Tuesday, May 21, 2024
Home Search

వంతెన - search results

If you're not happy with the results, please do another search
Hurricane Ida Weakens into Tropical Storm

అమెరికాలో ఇడా తుపాను బీభత్సం

నీట మునిగిన న్యూయార్క్, ఎమర్జెన్సీ ప్రకటన ఏడుగురు మృతి రైల్వే స్టేషన్లు, సబ్‌వేలలోకి వరద నీరు న్యూజెర్సీలోనూ ఆత్మయిక స్థితి న్యూయార్క్: ఇడా తుపానుతో అగ్రరాజ్యం అమెరికాలోని అనేక రాష్ట్రాలు వణికి పోతున్నాయి. ఇప్పటికే లూసియనా, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో...
Mother in law and Son in law commit suicide

ప్రేమాయణం… గర్భం దాల్చడంతో మేనత్త-అల్లుడు నదిలో దూకి…

భోపాల్: మేనత్తతో మేనల్లుడు ప్రేమాయణం కొనసాగించాడు.. దీంతో మేనత్త గర్భవతి కావడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. కానీ కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో మేనత్తతో కలిసి మేనల్లుడు నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న...
Rural back drop cinema in Tollywood

రూరల్ బ్యాక్‌డ్రాప్ సినిమా

70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సుధీర్ బాబు, ఆనంది జంటగా ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన...
Railway line started in Vijayawada to Uppalure

దక్షిణ మధ్య రైల్వే… విజయవాడ టు ఉప్పలూరు డబుల్ లైన్ ప్రారంభం

దక్షిణ మధ్య రైల్వేలో విజయవాడ టు ఉప్పలూరు విద్యుదీకరణతో సహా డబుల్ లైన్ ప్రారంభం 221 కిమీల మేర ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 141 కిమీ మేర పనులు పూర్తి మనతెలంగాణ/హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే డివిజన్‌లోని విజయవాడ...
Navy Caught Unidentified Drone in Kochi

కోచి తీరం సమీపంలో డ్రోన్

స్వాధీనం చేసుకున్న నావీ స్థానికుడిదిగా గుర్తించిన పోలీసులు కోచి: గుర్తు తెలియని డ్రోన్ ఒకటి కోచి తీరం సమీపంలోని వంతెనపై విహరించడం గమనించిన స్థానిక నావీ సిబ్బంది దానిని స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పజెప్పారు. జులై...
9 tourists killed in landslide in Sangla valley

సంగాల్ లోయలో విషాదం (వీడియో)

సంగాల్ : హిమాచల్ ప్రదేశ్ లోని సంగాల్ లోయలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. భారీ కొండచరియలు విరిగిపడి తొమ్మిది మంది పర్యాటకులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స...
Chinese President visits Tibet

చైనా అధ్యక్షుని టిబెట్ సందర్శన

  అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు పట్టణంలో జిన్‌పింగ్ బీజింగ్: భారత్ భూభాగమైన అరుణాచల్ ప్రదేశ్‌కు సమీపంలోని టిబెట్ సరిహద్దు పట్టణం నియంజిని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అధ్యక్ష హోదాలో మొట్టమొదటిసారి సందర్శించారు. బుధవారం నియంజి...
Girl killed by kin for defying no jeans

జీన్స్ వేసుకుందని…. కొట్టి చంపారు…

  లక్నో: ఓ అమ్మాయి జీన్స్ వేసుకుందని కుటుంబ సభ్యులు కొట్టి చంపిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... యుపి చెందిన వ్యక్తి తన భార్య పిల్లలతో...
KTR Calls to plants sapling on his Birthday

జనంతో ఉండండి

పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలి ఉన్నతాధికారులకు సిఎం కెసిఆర్ ఆదేశం పశ్చిమకనుమల్లో భారీ వర్షాలు కురిశాయి, మహాబలేశ్వరంలో 70సెం.మీ రికార్డయింది ఎస్‌ఆర్‌ఎస్‌పి ప్రాజెక్టుకు వరద ఉధృతి యుద్ధప్రాతిపదికన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోండి కృష్ణ, గోదావరి పరివాహక ప్రాంతాల్లో తక్షణ రక్షణ...
Heavy Rains in Maharashtra

మహారాష్ట్రలో పొంగిప్రవహిస్తున్న నదులు

న్యూఢిల్లీ: ఎడతెరపిలేని వర్షాల కారణంగా మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతానికి చెందిన రత్నగిరి, రాయగడ్ జిల్లాలలో ప్రధాన నదులు ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాల...
Rural roads should be construction with quality

గ్రామీణ రహదారుల నిర్మాణం నాణ్యతతో చేపట్టాలి: బండి

హైదరాబాద్: ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం ద్వారా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఆయా గ్రామాల్లో చేపట్టిన రహదారి పనులను నాణ్యతతో చేయాలని కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి...
Heavy flood flows into Musi River

ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ నది..

బీబీనగర్: రాష్ట్రంలో గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి. హైదరాబాద్ లోనూ కుండపోత వర్షం కురవడంతో మూసీ నది ఉదృతంగా ప్రవహిస్తున్నది. దీంతో బీబీనగర్ మండల...
two bodies found in Jampanna Vagu

జంపన్న వాగులో మృతదేహాలు లభ్యం

ములుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జంపన్న వాగులో ఈ నెల 12 న గల్లంతైన భద్రాధ్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కొత్తకొండాపూర్ కు చెందిన బంగారి శ్యామల్ రావు,...
Cars, buildings swept away in flash floods in Dharamshala

ధర్మశాలకు వరదపోటు

కూలిన భవనాలు, కొట్టుకుపోయిన కార్లు రావొద్దంటూ పర్యాటకులకు అధికారుల హెచ్చరిక న్యూఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్‌లోని బౌద్ధుల ఆధ్యాత్మిక నగరం ధర్మశాలను వరదనీరు ముంచెత్తింది. భారీ వర్షాలకు ధర్మశాల ఎగువన ఉన్న భాగ్సునాగ్ సమీపంలోని మురిక కాలువ...

రాష్ట్రవ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్

రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం హెచ్చరిక జారీ చేసిన వాతావరణ శాఖ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పొంగిపోర్లుతున్న చెరువులు, వాగులు నగరంలోనూ దంచికొట్టిన వాన పలు ప్రాంతాలు జలమయం నిలిచిపోయిన ట్రాఫిక్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో 131.3...
Telangana govt is focused on building better roads

మెరుగైన రోడ్ల నిర్మాణంపై దృష్టి

పలు జాతీయ రహదారుల కోసం కేంద్రానికి విజ్ఞప్తులు మొత్తం 5,677 కిలోమీటర్ల జాతీయ రహదారులకు నెట్‌వర్క్ హైదరాబాద్ : రాష్ట్రం ఏర్పడిన తరువాత మెరుగైన రహదారుల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రధాన రహదారులను జాతీయ...
400 TS Police deployed at Nagarjuna Sagar Dam

ముదిరిన జలజగడం

ఖకీల వలయంలో జలాశయాలు ప్రాజెక్టుల వద్ద ముడంచెల భద్రత సాగర్, పులిచింతలకు భారీ బందోబస్తు సాగర్‌లో 400మంది పోలీసులతో భద్రత ఎపి అధికారులను అడ్డుకున్న పోలీసులు జూరాల ఆనకట్టపై రాకపోకలు నిలిపివేత షిఫ్టుల వారీగా పోలీసుల విధులు డ్యాంల...
Mother With Five Daughter Commits Suicide in chhattisgarh

ఇంట్లో గొడవలు.. తల్లి, ఐదుగురు కూతుళ్లు ఆత్మహత్య

రాయ్‌పూర్: కుటుంబంలో గొడవలు జరగడంతో ఓ తల్లి తన ఐదుగురు కూతుళ్లతో సహా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం మహాసముంద్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల...
Devastation created by Modi in India

ప్రియమైన ప్రధాన మంత్రి గారూ!

  నరేంద్ర మోడీ ఒకప్పుడు తనకు సహాయపడిన ప్రతి వంతెనను కూల్చారు. ప్రతి సూక్ష్మ పరిశీలనను విరోధం చేసుకున్నారు. ప్రతి సంస్థకు శిరచ్ఛేదం చేశారు. ఇప్పడు వాటితోనే సయోధ్య నెరపవలసిన అగత్యం ఏర్పడింది. నరేంద్ర...
man attempted to attack police in Rajendra Nagar

తెలంగాణలో కఠినంగా లాక్‌డౌన్

మనతెలంగాణ/హైదరాబాద్: పాక్షిక లాక్ డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని డిజిపి మహేందర్‌రెడ్డి రాష్ట్రంలోని సిపి, ఐజి, ఎస్‌పిలతో డిజిపి వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశించడంతో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు 3600 కేసులు నమోదు చేశారు....

Latest News

రుతురాగం