Saturday, May 4, 2024
Home Search

కాంగ్రెస్ సభ - search results

If you're not happy with the results, please do another search
CBI court notices to Vijaya Sai Reddy

ఎంపి విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్..

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి కరోనా బారిన పడ్డారు. ఎపిలో ఇప్పటికే నలుగురు ఎంఎల్‌ఎలు కరోనా బారిన పడిన విషయం విదితమే. కాగా ఎపిలో కరోనా వైరస్...
Minor gangraped and murder in West Bengal's Sonarpur

దారుణం ఘటన: 15 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్.. హత్య

కోల్ కతా: 15 ఏళ్ల ఓ మైనర్ బాలికపై కొందరు వ్యక్తులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడి, హత్య చేసిన దారుణ ఘటన పశ్చిమ బెంగాల్ దినాజ్‌పూర్ జిల్లా చోప్రా అసెంబ్లీ నియోజకవర్గంలోని సోనార్‌పూర్...

కరోనా వేళ ‘కాషాయ’ రాజకీయం..!

మోడీ నాయకత్వంలోని కేంద్రం అనుసరిస్తున్న విధానాలు సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా ఉన్నాయి. అంతే కాదు రాజ్యాంగ విరుద్ధంగా కూడా ఉంటున్నాయి. ఈ మాట ఎందుకు అనాల్సివస్తుందంటే, మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి...
Congress removed sachin pilot from deputy CM

ఎవరిది పైచేయి?

డిప్యూటీ సిఎం, పిసిసి చీఫ్ పదవులనుంచి తొలగింపు ఆయన వర్గీయులకూ పదవులనుంచి ఉద్వాసన ప్రకటించిన కాంగ్రెస్ ప్రతినిధి సుర్జేవాలా గవర్నర్‌ను కలిసిన గెహ్లోట్ రెండో రోజూ సిఎల్‌పికి డుమ్మాకొట్టిన సచిన్ పైలట్ జైపూర్: రాజస్థాన్‌లో రాజకీయాలు మంగళవారం మరింత రసవత్తరంగా...

సంపాదకీయం: రాజస్థాన్ రాజకీయం!

అడ్డంగా తినమరిగిన వారికి అందుకు తాము అనుసరిస్తున్న విధానం మంచిదా, చెడ్డదా అనే విచక్షణ ఉండదు. రుచికి అలవాటు పడిన తర్వాత పాప భీతి, ప్రజాస్వామ్య నీతిభయం బొత్తిగా కలగవు. కేంద్రంలో తనకున్న...
Congress MLAs to shift resort in Rajasthan

రాజీ’స్థాన్’‌?

రాజస్థాన్‌లో రాజకీయ వేడి రిసార్టులకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెహ్లోత్‌కు సిఎల్‌పి మద్దతు రెబెల్స్‌పై వేటుకు తీర్మానం సచిన్‌తో రాజీకి బేరాలు మంత్రివర్గ విస్తరణ పావులు? జైపూర్/న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో కాంగ్రెస్ చిచ్చుఇప్పుడు రిసార్టుల స్థాయికి చేరుకుంది....
5041 New Corona Cases Registered in AP

రాష్ట్రంలో మరో 1550 పాజిటివ్‌లు..

11525 టెస్టులు, 1550 పాజిటివ్‌లు వైరస్ దాడిలో మరో 9 మంది మృతి కొంపల్లి మున్సిపల్ కమిషనర్‌కు కరోనా కోవిడ్‌తో కాంగ్రెస్ నేత మృతి 36,221కి చేరిన కరోనా బాధితుల సంఖ్య మన తెలంగాణ/హైదరాబాద్:రాష్ట్రంలో కరోనా కేసులు 36వేల...
Indian Govt Neglected on scientific researches

శాస్త్ర పరిశోధనపై నిర్లక్ష్యం!

గత రెండు వారాలుగా దేశంలో అనేక అంశాలు ముందుకు వచ్చాయి. ప్రధానమైన వాటిలో చైనా వస్తువులను బహిష్కరించాలి వారికి బుద్ధి చెప్పి మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలి అని తెచ్చిపెట్టుకొని వీరంగం వేయటం...
Article about India-China Standoff

చైనా పట్ల అప్రమత్తంగా ఉండాలి

చైనాకు మనకన్నా ఎంతో పెద్ద సైన్యం, అత్యాధునిక సాంకేతిక ఆయుధాలు ఉన్నప్పటికీ వారికి యుద్ధాలలో పాల్గొన్న అనుభవం పెద్దగా లేదు. మన సేనల వలే నిరంతరం వివిధ ఘర్షణలతో తలమునకలై ఉన్నటువంటి అనుభవం...
Interview with PV son Prabhakar rao

‘వ్యూహమో’, కాకతాళీయమో తెలియదు!

  పివి అంత్యక్రియల్లో జరిగిన అవమానం ఇప్పటికీ అర్థం కాదు n ఢిల్లీని ఆయన తనకర్మ భూమిగా భావించారు n చివరి క్షణం వరకు కాంగ్రెస్ కోసమే పనిచేశారు n అయినా అడుగడుగునా అవమానం......
Interview with PV Narasimha rao Grandson

ఎన్‌టిఆర్ అంటే ఇష్టం…. ఘంటసాల పాట ప్రాణం

  తాత జ్ఞాపకాల్లో పివి పెద్దమనవడు సుభాష్ పివి...ఈ పేరు వింటేనే తమలో తెలియని ఒక వైబ్రేషన్స్ కలుగుతాయి. ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు గుర్తుకొస్తాయి. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనే నిబద్ధత..... నిరాడంబరత... నిస్వార్ధంగా...
PV Narasimha rao Shata jayanti celebrations

అపర చాణక్యుడు అందరివాడు

  స్వతంత్ర భారతదేశం పన్నెండవ ప్రధానమంత్రి పాములపర్తి వెంకట నరసింహారావు- (పి.వి. నరసింహారావు). జాతీయస్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో, ప్రపంచమంతట ఆయన పివిగా సుప్రసిద్ధుడు. ఆనాటి హైదరాబాద్ సంస్థానంలో, నాడు ఎంతో వెనుకబడ్డ తెలంగాణ ప్రాంతం...
Mallikarjun Kharge as Rajya Sabha Congress candidate

కన్నడనాట ‘పెద్దల’ సందడి

  రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థిగా ఖర్గే దేవెగౌడ బరిపై ఉత్కంఠ బెంగళూరు : కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికల వేడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నాలుగు స్థానాలకు ఈనెల 19న పోలింగ్ జరుగనుంది. మొత్తం 224 అసెంబ్లీ...
As the First Year of Narendra Modi Ruling

మోడీ తాజా ఏడాది పాలన

అశోక చక్రవర్తిలో కళింగ యుద్ధం తర్వాత గొప్ప పరివర్తన వచ్చింది. కళింగ యుద్ధంలో రక్తపాతాన్ని చూసి ఆయన చలించిపోయాడు. ప్రజల ప్రాణాలను బలిపెట్టి రాజ్యాన్ని విస్తరించడం ఎలాంటి దుర్మార్గమో అర్థమయ్యింది. ఒక విజేతగా...
Telangana Formation day 2020

హరిత చరిత

  అభివృద్ధి, సంక్షేమాల అఖండ విజయం ఉద్యమ సారథ్యం నుంచి అధికార అగ్రాసనాన్ని అధిష్ఠించిన అరుదైన ముఖ్యమంత్రి... జనహృదయ పీఠాలలో చిరస్థానం పొందిన ప్రత్యేక రాష్ట్ర సాధకుడు... ఆరేళ్ల పాలనలోనే రాష్ట్రాన్ని బహుముఖ అభివృద్ధి శిఖరం...

ఆత్మగౌరవ జెండా ఎగిరిన రోజు..!

జూన్ 2 తెలంగాణ ప్రజలు ఆత్మ గౌరవ జెండాను ఎగేరేసిన రోజు. స్వయంపాలన జెండా ఎత్తిన రోజు. దేశానికి రోల్ మోడల్‌గా నిలిచిన రోజు. తెలంగాణ అనే పదం వింటేనే వైబ్రేషన్ ఒక...

చత్తీస్‌గఢ్ మాజీ సిఎం అజిత్ జోగి కన్నుమూత

  రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి (74) కన్నుమూశారు. ఇటీవల గుండె పోటుతో ప్రైవేటు ఆస్పత్రిలో చేరి 20 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిశారు. అజిత్ జోగి...
Nathuram godse Photo on note instead of Gandhi

కరెన్సీ నోటుపై గాంధీ బొమ్మ స్థానంలో గాడ్సే…. యువకుడు అరెస్ట్

భోపాల్: కరెన్సీ నోటుపై మహాత్మా గాంధీ స్థానంలో నాథూరామ్ గాడ్సే బొమ్మ పెట్టి సోషల్ మీడియాలో పోస్టు చేసి యువకుడిని అరెస్టు చేసిన సంఘటన మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన...
Telangana self esteem symbol Suravaram Pratapa Reddy

తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక సురవరం ప్రతాపరెడ్డి

  తెలంగాణ వైతాళిక తేజోమూర్తులలో సురవరం ప్రతాపరెడ్డి గారు అగ్రేసరులు. ఆయన ప్రతిభ బహుముఖీనమైనది. ముఖ్యంగా ఆయన ప్రతిభావాహిని సాహిత్య, సామాజిక, రాజకీయ రంగాలలో ప్రవహించిన త్రివేణి సంగమం. సాహిత్యంలో ఆయన చేపట్టని ప్రక్రియ...
Uddhav Thackeray

ఎంఎల్‌సిగా ఉద్ధవ్ ఏకగ్రీవం

ముంబయి : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే శాసన మండలి సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు గురువారం అధికారిక ప్రకటన వెలువడింది. ఆయనతోపాటు మరో 8 మంది సభ్యులు కూడా ఎమ్మెల్సీలుగా...

Latest News