Home Search
యోగా - search results
If you're not happy with the results, please do another search
కాంగ్రెస్ ఓడినా ఉత్తమ్ కు సిగ్గు రాలేదు
హైదరాబాద్ : రాష్ట్రంలో జరిగిన పురపోరులో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడినప్పటికీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డికి ఇంకా సిగ్గురాలేదని మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, వి. శ్రీనివాస్గౌడ్లు విమర్శించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిని...
సామజపురగమన…
10 కార్పొరేషన్లు,110 మున్సిపాలిటీలు గులాబీ తోటలు
పరోక్ష పుర ఎన్నికల్లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ఎదురులేని రీతిలో విజయవిహారం చేసింది. సోమవారం నాడు ఎన్నికలు జరిగిన 120 మున్సిపాలిటీలలో 110 చోట్ల చైర్పర్సన్ల...
హస్తం, కమలం ఔట్
వాటివి దొంగ పొత్తులు,టిఆర్ఎస్కు పోటీ అంటూ ప్రగల్భాలు పలికాయి
ప్రతి హామీని అమలుపరుస్తాం
పట్టణాలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
ఇంతటి విజయం ఇతర ఏ రాజకీయ పార్టీకి సాధ్యం కాదు
ప్రతి డివిజన్/వార్డుకు 4 కమిటీలు
ప్రణాళికబద్ధమైన పట్టణ ప్రగతి...
నేడు అతిపెద్ద మెడిటేషన్ సెంటర్ ప్రారంభం
ప్రారంభించనున్న యోగా గురు బాబా రాందేవ్
30 ఎకరాల విస్తీర్ణంలో తాబేలు ఆకారంలో ధ్యాన కేంద్రం నిర్మాణం
ఫిబ్రవరి 2న రాష్ట్రపతి రాక
హైదరాబాద్ : ప్రపంచంలో అతిపెద్ద మెడిటేషన్ సెంటర్ రాష్ట్రంలోని నందిగామ మండలం కన్హ...
బడి చదువుల్లో వెనుకబడి ఎంతకాలమిలా?
దాదాపు ఇరవై ఐదు శాతం పిల్లలకు వయసుకు తగిన విద్యా నైపుణ్యాలు లేవు. ఆరు సంవత్సరాల లోపు వయసు కల పిల్లలలో కేవలం 37 .4 శాతం మంది మాత్రమే కనీసం అక్షరాలను...
కాకు వ్యతిరేకం
వచ్చే అసెంబ్లీలో తీర్మానం చేస్తాం, చట్టాన్ని కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలి, భారత్ను హిందూ దేశంగా చేయాలని బిజెపి చూస్తోంది, కాను సుప్రీం కోర్టు సుమోటోగా కొట్టేయాలి, త్వరలో హైదరాబాద్లో కా వ్యతిరేక పక్షాలతో...
అత్యంత శక్తిమంతులు ఓటర్లే..
హైదరాబాద్ : వీసా, విదేశాల్లో ఉద్యోగం కొరకు, షాపులలో బిల్లులు చెల్లించుటకు క్యూలో నిలబడతామని, అదే మాదిరి ఓటు హక్కు వినియోగించుకోవాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. ఓటింగ్ డే...
మోడీ, షాలే తుక్డే తుక్డే గ్యాంగ్!
ఇటీవల కాలంలో దేశంలో తుక్డే తుక్డే గ్యాంగ్ అన్న పదం పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ముఖ్యంగా జెఎన్యు విద్యార్థులపై ఈ పద ప్రయోగాన్ని అధికార బిజెపి దాని అనుబంధ సంస్థలు విరివిగా ఉపయోగిస్తున్నాయి....
సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలి: గవర్నర్
హైదరాబాద్: దేశ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలని, దేశం కోసం ప్రతి పౌరుడూ పాటుపడాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ పేరుతో నిర్వహించిన...
రూ.500కోట్ల పెట్టుబడితో వస్తున్న పిరమాల్ ఫార్మా
దావోస్లో మంత్రి కెటిఆర్తో ఆ సంస్థ ప్రతినిధుల ఒప్పందం
ప్రత్యక్షంగా 600 మందికి ఉపాధి అవకాశాలు
ప్రస్తుత పిరమాల్ ఫార్మా ఫెసిలిటీని విస్తరించనున్న గ్రూప్
హైదరాబాద్: తెలంగాణలో మరో విదేశీ కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు...
ఏఎస్రావునగర్లో పదవ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థుల అదృశ్యం
చర్లపల్లి ః కాప్రా సర్కిల్ ఏఎస్రావునగర్లో పదవ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్ధులు అదృష్యమైన సంఘటన కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిదిలో చోటు చేసుకుంది. కుషాయిగూడ సిఐ చంద్రశేఖర్, విద్యార్ధుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల...
మల్కాజిగిరిలో మహిళ అదృశ్యం..
మల్కాజిగిరి: ఓ మహిళ అదృశ్యమైన సంఘటన మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం.. న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీకి చెందిన నిరుడు భరత్ (26)ఓ ప్రైవేటు...
మల్లేపల్లి ఐటిఐలో 25న మినీ జాబ్ మేళా
హైదరాబాద్: నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కోసం ఈనెల 25న మల్లేపల్లి బాలురు ఐటిఐ క్యాంపస్ సమీపంలోని ఉపాధి కార్యాలయం లో మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి...
ఎఐతో నవప్రపంచం
2030 నాటికి ప్రపంచ జిడిపిలో 40 శాతం వృద్ధి : దావోస్ వేదిక నుంచి కెటిఆర్
అందుకే 2020ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంవత్సరంగా తెలంగాణ ప్రకటించింది
హైదరాబాద్ : ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను మార్చే సత్తా...
మేడారానికి ప్రత్యేక బస్సులు
దరాబాద్: మేడారం సమ్మక్క..సారలమ్మ జాతర సందర్భంగా ఆర్టిసి, రంగారెడ్డి రీజియన్ హైదరాబాద్ నుంచి మేడారం (అమ్మ వార్ల గద్దె వరకు) 500 ప్రత్యేక బస్సులు నడుపుతోంది ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఫిబ్రవరి...
మేడారానికి ప్రత్యేక బస్సులు
హైదరాబాద్: మేడారం సమ్మక్క..సారలమ్మ జాతర సందర్భంగా ఆర్టిసి, రంగారెడ్డి రీజియన్ హైదరాబాద్ నుంచి మేడారం (అమ్మ వార్ల గద్దె వరకు) 500 ప్రత్యేక బస్సులు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఫిబ్రవరి 8...
ప్రతి ఉద్యోగి కొత్త టెక్నాలజీని ఒడిసి పట్టుకోవాలి
హైదరాబాద్ : ప్రతి ఉద్యోగి కొత్త టెక్నాలజీని ఒడిసి పట్టుకోవాలని, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ పేర్కొన్నారు. కొత్తగా ఉద్యోగానికి ఎంపికైన ఏసిటిఓల శిక్షణా...
ఎయిర్ ఏషియా సిఇఓకు ఇడి సమన్లు
న్యూఢిల్లీ: మనీ ల్యాండరింగ్ కేసులో మలేషియాకు చెందిన ఎయిర్ ఏషియా ఎయిర్లైన్స్ సిఇఓ టోనీ ఫెర్నాండెజ్తోపాటు ఆ ఎయిర్లైన్స్కు చెందిన పలువురు సీనియర్ అధికారులను ప్రశ్నించే నిమిత్తం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం సమన్లు...
ఇండస్ట్రీ బెస్ట్ సినిమాల్లో ‘అల వైకుంఠపురములో’ ఒకటి
అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్ పతాకాలపై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించిన ఈ...
ప్రగతి భవన్లో ముఖ్యమంత్రులు కెసిఆర్, జగన్ భేటీ
హైదరాబాద్: ప్రగతి భవన్లో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో విభజన సమస్యలు, గోదావరి జలాల తరలింపు తదితర ఆంశాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించే...