Home Search
తుది శ్వాస - search results
If you're not happy with the results, please do another search
హాకీ లెజండ్ బల్బీర్ సింగ్ కన్నుమూత
చండీగఢ్ : భారత హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ (95) కన్నుమూశారు. మెదడు సంబంధిత వ్యాధితో మొహాలీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఒలింపిక్స్లో భారత్కు మూడుసార్లు...
హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ ఇకలేరు
ఛండీగఢ్: భారత హాకీ మాజీ ఆటగాడు బల్బీర్సింగ్ (95) కన్నుమూశారు. మెదడు సంబంధిత వ్యాధితో మొహాలీలోని పోర్టిస్ట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు....
మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ కన్నుమూత
కరీంనగర్: మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కరీంనగర్ లోని తన ఇంట్లో ఆదివారం తుదిశ్వాస విడిచారు. కరీంనగర్ జిల్లా ధర్మపురి మండలంలోని తిమ్మాపూర్...
ప్రముఖ వైద్యుడు సుదర్శన్రెడ్డి కన్నుమూత
మన తెలంగాణ, హైదరాబాద్ : ప్రముఖ వైద్యుడు, నిలోఫర్ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ పి. సుదర్శన్రెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. చిన్నపిల్లల...
ఐటిని ఆదుకోండి
ఐటి పరిశ్రమలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదే
పెండింగ్లో ఉన్న జిఎస్టి, ఆదాయపు పన్ను రిఫండ్లను వెంటనే పరిష్కరించాలి
ఐటి పార్కులు, సెజ్లకు ప్రత్యేకమైన ఆరోగ్య మార్గదర్శకాలతో కూడిన స్టాండర్డ్ హెల్త్ కోడ్ని ప్రవేశపెట్టాలి
ఒక్కో ఉద్యోగికి...
బాలీవుడ్ దిగ్గజం రిషికపూర్ కన్నుమూత
బాలీవుడ్ రొమాంటిక్ హీరో రిషికపూర్
బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషి కపూర్ (67) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం ముంబయ్లోని హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్లో చికిత్సపొందుతూ మృతి చెందారు....
ఇర్ఫాన్ఖాన్ (53) కన్నుమూత
ముంబయి: బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ఖాన్ (53) కన్నుమూశారు. ముంబయిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో క్యాన్సర్ వ్యాధితో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యుల వెల్లడించారు. ఇర్ఫాన్ఖాన్ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు...
అమెరికాకు ఊరట
న్యూయార్క్లో వారం రోజుల తర్వాత తగ్గిన మరణాలు
పరిస్థితులు కుదుటపడుతున్నాయన్న గవర్నర్
యూరప్లోను చిగురిస్తున్న ఆశలు
ఇరాన్లో నెల తర్వాత తొలి సారి రెండంకెల స్థాయికి పడిపోయిన మరణాలు
పారిస్/వాషింగ్టన్: కరోనా ధాటికి ప్రపంచవ్యాప్తంగా 1,20,000 మందికి పైగా...
కరోనాతో భారత సంతతి విలేకరి మృతి
న్యూయార్క్: అమెరికాలో కరోనా వైరస్తో భారత సంతతికి చెందిన మీడియా ప్రతినిధి బ్రహ్మ కంచిబొట్ల (66) చనిపోయాడు. కరోనాతో బ్రహ్మ ఐసియులో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. న్యూయార్క్ యునైటెడ్ న్యూస్ ఆఫ్...
చరిత్రకు అడుగు దూరంలో..
సమరోత్సాహంతో భారత్, మరో ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా, నేడు మహిళల టి20 ప్రపంచకప్ ఫైనల్ సమరం
మెల్బోర్న్: అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. మహిళల ట్వంటీ20 ప్రపంచకప్ తుది...
ప్రముఖ పాత్రికేయులు పొత్తూరి కన్నుమూత
మనతెలంగాణ/హైదరాబాద్: సుప్రసిద్ధ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వర్ రావు హైదరాబాద్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 86 సవత్సరాలు. అనారోగ్యంతో కొంతకాలంగా ఆయన చికిత్స తీసుకుంటున్నారు. పొత్తూరి వెంకటేశ్వర్ రావు 1934...
పత్రికా రంగంలో పొత్తూరి సేవలు మరువలేనివి: హరీష్
హైదరాబాద్: సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు మృతిపట్ల మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి కడియం శ్రీహరి సంతాపం తెలిపారు. పొత్తూరి కుటుంబ సభ్యులకు హరీష్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు...
డిఎంకె ఎంఎల్ఎ కాతవరయాన్ కన్నుమూత
చెన్నై: డిఎంకె ఎంఎల్ఎ ఎస్ కాతవరయాన్ (58) శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ప్రైవేటు ఆస్పత్రిలో మూత్ర పిండాలకు సంబంధించిన వ్యాధితో చికిత్స పొందుతూ కన్నుమూశారని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. రెండు...
టిఆర్ఎస్ మాజీ ఎంఎల్ఎ సంజీవరావు మృతి
వికారాబాద్: జిల్లా టిఆర్ఎస్ మాజి ఎంఎల్ఎ సంజీవరావు మృతిచెందారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన మంగళవారం కన్నుమూశారు. సంజీవరావు ఆకస్మిక మృతిపై సిఎం కెసిఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు....
సమరానికి సర్వం సిద్ధం
ఆత్మవిశ్వాసంతో భారత్, సమరోత్సాహంతో న్యూజిలాండ్, రేపటి నుంచి తొలి టెస్టు
వెల్లింగ్టన్: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు సర్వం సిద్ధమైంది. వెల్లింగ్టన్ వేదికగా శుక్రవారం నుంచి ఇరు జట్ల...
డంబాలు పలకొద్దు
ఏం చేయాలనే విషయంలో పక్కా ప్లానింగ్ ఉండాలి
ప్రజల భాగస్వామ్యంతో పట్టణాలను అందంగా తీర్చిదిద్దాలి
ప్రగతి భవన్లో జరిగిన మున్సిపల్ సమ్మేళనంలో ప్రజాప్రతినిధులకు సిఎం కెసిఆర్ కర్తవ్యబోధ
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలోని అన్ని పట్టణాలు, నగరాలను దేశంలోకెల్లా...
ప్రముఖ బెంగాలీ నటుడు ‘తపస్ పాల్’ కన్నుమూత
కోల్ కత్తా: బెంగాలీ నటుడు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపి తపస్ పాల్(61) మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు గుండెపోటుతో కన్నుమూశారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన తన కూతురిని...
సిరీస్ ఎవరికీ దక్కేనో?
సమరోత్సాహంతో భారత్, ఆత్మవిశ్వాసంతో ఆస్ట్రేలియా, నేడు బెంగళూరులో చివరి వన్డే
బెంగళూరు: సిరీస్ ఫలితాన్ని తేల్చే కీలకమైన మూడో వన్డే కోసం ఇటు టీమిండియా, అటు ఆస్ట్రేలియా జట్లు సమరోత్సాహంతో సిద్ధమయ్యాయి. ఇరు జట్లు...
ప్రముఖ రచయిత చిదానంద (88) కన్నుమూత
బెంగళూరు: కన్నడ సాహిత్య రచయిత, పండితుడు, పరిశోధకుడు డాక్టర్ చిదానంద మూర్తి (88) శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. కన్నడ...
సమరోత్సాహంతో భారత్
లంకకు చావో రేవో, నేడు పుణేలో మూడో టి20
పుణే: ఇప్పటికే ఓ మ్యాచ్లో గెలిచి జోరుమీదున్న టీమిండియా శుక్రవారంతో శ్రీలంకతో జరిగే మూడో ట్వంటీ20కి సమరోత్సాహంతో సిద్ధమైంది. పుణే వేదికగా జరిగే ఈ...