యూఢిల్లీ : లోక్సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన తరువాత ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ రాజ్యసభకు బడ్జెట్ పత్రాలు సమర్పించారు. రానున్న ఆర్థిక సంవత్సరానికి అంచనా పద్దులు, వ్యయానికి సంబంధించిన వివరాలతో ప్రకటన విడుదల...
పార్లమెంట్కు చేరిన బడ్జెట్ కాపీలు
ఢిల్లీ: కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. 2020-20 ఆర్థిక బడ్జెట్ను మంత్రవర్గం ఆమోదించనుంది. ఉదయం 11 గంటలకు బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేపెట్టనున్నారు. లోక్ సభలో రెండో సారి...
నేడు, రేపు బ్యాంకు ఉద్యోగుల సమ్మె
చెన్నై: శుక్రవారం నుంచి రెండు రోజులపాటు బ్యాంకింగ్ కార్యకలాపాలకు ఆటంకం కలగనుంది. బ్యాంకు ఉద్యోగ సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొననున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో సుమారు 10...