Home Search
లాక్డౌన్ నిబంధనలను - search results
If you're not happy with the results, please do another search
కర్నాటకలో సినిమా హాళ్లకు నేటి నుంచి అనుమతి
26 నుంచి కాలేజీలు, వర్సిటీలకు అనుమతి
బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్-19కు సంబంధించి అమలులో ఉన్న లాక్డౌన్ ఆంక్షలను మరింత సడలిస్తున్నట్లు కర్నాటక ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. ఈ నెల 19 నుంచి(సోమవారం) సినిమా థియేటర్లు...
టీకా జాతర
రాష్ట్రంలో కరోనా కంట్రోల్లోనే ఉంది : హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు
హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా 40వేల మందికి వ్యాక్సినేషన్
సైబరాబాద్ పోలీస్, ఎస్సిఎస్సి, మెడికవర్ ఆస్పత్రుల ఆధ్వర్యంలో నిర్వహణ
మన తెలంగాణ/సిటీబ్యూరో: కరోనాను...
ప్రియమైన ప్రధాన మంత్రి గారూ!
నరేంద్ర మోడీ ఒకప్పుడు తనకు సహాయపడిన ప్రతి వంతెనను కూల్చారు. ప్రతి సూక్ష్మ పరిశీలనను విరోధం చేసుకున్నారు. ప్రతి సంస్థకు శిరచ్ఛేదం చేశారు. ఇప్పడు వాటితోనే సయోధ్య నెరపవలసిన అగత్యం ఏర్పడింది. నరేంద్ర...
కరోనాపై కెసిఆర్ దండయాత్ర
ముఖ్యమంత్రి కెసిఆర్ ఎప్పుడు ఏమి చేసినా అది సంచలనమే. ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం వెనుకా ఎంతో కసరత్తు, దీర్ఘాలోచన ఉంటాయని గత ఏడేళ్ల పాలన, అంతకు ముందు ఉద్యమ సమయంలో సుమారు...
తాళం.. నిర్మానుష్యం
బుధవారం నాడు లాక్డౌన్ కారణంగా ఖాళీగా దర్శనమిస్తున్న హైటెక్సిటీ రోడ్లు
తొలిరోజు ప్రశాంతంగా 20 గం.ల లాక్డౌన్
చెక్పోస్టుల్లో పోలీసుల విస్తృత తనిఖీలు
అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి
అన్ని జిల్లాల్లో అప్రమత్తమైన పోలీసులు
ప్రముఖ ఆలయాల మూసివేత
మన తెలంగాణ/హైదరాబాద్...
సరిహద్దుల్లో అంబులెన్స్లు ఆపొద్దు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు మంగళవారం నాడు అత్యవసర విచారణ చేపట్టింది. రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్లను ఎందుకు అడ్డుకుంటున్నారని సర్కారును ప్రశ్నించింది. సరిహద్దుల్లో అంబులెన్స్ నిలిపివేతపై ఆదేశాలేమైనా ఉన్నాయా? అని సూటిగా...
ఒక్కరోజే రూ.122 కోట్ల విక్రయాలు
ఉదయం 6 నుంచి 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2216 మద్యం షాపులు ఓపెన్
11 రోజుల వ్యవధిలో 670.95 కోట్ల మద్యం విక్రయాలు
మంగళవారం ఒక్కరోజే ప్రభుత్వ డిపోల నుంచి రూ.122 కోట్ల...
ఇ-పాస్ ద్వారా అత్యవసర పాసులు జారీ
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో 10 రోజుల పాటు లాక్డౌన్ ను పటిష్టంగా అమలు చేయాలని డిజిపి డాక్టర్ ఎం.మహేందర్ రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం లాక్...
జగిత్యాల జిల్లాలో కరోనా మృత్యుఘంటికలు
భారీగా పెరుగుతున్న కేసులు.. భయాందోళనలో ప్రజలు, రెండు రోజుల్లో ముగ్గురు మృత్యువాత, గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్లు
జగిత్యాల : జగిత్యాల జిల్లాలో కొవిడ్ వైరస్ తీవ్ర రూపం దాల్చుతోంది. గత పక్షం రోజుల నుంచి...
మహారాష్ట్రలో కరోనా రెండో దశ
నిర్లక్ష్యమే కారణమన్న కేంద్రం
పటిష్టమైన వ్యూహాన్ని అమలు చేయాలని సూచన
న్యూఢిల్లీ: మహారాష్ట్ర కొవిడ్ రెండో దశ ప్రారంభంలో ఉందని, ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే రాష్ట్రంలో వైరస్ విచ్చలవిడిగా వ్యాపిస్తోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది....
మహారాష్ట్రలో కరోనా కట్టడి చర్యలు
నేటి నుంచే అకోలా, పర్బణీలో లాక్డౌన్
ఫుణె జిల్లాలో కర్ఫ్యూ ఆంక్షలు
విద్యా సంస్థలు బంద్.. మాల్స్కు వేళలు
సోమవారం నుంచి నాగ్పూర్ దిగ్బంధం
పుణెః కరోనా తీవ్రతతో మహారాష్ట్ర క్రమేపీ తిరిగి లాక్డౌన్లు , రాత్రి కర్ఫూలు,...
ప్రజలను కట్టడి చేయండి: కేంద్రం అత్యవసర లేఖలు
రాష్ట్రాలూ కరోనాపై హోషియార్
టెస్టుల డోసు పెంచండి, ప్రజలను కట్టడి చేయండి:కేంద్రం అత్యవసర లేఖలు
న్యూఢిల్లీ: దేశంలోని కొన్ని రాష్ట్రాలలో గత కొద్ది రోజులుగా కొవిడ్ కేసులు గణనీయంగా పెరగడంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది....
బడ్జెట్-2021పై ఎన్నో ఆశలు
మహమ్మారి, ద్రవ్యలోటు నేపథ్యంలో సంస్కరణలు, ఈసారి మరిన్ని సంస్కరణలు ఉండొచ్చు: ఆర్థికవేత్తలు
న్యూఢిల్లీ: కొనసాగుతున్న కరోనా మహమ్మారి ఫలితంగా లాక్డౌన్లు, వ్యాపారాలలో భారీ అంతరాయానికి దారితీశాయి. ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి, అయితే దీనికి...
నివాస భవనాన్ని హోటల్గా మార్చేశారు
సోనూ సూద్పై పోలీసులకు బిఎంసి ఫిర్యాదు
ముంబయి: ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూ సూద్పై బృహన్ముంబయి మునిసిపల్ కార్పొరేషన్(బిఎంసి) పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనుమతి లేకుండా జుహులోని తన ఆరంతస్తుల నివాస భవనాన్ని హుటల్గా...
ఆకలి మంటల మధ్య కొత్త పార్లమెంటా?: కమల్ ఫైర్
ఆకలి మంటల మధ్య కొత్త పార్లమెంటా?
ప్రధాని మోడీని నిలదీసిన కమల్ హాసన్
చెన్నై: దేశంలో సగం మంది ఆకలితో అలమటిస్తూ ఉంటే 1000 కోట్ల రూపాయల పార్లమెంట్ భవనం అవసరం ఉందా?...
ప్రైవేట్ ఉపాధ్యాయుల వెతలు
ఇటీవల కరోనా విపత్తుతో విద్యావ్యవస్థ సంక్షోభంలో పడింది. దీని ప్రభావం ప్రైవేట్ పాఠశాలల మనగడపై, ఆ ఉపాధ్యాయుల ఉద్యోగాలపై తీవ్రంగా పడింది. ఈ వృత్తిని నమ్ముకొని బతుకీడుస్తున్న ప్రైవేట్ పాఠశాలల టీచర్ల పరిస్థితి...
కరోనా నివారణకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు
జోన్ల వెలుపల లాక్డౌన్కు కేంద్రం అనుమతి తప్పనిసరి
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. డిసెంబర్ 1 నుంచి 31 వరకు రాష్ట్రాలు,...
స్కూళ్లు, సినిమా హాళ్లకు ప్రత్యేక ఆదేశాలు
మల్టీప్లెక్స్లు, కోచింగ్ సెంటర్లు తెరిచేందుకు స్పెషల్
ఉత్తర్వులు జారీ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం పిజి,
పిహెచ్డి తరగతులకు భౌతిక దూరంతో అనుమతి
100 మందితోనే రాజకీయ, సామాజిక, మత
కార్యక్రమాలు కంటైన్మెంట్ జోన్లలో కఠినంగా లాక్డౌన్
అమలు...
15 నుంచి స్కూళ్లు, సినిమా హాళ్లు
అన్లాక్ 5.0 మార్గదర్శకాలు
50% సీట్ల సామర్థంతో
థియేటర్లు, మల్టీప్లెక్స్లకు అనుమతి
పాఠశాలలపై రాష్ట్రాలదే నిర్ణయం
ఎగ్జిబిషన్, ఎంటర్టైన్మెంట్
పార్కులు తెరుచుకోవచ్చు
క్రీడాకారుల శిక్షణార్థం స్విమ్మింగ్పూల్లకు పర్మిషన్
అక్టోబర్ 31 వరకు అంతర్జాతీయ
విమానాలకు నో పర్మిషన్ n కంటైన్మెంట్
జోన్లలో...
బార్లు, క్లబ్లూ ఓపెన్
వైన్షాపుల్లో పర్మిట్ రూంలపై నిషేధం కొనసాగింపు
కొవిడ్ నిబంధనలు తప్పనిసరి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో బార్లు, క్లబ్బులు, టూరిజం క్లబ్బులు తెరుచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...