Home Search
అమెరికా - search results
If you're not happy with the results, please do another search
విదేశాల నుంచి వచ్చేవారికి 14 రోజుల క్వారంటైన్ : పుణ్య శ్రీవాస్తవ
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా 56 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య శ్రీవాస్తవ తెలిపారు. రెండు లక్షల యాబై వేల మందిని ప్రత్యేక రైళ్ల...
75 మంది బిఎస్ఎఫ్ జవాన్లకు కరోనా
ఢిల్లీ: ఢిల్లీలోని జామా మసీద్ ప్రాంతంలో విధులు నిర్వహించిన 126వ బిఎస్ఎఫ్ బెటాలియన్లో 75 మంది జవాన్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. 94 మంది బిఎస్ఎఫ్ జవాన్లలో 75 మందికి కరోనా సోకిందని...
కరోనాపై చైనా విజయం: ఉత్తర కొరియా అధినేత కిమ్
ఉత్తర కొరియా: కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో చైనా విజయం సాధించిందని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రశంసించారు. కరోనాను నియంత్రించిన తీరు చాలు బాగుందని చైనా అధ్యక్షుడు...
ఆగస్టు 23న జెఇఇ అడ్వాన్స్డ్
మనతెలంగాణ/హైదరాబాద్: జెఇఇ అడ్వాన్స్డ్ పరీక్ష తేదీ ఖరారైంది. ఆగస్టు 23వ తేదీన జెఇఇ అడ్వాన్స్డ్ పరీక్షను నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పొఖ్రియాల్ గురువారం వెల్లడించారు. దేశంలోని...
కరోనాతో ఎఎస్ఐ మృతి
ముంబయి: మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో ఎఎస్ఐ (50) కరోనా వైరస్తో మృతి చెందాడు. సదరు ఎఎస్ఐతో పని చేసిన వారిని క్వారంటైన్ కు తరలించారు. ఎఎస్ఐ లో కరోనా లక్షణాలు కనిపించగానే ఆస్పత్రిలో...
దేశంలో 52,952కి చేరిన కరోనా కేసులు.. 1,783 మంది మృతి
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ కేసులు యాభై వేలు దాటాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 89 మరణాలు, 3,561 కొత్త కోవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య,...
రెండు రోజుల నష్టాలకు బ్రేక్
232 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
ముంబై: రెండు రోజుల స్టాక్మార్కెట్ నష్టాలకు బ్రేక్ పడింది. మూడో రోజు తీవ్ర హెచ్చుతగ్గులకు గురైనప్పటికీ సూచీలు లాభాలను నమోదు చేశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 232.24...
భారత కుబేరుల్లో నంబర్ 1 ముకేశ్
ఆయన నికర విలువ రూ.3,37,078 కోట్లు
రెండో స్థానంలో డిమార్ట్ అధినేత దామాని
మూడు, నాలుగు స్థానాల్లో శివ్నాడార్, ఉదయ్ కోటక్
సంపన్నుల సంఖ్యలో అమెరికాదే పైచేయి
బిలియనీర్ల సంఖ్య 106 నుంచి 102కు తగ్గింది
ఫోర్బ్ జాబితా 2020...
ఈ నెల 7 నుంచి విదేశాల నుండి భారతీయుల తరలింపు
హైదరాబాద్ : కరోనా మహమ్మారి నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను మన దేశానికి చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద తరలింపు కార్యక్రమాన్ని చేపట్టనుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్రెడ్డి...
హెచ్1 బి వీసా పేరిట తక్కువ వేతనాలు
వాషింగ్టన్: అమెరికాలో అత్యంత ప్రముఖ కంపెనీలు హెచ్ 1 బి వీసాదారులకు మార్కెట్ స్థాయి కన్నా తక్కువ వేతనాలు చెల్లిస్తున్నాయి. అమెరికాలోని ఫేస్బుక్,గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రముఖ సంస్థలతో పాటు పలు...
చైనా వైరస్కు ఆధారం ఏది
నిబీజింగ్: కరోనా వైరస్ చైనా సృష్టిగా అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో పేర్కొనడంపై చైనా మండిపడింది. ఉత్తుత్తి ఆరోపణలు చేయడం కాదు, ఆధారాలు ఉంటే చూపుతారా? అని సవాలు విసిరింది. ఎంతసేపూ...
చైనాను వీడే కంపెనీలకు ‘భారత్ గాలం’
లక్సెంబర్గ్ పరిమాణానికి రెండు రెట్లు భూమి కేటాయింపు
దేశవ్యాప్తంగా మొత్తం 4,61,589 హెక్టార్ల ప్రాంతం గుర్తింపు
నాలుగు రాష్ట్రాల నుంచి 1,15,131 హెక్టార్లు
విదేశీ సంస్థలకు ఆఫర్ చేస్తున్న భారత్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో అమెరికా,...
ఇంటివద్దనే ఉండి క్రియా శీలకం కావాలి
భారతీయ విద్యార్థులకు వ్యోమగామి సునీతా విలియమ్స్ సూచన
వాషింగ్టన్ : కరోనా ప్రభావంతో ఎటూ వెళ్లలేని ఈ పరిస్థితిని ఉపయోగించుకుని ఇంటివద్దనే ఉండి ఏ విధంగా క్రియాశీలకంగా ఉత్పాదక శక్తివంతులం అవుతామో, సమాజానికి ఏ...
విదేశాల నుంచి వచ్చేవారికి చార్జీలు నిర్ణయించిన కేంద్రం…
కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులు
మే 7నుంచి 64 విమానాల్లో తరలింపు
లండన్ నుంచి ఢిల్లీకి ఒక్కొక్కరికి రూ.50 వేలు
కరోనా రక్కసి కరాళ నృత్యం చేస్తుండడంతో ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ పరిస్థితి ఏర్పడింది. భారతీయులు...
ఈ ఏడాది చివరికల్లా వ్యాక్సిన్: డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్ః కరోనా వైరస్కు అడ్డుకట్ట వేయడానికి ప్రపంచవ్యాప్తంగా పలు ప్రతిష్టాత్మక పరిశోధనా సంస్థలు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. దాంతో, ఈ రేస్లో ఎవరు ముందుంటారన్నది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు...
ఇండియా @42,533…. రాష్ట్రాల వారిగా వివరాలు
ఢిల్లీ: దేశ వ్యాప్తంగా 42,533 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 2553 పాజిటివ్ కేసులు నమోదుకాగా 72 మంది మృత్యువాతపడ్డారని వెల్లడించింది....
గంజ్ తోనే వనస్థలిపురంలో కరోనా….
రంగారెడ్డి: వనస్థలిపురంలో కరోనా వైరస్ తో ఇద్దరు చనిపోవడంతో కలకలం సృష్టించింది. దీంతో వనస్థలిపురం ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. మూడు కుటుంబాల్లో 11 మందికి కరోనా సోకడంతో ఆ ప్రాంత ప్రజలు...
తాపీ సాహిత్య విమర్శ గుబాళింపు
ఇది క్వారంటైన్ కాలం... లాక్ డౌన్ టైం! తాపీధర్మారావు లాక్ డౌన్ లో ఉన్నారు... మీకు తెలుసా? అయితే, ఇది చదవండి:
“ పూర్వపు రీతినే వ్రాసివేద్దామంటే, నా హృదయంలో కలిగిన మార్పు దానికి...
కిమ్ తిరిగి రావడం చాలా సంతోషం: ట్రంప్
వాషింగ్టన్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ యున్ ఆరోగ్యంగా తిరిగి ప్రజలకు కనిపించడం చాలా ఆనందంగా ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శనివారం ట్విట్టర్లో పేర్కొన్నారు. దాదాపు మూడు వారాల పాటు...
చైనా నుంచి భారత్కు ఎంఎన్సిలు?
కరోనా లాక్డౌన్ ఇతర అనేక దేశాల మాదిరిగానే భారత్నూ ఆర్థికంగా పీల్చిపిప్పి చేస్తున్నది. అదే సందర్భంలో ఈ సంక్షోభం సద్దుమణిగిన తర్వాత ప్రపంచ ఆర్థిక రంగంలో చోటు చేసుకునే మార్పులు మనకు కొన్ని...