Saturday, June 8, 2024
Home Search

యోగా - search results

If you're not happy with the results, please do another search

ఎపి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ కుమారుడి వ్యాపారాలపై దర్యాప్తు

  మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీచీఫ్ ఎబి వెంకటేశ్వరరావు కుమారుడు చేతన్ సాయికృష్ణకు చెందిన వ్యాపారం సంస్థలపై విచారణ చేపట్టాలని ఎపి ప్రభుత్వం పోలీసు శాఖకు ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చింది. ఎపి రాష్ట్రంలోని అత్యంత...

కోటాకు తూట్లు?

  సుప్రీం కోర్టు ఉత్తర్వులపై ఆందోళన రిజర్వేషన్లు కొనసాగేలా కేంద్రం అన్ని చర్యలు తీసుకోవాలి : సుప్రీం ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకోవద్దు రిజర్వేషన్ల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై లేదనడం సమ్మతం కాదు : ఎల్‌జెపి...
e-Bidding

రిజిస్ట్రేషన్ నంబర్‌ల ‘ఇబిడ్డింగ్’

పైలెట్ ప్రాజెక్టు కింద హైదరాబాద్‌లోని నాలుగు ఆర్‌టిఎ కార్యాలయాల్లో రేపటి నుంచి ప్రారంభం, ఇక వాహనదారులు కోరుకున్న ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపు,  ప్రభుత్వానికి భారీగా లభించనున్న ఆదాయం హైదరాబాద్ : ఇక వాహనదారులు తమకు...
Delhi-election-2020

‘బుల్లెట్‌పై బ్యాలెట్‌తో పోరాడతాం’

‘ఉచితాలు కాదు.. ఉద్యోగాలు కావాలి’ ‘అభివృద్ధికే ఓటు’ ఎన్నికల్లో తొలి ఓటర్ల ప్రాధాన్యాలు న్యూఢిల్లీ: బుల్లెట్ల కన్నా బ్యాలెట్‌కు, ఉచితాలకన్నా ఉద్యోగాలకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి ఓటేసిన వారు ప్రాధాన్యం ఇచ్చినట్టు కనబడింది. శనివారం క్యూలలో...
job-mela

ఒయు జాబ్‌మేళాకు విశేష స్పందన

హైదరాబాద్: నగరంలోని ఉస్మానియా యూనివర్శిటీ ఎంప్లామెంట్ ఇన్మర్మేషన్,గైడెన్స్‌బ్యూరో మోడల్ కేరీ, సింక్రోసెర్వ్ గ్లోబుల్ సొలూషన్స్ నిర్వహించిన జాబ్‌మేళాకు విశేష స్పందన వచ్చినట్లు ఓయూ డెరెక్టర్ బి. బాలస్వామి తెలిపారు. శనివారం అల్వాల్‌లో జరిగిన...

ఆర్‌బిఐ ఔషధం!

  మంచాన పడిన వృద్ధి రేటు పుంజుకునేలా చేయడానికి ఎందుకూ పనికిరాదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌పై నిపుణులు పెదవి విరిచిన తర్వాత కేంద్రం ఆ బాధ్యతను రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) భుజస్కంధాల...
Kia-Motors

కియామోటర్స్‌ను ఎపి నుంచి తరలించం…

హైదరాబాద్ : భారతదేశం అంతటా తమ కంపెనీని విస్తరించాలనే ఆలోచనలో ఉన్నామని, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్లాంట్‌ను తరలించాలనే ఆలోచన తమకు లేదని గురువారం కియామోటర్స్ ప్రతినిధులు గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు....
Modi

దెబ్బలు తట్టుకునేందుకు సూర్య నమస్కారాలు చేస్తా

  న్యూఢిల్లీ: తమకు ఉద్యోగాలు రాకపోతే మరో ఆర్నెళ్ల తర్వాత దేశంలోని నిరుద్యోగులు ప్రధాని నరేంద్ర మోడీని కర్రలతో కొట్టడం మొదలుపెడతారంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోడీ తనదైన...

నిరుద్యోగులు మోడీని కర్రలతో కొడతారు

    న్యూఢిల్లీ: రానున్న ఆరు నెలల్లో దేశంలోని యువజనులు ప్రధాని నరేంద్ర మోడీని కర్రలతో చితకబాదుతారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బిజెపి మండిపడింది. దేశాన్ని షహీన్‌బాగ్(సిఎఎకు వ్యతిరేకంగా గడచిన రెండు...

ఈనెల 8న నిరుద్యోగులకు మినీ జాబ్‌మేళా

  హైదరాబాద్: జిల్లాలో నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలను కల్పించుటకు ఈనెల 8న శనివారం మినీజాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఉస్మానియా యూనివర్శిటీ ఎంప్లామెంట్, మాడల్ కెరియర్ సెంటర్ డిప్యూటీ చీప్ అధికారి...
Sensex

పోయిందంతా వచ్చేసింది..

 సెన్సెక్స్ 917 పాయింట్లు లాభం 271 పాయింట్లు పెరిగిన నిఫ్టీ దేశీయ, విదేశీ సానుకూల పరిణామాలు : విశ్లేషకులు రూ. 3.57 లక్షల కోట్లు పెరిగింది 2 రోజుల్లోనే ఇన్వెస్టర్ల సంపద జంప్ న్యూఢిల్లీ: బడ్జెట్ 2020 ప్రవేశపెట్టిన తర్వాత...

నిరుద్యోగుల కోసం రేపు మినీ జాబ్‌ మేళా

  హైదరాబాద్ : జిల్లాలో నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలను కల్పించుటకు రేపు బుధవారం విజయనగర్‌కాలనీలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో మినీజాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి లక్ష్మణ్ కుమార్...

తెలుగులో తొలి సరళవైజ్ఞానిక రచనలు

మొదటి నుండి శాస్త్రజ్ఞుడికి, సామాన్యుడికి, మధ్య చాలా దూరం ఉంటుంది. శాస్త్రవేత్త తన ప్రయోగాల్ని, ఫలితాల్ని ప్రచురిస్తాడు. కానీ అవి జాతీయ, అంతర్జాతీయ సైన్స్ జర్నల్స్‌లో ఉంటాయి. అవి సామాన్యులకు అందుబాటులో ఉండవు....

నిరాశాజనకం

  చిలకరింపుల మాదిరి కొద్దిపాటి రాయితీలు తప్పిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోడానికిగాని, నిరుద్యోగం తగ్గడానికిగాని, మొత్తంగా ప్రజల కొనుగోలు శక్తి పెరగడానికిగాని ఉపయోగపడే చెప్పుకోదగిన నిర్ణయమేదీ లేని అత్యంత నిరాశాజనకమైన బడ్జెట్‌ను కేంద్ర...

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిరాశే

హైదరాబాద్: కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సితారామన్ 2020-21 బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి నిరాశ కల్గించిందని టిపిసిసి అధ్యక్షులు, ఎంపి. ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరుకు శనివారం విడుదల...
Student

విద్యారంగంలో వినూత్న మార్పులకు శ్రీకారం

న్యూఢిల్లీ: విద్యా రంగంలో అనేక నూతన మార్పులను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన వార్షిక బడ్జెట్‌లో ప్రకటించారు. సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆమె విద్యారంగానికి రూ. 99,300 కోట్లు...

సర్వే చెప్పిన కఠోర సత్యాలు!

కేంద్ర బడ్జెట్‌కు ముందు పార్లమెంటుకు సమర్పించే ఆర్థిక సర్వే పత్రం దేశ ఆర్థిక స్థితిని వివరించి బడ్జెట్‌లో తీసుకోగల నిర్ణయాలను గురించి, దాని దిశకు సంబంధించి సూచనప్రాయంగా అవగాహన కలిగిస్తుందనే అభిప్రాయం చిరకాలంగా...
survey

వృద్ధి రేటు 5%

 ద్రవ్యలోటు పెరిగినా మౌలిక సదుపాయాల కింద ప్రభుత్వ ఖర్చు పెంపు రుణ సౌకర్యం, పంటల బీమా, అదనపు ఇరిగేషన్ ద్వారా రైతుల ఆదాయాలు రెట్టింపు సూచించిన సర్వే ఆర్థిక సర్వే అంచనా న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి...
President

పౌరసత్వ చట్టం చారిత్రాత్మకం

  గాంధీజీ కలను నెరవేర్చిన ప్రభుత్వం, పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి చేసిన ప్రసంగంలో రాష్ట్రపతి ప్రశంస, హింస దేశాన్ని బల హీనం చేస్తుందని హితవు, ప్రతిపక్షాల నిరసన, అధికార పక్షం హర్షధ్వానాలు . ఈ దశాబ్దం...
Economic

ఇకపై వృద్ధి బాటలో..

మందగమనం తొలగిపోతోంది.. 202021కు జిడిపి అంచనా 6.5 శాతం ఆర్థిక సర్వేపై ముఖ్య ఆర్థిక సలహాదారు కెవి సుబ్రమణ్యం న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనం తొలగిపోతున్న నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి(202021) దేశీయ జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) 6నుంచి...

Latest News