Home Search
టిఆర్ఎస్ పార్టీ - search results
If you're not happy with the results, please do another search
బిజెపి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి కెటిఆర్
హైదరాబాద్: హైదరాబాద్ కు ఐటిఐఆర్ ను తేలేని జిజెపి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఐటిఐఆర్ ను మూలకు పెట్టింది బిజెపి ప్రభుత్వమేనని...
ఇంకా పదేళ్లు నేనే ఉంటా: సిఎం కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ భవన్ లో సిఎం కెసిఆర్ అధ్యక్షతన టిఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసింది. రెండున్నర గంటలపాటు కార్యవర్గ భేటీ కొనసాగింది. ఈ సందర్భంగా సిఎం మార్పు ఊహాగానాలపై కెసిఆర్ స్పష్టత...
కెసిఆర్ ఢిల్లీ వెళ్లింది ఓ సిఎంగానే: బాల్క సుమన్
హైదరాబాద్: తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పై టిఆర్ఎస్ ఎంఎల్ఎ బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తిగా సిఎం కెసిఆర్ ప్రధానిని కలవడంలో తప్పులేదని...
త్వరలో సిద్ధిపేటకు ఎయిర్ పోర్ట్: సిఎం కెసిఆర్
సిద్ధిపేట: జిల్లా పర్యటనలో భాగంగా దుద్దెడలో ఐటి టవర్ కు ముఖ్యమంత్రి కల్వకుంట్ల కె చంద్రశేఖర్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ.. సిద్ధిపేట చాలా డైనమిక్ ప్రాంతమని,...
విజయవంతంగా ముగిసిన భారత్ బంద్
న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ విజయవంతంగా ముగిసింది. రైతు సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు ఈ ఉదయం 11గంటల నుంచి 3 గంటల వరకు...
తెలంగాణలో కొనసాగుతున్న భారత్బంద్
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా భారత్బంద్ మంగళవారం కొనసాగుతోంది. ఈ బంద్ను శాంతియుతంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ జరుగుతోంది. దేశ రాజధాని ఢిల్లీ శివార్లలోకి...
మాజీ మంత్రి కమతం రాంరెడ్డి కన్నుమూత
హైదరాబాద్: మాజీ మంత్రి, టిఆర్ఎస్ సీనియర్ నేత, కమతం రాంరెడ్డి(82)కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఇవాళ సాయంత్రం ఆయన అంత్రక్రియలు మహబూబ్నగర్...
గ్రేటర్ ఎన్నికల ఫలితాలు….
గ్రేటర్ ఎన్నికల ఫలితాలు....
పార్టీలు
ఆధిక్యం
గెలుపు
టిఆర్ఎస్
73
04
బిజెపి
13
ఎంఐఎం
32
03
కాంగ్రెస్
03
01
ఇతరులు
కాసేపట్లో గ్రేటర్ తొలి రౌండ్ ఫలితాలు
హైదరాబాద్: జిహెచ్ఎంసి ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కాసేపట్లో గ్రేటర్ తొలి రౌండ్ ఫలితాలు వెల్లడికానున్నాయి. తొలి రౌండ్ ఓట్ల లెక్కింపు తుది దశకు చేరుకుంది. మొత్తం 150 డివిజన్లలో 1,122 మంది అభ్యర్థులు...
మేం భారతదేశంలో లేమా : సిఎం కెసిఆర్
హైదరాబాద్ : ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచించాలని సిఎం కెసిఆర్ అన్నారు. ఎల్బీ స్టేడియంలో టిఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికల ప్రచార సభలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. పార్టీ, నాయకుడు,ప్రభుత్వం దృకృథం ఎలా...
హైదరాబాద్ చైతన్యవంతమైన నగరం: సిఎం కెసిఆర్
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో ఓటేసే ముందు ప్రజలు ఆలోచించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. సిఎం కెసిఆర్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ... నాయకుల పనితీరును ప్రజలు బేరీజు వేసుకోవాలన్నారు. హైదరాబాద్...
ఆరునెలల్లోనే కరెంట్ సమస్యను తీర్చాం: మంత్రి కెటిఆర్
హైదరాబాద్: ఉద్యమ పార్టీ టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు ఎలా అభివృద్ధి చేస్తారని అనుమానాలు ఉండేవని ఐటిపురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. బేగంపేట మ్యారిగోల్డ్ హోటల్ లో అగర్వాల్, మహేశ్వరి, మార్వాడి, గుజరాతీ...
పివి, ఎన్టీఆర్ లకు భారతరత్న ప్రకటించాలి: ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్: భారత మాజీ ప్రధాన మంత్రి పివి నర్సింహారావు, ఉమ్మడి ఎపి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ లకు భారతరత్న ప్రకటించాలని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. పివి, ఎన్టీఆర్ పేర్లు చెప్పి పబ్బంగడుపుకోవాలని కొన్ని...
మోడీ ప్రభుత్వంపై సిఎం కెసిఆర్ ఫైర్
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, రైతు కార్మిక వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త పోరుకు టిఆర్ఎస్ సిద్ధమవుతున్నదని సిఎం కెసిఆర్ తెలిపారు. సిఎం మీడియాతో మాట్లాడుతూ... ''డిసెంబర్ రెండో వారంలో హైదరాాద్ లో...
జిహెచ్ఎంసిలో నూరుశాతం విజయం మాదే: సిఎం కెసిఆర్
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో నూరుశాతం టిఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో సిఎం అధ్యక్షతన జరిగిన టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేచర్...
టీఆర్ఎస్ నేత హత్య కేసులో మావోయిస్టు అరెస్టు..
ములుగు: అధికార పార్టీ టీఆర్ఎస్ నేత భీమేశ్వర్ రావు(48) హత్య కేసులో మావోయిస్టు లక్ష్మణ్ ను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 11వ తేదీన ములుగు జిల్లాలో వెంటకటాపురం మండలం...
ప్రజాప్రతినిధులతో సిఎం కెసిఆర్ భేటీ
హైదరాబాద్: పట్టభద్రుల ఎంఎల్ సి ఎన్నికలపై టిఆర్ఎస్ పార్టీ దృష్టి సారించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై పట్టుభద్రులను చైతన్యం చేసి, టిఆర్ఎస్ బలపర్చిన వారినే విజయం వరించేలా ఆ పార్టీ...
హైదరాబాద్లో కాంగ్రెస్కి అతీగతీ లేదు: మంత్రి తలసాని
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వ పాలన మెచ్చుకుని తెలంగాణకు అనేక అవార్డులు వచ్చాయని తలసాని గుర్తుచేశారు. ఇళ్ల విషయంలో...
వ్యవసాయ బిల్లులపై ప్రతిపక్ష ఎంపిల ఆందోళన
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కొత్త వ్యవసాయ బిల్లులపై ప్రతిపక్ష పార్టీల ఎంపిలు గాంధీజీ విగ్రహం దగ్గర నిరసన చేపట్టారు. పార్లమెంట్ ఆవరణలో జరిగిన ఈ ఆందోళనలో టిఆర్ఎస్ ఎంపిలు పాల్గొన్నారు....
సుదర్శన్ రావు మృతి పట్ల సిఎం సంతాపం
హైదరాబాద్: టిఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు, పార్టీ సీనియర్ నాయకుడు ఎం.సుదర్శన్రావు కన్నుమూశారు. బుధవారం ఉదయం ఆయన గుండెపోటుతో మృతిచెందినట్లు కుటుంబీకులు తెలిపారు. సుదర్శన్ రావు మృతిపట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు....