Home Search
కాంగ్రెస్ సభ - search results
If you're not happy with the results, please do another search
పాశ్వాన్కు రాష్ట్రపతి, ప్రధాని శ్రద్ధాంజలి
భౌతికకాయాన్ని సందర్శించిన పలువురు ప్రముఖులు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ(ఎల్జెపి) అధినేత రాంవిలాస్ పాశ్వాన్ భౌతిక కాయాన్ని ఆయన నివాసం...
ముగిసిన నిజామాబాద్ ఎమ్మెల్సీ పోలింగ్
హైదరాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. సాయంత్ర 4గంటల వరకు 98.42శాతం పోలింగ్ నమోదైంది. ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక బరిలో కల్వకుంట్ల కవిత(టిఆర్ఎస్), సుభాష్...
నేడే ఎంఎల్సి ఉపపోరు
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికకు సర్వం సిద్ధం
ఉదయం 9గం. నుంచి సాయంత్రం 5గం. వరకు పోలింగ్
ఓటేయనున్న 824 మంది బరిలో కవిత(టిఆర్ఎస్), సుభాష్రెడ్డి(కాంగ్రెస్), లక్ష్మీనారాయణ(బిజెపి)
మన తెలంగాణ/హైదరాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎంఎల్సి...
కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ కన్నుమూత
న్యూఢిల్లీ /పాట్నా: కేంద్ర సీనియర్ మంత్రి, లోక్జనశక్తి పార్టీ(ఎల్జెపి) అధినేత రాంవిలాస్ పాశ్వాన్ గురువారం కన్నుమూశారు. పలువురు ప్రధానుల టీంలో కేంద్ర మంత్రిగా పనిచేసి, రాజకీయ వైజ్ఞానిక్గా పేరొందిన పాశ్వాన్ తమ 74వ...
ఎల్జెపి నిర్ణయం
ఒక్కొక్కప్పుడు గడ్డిపోచ కూడా గణనీయమైన శక్తి అవుతుందనడానికి బీహార్లో ప్రస్తుతం లోక్జన శక్తి పార్టీ (ఎల్జెపి) సృష్టిస్తున్న సంచలనమే నిదర్శనం. జెడియు నుంచి దూరమై ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని...
అరుదైన లక్షణం
కొన్ని సందర్భాల్లోనైనా, ఒకరిద్దరైనా పార్టీలకతీతంగా మానవత్వాన్ని ప్రదర్శించడం భరించరాని ఉక్కపోతలో చల్లని గాలి వీచినట్టుటుంది. ఊహించని చోటి నుంచి మానవతా స్పందనలు రావడం ఆశ్చర్యాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఉత్తరప్రదేశ్ హత్రాస్ జిల్లాలో మనీషా...
కర్నాటకలో సిబిఐ వేట
కాంగ్రెస్ నేత డికె బ్రదర్స్ నివాసాలలో సోదాలు
15 బృందాలు...60 మంది అధికారుల హంగామా
తీవ్రస్థాయిలో రాజకీయ దుమారం విమర్శలు
బెంగళూరు : కర్నాటకలో కాంగ్రెస్ సీనియర్ నేత డికె శివకుమార్ నివాసాలపై సిబిఐ...
ఓటు భయంతో సాగు సంస్కరణలు గట్టునపెట్టారు
ఓటు భయంతో సాగు సంస్కరణలు గట్టునపెట్టారు
ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ ఆగ్రహం
ఏడు నెలల తరువాత తొలి బహిరంగ సభ
లేబర్ మార్పులు కూడా మంచికేనని సమర్థన
సోలాంగ్ వ్యాలీ: దేశంలోని గత ప్రభుత్వాలకు...
బాధిత గొంతు నులిమేస్తే ప్రతిఘటనలే
హత్రాస్లో రాహుల్ ప్రియాంకల హెచ్చరిక, యువతి కుటుంబానికి పరామర్శ
లక్నో /హత్రాస్ : దళిత మహిళ కుటుంబానికి పూర్తి న్యాయం కోసం తమ పోరు సాగిస్తామని రాహుల్, ప్రియాంకలు శనివారం ప్రకటించారు. బాధిత కుటుంబాన్ని...
‘నేను ఎవరికీ భయపడను’
న్యూఢిల్లీ: నేను ప్రపంచంలో ఎవరికీ భయపడను, ఏ అన్యాయానికి తల వంచనని కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ అన్నారు. ''అన్యాయాలను, అసత్యాలను సత్యంతో గెలుస్తాను. అసత్యాలను వ్యతిరేకిస్తున్న సమయంలో ఎదురయ్యే అన్ని అడ్డంకులను...
‘జై జవాన్- జై కిసాన్’ స్ఫూర్తి ప్రదాత శాస్త్రి
సామాన్య కుటుంబంలో జన్మించి, సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించి, నైతిక బాధ్యత గల మంత్రిగా, రాజనీతి గల ప్రధానిగా, భారత దేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తిగా చరిత్రలో నిలిచిన లాల్ బహుదూర్...
నిర్దోషులు
దశాబ్దాల దర్యాప్తుకు తెరపడింది. 28ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో లక్నోలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థాం బుధవారంనాడు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులంతా నిర్దోషులేనని ప్రకటించింది....
నిర్లక్ష్యం ఖరీదు… ఇద్దరు చిన్నారుల బలి
చంద్రాయణగుట్ట: నగరంలో బుధవారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. టిప్పర్ రూపంలో దూసుకు వచ్చిన మృత్యువు అభం శుభం తెలియని ఒక చిన్నారిని బలిగొంది. అప్పటి వరకు...
గ్యాంగ్ రేప్ బాధితురాలికి అర్ధరాత్రి అంత్యక్రియలు.. పోలీసులపై ప్రతిపక్షాల ఆగ్రహం
గ్యాంగ్ రేప్ బాధితురాలికి అర్ధరాత్రి అంత్యక్రియలు
కుటుంంబసభ్యులను బలవంతంగా శ్మశానవాటికకు తరలించిన వైనం
యుపి పోలీసుల తీరుపై ప్రతిపక్షాల ఆగ్రహం
హాత్రాస్:ఉత్తర్ప్రదేశ్లో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలి అంత్యక్రియలు పోలీసులే అర్థరాత్రి నిర్వహించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి....
రైతుమెచ్చిన నూతన రెవెన్యూచట్టం
వాడవాడల్లో సంబురాలు
పురవీధుల్లో సిఎంకు పాలాభిషేకం
ర్యాలీలో పాల్గొన్న మహిళా రైతులు
మనతెలంగాణ/హైదరాబాద్: నూతన రెవెన్యూచట్టం రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచింది. భూములను ఎవరూ ఆక్రమించకుండా భద్రతఏర్పడిందనే నమ్మకం పెరిగింది. ఈ చట్టంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు రాజ్యం...
అకాలీదళ్ నిష్క్రమణ
కేంద్రంలోని పాలక జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డిఎ) నుంచి శిరోమణి అకాలీదళ్ నిష్క్రమించడం పంజాబ్లో ఆ పార్టీ ఉనికిని కాపాడుకోడానికి ఉద్దేశించినదే అయినప్పటికీ కూటమిలోని భాగస్వామ్య పక్షాల పట్ల భారతీయ జనతా పార్టీ...
దుబ్బాక ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ: దేశంలో ఒక లోక్సభ స్థానం, 56 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నవంబర్ 3, 7 తేదీలలో జరుగుతాయి. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం తెలియచేస్తూ ఎన్నికల షెడ్యూల్ను...
కవిత విజయం ఖాయం
ఎన్నిక లాంఛనమే
ఫలితాలు అక్టోబర్ 12న
పదవీకాలం 14 నెలలు
మన తెలంగాణ/హైదరాబాద్: ఉమ్మడి నిజమాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎంఎల్సి ఎన్నికలు లాంఛనంగానే నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత విజయం ఖారారు...
వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం..
న్యూఢిల్లీ: అత్యంత వివాదాస్పదం, తీవ్రస్థాయి ప్రతిపక్ష వ్యతిరేకతల నడుమనే మూడు వ్యవసాయ బిల్లుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ఇటీవలే ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో ఈ వ్యవసాయ బిల్లులకు ఆమోదం...
బీహార్ ఎన్నికలు
ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సరికొత్త వాతావరణంలో జరుగుతున్నాయి. 243 స్థానాల శాసనసభకు పోలింగ్ తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబర్ 28న ప్రారంభం అయ్యే పోలింగ్ మూడు దశల్లో జరిగి నవంబర్...