Home Search
లాక్డౌన్ నిబంధనలను - search results
If you're not happy with the results, please do another search
పబ్జీపై దాడిలో నిజాయితీ ఎంత?
కేంద్ర ప్రభుత్వం పబ్జీ మరో 117 చైనా యాప్లను నిషేధించినట్లు ప్రకటించింది. అవి మన దేశ భద్రతకు ముప్పు తెస్తున్నాయని చెప్పింది. గతంలో టిక్టాక్ మరో 58 యాప్లను నిషేధించిన విషయం తెలిసిందే....
బతుకు’పోగు’ బతికేదెట్టా?
అతుకుతున్న రాష్ట్రం, తెంపుతున్న కేంద్రం
చేనేత రంగానికి గుదిబండలా జిఎస్టి
ఉత్పత్తులకు మార్కెటింగ్లేక మూలనపడుతున్న మగ్గాలు
కరోనాతో దుర్భరంగా 60వేల మంది నేతన్నల జీవితాలు
బతుకమ్మ చీరలు, యూనిఫామ్ల ఆర్డర్లతో ఆదుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం
ఆదుకోవాలని కేంద్రానికి చేస్తున్న...
మహిళా కానిస్టేబుల్కు వార్నింగ్.. మంత్రి కొడుకు అరెస్ట్
సూరత్: గుజరాత్లో ఆరోగ్య శాఖ మంత్రి కుమారుడిని, అతని ఇద్దరు స్నేహితులను లాక్డౌన్ నేపథ్యంలో విధించిన నైట్ కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా పోలీసులు అరెస్ట్ చేశారు. సూరత్లో నైట్ కర్ఫ్యూ నిబంధనలను...
రోజు రోజుకూ కరోనా ఉగ్రరూపం..
దేశంలో ఒక్క రోజే 28,637 పాజిటివ్ కేసులు, 551 మరణాలు
మహారాష్ట్రలో 10 వేలు దాటిన మరణాలు
మహారాష్ట్ర రాజ్భవన్లో 16మందికి వైరస్
బిగ్ బి ఫ్యామిలీతోపాటు అనుపమ్ ఖేర్ తల్లి, కుటుంబ సభ్యులకూ పాజిటివ్
కర్నాటక మంత్రికీ...
దీపావళి వరకు రేషన్ ‘ఫ్రీ’
ప్రతి నెలా 5కిలోల ఆహార ధాన్యాలు, కిలో కందిపప్పు
నవంబర్ వరకు ‘ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన’
80కోట్ల మందికి లబ్ధి, 90 వేల కోట్ల రూపాయలు ఖర్చు
లాక్డౌన్ వల్లే లక్షలాది ప్రజల ప్రాణాలు...
త్వరలో అంతర్రాష్ట్ర సర్వీసులు
వచ్చే వారం నుంచి బస్సుల పరుగు
హైదరాబాద్ : అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు మార్గం సుగమం అయినట్లే కనిపిస్తోంది. వచ్చే వారం నుంచి ఎపి, తెలంగాణ మధ్య బస్సు సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది....
‘మాస్క్’లపై పోలీసుల స్పెషల్ డ్రైవ్
హైదరాబాద్: కరోనా వ్యాప్తిని నియంత్రిండంలో మాస్క్ ధరించాలన్న నిబంధలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిజిపి రాష్ట్రవ్యాప్తంగా పోలీసు అధికారులకు ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మాస్క్, భౌతికదూరం...
భారత్లో కరోనా విజృంభించే స్థాయిలో లేదు : డబ్ల్యుహెచ్ఒ
న్యూయార్క్ : భారత్లో కరోనా విజృంభించే స్థాయిలో లేదని, అయితే మార్చి నుంచి అమలులో ఉన్న లాక్డౌన్ ఎత్తివేయడం వల్ల దాని ముప్పు తీవ్రమయ్యే పరిస్థితి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన...
అడ్డంకుల్లేవ్.. రైట్ రైట్
కర్ఫ్యూ నిబంధనల నుంచి
ఆర్టిసి బస్సులకు పూర్తిస్థాయిలో మినహాయింపు
జెబిఎస్తో పాటు ఇమ్లీబన్ బస్స్టేషన్కూ రాకపోకలు
హైదరాబాద్ : ప్రయాణీకులకు నిజంగా ఇది శుభవార్త.. గురువారం నుంచి కర్ఫ్యూ నిబంధనల నుంచి ఆర్టీసీ బస్సులను మినహాయింపునిస్తున్నట్లు సిఎం...
పరిశ్రమలకు కఠోర నియమాలు!
ముందు నోటీసు లేకుండా కేవలం నాలుగు గంటల వ్యవధి ఇచ్చి దేశమంతటా లాక్డౌన్ను విధించిన కేంద్ర ప్రభుత్వం రెండు నెలలు గడిచిన తర్వాత ఆర్థిక వ్యవస్థను తిరిగి తెరిపించే విషయంలో తప్పటడుగులు, తప్పుటడుగులు...
అరకోటికి చేరిన కరోనా రోగులు
వాషింగ్టన్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య బుధవారానికి 50 లక్షలకు చేరుకుంది. వైరస్ తొలుత తలెత్తిన నాటి నుంచి ఇప్పటివరకూ ఐదు నెలలు గడిచాయి. చైనా వైరస్ ప్రభావంతో...
సరి-బేసి షాపులు
అతిక్రమిస్తే కఠిన చర్యలు : బల్దియా హెచ్చరిక
మన తెలంగాణ/హైదరాబాద్ : లాక్డౌన్ నిబంధనల సడలింపులో భాగంగా గ్రేటర్లో దుకాణాలు రోజు విడిచి రోజు తెరుచుకోనున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు సరి, బేసి సంఖ్య...
కర్ణాటకలో ఆర్టీసి బస్సులకు అనుమతి..
బెంగళూరు:లాక్ డౌన్ సమయంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం రవాణాపై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రజారవాణాకు ప్రభుత్వం అనుమతిచ్చింది. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు, వాహనాల్ని నడిపే అంశంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలదే తుది...
ప్రై’వేటు’
కరోనా ప్యాకేజీ మాటున తెరలేచిన కీలక ఆర్థిక సంస్కరణలు
బొగ్గు, గనులు, రక్షణ ఉత్పత్తులు, ఏరోస్పేస్ మేనేజ్మెంట్, విద్యుత్ పంపిణీ, అంతరిక్షం, అణు విద్యుత్ రంగాలలో ప్రైవేటు పెట్టుబడులకు అనుమతి
కేంద్రపాలిత ప్రాంతాల్లో విద్యుత్ పంపిణీ...
ప్రైవేటుకు బార్లా…
రోగం కంటే ప్రమాదకరమైన మందు ఇవ్వడంలో ప్రధాని మోడీకి సాటిలేరు. గతంలో పెద్దనోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను (జిఎస్టి) అవకతవక అమలు చర్యలతో దేశాన్ని అపూర్వ సంక్షోభంలోకి నెట్టివేసిన నరేంద్ర మోడీ...
ఆటో మొబైల్ షాపులు షురూ
లాక్డౌన్ యథాతథం
ఎసిలు అమ్మే దుకాణాలకూ గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్లో కరోనా యాక్టివ్ కేసులు ఎల్బి నగర్, మలక్పేట, చార్మినార్, కార్వాన్లకే పరిమితం
కోలుకుంటున్న వారే ఎక్కువ
వైరస్పై అంతగా భయపడవలసిన పని...
ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవం
గ్రామాలకు కరోనా పాకకుండా చేయాలి, దేశం ముందున్న పెద్ద సవాల్ ఇదే
లాక్డౌన్తో జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవాల్సి ఉంది,
దానికి తగట్టుగా ఆర్థిక ప్యాకేజీ ఉండబోతోంది
లాక్డౌన్ పొడిగింపును వ్యతిరేకించిన 12 రాష్ట్రాలు!
ఎవరైనా...
సీజ్ చేసిన వాహనాలు వెనక్కి
రూ.500 జరిమానాతో సరి
భద్రత భారం కావడంతో నిర్ణయం
ఇప్పటికే 34వేల వాహనాలు రిలీజ్
మనతెలంగాణ/ హైదరాబాద్ : లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి రోడ్డెక్కిన వాహనాలను సీజ్ చేసిన పోలీసులు తిరిగి వెనక్కి...
నగరంలో పెరిగిన వాహనాల రాకపోకలు
హైదరాబాద్: నగరంలో లాక్ డౌన్ నిబంధనల్లో సడలింపుల వల్ల కార్యకలపాలు పెరిగాయి. దీంతో రహదారులపైకి వాహనాల రాకపోకలు పెరిగాయి. హైదరాబాద్ లో స్టీల్, సిమెంట్, ఎలక్ట్రికల్స్, మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. రిజిస్ట్రేషన్, రవాణాశాఖ...
వైన్స ఓపెన్
45 రోజుల తర్వాత తెరుచుకోవడంతో మురిసిపోయిన మద్యం ప్రియులు
ఉదయం 6 గంటల నుంచే బారులు
మాస్క్లు పెట్టుకుని భౌతిక దూరం
పొరుగురాష్ట్రాలతో పోలిస్తే పటిష్ట ఏర్పాట్లు
తొలిరోజే రూ. 100 కోట్ల విక్రయాలు?
నిబంధనలు పాటించని 28...