Home Search
నోటిఫికేషన్ జారీ - search results
If you're not happy with the results, please do another search
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా తమిళిసైకు అదనపు బాధ్యతలు
గురువారం బాధ్యతలు చేపట్టిన సౌందరరాజన్
ప్రమాణస్వీకారానికి హాజరైన సిఎం, ఇతర మంత్రులు
హైదరాబాద్: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా తమిళిసై సౌందరరాజన్ అధికారికంగా అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు బుధవారం అక్కడి స్పెషల్ రెసిడెంట్ కమిషనర్కృష్ణకుమార్...
ఎస్ఐ, కానిస్టేబుల్ ఉచిత ఆన్లైన్ శిక్షణ తరగతులకు ‘యాప్’
హైదరాబాద్ : ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల ప్రిలిమ్స్ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ శిక్షణ తరగతులకు బిసి స్టడీ సర్కిల్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ బిసి స్టడీ సర్కిల్లో ఎస్ఐ,...
పదోన్నతులు పూర్తి
ఒకటి రెండు శాఖలు మినహా అన్నిటా ముగిసిన ప్రమోషన్ల ప్రక్రియ
చాలా శాఖల్లో అర్హులకు ప్రమోషన్లు
సర్వీసును రెండేళ్లకు తగ్గించడంతో పదోన్నతులు లభించాయి:
సంతోషం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు
సిఎం కెసిఆర్, మంత్రులు కెటిఆర్, శ్రీనివాస్గౌడ్లకు కృతజ్ఞతలు
మన తెలంగాణ/హైదరాబాద్: ...
“వేద నిలయం” ఇక స్మారక కేంద్రం
ప్రారంభించిన ముఖ్యమంత్రి పళనిసామి
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జె జయలలిత అధికారిక నివాసం వేద నిలయం స్మారక కేంద్రంగా రూపొంది గురువారం ప్రజల సందర్శనార్థం తెరుచుకుంది. ముఖ్యమంత్రి కె పళనిసామి గురువారం స్మారక...
ఫిబ్రవరి 11న జిహెచ్ఎంసి మేయర్ ఎన్నిక
* ఫిబ్రవరి 11న 11 గంటలకు
* ప్రత్యేక సర్వసభ్య సమావేశం
* నూతన కార్పొరేటర్ల ప్రమాణస్వీకారం
* 12.30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్...
నీట్ కటాఫ్ మార్కులను 10 శాతం తగ్గించిన ఆయూష్ డిపార్ట్మెంట్
మన తెలంగాణ/హైదరాబాద్ : యూజీ 2020-21 ఆయూష్ వైద్య, విద్య నీట్ అర్హత కటాఫ్ మార్కులను 10 శాతం తగ్గించాలని కేంద్ర ఆయూష్ మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తగ్గిన కటాఫ్ స్కోర్...
జోన్ల సవరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి
ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు
అన్ని అవరోధాలను అధిగమిస్తూనే నూతన ప్రణాళికలను రచిస్తున్న ప్రభుత్వం
ఉద్యోగుల కేడర్ స్ట్రెంత్, ఉద్యోగుల విభజనపై ప్రభుత్వం చర్యలు
మనతెలంగాణ/హైదరాబాద్: కొత్తగా అన్నీ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కీలక...
మాస్క్ ధరించకపోతే కరోనా సెంటర్లో సేవ: గుజరాత్ హైకోర్టు ఆదేశం
అహ్మదాబాద్: ఫేస్ మాస్క్ ఉల్లంఘనదారులకు జరిమానాతోపాటు కొవిడ్-19 కేంద్రాలలో సామాజిక సేవ చేయడం తప్పనిసరి చేస్తూ ఒక నోటిఫికేషన్ జారీచేయాలని గుజరాత్ హైకోర్టు బుధవారం గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కొవిడ్-19 కేంద్రాలలో వీరు...
అభివృద్ధి కోసం కారుకు ఓటు
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్కు ఈ డిసెంబర్లో జరుగుతున్నా ఎన్నికలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండవ సారి జరుగుతున్న ఎన్నికలు. రాష్ట్రం ఏర్పడక ముందు అస్తవ్యస్తంగా ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయో తెలియని...
సీజ్ చేసిన వాహనాల వేలానికి సిద్ధం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 39 సిపి చట్టం ప్రకారం సీజ్ చేసిన దాదాపు 20వేల వాహనాల దారులకు నోటీసులు ఇచ్చినప్పటికీ తిరిగి తీసుకోని కారణంగా వాటిని వేలం వేసేందుకు...
ఓటిటి ఫ్లాట్ఫామ్స్కు ముకుతాడు
ఆన్లైన్ న్యూస్ పోర్టళ్లపైనా నజర్
సమాచార, ప్రసార శాఖ పరిధిలోకి తెస్తూ కేంద్రం నిర్ణయం
అశ్లీల కంటెంట్ను నియంత్రించేందుకు నిర్ణయం
న్యూఢిల్లీ: ఆన్లైన్ న్యూస్ పోర్టల్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లాంటి...
షిప్పింగ్ మంత్రిత్వశాఖ పేరు మార్పు
నోటిఫికేషన్ జారీచేసిన కేంద్రం
న్యూఢిల్లీ: నౌకాయన మంత్రిత్వశాఖ పేరును రేవులు, నౌకాయన, జలమార్గాల మంత్రిత్వశాఖగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ జారీచేసింది. ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల చేసిన ప్రకటన మేరకు కేంద్రం...
33వేల చదరపు అడుగులు పెరిగిన నూతన సచివాలయ విస్తీర్ణం..
ప్రాంగణం విస్తీర్ణం 26.29 ఎకరాల నుంచి 28.05 ఎకరాలకు పెంపు
రోడ్ల వెడల్పు కార్యక్రమానికి అదనంగా 7,122 చ.మీ. స్థలం
రాష్ట్ర పర్యావరణ నిపుణుల మదింపు కమిటీకి రోడ్లు భవనాల శాఖ సూపరింటెండింగ్ ఇంజినీర్ల ప్రతిపాదన...
కరోనా టీకా
కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టడంలో లాక్డౌన్ విఫలమైనప్పటి నుండి ఆశ ఇప్పుడు సంభావ్య టీకా వైపుకు తిరిగింది. ఇది వ్యాధి నుండి రోగ నిరోధక శక్తిని అందిస్తుంది, ప్రపంచాన్ని సాధారణ స్థితికి...
21 నుంచి 9-12 తరగతలు తెరవొచ్చు
ఫేస్మాస్క్, భౌతిక దూరం నిబంధనలు పాటించాలి
కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: అన్లాక్4 సడలింపుల్లో భాగంగా 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు సెప్టెంబర్ 21 నుంచి తరగతుల నిర్వహణకు పాక్షికంగా అనుమతి ఇస్తున్నట్టు కేంద్ర...
కరోనాకు పతంజలి వైద్యం
విడుదల చేసిన బాబా రాందేవ్
7 రోజుల్లో వంద శాతం రికవరీ
కరోనా కిట్ ధర రూ. 545
నివారణ కోసమూ వాడవచ్చు
హరిద్వార్/న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొనే ఔషధాన్ని తయారు చేయడంలో ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు...
పదవీ విరమణ వయస్సు పెంచాలి
ఆమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలి
టిజిఒ కేంద్ర సంఘం అధ్యక్షురాలు మమత విజ్ఞప్తి
మనతెలంగాణ/హైదరాబాద్ : పదవీ విరమణ వయస్సును పెంచుతూ ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని టిజిఓ కేంద్ర సంఘం అధ్యక్షురాలు...
రాష్ట్రంలో ఐదు ప్రైవేట్ వర్సిటీలకు ఆమోదం
ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేసిన ప్రభుత్వం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా ఐదు ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు ఆమోదం లభించింది. ఈ మేరకు ఐదు ప్రైవేట్ వర్సిటీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన...
ప్రైవేటు ఆసుపత్రులకు పరేషాన్ !
ఒ.పిలు బంద్... అత్యవసర సేవలకు కష్టాలే
ప్రభుత్వ నోటిఫికేషన్తో నర్సుల్లో కొత్త ఆశలు
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా, లాక్డౌన్ నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రులు పరేషాన్లో పడ్డాయి. ఇప్పటికే ఒ.పి సేవలు బంద్ కాగా అత్యవసర ఆపరేషన్లకు...
సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్
మనతెలంగాణ/హైదరాబాద్: ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న 380 మంది సబ్ఇంజనీర్ పోస్టుల భర్తీకి హైకోర్టు గురువారం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ట్రాన్స్కోలో 380 మంది సబ్ ఇంజనీర్ పోస్టులకు అప్పటి ప్రభుత్వం...