Home Search
పంచాయతీరాజ్ శాఖ - search results
If you're not happy with the results, please do another search
అక్టోబర్ 10 నాటికి రైతు వేదికల నిర్మాణం: సిఎస్
మన తెలంగాణ/హైదరాబాద్: అక్టోబర్ 10వ తేదీ నాటికి రైతు వేదికల నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. రాష్ట్రంలో 17 జిల్లాలకు స్థానిక సంస్థల...
తెలంగాణలో ప్రగతి‘బాటలు’
వాగులు, నదులపై అవసరమైన వంతెనలు
7,554 కిలోమీటర్ల రాష్ట్ర రోడ్ల అభివృద్ధికి రూ. 11,257 కోట్ల విడుదల
పూర్తయిన 5,453 కిలోమీటర్ల రోడ్లు
హైదరాబాద్ : రాష్ట్రం ఆవిర్భావం నుంచి ప్రభుత్వం జాతీయ రహదారుల విస్తరణ, పంచాయతీరాజ్...
పల్లెప్రగతితో కరోనా నుంచి గ్రామాలు సురక్షితం: ఎర్రబెల్లి
మనతెలంగాణ/హైదరాబాద్: వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులను ఎదుర్కొవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధులు, ముందస్తు జాగ్రత్తలు, వాటి నివారణ...
రాష్ట్ర ప్రగతిలో వలస కూలీలు భాగస్వాములే
9 మంది మృతిపై సమగ్ర విచారణ చేయిస్తాం
కుటుంబ సభ్యులకు ఓదార్పు, అండగా ఉంటాం
దోషులపై కఠినచర్యలు తీసుకుంటాం
ఎంజిఎం ఆస్పత్రిలోని మృతదేహాలను పరిశీలించిన మంత్రులు సత్యవతి, ఎర్రబెల్లి
మనతెలంగాణ/హైదరాబాద్ : వరంగల్లోని గొర్రెకుంట వద్ద బావిలో బయటపడిన...
కరోనా కట్టడిలో తెలంగాణ నెంబర్వన్
ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకున్న సాహసోపేతమైన చర్యలు అద్భుతం, రాష్ట్ర పరిస్థితులను మంత్రి ఎర్రబెల్లిని అడిగి తెలుసుకున్న కేంద్ర జలశక్తి అభియాన్ మంత్రి రతన్ లాల్ కటారియా, సిఎం కెసిఆర్కు అభినందనలు, రాష్ట్రం తీసుకుంటున్న...
మిషన్ భగీరథ పథకం ద్వారా మంచినీటిని అందించాలి
వివిధ జిల్లాల ఎస్సీ, ఈఈలతో మంత్రి ఎర్రబెల్లి సమీక్ష
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రజల డిమాండ్కనుగుణంగా, ప్రజావసరాలను తీర్చేవిధంగా మిషన్ భగీరథ పథకం ద్వారా మంచినీటిని అందించాలని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సంబంధిత అధికారులను...
ఉపాధి హామీ కూలీల వేతనం పెంపు
మన తెలంగాణ/హైదరాబాద్: ఉపాధి కూలీల వేతనం రూ.237కు పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మార్గదర్శకాల ప్రకారం కూలీల వేతనాన్ని రూ.211 నుంచి రూ.237కు పెంచింది. 2020 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ...
మనుమరాలుతో టేబుల్ టెన్నిస్ ఆడిన మంత్రి ఎర్రబెల్లి
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వ పథకాలు, వాటి రూపకల్పన, అమలుప్రజలు, ప్రజాసేవ వంటి కార్యక్రమాలతో బిజిబిజీగా ఉండే రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు...
తెలంగాణలో పకడ్బందీగా లాక్ డౌన్ నిర్వహిస్తున్నాం
ప్రతినెల ఒక్కోక్కరికి 12 కిలోల బియ్యం, ఒక్కో కుటుంబానికి రూ. 1500
పారిశుద్ధ కార్మికులకు రూ.5 వేల ప్రోత్సాహాకాన్ని అందచేశాం
స్వయం సహాయక సంఘాల ద్వారా 50 లక్షలకు పైగా మాస్కులను పంపిణీ చేశాం
కేంద్రమంత్రి...
సిఎం సహాయ నిధికి సర్పంచ్ల సంఘం నెల వేతనం విరాళం
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ నిర్మూలనకు ఉపయోగపడే విధంగా రాష్ట్ర సర్పంచ్లు నెల వేతనాన్ని సిఎం సహాయనిధికి విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు సర్పంచ్ల సంఘం రాష్ట్ర బాధ్యులు సంబంధిత లేఖను...
సిఎం గిఫ్ట్ ఉత్తర్వులు
మన తెలంగాణ/హైదరాబాద్: వైద్యారోగ్య, పారిశుధ్య కార్మికులకు ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రోత్సాహకం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి (ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు...
నిబంధనలు అతిక్రమిస్తే… శిక్షార్హులు
మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప రాత్రి ఏడు నుంచి ఉదయం 6 వరకు బయటకు రావొద్దు
సాయంత్రం 6.30 గంటల నుంచి అన్నీ బంద్.. ఆసుపత్రులు, మెడికల్ షాప్లకు మినహాయింపు
నిత్యావసర వస్తువులు అందుబాటులో...
లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే శిక్షార్హులు
మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప రాత్రి ఏడు నుంచి ఉదయం 6 వరకు బయటకు రావొద్దు
సాయంత్రం 6.30 గంటల నుంచి అన్నీ బంద్.. ఆసుపత్రులు, మెడికల్ షాప్లకు మినహాయింపు
నిత్యావసర వస్తువులు అందుబాటులో...
వర్ధన్నపేట ‘శ్రీమంతుని‘ ఔదార్యానికి… మంత్రి కెటిఆర్ అభినందనలు
నర్సింహారెడ్డి ధాతృత్వం దేశానికే ఆదర్శమని ప్రశంసలు
ఇది సిఎం కెసిఆర్ పల్లె ప్రగతి కార్యక్రమానికి పట్టం.. మంత్రి ఎర్రబెల్లి
దమ్మన్నపేట గ్రామ అభివృద్ధికి రూ.25 కోట్ల విరాళం ప్రకటించిన నర్సింహా రెడ్డి
మంత్రి ఎర్రబెల్లి, ఎంఎల్ఎ రమేష్...
పకడ్బందీగా ‘కుడా’ మాస్టర్ ప్లాన్
15 నగరాల్లో చేసిన అధ్యయనంతో రూపకల్పన
ఇన్నర్, అవుటర్ రింగ్ రోడ్లతో అనుసంధానం
మామునూరు ఎయిర్ పోర్టు పునరుద్ధరణ
మంత్రి దయాకర్రావు అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష
నేడు మున్సిపల్ మంత్రి కెటిఆర్తో సమావేశం
మనతెలంగాణ / హైదరాబాద్...
పల్లె ముల్లె
మన ఊరు... మన రైతు
సాగు సంక్షేమాలకు అగ్రతర ప్రాధాన్యం
రూ.1,82,914.42 కోట్లతో రాష్ట్ర బడ్జెట్
ఈ నెలలోనే రూ.25వేల లోపు పంటరుణాల మాఫీ
రూ.1,198కోట్ల విడుదలకు నిర్ణయం
5,83,916 మంది రైతులకు లబ్ధి
పంచాయతీరాజ్
రూ. 23,005 కోట్లు
హైదరాబాద్ అభివృద్ధికి...
పల్లెకు పట్టం
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి 23,005 కోట్ల కేటాయింపులు
గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మాణం కోసం రూ.600 కోట్లు
36 వేల మంది పారిశుద్ధ్య కర్మచారుల వేతనాలకు రూ. 8500లకు పెంపు
పట్టణ మిషన్ భగీరథలోమిగిలిన 38మున్సిపాలిటీలకు 800...
మా సమస్యలు పరిష్కరించండి!
మన తెలంగాణ/హైదరాబాద్ : ఉపాధి హామీ పథకం కింద గ్రామాల పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని సర్పంచ్, ఉపసర్పంచ్ ఫోరం ప్రతినిధులకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు....
కరోనాపై ఫైట్… 100 కోట్ల బడ్జెట్
తక్షణమే విడుదలకు సిఎం కెసిఆర్ ఆదేశాలు
కరోనాపై బస్తీల్లో అవగాహన కార్యక్రమం
హోర్డింగ్లు, కరపత్రాలు, సినిమాహాళ్లు, బహిరంగ ప్రదేశాల్లో స్క్రీన్ ప్రచారాలు
విద్య, పర్యాటకం, పంచాయతీరాజ్, మున్సిపల్ తదితర శాఖలతో ప్రత్యేక కమిటీ, పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్ష
మంత్రివర్గ...
అభయహస్తంపై సమీక్ష
హైదరాబాద్: అభయ హస్తం పథకాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సమీక్షించారు. ఈ పథకం కింద అందుతున్న పెన్షన్ల తీరు తెన్నులను ఆయన పరిశీలించారు....