Monday, June 17, 2024
Home Search

కొత్త ప్రభుత్వం - search results

If you're not happy with the results, please do another search
Water dispute between Two Telugu states

దాహార్తియా ద్రోహానికి హారతియా?

కృష్ణా గోదావరి నదీజలాల వినియోగం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాస్పదం అయింది. ఈ జటిల జల సమస్య పరిష్కారానికి ఏర్పాటు అయిన అపెక్స్ కౌన్సిల్ భేటీ పలు కారణాలతో వాయిదా...

సంపాదకీయం: శ్రీలంక కీలక రాజ్యాంగ సవరణ

కీలక పాలక నిర్ణయాధికారాలు పార్లమెంటు చేతిలో ఉండే వ్యవస్థ స్థానంలో మళ్లీ అధ్యక్ష నిరంకుశత్వానికి తెరలేపే రాజ్యాంగ సవరణకు, మొత్తంగా సరికొత్త రాజ్యాంగాన్ని ఆవిష్కరించుకునేందుకు శ్రీలంకలో రంగం సిద్ధమైంది. కొత్త రాజ్యాంగాన్ని రూపొందించేందుకు...

16 లక్షలు దాటిన కరోనా టెస్టులు

  కొత్తగా 2478 మందికి పాజిటివ్‌లు జిహెచ్‌ఎంసిలో 267, జిల్లాల్లో 2211 మందికి వైరస్ నిర్ధారణ కోవిడ్ దాడిలో మరో 10 మృతి మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా టెస్టులు 16 లక్షలు దాటాయి. గురువారం చేసిన...
Electric vehicles for pollution prevention

కాలుష్య కట్టడికి ఎలక్ట్రిక్ వాహనాలు

హైదరాబాద్: కాలుష్యాన్ని కట్టడి చేయడానికి బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలను అనుమతించేలా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ప్రస్తుతం వాహనదారులు పెట్రోల్, డీజిల్ వాహనాలవైపే మక్కువ చూపుతున్న నేపథ్యంలో వారి దృష్టిని ఆకర్షించేలా ప్రభుత్వం...
21k people get skill training in nac next year

అసెంబ్లీలో ఆరు అడుగుల దూరం ఉండేలా సీట్లు: వేముల

  హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలకు ప్రభుత్వం సన్నదంగా ఉందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. సభ్యులకు రావాల్సిన సమాధానాలు వచ్చే విధంగా ఏర్పాట్లు...

పెద్దల ఇళ్లలా పేదల ఇళ్లు

  సర్వాంగ సుందరంగా డబుల్ బెడ్‌రూం అపార్ట్‌మెంట్లు హైదరాబాద్‌లో పంపిణీకి సిద్ధమవుతున్న 85,000 గృహాలు రూ.9,500కోట్ల వ్యయంతో నిర్మాణాలు పార్కులు, చక్కని పాత్‌వేలు, విద్యుత్ దీపాల వెలుతురులో జిగేల్‌మంటున్న ప్రాంగణాలు ట్విట్టర్‌లో మంత్రి కెటిఆర్ హర్షం హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం...

చర్చలతో ప్రజాస్వామ్యం బలపడాలి: కెసిఆర్

హైదరాబాద్: చట్టాలు తయారు చేయడానికి బడ్జెట్ ఆమోదించడంతో పాటు ఎలా ఉందో విశ్లేషించుకోవడానికి శాసన సభలో చర్చల జరగాలని సిఎం కెసిఆర్ తెలిపారు.  అసెంబ్లీ సమావేశాలపై ప్రగతి భవన్ లో సిఎం మీడియాతో...
948 new covid-19 cases reported in telangana

లక్ష మంది కోలుకున్నారు

కొత్తగా 2817 పాజిటివ్‌లు జిహెచ్‌ఎంసిలో 452, జిల్లాల్లో 2365 మందికి వైరస్ నిర్ధారణ కోవిడ్ దాడిలో మరో 10 మృతి మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కోలుకుంటున్న వారి సంఖ్య పెరిగింది. ఇప్పటి వరకు ఏకంగా 1,00,013...

లక్షా 30 వేలు దాటిన కేసులు..

  కొత్తగా 2892 మందికి పాజిటివ్‌లు జిహెచ్‌ఎంసిలో 477, జిల్లాల్లో 2415 మందికి వైరస్ నిర్ధారణ కోవిడ్ దాడిలో మరో 10 మంది మృతి 1,30,589కు పెరిగిన బాధితుల సంఖ్య మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రం వ్యాప్తంగా కరోనా కేసులు...
Mamata's warning to central govt over ED attacks

ప్రధాని మోడీకి సిఎం మమత బెనర్జీ లేఖ..

కోల్ కతా: కేంద్ర ప్రభుత్వం తక్షణమే రాష్ట్రాలకు జిఎస్టీ బకాయిలను చెల్లించాలని పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ అన్నారు. బుధవారం జీఎస్టీ వాటాపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సిఎం మమత...
Joginapally Santosh Kumar green india challenge

సంకల్పానికి పట్టుదల తోడవ్వాలి..!

సంకల్పం చిన్నదే కావచ్చు కానీ అందులో సమాజ శ్రేయస్సు ఉంది. తీసుకున్న సంకల్పం, ఎత్తుకున్న బాధ్యతను అమలు చేయాలనే పట్టుదల కూడా కావాలి. లేకుంటే మనం తీసుకున్న సంకల్పం ఎంత గొప్పదయినా నిరుపయోగం...
Telangana turn as Investment Centre in World

త్వరలో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు

  14 ప్రాధాన్యత రంగాలను ఎంచుకొని ఇన్వెస్ట్‌మెంట్‌లకు రాష్ట్ర ప్రభుత్వం కృషి ఫైబర్ గ్రిడ్ ద్వారా చురుకుగా ఇంటింటీకి ఇంటర్నెట్ స్టార్టప్క్యాపిటల్‌గా హైదరాబాద్ నగరం సిఐఐ వర్చువల్ కార్యక్రమంలో మంత్రి కెటిఆర్   మన తెలంగాణ/హైదరాబాద్: ప్రపంచంలోనే పెట్టుబడులకు ఆకర్షణీయంగా...
new law with revenue code in telangana

కాలం చెల్లిన చట్టాలు రద్దు!

రెవెన్యూ కోడ్‌తో కొత్త చట్టం, శాసనసభ సమావేశాల్లో ఆమోదముద్ర?, తహసీల్దార్‌ల అధికారాల్లో భారీగా కోత, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్, వ్యవసాయ శాఖలకు కీలక అధికారాలు హైదరాబాద్ : వచ్చే నెల జరగనున్న శాసనసభ సమావేశాల్లో...

ఆర్‌బిఐ నిగ్గు తేల్చిన నిజం

కరోనా లాక్‌డౌన్ దెబ్బకు పులి నోట చిక్కిన జింకలా నెత్తురోడుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ మరింత క్షీణ దశకు చేరుకునే ప్రమాదం ఉన్నదని, వినియోగదార్ల కొనుగోలు శక్తి పడిపోయిందని, ప్రభుత్వ వ్యయం...

కలిసిన కశ్మీర్ పార్టీలు

   నాలుగెద్దులు, సింహం కథ గుర్తొచ్చే సందర్భమిది. తాము కోల్పోయిన 370, 35 ఎ అధికరణల ప్రత్యేక ప్రతిపత్తిని, రాష్ట్ర హోదాను తిరిగి సాధించుకోడానికి విభేదాలు మరచి ఐక్యంగా పోరాడాలని జమ్మూ కశ్మీర్‌కు...
Corona Instructions for JEE Main 2020 Exam

జెఇఇ మెయిన్స్‌కి కరోనా నిబంధనలు

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక ఐఐటి, ఎన్‌ఐటిల్లో బి.టెక్, ఇంటిగ్రేటెడ్ బి.టెక్ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జెఇఇ) మెయిన్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన నేషనల్ టెస్టింగ్...
Suspense Continue on Tokyo Olympics 2020

వచ్చే ఏడాదైన జరుగుతాయా?

వచ్చే ఏడాదైన జరుగుతాయా? విశ్వ క్రీడలపై తొలగని అనిశ్చితి టోక్యో: జపాన్ రాజధాని టోక్యో వేదికగా వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్‌పై ఇంకా అనిశ్చితి వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాదే జరగాల్సిన ఒలింపిక్స్‌ను కరోనా...
KTR Meeting with Municipal Officers at Pragathi Bhavan

వార్డు ఆఫీసర్లు

ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా విధులు  ఇంజినీరింగ్ శాఖలో ఇద్దరు చీఫ్ ఇంజినీర్లు, సహాయకులుగా ముగ్గురు ఎస్‌ఇలు   పురపాలికల్లో పారదర్శకంగా ఖాళీల భర్తీ జరగాలి : మంత్రి కెటిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక...
TS Govt writes to Center to support Weavers

బతుకు’పోగు’ బతికేదెట్టా?

అతుకుతున్న రాష్ట్రం, తెంపుతున్న కేంద్రం చేనేత రంగానికి గుదిబండలా జిఎస్‌టి ఉత్పత్తులకు మార్కెటింగ్‌లేక మూలనపడుతున్న మగ్గాలు కరోనాతో దుర్భరంగా 60వేల మంది నేతన్నల జీవితాలు బతుకమ్మ చీరలు, యూనిఫామ్‌ల ఆర్డర్లతో ఆదుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కేంద్రానికి చేస్తున్న...

అన్నీ రీడిజైన్‌వే

తెలంగాణలో కొత్త ప్రాజెక్టులేవీ చేపట్టలేదు రాష్ట్ర అవసరాలు తీర్చే విధంగా ఆకృతుల్లోనే మార్పు 25న అపెక్స్ భేటీలో ఆధారాలతో సహా నిరూపిద్దాం, నదీ జలాల వినియోగంపై అభ్యంతరాలు తెవనెత్తాలి బచావత్ అవార్డుకు అనుగుణంగా నీటి వాటా...

Latest News