Home Search
కాంగ్రెస్ పార్టీ - search results
If you're not happy with the results, please do another search
మోడీ పాలన: పొంతనలేని సర్వేలు
దేశ మానసిక స్ధితి (మూడ్ ఆఫ్ ద నేషన్) పేరుతో ప్రముఖ మీడియా సంస్ధ ఇండియా టుడే గ్రూప్, కార్వీ ఇన్సైట్స్ అనే వాణిజ్య సంస్ధ సంయుక్తంగా నిర్వహిస్తున్న సర్వేల పరంపరలో తాజాగా...
హద్దులు చెరిగిపోతున్నాయి
పార్టీలు, సరిహద్దులకతీతంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్
రాష్ట్రం... దేశం... ఖండం.. పార్టీలు.. మతాల లాంటి హద్దులు చెరిగిపోతున్నాయి. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనూహ్యరీతిలో విశ్వవ్యాప్త ఉద్యమంగా...
రాజీవ్ గాంధీకి నివాళి అర్పించిన ప్రధాని
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 76వ జయంతిని పుసర్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ నివాళి అర్పించారు. రాజీవ్ జయంతిని స్మరిస్తూ మోడీ గురువారం ట్వీట్ చేశారు. రాజీవ్ గాంధీ 1944...
ఫేస్బుక్ వివాదం
‘మనం తలచుకుంటే పచ్చి అబద్ధాన్ని కూడా నిప్పు లాంటి నిజంగా నమ్మించగలం, సామాజిక మాధ్యమాలపై మనకంత పట్టు ఉంది’ ఈ మాటలన్నది ఎవరో కాదు, భారతీయ జనతా పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు,...
గెహ్లాట్, పైలట్ భాయీభాయీ
విశ్వాస తీర్మానానికి సంఘటితంగా రెడీ
సమస్యలపై అవిశ్వాసానికి బిజెపి వ్యూహం
నేడే రాజస్థాన్ అసెంబ్లీ స్పెషల్ సెషన్
జైపూర్: రాహుల్, ప్రియాంకల జోక్యంతో రాజస్థాన్ కాంగ్రెస్లో పూర్తి స్థాయిలో సంధి కుదిరింది. ముఖ్యమంత్రి అశోక్...
అత్యంత విషమం
కరోనా, బ్రెయిన్ సర్జరీతో క్రిటికల్
వెంటిలేటర్లపై చికిత్స కొనసాగింపు
కోలుకోవాలని పలువురి ఆకాంక్షలు
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, వయోవృద్ధ నేత ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఆయనకు కీలక ఆపరేషన్ తరువాత కృత్రిమ...
మాజీ రాష్ట్రపతి ప్రణబ్కు పాజిటివ్
మాజీ రాష్ట్రపతి ప్రణబ్కు పాజిటివ్
త్వరగా కోలుకోవాలని పలువురి ఆకాంక్ష
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ దిగ్గజం ప్రణబ్ ముఖర్జీ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ద్వారా తెలియజేశారు. వేరే వైద్య పరీక్షల...
సొంత గూటికి సచిన్ పైలట్?
సొంత గూటికి సచిన్ పైలట్?
రాహుల్, ప్రియాంకలతో కీలక భేటీ
అధిష్టానం క్షమిస్తే సయోధ్యకు గెహ్లాట్ సిద్ధం
14 నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరు
విశ్వాస పరీక్షలో ప్రభుత్వానికి అనుకూలంగా వోటింగ్?
న్యూఢిల్లీ: ఈనెల 14 నుంచి రాజస్థాన్ అసెంబ్లీ...
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా
న్యూఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీకి కరోనా వైరస్ సోకింది. కరోనా పరీక్షల్లో పాజిటివ్ నిర్ధారణ అయినట్టు ప్రణబ్ ముఖర్జీ ట్వీట్ చేశారు. ప్రత్యేక కార్యక్రమంపై తాను ఆస్పత్రికి వెళ్లానని, ఈ...
మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు మృతి
విజయనగరం: మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర సీనియర్ నేత పెనుమత్స సాంబశివరాజు (89) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస...
మాజీ ఎంపి నంది ఎల్లయ్య కన్నుమూత
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపి నంది ఎల్లయ్య(85) కరోనాతో కన్నుమూశారు. శనివారం ఉదయం హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత నెల 29న...
ప్రత్యామ్నాయ రాజకీయాల దుర్భిక్షం
అయోధ్యలో బుధవారం నాడు జరిగిన మహా రామాలయ నిర్మాణ భూమి పూజకు దేశంలోని అనేక ప్రధాన రాజకీయ పక్షాల ఆమోదం లభించింది. ముస్లింలు, వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు, వామపక్షాలు తప్ప ఇంచుమించు...
అనాథ చిన్నారులకు సోనూసూద్ అండ
చిన్నారులను ఆదుకునేందుకు ముందుకొస్తున్న దాతలు
మోత్కూరు: తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులను ఆదుకుంటానని రియల్ హీరో సోనూసూద్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా, ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన ముగ్గరు...
ఇది రాజ్యాంగ విరుద్ధం: మాయావతి (వీడియో)
జైపూర్: రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ పరిణామాలపై బిఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు. ఆరుగురు బిఎస్పీ ఎంఎల్ఎలను కాంగ్రెస్ లో విలీనం చేసుకున్నారని మండిపడ్డారు. గతంలోనే రాజస్థాన్...
గుండెపోటుతో మాజీ ఎంఎల్ఎ బి కృష్ణ మృతి..
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంఎల్ఎ బి.కృష్ణ అనారోగ్యంతో మృతి చెందారు. సోమవారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో హైదరాబాద్ నాంపల్లిలోని కేర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు కుటుంబసభ్యులు...
బలనిరూపణకు కాదు.. కరోనాపై చర్చించేందుకే
31న అసెంబ్లీని సమావేశపర్చండి
రాజస్థాన్ గవర్నర్కు ముఖ్యమంత్రి గెహ్లోట్ తాజా లేఖ
జైపూర్: రాజస్థాన్ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్నటిదాకా అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని పట్టుబట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ తాజాగా మరో...
సంపాదకీయం: నేరమయ రాజకీయం
దేశ రాజకీయాలపై నేరస్థులు గట్టి పట్టు సంపాదించుకున్నారన్న చేదు సత్యా న్ని ఎవరూ కాదనలేరు. ఎన్నికల్లో ధన ప్రాబల్యం పెరుగుతూ పోతుండడంతో పోటీలోని నాయకులకు నేరస్థుల అవసరం కూడా అధికమవుతూ వచ్చింది. అది...
ఎంపి విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్..
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి కరోనా బారిన పడ్డారు. ఎపిలో ఇప్పటికే నలుగురు ఎంఎల్ఎలు కరోనా బారిన పడిన విషయం విదితమే. కాగా ఎపిలో కరోనా వైరస్...
సంపాదకీయం: స్పష్టత వస్తుందా?
లడఖ్ వద్ద సరిహద్దుల్లో గత నెల 15న జరిగిన సైనిక ఘర్షణలో చైనా మన భూభాగాన్ని ఆక్రమించుకున్నదా, అయితే ఎంత మేరకు, దానితో సాగుతున్న చర్చల్లో సాధించిన పురోగతి ఏమిటి, ఆ ఘటనకు...
బిజెపిలో చేరడం లేదు: సచిన్ పైలట్
న్యూఢిల్లీ: తాను బిజెపిలో చేరడం లేదని కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ బుధవారం ప్రకటించారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే తాను బిజెపిలో చేరుతున్నట్లు రాజస్థాన్లోని కొందరు నాయకులు వదంతులు పుట్టిస్తున్నారని ఆయన స్పష్టం...