Home Search
సిఇఒ - search results
If you're not happy with the results, please do another search
ప్రపంచ కుబేరుల్లో ముకేశ్ అంబానీకి ఆరో స్థానం..
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ ఇప్పుడు ప్రపంచంలో ఆరో ఎతిపెద్ద ధనవంతుడు అయ్యారు. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజా డేటా ప్రకారం, ముకేశ్ ఇప్పుడు గూగుల్...
రూ.75,000 కోట్ల పెట్టుబడులు
భారత్లో వచ్చే 5 నుంచి 7 ఏళ్లలో గూగుల్ ఇన్వెస్ట్మెంట్
ప్రకటించిన సిఇఒ సుందర్ పిచాయ్
ప్రధాని మోడీతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం
ట్విట్టర్ వివరాలను వెల్లడించిన ప్రధాని
న్యూఢిల్లీ: ఐటి దిగ్గజం గూగుల్ భారత్లో రూ.75...
సినీ నటిపై అత్యాచారం….
బెంగళూరు: కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి ఓ సినీ నటిపై అత్యాచారం చేయడమే కాకుండా ఆ వీడియోలను బయటపెడుతానని బెదిరిస్తూ డబ్బులు లాగుతున్న సంఘటన కర్నాటకలోని బెంగళూరులో జరిగింది. పోలీసులు తెలిపిన...
పల్లెల్లో రానున్నది ప్రగతి విప్లవం
గ్రామాల వారీగా నాలుగేళ్ల ప్రణాళికను అమలు చేయండి
రూ. 39,594 కోట్ల నిధులతో పల్లెలు దేశానికే ఆదర్శం కావాలి
రెండు నెలల్లో వైకుంఠధామాలు, నాలుగు నెలల్లో రైతు వేదికలు పూర్తి చేయండి ఏడాదిలోగా లక్ష కల్లాలు...
రాష్ట్రంలో అత్యధికంగా 253 కొత్త కేసులు
ఒకే ఫ్యామిలీలో 19 మందికి
జహీరాబాద్లో మహిళ అంత్యక్రియల్లో పాల్గొన్న వారికి వైరస్
ఎనిమిది మంది మృతి
జిహెచ్ఎంసి పరిధిలోనే 179 మందికి పాజిటివ్
ప్రముఖులకు కొవిడ్ తాకిడి, జనగామ ఎంఎల్ఎతో పాటు ఆయన సతీమణి,
గన్మన్, వంట...
సెంట్రల్ విస్టా ఇప్పుడు అవసరమా?
న్యూఢిల్లీ : కరోనా సంబంధిత అనారోగ్య సంక్షోభ దశలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టు అవసరమా? అని మాజీ బ్యూరోక్రాట్లు ప్రశ్నించారు.
పరిపాలనా రంగంలో విశేషానుభవం 60 మంది మాజీ అధికారులు ప్రధానికి ఓ లేఖ...
జొమాటోలో 500 ఉద్యోగాల కోత
న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోకు కరోనా కష్టాలు తప్పలేదు. ఈ ఫుడ్ డెలివరీ యాప్ దాదాపు 13 శాతం ఉద్యోగులను తొలగించింది. కోవిడ్19 సంక్షోభం వల్ల చేయడానికి పనిలేకపోవడం వీరిని తొలగించాల్సి...
కరోనా చికిత్సలో రెమ్డెసివిర్కు అమెరికా గ్రీన్ సిగ్నల్
కరోనా చికిత్సలో రెమ్డెసివిర్ యాంటీ వైరల్ జౌషధాన్ని వినియోగించడానికి అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎబోలా వ్యాధి చికిత్స కోసం గిలీడ్ ఫార్మసీ కంపెనీ తయారు చేసిన ఈ రెమ్డెవిల్ ఇప్పుడు కరోనా...
బ్యాంక్ డిపాజిట్లే బెటర్
డెబిట్ మ్యూచువల్ ఫండ్స్పై ఇన్వెస్టర్లలో ఆందోళన
ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఉదంతమే కారణం
ఈ ఘటన తర్వాత బ్యాంక్ డిపాజిట్లలోకి భారీగా నగదు: బ్యాంక్ వర్గాల వెల్లడి
ముంబై: స్థిరమైన రాబడిని ఇచ్చే డెబిట్ మ్యూచువల్ ఫండ్ల కంటే...
కొద్ది వారాల్లోనే కరోనాకు సీరమ్ వ్యాక్సిన్
న్యూఢిల్లీ : ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిని రెండు మూడు వారాల్లో ప్రారంభిస్తామని పుణెకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆదివారం వెల్లడించింది. మనుషులపై ఈ వ్యాక్సిన్...
ఏడాది చివరి నాటికి పసిడి రూ.50 వేలకు
గతేడాది అక్షయ తృతీయ నుంచి ఈ ఏడాది అక్షయ తృతీయతో పోలిస్తే బంగారం ధరలు ఒక్క సంవత్సరంలోనే 40 శాతం పెరిగాయి. ఇప్పటికీ ఈ పసుపు లోహంపై విశ్లేషకులు బుల్లిష్గా ఉన్నారు. ప్రస్తుత...
టీచర్ 1000 కిలో మీటర్లు ప్రయాణించి…. తండ్రి అంత్యక్రియలలో…
శ్రీనగర్: ఓ ఉపాధ్యాయుడు తన తండ్రి అంత్యక్రియలలో పాల్గొనడానికి 1000 కిలో మీటర్లు ప్రయాణించిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని లక్ష్మిపూర్ ఖేరీ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఉత్తర ప్రదేవ్...
మనోళ్ల అద్భుత ఆవిష్కరణ
రూ.35వేల వ్యయంతో వెంటిలేటర్ తయారీ
ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో టి.వర్క్స్ విశేష కృషి, వెంటిలేటర్ పనితీరును పరిశీలించి మంత్రి కెటిఆర్ ప్రశంసలు
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక మంది రకరకాల వెంటిలేటర్లు తయారు...
ప్రైవేట్ స్కూళ్ల ఫీజులు పెంచొద్దు
మనతెలంగాణ/హైదరాబాద్ : వచ్చే విద్యాసంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఫీజులు పెంచరాదని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కచ్చితంగా అమలు చేయాలని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రైవేట్...
ఐటిపై కరోనా పిడుగు
మన తెలంగాణ/హైదరాబాద్: ఐటి రంగంపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. లాక్డౌన్తో ఇప్పటికే ఇప్పటికే చిన్న సంస్థలు ఉద్యోగులకు లే ఆఫ్ పేరుతో షాక్ ఇచ్చాయి. ఇందులో ప్రముఖంగా ట్రావెల్ ఇండస్ట్రీపై ఆధారపడి...
భారీగా విరాళాలు ప్రకటించిన పలు కంపెనీల అధినేతలు..
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను పలువురు ప్రముఖులు అభినందించారు. ప్రభుత్వ ప్రయత్నాలకు తమ వంతు సాయంగా పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించారు. శాంతా...
సిఎం సహాయనిధికి రూ.2 కోట్లు అందజేసిన సత్యనాదేళ్ల సతీమణి
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వేగంగా వ్యాపిస్తుండడంతో ఆ వైరస్ ను నిర్మూలించేందుకు ఒక రోజు మూల వేతనాన్ని ప్రభుత్య ఉద్యోగులు, ఉపాధ్యాయులు విరాళంగా ప్రకటించారు. రూ.48 కోట్ల చెక్ను సిఎం కెసిఆర్కు ఉద్యోగ...
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా శశాంక్ గోయల్
హైదరాబాద్: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా (సిఇఒ) సీనియర్ ఐఎఎస్ అధికారి శశాంక్ గోయల్ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సెక్రటరీ బి.సి పాత్ర శుక్రవారం...
2021లో భారత్లో తొలి యాపిల్ స్టోర్
యాపిల్ సిఇఒ టిమ్ కుక్
న్యూఢిల్లీ: త్వరలో భారత్లో యాపిల్ స్టోర్ను ప్రారంభించనున్నట్లు ప్రముఖ ఐఫోన్ దిగ్గజ కంపెనీ యాపిల్ ప్రకటించింది. 2021లో భారత్లో తొలి యాపిల్ స్టోర్ను ఏర్పాటు చేయనున్నట్లు కాలిఫోర్నియాలోని క్యూపెర్టెనోలో...
ఆర్టీఐ కమిషనర్గా కట్టా శేఖర్ రెడ్డి ప్రమాణస్వీకారం
హైదరాబాద్: సమాచార హక్కు చట్టం (ఆర్టిఐ) కమిషనర్లుగా నమస్తే తెలంగాణ మాజీ సంపాదకులు కట్టా శేఖర్ రెడ్డి, టి న్యూస్ మాజీ సిఇఒ మైడ నారాయణరెడ్డి, విద్యార్థి నాయకుడు గుగులోత్ శంకర్నాయక్, సోషల్...