Home Search
కొత్త ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
మీసేవలో సాదాబైనామాల దరఖాస్తులు
ఫీజు చెల్లింపులు కూడా ఇక్కడే
గ్రామాల్లోని భూములకు మాత్రమే అవకాశం
పట్టణాల్లో సాదాబైనామాలకు అవకాశం లేదు
2016, 17లో రెవెన్యూ శాఖ గుర్తించిన
హెచ్ఎండిఏ, కుడాలలోని కొన్ని ప్రాంతాలకు మాత్రం వర్తింపు
మండలాలు, గ్రామాల జాబితాతో పాటు
మార్గదర్శకాలను విడుదల...
పాసు పుస్తకానికి రూ.150
మ్యుటేషన్ ఛార్జీలు రూ.225
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్కు మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
మనతెలంగాణ/హైదరాబాద్ : పాసు పుస్తకానికి రూ.150, మ్యుటేషన్ చార్జీలు రూ.225, కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసుకోవాలని పేర్కొంటూ ప్రభుత్వం ధరణి...
యువతుల వివాహ వయసుపై త్వరలోనిర్ణయం
ప్రధాని నరేంద్రమోడీ ప్రకటన
ఎఫ్ఎఓ వజ్రోత్సవాల సందర్భంగా రూ.75 ప్రత్యేక నాణెం విడుదల
17 కొత్త పంటలను ఆవిష్కరించిన ప్రధాని
న్యూఢిల్లీ: ఆడపిల్లల కనీస వివాహ వయసుపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక అందిన వెంటనే ప్రభుత్వం...
నార్తిండియాలో థియేటర్లు ఓపెన్
తెలుగు రాష్ట్రాల్లో తెరుచుకోని సినిమా హాళ్లు
దేశంలో అన్ లాక్ 5.0 నిబంధనలో భాగంగా గురువారం నుంచి సినిమా థియేటర్లు తెరిచేందుకు కేంద్రం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టుగా దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో...
కోలుకుంటున్న భారత్
కోలుకుంటున్న భారత్
73 రోజులకు పెరిగిన డబ్లింగ్ సమయం
87 శాతానికి పెరిగిన రికవరీ రేటు
ఒక్క రోజే 81,514 మంది కోలుకున్నారు
63 వేల కొత్త కేసులు, 680 మరణాలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతున్నప్పటికీ వైరస్...
యాసంగిలోనూ నియంత్రిత స్ఫూర్తి
50 లక్షల ఎకరాల్లో వరి, 15 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు
సిద్ధంగా విత్తనాలు, ఎరువులు
అధికారులు చెప్పినట్టు సాగు చేస్తే పంటలకు మంచి ధరలు
క్లస్టర్లు, మండలాలు, జిల్లాల వారీగా సాగు లెక్కలతో కార్డులు
మక్క...
భారీ వర్షాలకు కొట్టుకుపోయిన రోడ్లు
హైదరాబాద్: పలు ప్రాంతాల్లో వరద ఉధృతికి రోడ్లు కొట్టుకుపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. జాతీయ రహదారులతో పాటు రాష్ట్ర రహదారులు చాలావరకు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా...
ఎవుసం మారాలి
అందుకోసం నాలుగంచెల వ్యూహం
రైతులకు అవగాహన కల్పించే బాధ్యత
వ్యవసాయశాఖదే, అధికారులు ఆలోచన దృక్పథాన్ని మార్చుకోవాలి
ఇప్పటికైతే మక్క పంటకు విరామమే మంచిది క్వింటాకు రూ.800-900కు
మించి ధర పలకడం కష్టమే చెరువులకు పునరుజ్జీవం వల్లే నిత్యం...
కెసిఆర్ నేతృత్వంలో హైదరాబాద్ విశ్వనగరం
‘గ్రేటర్’ చట్టానికి 5 సవరణలు 79 డివిజన్లలో
మహిళలను గెలిపించిన ఘనత టిఆర్ఎస్దే
వార్డు కమిటీల్లో రాజకీయాలకు అతీతంగా చోటు
యథాతథంగా బిసిల రిజర్వేషన్ పర్యావరణం, ఫార్మా
ఇండస్ట్రీపై కాంగ్రెస్ సభ్యులు మాట్లాడటం హాస్యాస్పదం
హరితనగరం పనులు...
మరో 72 గంటల పాటు అప్రమత్తతే
వరుణుడి ఆగ్రహం నీటమునిగిన పంటపొలాలు
రైతన్నలకు అపార నష్టం, ఆవేదన భాగ్యనగరాన్ని
ముంచెత్తిన వాన మళ్లీ వర్షసూచనతో
రాష్ట్రమంతటా అధికారుల అప్రమత్తత
రంగంలోకి మాన్సూన్, డిఆర్ఎఫ్ బృందాలు
విద్యుత్కు అంతరాయం కలగకుండా చర్యలు
మన తెలంగాణ/హైదరాబాద్ : బంగాళాఖాతంలో...
పాత దరఖాస్తుదారులకు ఊరట
కొత్త నిబంధనల ప్రకారం
పాతవి క్లియర్
ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తులపై ప్రభుత్వం స్పష్టత
మన తెలంగాణ/హైదరాబాద్ : గతంలో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2015 సంవత్సరంలో ఎల్ఆర్ఎస్...
బిజెపి గూటికి ఖుష్బూ
కాంగ్రెస్ను వీడిన కొద్ది గంటల్లోనే చేరిక
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సోమవారం బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. బిజెపి అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా,...
రెండు లక్షల 12 వేలు దాటిన కోవిడ్
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతోంది. కేసులతో పాటు మరణాలు కూడా తగ్గుతున్నాయి. శనివారం 44,657 మందికి పరీక్షలు నిర్వహించగా 1717 పాజిటివ్లు తేలాయి. అదే విధంగా వైరస్ దాడిలో మరో...
వర్షాలతో విష జ్వరాల కాటు
హైదరాబాద్: నగరంలో కురుసున్న వర్షాలకు విషజ్వరాలు దడ పుట్టిస్తున్నాయి. గత ఆరునెల నుంచి కరోనా మహమ్మారితో బాధపడుతున్న ప్రజలు సీజనల్ వ్యాధులు రావడంతో అవస్దలు పడుతున్నారు. వానలు కురుస్తుండటంతో రోడ్లపై మురునీరు, చెత్త...
మరో 10 రోజులు
ఆస్తుల నమోదు గడువు పెంపు
హెచ్ఎండిఎ పరిధిలో
ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ విధానం
జిహెచ్ఎంసి పాలక మండలిలో మహిళలకు 50% ప్రాతినిధ్యం
వార్డుల రిజర్వేషన్ అంశాలు,
నాలా చట్టానికి సవరణలు
4 గంటల పాటు ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంతో కేబినెట్...
మక్క రైతుకు మంచి రోజుల్లేవ్
దేశంలో అవసరానికి మించి నిల్వలున్నా దిగుమతి సుంకం తగ్గించారు
కేంద్రం నిర్ణయం మద్దతు ధరకు గొడ్డలిపెట్టు మొక్కజొన్న సాగుపై
రాష్ట్ర రైతాంగం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి
రాష్ట్ర వ్యాప్తంగా 6వేల ధాన్యం సేకరణ కేంద్రాలు
చివరి గింజ...
రెండు లక్షల 10 వేలు దాటిన కోవిడ్
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు రెండు లక్షల పది వేలు దాటాయి. మార్చి నెల నుంచి ఇప్పటి వరకు 2,10,346 కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా కొత్తగా 1811 మందికి వైరస్ సోకింది....
ఇక ‘నాలా’ అనుమతులు తహసీల్దార్లకే !
హైదరాబాద్: కొత్త రెవెన్యూ చట్టంలో రెవెన్యూ అధికారుల అధికారాలను కుదించిన ప్రభుత్వం తాజాగా వ్యవసాయేతర భూమి వినియోగ మార్పిడి అధికారాల నుంచి ఆర్డీఓలను తప్పించే అంశాన్ని పరిశీలిస్తోంది. ‘నాలా’ అనుమతులకు సంబంధించి తహసీల్దార్లకు...
నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ
అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన
తీర్మానాలపై చర్చ, ఆమోదం
13న శాసనసభ, 14న
శాసన మండలి సమావేశం
పంటల కొనుగోలు,
యాసంగిలో సాగు విధానంపై
నేడు ముఖ్యమంత్రి
కె.చంద్రశేఖర్రావు సమీక్ష
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట మంత్రివర్గ సమావేశం...
లక్షా 80 వేల మంది కోలుకున్నారు
హైదరాబాద్: రాష్ట్రంలో వైరస్ బారిన పడి లక్షా 80వేల మంది కోలుకున్నారు. మార్చి నెల నుంచి ఇప్పటి వరకు ఏకంగా లక్షా 80 వేల 953 మంది ఆరోగ్యవంతులుగా మారినట్లు అధికారులు ప్రకటించారు....