Monday, June 17, 2024
Home Search

కొత్త ప్రభుత్వం - search results

If you're not happy with the results, please do another search
Minister Etela Rajender Review Meet On Numaish

పభుత్వం అనుమతిస్తేనే నుమాయిష్‌ను ప్రారంభిస్తాం

నాంపల్లి: తెలంగాణకే తలమానికంగా నిలుస్తున్న నాంపల్లిలో 81వ అభిలభారత పారిశ్రామిక ఎగ్జిబిషన్ (నుమాయిష్) వచ్చే కొత్త ఏడాది జనవరి 1 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్ల ప్రక్రియను యుద్ధ్ద...
Minister Puvada says kingdom revolves around the farmer

రైతు చుట్టూనే రాజ్యం తిరుగుతోంది: మంత్రి పువ్వాడ

కారేపల్లి: రైతు చుట్టూనే రాజ్యం తిరుగుతోందని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని విశ్వనాథపల్లి గ్రామపంచాయితీలో ఆదివారం రైతులకు రూ. 25...

బీహార్ ఎన్నికలు

  ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సరికొత్త వాతావరణంలో జరుగుతున్నాయి. 243 స్థానాల శాసనసభకు పోలింగ్ తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబర్ 28న ప్రారంభం అయ్యే పోలింగ్ మూడు దశల్లో జరిగి నవంబర్...
Yugandhar among 12 Arrested in hemanth murder case

కారణం ధనమా, కులమా?

  తెలుగు రాష్ట్రంలో మరో ‘పరువు హత్య’ జరిగిపోయింది. కథ మామూలే. కన్నతండ్రి మాట కాదని ‘కులాంతర’ వివాహం చేసుకుంది. అంతే. చేసుకున్న వాడు హత్యకు గురయ్యాడు. అచ్చం మిర్యాలగూడలో అమృతను చేసుకున్న తర్వాత...
KCR Suggests Changes in New Secretariat Design

33వేల చదరపు అడుగులు పెరిగిన నూతన సచివాలయ విస్తీర్ణం..

ప్రాంగణం విస్తీర్ణం 26.29 ఎకరాల నుంచి 28.05 ఎకరాలకు పెంపు రోడ్ల వెడల్పు కార్యక్రమానికి అదనంగా 7,122 చ.మీ. స్థలం రాష్ట్ర పర్యావరణ నిపుణుల మదింపు కమిటీకి రోడ్లు భవనాల శాఖ సూపరింటెండింగ్ ఇంజినీర్‌ల ప్రతిపాదన...
All kinds of services in government hospitals

ప్రజారోగ్యానికి ఎన్ని కోట్లయినా వెచ్చిస్తాం

  కోబాస్ మిషన్ ద్వారా ప్రతి రోజు 4వేల పరీక్షలు చేయొచ్చు  ఆసుపత్రుల్లో ఆగిపోయిన వైద్యసేవలను తిరిగి ప్రారంభిస్తున్నాం ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్న వారియర్స్‌కు అభినందనలు మీడియాతో మంత్రి ఈటల రాజేందర్ మన తెలంగాణ/హైదరాబాద్...

గళపతి

  ఇక్కడి గాలి నిండా నిండిపోయి, హృదయ మృదంగాలను కుదిపేసి, వీనుల్లో నిత్యనివాసమేర్పరచుకున్న సుమధుర గాత్రం ఇక లేదంటే, అది మరెన్నో కొత్తకొత్త హొయళ్ళు పోతూ జనమానాసాలను కవ్వంపట్టే క్షణాలు మరి ఇక ఉండ...
lockdown extension in delhi

ఢిల్లీలో రెండవ దశ కరోనా ఉధృతి

రానున్న రోజుల్లో తగ్గనున్న కేసులు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వెల్లడి న్యూఢిల్లీ: ప్రస్తుతం ఢిల్లీలో కరోనా వైరస్ రెండవ దశ ఉధృతి కొనసాగుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. రానున్న రోజుల్లో కరోనా కేసులు...
Minister Harish Rao in GHMC election campaign

కెసిఆర్ రూ.11 వేల కోట్లు ఇస్తే… మోడీ రూ.210 కోట్లు ఇచ్చారు: హరీష్ రావు

సిద్దిపేట: రైతులకు ఉచిత కరెంట్, ఎరువులు, పంట పెట్టుబడి ఘనత సిఎం కెసిఆర్ కే దక్కుతుందని మంత్రి హరీష్ రావు తెలిపారు.  కొత్త రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ దుబ్బకా నియోజకవర్గంలోని రాయికల్ మండల...

సంపాదకీయం: ఎన్‌జిఒలపై కన్నెర్ర

కేంద్రప్రభుత్వం సోమవారం నాడు లోక్‌సభ ఆమోద ముద్ర వేయించుకున్న విదేశీ విరాళాల (సవరణ) బిల్లును దేశంలోని ఏ అండాలేని కోట్లాది అణగారిన వర్గాల చేతి ఊతకర్రను ఊడబెరకడానికి ఉద్దేశించిన ఘాతుక శాసన చర్యగా...
5086 New Covid-19 Cases Reported in AP

హైదరాబాద్‌లో 309, జిల్లాల్లో 1,857 మందికి వైరస్

హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 2166 పాజిటివ్‌లు నమోదయ్యాయి. వీటిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 309 ఉండగా ఆదిలాబాద్‌లో 21, భద్రాద్రి 79, జగిత్యాల 21, జనగామ 79, భూపాలపల్లి 20, గద్వాల 20,...
3614 New Corona Cases Registered in Telangana

సెలవులోస్తే కరోనా టెస్టులు బంద్…

హైదరాబాద్: నగరంలో కరోనా వైరస్ విజృంభణతో ప్రభుత్వం రోగులను త్వరగా గుర్తించేందుకు టెస్టుల సంఖ్య పెంచింది. ప్రధాన ఆసుపత్రులతో పాటు 196 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీదవాఖానలో పరీక్షలు నిర్వహిస్తుంది. జూలై 11...
India reports 43846 new Covid-19 cases

25 లక్షలు దాటిన కరోనా పరీక్షలు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య 25 లక్షలు దాటింది. ఆదివారం చేసిన 31,095 కలిపి మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 25,19,315 టెస్టులు చేసినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. రాబోయే...
minister niranjan reddy comments on agriculture bill

రైతుల మెడపై కేంద్రం కత్తి పెట్టింది: మంత్రి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ, విద్యుత్ బిల్లులపై మంత్రి నిరంజన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతుల మెడపై కేంద్ర కత్తిపెట్టిందని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. కార్పొరేట్ వ్యాపారుల లబ్ధి కొరకే...
MPs protest in front of Gandhi statue in Parliament premises

వ్యవసాయ బిల్లులపై ప్రతిపక్ష ఎంపిల ఆందోళన

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కొత్త వ్యవసాయ బిల్లులపై ప్రతిపక్ష పార్టీల ఎంపిలు గాంధీజీ విగ్రహం దగ్గర నిరసన చేపట్టారు. పార్లమెంట్ ఆవరణలో జరిగిన ఈ ఆందోళనలో టిఆర్ఎస్ ఎంపిలు పాల్గొన్నారు....

రైతులు ఎందుకు సంబరాలు చేసుకోవడంలేదు: కెటిఆర్

  హైదరాబాద్: కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుల చారిత్రాత్మకమైతే రైతులు ఎందుకు సంబురాలు చేసుకోవడంలేదని మంత్రి కెటిఆర్ బిజెపి ప్రభుత్వాన్ని నిలదీశారు. కెటిఆర్ తన ట్విట్టర్ లో వ్యవసాయ బిల్లుపై ట్వీట్ చేశారు.  ఎన్డిఎ...
8 MPs are suspended from Rajya sabha

8 మంది రాజ్య‌స‌భ ఎంపిల‌పై స‌స్పెన్ష‌న్‌

 అరాచకం సహించమంటూ వేటు  మూజువాణి తీర్మానంతో వెంకయ్య చర్య  వాయిదా వరకూ సభ్యులు సభలోనే తిష్ట   న్యూఢిల్లీ : ఎనమండుగురు ఎంపిలపై రాజ్యసభ సస్పెన్షన్ వేటు వేసింది. టిఎంసి నేత డెరెక్ ఒ...

సాహిత్యం సాహసం సంస్కరణం

పీవీ గురించి మూడు మాటల్లో చెప్పాలంటే, సాహిత్యం, సాహసం, సంస్కరణం అని చెప్పవచ్చు! ఆయన శారీరకంగా చూడడానికి అంత బలంగా, దేహ దారుఢ్య నిర్మాణంతో కనిపించడు . కానీ ఆయన జ్ఞానం, విజ్ఞానం,...
Shivaji nagar Venkatagiri Villages pledge to vote for TRS

దుబ్బాక ఉపఎన్నికలో టిఆర్ఎస్ కే మా మద్దతు

సిద్ధిపేట: టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 117 తండాలను పంచాయతీలుగా చేశామని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వ హయంలో వెంకటగిరి తండాలో అభివృద్ధి జరిగిందని మంత్రి తెలిపారు. రూ.35లక్షలతో సిసిరోడ్లు,...
PM Modi make Farmers will turn slaves says Rahul

రైతులను బానిసలుగా మార్చుతారా?: రాహుల్

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుపై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీని రైతు విరోధిగా రాహుల్ అభివర్ణించారు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీలను నాశనం చేసిన...

Latest News