Home Search
కొత్త ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
100 పడకల కోవిడ్ వార్డును ప్రారంభించిన మంత్రి హరీశ్
సిద్దిపేట: జిల్లాలోని ములుగు మండలం లక్ష్మక్కపల్లి ఆర్వీఎం ఆస్పత్రిలో 100 పడకల కోవిడ్-19 వార్డులను తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో ఎంపి కొత్త ప్రభాకర్,...
‘ఐటి’ కరీం’నగ’ర్
ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ నైపుణ్యవంతులున్నారు
వరంగల్ తరహాలో కరీంనగర్కు పెద్ద సంస్థలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం
ఐటి అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజే కాదు ఇంటెలిజెన్స్ టెక్నాలజీ
తొలి రోజే 432 మంది యువతకు ఉద్యోగాలు రావడం సంతోషంగా...
ఆగస్టు 17నుంచి నేపాల్లో అంతర్జాతీయ విమాన సర్వీసులు..
ఖాట్మండు: నేపాల్లో కరోనా కారణంగా నాలుగు నెల్ల ఆగిపోయిన జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు ఆగస్టు17న తిరిగి ప్రారంభం కానున్నాయి. దేశంలో కరోనా కేసులు నెరిగిపోతుండడంతో నేపాల్ ప్రభుత్వం గత మార్చి 20న...
ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణాన్ని అడ్డుకున్న చరిత్ర కాంగ్రెస్దే: కర్నె
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలి సమావేశాల్లోనే కాంగ్రెస్ నేతలు శాసన సభలో గందరగోళం సృష్టించారని ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. కర్నె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల కోసం...
కరోనా వేళ ‘కాషాయ’ రాజకీయం..!
మోడీ నాయకత్వంలోని కేంద్రం అనుసరిస్తున్న విధానాలు సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా ఉన్నాయి. అంతే కాదు రాజ్యాంగ విరుద్ధంగా కూడా ఉంటున్నాయి. ఈ మాట ఎందుకు అనాల్సివస్తుందంటే, మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి...
జిల్లాల్లోనూ వైద్యం
700 వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయి
రెండు రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు
అన్ని రకాల మందులు పంపిస్తాం
మల్లారెడ్డి, మమత, కామినేని
మెడికల్ కాలేజీల్లో ఉచిత వైద్యం
జిహెచ్ఎంసి పరిధిలో 95 ప్రైవేటు
ఆసుపత్రుల్లో చికిత్సకు అనుమతి
ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు...
ఎవరిది పైచేయి?
డిప్యూటీ సిఎం, పిసిసి చీఫ్ పదవులనుంచి తొలగింపు
ఆయన వర్గీయులకూ పదవులనుంచి ఉద్వాసన
ప్రకటించిన కాంగ్రెస్ ప్రతినిధి సుర్జేవాలా
గవర్నర్ను కలిసిన గెహ్లోట్
రెండో రోజూ సిఎల్పికి డుమ్మాకొట్టిన సచిన్ పైలట్
జైపూర్: రాజస్థాన్లో రాజకీయాలు మంగళవారం మరింత రసవత్తరంగా...
9 లక్షలు దాటిన కరోనా కేసులు
వరసగా మూడో రోజూ 28 వేలకు పైగా పాజిటివ్ కేసులు
మృత్యువాత పడిన 553 మంది బాధితులు
మూడు రోజుల్లోనే లక్ష కొత్త కేసులు
కోలుకున్న వారు 5,71,459 మంది
మహారాష్ట్రలో 2.6 లక్షలకు పైగా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో...
జిల్లాల్లోనూ విజృంభణ
13175 టెస్టులు..1524 పాజిటివ్లు
జిహెచ్ఎంసిలో 815, జిల్లాల్లో 709 మందికి వైరస్
వైరస్ దాడిలో మరో పది మంది మృతి
37,745 కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మరో 1524 పాజిటివ్లు...
రాష్ట్రంలో 8మంది ఐఎఎస్లకు అదనపు కలెక్టర్లుగా పోస్టింగ్లు..
మన తెలంగాణ/హైదరాబాద్: పల్లె, పట్టణ ప్రగతి పనితీరును మరింత మెరుగుపర్చేందుకు ప్రభుత్వం ఐఎఎస్లను, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రెండు వేర్వేరు ఉత్తర్వులను మంగళవారం...
మున్సిపాలిటీల్లో ఖాళీల భర్తీపై కసరత్తు
మన తెలంగాణ/హైదరాబాద్: మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న పదవుల భర్తీపై కసరత్తును రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. నగరాలను ఒక క్రమ పద్దతిలో అభివృద్ధి చేయడం, పట్టణల్లో రోజురోజుకు జనాభా పెరిగిపోతుండడం... భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా...
తెలంగాణ నిరుద్యోగ యువతకు శుభవార్త..
డిమాండ్ ఉన్న సుమారు 3,800 నైపుణ్యత కోర్సుల్లో ఉచిత శిక్షణ పొందేందుకు అవకాశం
ఆన్లైన్ ఎడ్టెక్ సంస్థ కోర్స్ఎరాతో ఒప్పందం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శుభవార్త. సుమారు 50వేల...
రాష్ట్రంలో మరో 1550 పాజిటివ్లు..
11525 టెస్టులు, 1550 పాజిటివ్లు
వైరస్ దాడిలో మరో 9 మంది మృతి
కొంపల్లి మున్సిపల్ కమిషనర్కు కరోనా
కోవిడ్తో కాంగ్రెస్ నేత మృతి
36,221కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
మన తెలంగాణ/హైదరాబాద్:రాష్ట్రంలో కరోనా కేసులు 36వేల...
సాకారం అవుతున్న సాగునీటి కల
రూ.3,825 కోట్లతో 1200 చెక్డ్యాంల నిర్మాణాలు
రూ. 471 కోట్లతో కాల్వల్లో తూముల నిర్మాణం
సాకారం అవుతున్న సిఎం కెసిఆర్ కన్న కలలు
త్వరలోనే కోటి ఎకరాలకు అందనున్న సాగునీరు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రానికి జలకళ వచ్చింది. ప్రాజెక్టులన్నీ...
పూర్వ వైభవం దిశగా క్రికెట్!
సౌతాంప్టన్: ఇంగ్లండ్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్ విజయవంతంగా ముగియడంతో అంతర్జాతీయ క్రికెట్లో కొత్త జోష్ నెలకొందని చెప్పాలి. కరోనా భయం పట్టిపీడిస్తున్న ఇరు జట్ల మధ్య జరిగిన టెస్టు...
సచిన్ సంక్షోభం
8 నుంచి 20 మంది ఎంఎల్ఎలతో కొత్త కుంపటి
ఎస్ఒజి విచారణతో పైలట్ కినుక
గెహ్లాట్ ప్రభుత్వంపై తిరుగుబావుటా.. గురుగ్రామ్లోని ఓ హోటల్లో మద్దతుదారులతో బస
ఇది బిజెపి కుట్ర: కాంగ్రెస్ ఆరోపణ
కొట్టిపారేసిన కమలనాథులు, అది కాంగ్రెస్...
సంపాదకీయం: సంక్షోభంలో యువత
పూర్తి ఆన్లైన్ చదువుల విదేశీ విద్యార్థులను దేశం నుంచి తరిమేయాలని అమెరికా తీసుకున్న నిర్ణయం అక్కడికి వెళ్లి బాగుపడాలనే భారతీయ విద్యార్థులపై తీవ్ర వ్యతిరేక ప్రభావం చూపుతుంది. కువైట్లో ఉద్యోగాలు చేస్తూ స్థిరపడిన...
సంపాదయకీయం: ప్రైవేటు ‘దోచు’పత్రులు!
నయమైన కరోనా రోగుల నుంచి గుంజుకోడమే కాకుండా మృతుల శవాలను కూడా అడ్డంపెట్టి భారీగా నగదు చేసుకొని, కోవిడ్ 19 బాధితుల కొంపలు కూల్చుతున్న ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల అమానుషాల వార్తలు బెంబేలెత్తిస్తున్నాయి....
కొనసాగుతున్న తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులు..
హైదరాబాద్: తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఆర్ఆండ్ బీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సచివాలయ కూల్చివేత పనులను డిజిపి మహేందర్ రెడ్డి, సిఎస్ సోమేశ్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం...
నేటి నుంచి 10కిలోల బియ్యం ఉచితం
నవంబర్ వరకు అందజేత, 2 కోట్ల 79లక్షల మందికి లబ్ధి
పేదల ఆకలి తీర్చేందుకే సిఎం కెసిఆర్ ఆరాటం : మంత్రి గంగుల
మన తెలంగాణ/కరీంనగర్: రాష్ట్రంలోని పేదల ఆకలి తీర్చేందుకు సిఎం కెసిఆర్ ఆరాటపడుతున్నారని...