Home Search
వంతెన - search results
If you're not happy with the results, please do another search
యాకూబ్ సన్నాఫ్ రొట్టమాకురేవు
నేను పాటలకు ప్రాణం పోసి పావురాళ్లుగా ఎగరేసిన వాణ్ణి
యాకూబ్ గురించి నేను చెప్పాలనుకున్నది ఏమైనా వుంటే అది కచ్చితంగా అదిగో ఆ వాక్యం దగ్గిరే మొదలు కావాలి. ఎందుకంటే, యాకూబ్ తో నా...
ఆంక్షలు సరైనవి కావు
ఓటీటీ ఇన్నాళ్లు స్వేచ్ఛా విజువల్ మాధ్యమంగా అలరించింది. దీనివల్ల బోలెడంత క్రియేటివిటీని మేకర్స్ ఆవిష్కరిస్తున్నారు. ఈ మాధ్యమంలో అవకాశాలు పెరిగాయి. కానీ, ఇప్పుడు రూల్స్ మారబోతున్నాయి. మునుముందు ఓటీటీలపై ఆంక్షలు పెరగబోతున్నాయని సంకేతం...
ఆ 136 మంది చనిపోయినట్లే!
ఆ 136 మంది చనిపోయినట్లే!
చమోలి జలప్రళయంలో గల్లంతైన వారిపై అధికారుల అంచనా
అధికారికంగా ప్రకటించనున్న ఉత్తరాఖండ్ ప్రభుత్వం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో సంభవించిన జలప్రళయం సంభవించి పక్షం రోజులు గడిచిపోయినా ఈ వరదల్లో గల్లంతయిన...
మధ్యప్రదేశ్లో ఘోర విషాదం: 42మంది జల సమాధి
మధ్యప్రదేశ్ సిధి జిల్లాలో విషాదం.. బస్సు కాల్వలో పడి 42మంది జల సమాధి
మృతుల్లో 21 మంది పురుషులు, 18 మంది మహిళలు, చిన్నారి
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించిన సిఎం
సిధి: మధ్యప్రదేశ్లో...
నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం..
నల్గొండ: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవరకొండ నుంచి సిమెంట్ లోడ్ తో వెళ్తున్న ఓ లారీ చెరుకుపల్లి గేట్ వద్ద ఉన్న వంతెనపై అదుపు తప్పి కింద పడిపోయింది. ఆదివారం...
వెలుగులు నింపిన చట్టాలు
ప్రపంచంలోని అన్ని మతాల్లో అనేక విశ్వాసాలు, అనేక ఆచారాలు సాంప్రదాయాలు ఉంటూ వచ్చాయి. వాటన్నిటిని రూపొందించింది ఆయా కాలాల్లోని మతాధిపతులే. కాలం మారుతున్న కొద్దీ, శాస్త్రీయ అవగాహన పెరుగుతున్న కొద్దీ ఆ ఆచారాలు,...
పూర్తయిన రాజమండ్రి యార్డు పునర్నిర్మాణ పనులు
ప్రస్తుతం రైళ్ల రాకపోకలకు సౌకర్యవంతం
దక్షిణమధ్య రైల్వే అధికారులు
అమరావతి: విజయవాడ టు విశాఖపట్నం సెక్షన్లో రాజమండ్రి రైల్వే ప్రధాన యార్డు పునర్నిర్మించబడినట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. యార్డు పునర్మిర్మాణంలో భాగంగా కొత్తగా కల్పించబడిన మౌలిక...
గుండెగావ్ ముంపు ప్రజలను ఆదుకోవాలి: అధికారులకు కెసిఆర్ ఆదేశం
ముదోల్ నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
అర్లి వంతెన పునర్నిర్మాణ పనులు చేపట్టాలి
గుండెగావ్ ముంపు ప్రజలను ఆదుకోవాలి: కెసిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: ముదోల్ నియోజకవర్గం పరిధిలోని పలు అభివృద్ధి పనులను తక్షణం పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యంత్రి...
అన్ని రంగాల్లో అభివృద్ధే సిఎం కెసిఆర్ లక్ష్యం
సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
పెగడపల్లిః రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని అన్ని హంగులతో అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడమే ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు....
బ్రాండింగ్లో హై
అంతర్జాతీయశ్రేణి ప్రజా రవాణాకు ఇదో దిక్సూచి
ప్రభుత్వ, -ప్రైవేటు భాగస్వామ్య (పిపిపి) పద్ధతిలో నగరంలో నిర్మితమైన మెట్రోరైల్ ప్రాజెక్టు విశిష్టమైనది. అంతర్జాతీయశ్రేణి ప్రజా రవాణా వ్యవస్థకు ఇదొక దిక్సూచి. ఢిల్లీ తర్వాత దేశంలోనే అతిపెద్ద...
గుజరాత్లో రోడ్డు ప్రమాదం: 11మంది మృతి
ప్రధాని మోడీ దిగ్భ్రాంతి
వడోదర: గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు, లారీ పరస్పరం ఢీకొన్న ఘటనలో 11మంది మృతి చెందగా, 16మంది గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున వడోదర శివారులోని వాగోడియా...
నదిలో పడిపోయిన లారీ: ఐదుగురు కార్మికుల మృతి
బెటుల్(మధ్యప్రదేశ్): ఇనుప చువ్వలతో వెళుతున్న ఒక లారీ బెటుల్ జిల్లాలోని తవా నది వంతెనపై నుంచి పడిపోయి లారీ డ్రైవర్తోసహా ఐదుగురు కార్మికులు మరణించారు. జిల్లా ప్రధాన కార్యాలయానికి సుమారు 50 కిలోమీటర్ల...
మద్యం మత్తు… భార్యను చంపి… డీజిల్ పోసి తగలబెట్టి…
వికారాబాద్: మద్యం మత్తులో భార్యపై భర్త దాడి చేసి అనంతరం ఆమె చనిపోవడంతో డీజిల్ పోసి తగలబెట్టి... కాలిన మృతదేహాన్ని ఆటోలో తీసుకెళ్లి వికారాబాద్ జిల్లా అనంతగిరి అటవీ ప్రాంతంలోని వంతెన కింద...
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురి మృతి
ముంబై: మహారాష్ట్ర సతారా జిల్లాలో శనివారం ఘోరరోడ్డు ప్రమాదం సంభవించింది. యాభై అడుగుల వంతెనపై నుంచి మినీ బస్సు కిందపడింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా...
లింక్ రోడ్లే ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం: కెటిఆర్
హైదరాబాద్: దేశంలోనే అత్యంత ఆకర్షనీయమైన నగరంగా హైదరాబాద్ ఎదుగుతోందని మంత్రి కెటిఆర్ తెలిపారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 నుంచి పాత ముంబయి రహదారి లెదర్ పార్క్ వరకు గల లింక్ రోడ్డును...
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై కారు పల్టీ
హైదరాబాద్: దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు టైరు పేలి వంతెనపై పల్టీలు కొట్టుకుంటూ బోల్తా పడింది. కారు బోల్తా పడగానే అదే మార్గంలో వెళ్తున్న వాహనదారులు స్పందించి కారులో...
హైదరాబాద్కు మరో మణిహారం
హైదరాబాద్: హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పకడ్భందీ చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే ఇప్పటికే దుర్గంచెరువును అందంగా పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రభుత్వం తీర్చిదిద్దింది. అక్కడ కేబుల్ బ్రిడ్జిని నిర్మించి నగరానికి మణిహారంలా మార్చింది....
బెకా బంధం
ఈ ప్రాంతంలోని ఇతర దేశాలకు తనకు మధ్య అమెరికా ద్వేష బీజాలు చల్లుతున్నదని చైనా వ్యాఖ్యానించిందంటే మంగళవారం నాడు న్యూఢిల్లీలో భారత అమెరికాల మధ్య సంతకాలు జరిగిన రక్షణ ఒప్పందం ఎంతటి ప్రధానమైనదో...
మళ్లీ వర్షం
ముప్పు వీడలేదు.. భయం తొలగలేదు...
జలదిగ్భంధంలోనే పాతబస్తీ..
జలదిగ్భంధంలోనే పాతబస్తీ, వరద ప్రవాహంలోనే పలు కాలనీలు
వీడని ముంపు భయంతో సాంతూళ్లకు పయనం
మన తెలంగాణ/హైదరాబాద్: అల్పపీడనం, క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో భాగ్యనగరంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు...
కాలనీలు కకావికలు
పాతబస్తీలో దయనీయ పరిస్థితులు
గుర్రం చెరువుకు గండితో ఇళ్లను ముంచెత్తిన వరద
జలమయమైన వేలాది కాలనీలు
నిత్యావసరాలు, ఇంట్లోని ముఖ్యమైన వస్తువులతో సహాయక శిబిరాలకు వేలాది మంది
పలుచోట్ల బయటపడుతున్న మృత దేహాలు
బురదలో కూరుకుపోయి అక్కరకు రాకుండా పోయిన...