Home Search
కొత్త ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
జలవివాదాలు కాదు, విధానాలు కావాలి
ఇప్పుడు దేశానికి కావాల్సింది జల వివాదాలు కాదు.. జల విధానం. అన్ని రంగాలలో సంస్కరణలు తెస్తున్న మోడీ సర్కార్ దేశానికి ప్రయోజనం చేకూర్చే జల విధానాన్ని కూడా రూపొందిస్తుందని అందరూ ఎదురు చూశారు....
రైళ్ల తయారీలో తెలంగాణ శకం
దేశంలోనే ప్రైవేట్ రంగంలో రాష్ట్రంలో అతిపెద్ద రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
రంగారెడ్డి జిల్లా కొండకల్ గ్రామంలో 100 ఎకరాల్లో రూ.1000 కోట్లతో మేధా సంస్థ ఫ్యాక్టరీని నెలకొల్పడం రాష్ట్రానికి గర్వకారణం
హైదరాబాద్ మెట్రోకు ఇక్కడి...
నిజాయితీ పన్నుదారులకు జయహో
పన్నుల వ్యవస్థ సంస్కరణకు కొత్త పథకం
‘పారదర్శక పన్ను వేదిక’ను ప్రారంభించిన ప్రధాని మోడీ
నిజాయితీగా పన్ను చెల్లించే వారికి ఇది దోహదపడుతుందని వ్యాఖ్య
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి పన్ను వ్యవస్థలో మరిన్ని...
ఫేస్లెస్ అసెస్మెంట్తో పారదర్శకత పెరుగుతుంది..
ఫేస్లెస్ అసెస్మెంట్తో పారదర్శకత పెరుగుతుంది..
పన్ను పరిపాలన చరిత్రలో ఇది ముఖ్యమైన రోజు
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: ఫేస్లెస్ టాక్స్ అసెస్మెంట్(ముఖాముఖి లేకుండా పన్ను పరిశీలన), అప్పీల్తో పన్ను చెల్లింపుదారులకు ఫిర్యాదుల భారం తగ్గనుందని...
ఆహార శుద్ధికి ప్రోత్సాహం
రైతులకు ఆర్థిక స్వావలంభన, యువతకు ఉపాధి అవకాశాలు
సహకార, స్వయం సహాయక సంఘాలకు పెద్ద ఎత్తున రాయితీల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది
ఇతర రాష్ట్రాలు, దేశాల్లో అధ్యయనం
చిన్న యూనిట్ల నుండి భారీ...
కెలికి కయ్యం
తెలంగాణ ప్రాజెక్టులపై ఎపి అర్థంపర్థంలేని రాద్ధాంతం
రాష్ట్రం హక్కులపై కేంద్రానిది తప్పుడు విధానం
త్వరలో జరిగే అపెక్స్ కౌన్సిల్లోఆంధ్రప్రదేశ్ నోరు మూయించాలి
రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాల కోసం స్నేహహస్తం అందించాం
బేసిన్లు, బేషజాలు వద్దని స్పష్టంగా చెప్పా,...
ఇక నో ట్రాఫికర్
ఒక్క ఎల్బి నగర్లోనే మూడు పెద్ద ఫ్లైఓవర్లు నిర్మించాం
ట్రాఫిక్ సమస్య లేకుండా చేసిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కింది
బైరామల్గూడ పైవంతెన ప్రారంభిస్తూ మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హస్తినాపురం: హైదరాబాదులో ట్రాఫిక్ సమస్య...
24 గంటల్లో వెయ్యిదాటిన కరోనా మరణాలు
62,064 కొత్త కేసులు, 44 వేలకు పైగా మొత్తం మరణాలు
22 లక్షలు దాటిన కేసులు
రికవరీ రేటు 70 శాతానికి చేరిక
రికార్డు స్థాయిలో ఒక్క రోజే 54,859మంది బాధితుల రికవరీ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి...
నేతలపై కొవిడ్ పడగ
మంత్రి మల్లారెడ్డి దంపతులకు వైరస్
ఎల్బినగర్, తాండూర్ ఎంఎల్ఎలు సుధీర్రెడ్డి, రోహిత్రెడ్డిలకు పాజిటివ్
రాష్ట్రంలో ఒకే రోజు 2256 కొత్త కేసులు
జిల్లాల్లో 1792, జిహెచ్ఎంసిలో 452 మందికి వైరస్, మరో 14మంది మృతి
గాంధీలో చికిత్సపొందుతూ...
ఫిర్యాదుల కేంద్రం
ఒకే గూటికి సామాజిక మాధ్యమాల ద్వారా అందే కంప్లైంట్లు తక్షణమే
వాటికి పరిష్కారం, త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు
సమస్య పరిష్కారం అయ్యిందో లేదో తెలుసుకునేందుకు కాల్సెంటర్
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రజల ఫిర్యాదులు...
13 జిల్లాల్లో అత్యధిక కరోనా మరణాలు: కేంద్రం ఆందోళన
13 జిల్లాల్లో అత్యధిక కరోనా మరణాలు: కేంద్రం ఆందోళన
తక్కువగా పరీక్షలు, పరీక్ష ఫలితాల్లో జాప్యం, సకాలంలో వైద్యం అందకపోవడం ప్రధాన కారణాలు
ఈ లోపాలపై శనివారం ఉన్నత స్థాయి సమావేశాల్లో సమీక్ష
న్యూఢిల్లీ: కరోనా...
చేయూత కొనసాగిస్తాం
నూలు, రసాయనాలపై 50% రాయితీ
నేతన్నలకు చేతి నిండా పని కల్పించి ఆకలి చావులకు దూరం చేశాం
చేనేత అభివృద్ధికి ప్రతిష్టాత్మక సంస్థలతో ఒప్పందాలు, ఎంపిక చేసిన
కార్మికులకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరిట పురస్కారాలు...
75వేలు దాటిన కరోనా కేసులు..
ఒకే రోజు 2207 పాజిటివ్లు
జిహెచ్ఎంసిలో 532, జిల్లాల్లో 1675 కేసులు
వైరస్ దాడిలో మరో 12 మంది మృతి
కోవిడ్తో భద్రాద్రి డిప్యూటి డిఎంహెచ్ఓ మరణం
సంతాపం ప్రకటించిన మంత్రి ఈటల రాజేందర్
601కి చేరిన కోవిడ్...
రైతుకు రక్ష
రైతుబీమా ప్రీమియం రూ.1141.44 కోట్లు
ఒక్కో రైతుకు ప్రీమియం రూ.3486.90
గత ఏడాది కంటే రూ.29 కంటే అధికం
32.73 లక్షల మంది అన్నదాతలకు బీమా కవరేజి
ఆగస్టు 14వ తేదీన రెన్యువల్... ఇది మూడో ఏడాది
మన తెలంగాణ/హైదరాబాద్:...
రూ.400 కోట్లు మంజూరు
సచివాలయ నిర్మాణానికి రూ.400 కోట్లు మంజూరు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
పరిపాలనాపరమైన ఉత్తర్వులు జారీ చేయనున్న ఆర్ అండ్ బి
ఒకటి, రెండు రోజుల్లో టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేయనున్న అధికారులు
ఆర్కిటెకట్స్ ఆస్కార్, పొన్ని...
మనోళ్లకే కొలువులు
నూతన విధానానికి కేబినెట్ ఆమోదం
రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో తెలంగాణ యువతకే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు
అలాంటి పరిశ్రమలకు అదనపు రాయితీలు
ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ప్రోత్సాహం
పనికిరాని ప్రభుత్వ పాత వాహనాల విక్రయం
నిరాడంబరంగా పంద్రాగస్టు
వలస కార్మికులకు...
రాయలసీమ ఎత్తిపోతలపై న్యాయ పోరాటం
ఎపి జల దోపిడీపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం
లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంను తక్షణమే నిలిపివేయాలని పిటిషన్, టెండర్ల
ప్రక్రియ రద్దుకు ఉత్తర్వులు ఇవ్వాలని వినతి
సమైక్య రాష్ట్రంలోనే నీటి వాటాలో తెలంగాణ...
సొంత యాప్లతో అదరగొట్టాలి!
డ్రాగన్పై భారత్ సర్కారు డిజిటల్ స్ట్రైక్ ప్రారంభించింది. చైనాకు చెందిన అతి ముఖ్యమైన 59 మొబైల్ యాప్స్ను నిషేధించింది. ఈ జాబితాలో టిక్టాక్, షేర్-ఇట్, వీచాట్, వీ-మీట్, యూసీ బ్రౌజర్, క్యామ్ స్కానర్,...
రాజస్థాన్ హైడ్రామాలో రాజ్యాంగం!
రాజస్థాన్ రాజకీయ సంక్షోభం రావణ కాష్ఠంలా రగులుతోంది. స్పీకర్ నోటీస్పై సవాలు దగ్గర నుంచి అసెంబ్లీ సమావేశాలపై గవర్నర్ వైఖరి వరకు ఎన్నో వివాదాస్పద అంశా లు తెర మీదకు వచ్చాయి. రాజ్యాంగ...
పంచాయతీల్లో ఆన్లైన్ ఆడిట్
హైదరాబాద్: గ్రామ పంచాయతీల్లో నిధుల వినియోగంపై పారదర్శకత కోసం ఈ నెల 3వ తేదీ నుంచి ఆన్లైన్ ఆడిట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు ఆన్లైన్ ఆడిట్...