Home Search
ఈటల రాజేందర్ - search results
If you're not happy with the results, please do another search
శుభసూచకం
కరోనా ప్రభావం బాగా తగ్గింది, నేడు 21 జిల్లాలు కరోనా ఫ్రీ
97 శాతానికి పైగా రోగులు కోలుకుంటున్నారు
కంటైన్మెంట్ల సంఖ్య క్రమంగా తగ్గుతోంది
మర్కజ్ లింకులన్నీ గుర్తించాం, ఆందోళన చెందొద్దు
ఏదైన అనుకోని పరిస్థితి...
రెపరెపలాడిన గులాబీజెండా
పార్టీ కార్యాలయంలో జెండా ఎగరవేసిన సిఎం కెసిఆర్
సామాజిక దూరం పాటిస్తూ పాల్గొన్న మంత్రులు
మనతెలంగాణ/హైదరాబాద్: టిఆర్ఎస్20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టిఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు...
టిఆర్ఎస్ పతాకాన్ని ఆవిష్కరించిన సిఎం కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రసమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ పార్టీ పతాకాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ప్రొ. జయశంకర్...
కొంచెం ఓపికపడితే బైటపడ్తం
రాష్ట్రంలో లాక్డౌన్ పకడ్బందీగా అమలవుతోంది, ప్రజలు ఇలాగే సహకరిస్తే త్వరలో కరోనా మాయం
జాతీయ సగటుకన్నా తెలంగాణలో మరణాల రేటు తక్కువగా
ఉండటం ఊరటనిచ్చే అంశం
ప్రభుత్వ నిర్ణయాలు
సరైన దిశలో అమలవుతున్నాయి
నేటి ప్రధాని వీడియో...
కరోనా సోకిన వారందరికీ గాంధీలోనే చికిత్స: ఈటెల
హైదరాబాద్ః రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ వ్యక్తులందరికీ గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. గురువారం గాంధీలో కరోనా పేషెంట్ మేనేజ్మెంట్పై అధికారులు, వైద్యులతో మంత్రి ఈటెల...
ఇక తగ్గుముఖమే..
కట్టుదిట్టమైన లాక్డౌన్తో
కరోనా వ్యాప్తికి కళ్లెం పడే అవకాశం
రాబోయే రోజుల్లో కేసుల సంఖ్య తగ్గుతుంది
ప్రభుత్వ కార్యక్రమాలు ఫలితాన్నిస్తున్నాయి
బుధవారం రాత్రి మంత్రి ఈటల, సిఎస్, డిజిపి, వైద్యులతో సమీక్ష అనంతరం
సిఎం కెసిఆర్ ఆశాభావం
కరోనా...
20 రోజుల్లో అద్భుతం
స్పోర్ట్ టవర్ను 1500 పడకలతో టిమ్స్గా తీర్చిదిద్దిన మంత్రి ఈటల, వైద్య అధికారులకు కెటిఆర్ అభినందనలు
ఈటలను అభినందించిన కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: గచ్చిబౌలిలోని స్పోర్ట్ టవర్ను 20 రోజుల్లో 1500 పడకలతో తెలంగాణ ఇన్స్టిట్యూట్...
ఆకలి కేకలు వినిపించొద్దు
లాక్డౌన్తో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించొద్దు
హైదరాబాద్లోనే అధికంగా కరోనా ప్రబలుతోంది
కంటైన్మెంట్ నిర్వహణ కఠినంగా జరగాలి
ఎక్కడికక్కడ వ్యూహాల అమలు, అనుమానితులను గుర్తించి ఎంతమందికైనా పరీక్షలు నిర్వహించాలి
ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు నిరంతరం పర్యవేక్షించాలి
ప్రగతిభవన్...
అతిక్రమిస్తే కేసులు
జ్వరం, గొంతు నొప్పికి మందులు
కొనుగోలు చేసినా వివరాలు తెలుసుకోండి
రాష్ట్ర వ్యాప్తంగా 260 కంటైన్మెంట్ జోన్లు.. జిహెచ్ఎంసి పరిధిలోనే 146
వాలంటీర్లు, సిబ్బందితోనే నిత్యావసరాలు పంపిణీ.. దాతలను అనుమతించొద్దు
వలస కార్మికుల బాగోగులపై ప్రత్యేక...
ఫోకస్ హైదరాబాద్
గ్రేటర్ పరిధిలోనే కరోనా కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి, వైరస్ కట్టడికి వ్యూహం
17 యూనిట్లుగా రాజధాని నగరం విభజన
ప్రతి యూనిట్కు ప్రత్యేక వైద్య, పోలీసు, మున్సిపల్, రెవిన్యూ అధికారుల నియామకం
మున్సిపల్,...
ప్లీజ్ బీ అలర్ట్
రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి ఎక్కువవుతోంది
గణనీయ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి
అనుమానమొస్తే కరోనా పరీక్షలు చేయించుకోండి
బయటకు వెళ్లాల్సివస్తే భౌతిక దూరం పాటించడం మంచిది
ప్రజలు, అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలి
అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో విస్తృత తనిఖీలు:...
లాక్ డౌన్ను మరో రెండు వారాలు కొనసాగించాలి
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్ డౌన్ను మరో రెండు వారాల పాటు కొనసాగించాలని ప్రధాని నరేంద్రమోడీని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కోరారు....
కట్టుదిట్టంగా లాక్ డౌన్
ప్రజలకు నిత్యావసరాల కొరత రాకుండా చూడండి
రేషన్ షాపుల వద్ద ప్రజలు సహకరించాలి
రూ.1500 చొప్పున నగదు జమకు శ్రీకారం
యథావిధిగా వరి కోతలు, ధాన్యం కొనుగోళ్లు
సహాయ కార్యక్రమాలు సాఫీగా సాగాలి
ప్రగతి భవన్లో ఉన్నతాధికారులతో సిఎం కెసిఆర్...
కరోనా చీకట్లపై కాంతిరేఖలు
మన తెలంగాణ/హైదరాబాద్ : భారతదేశంలో కరోనా వ్యాప్తి నివారణకు జరుగుతున్న ఐక్య పోరాటానికి సంఘీభావ సంకేతంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదివారం రాత్రి ప్రగతి భవన్లో జ్యోతి వెలిగించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి ఇచ్చిన...
ఏ ఒక్కరినీ వదలం
వ్యాధి లక్షణాలున్న ప్రతి వ్యక్తికీ
పరీక్షలు, వైద్యం
సిబ్బందికి అన్ని రకాలుగా ప్రభుత్వ అండ
సరిపడా టెస్టు కిట్లు, పిపిఇలు, మాస్క్లున్నాయి
భవిష్యత్లో కోవిడ్ రోగులు పెరిగినా తదనుగుణంగా ఏర్పాట్లు : సిఎం కెసిఆర్
రైతుకు తిప్పలు రానియ్యం
సజావుగా...
గవర్నర్తో సిఎం భేటీ
హైదరాబాద్ : కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకుంటున్న నియంత్రణ చర్యలు, తాజా పరిస్థితులను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు సిఎం కెసిఆర్ వివరించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఇతర అంశాలపై...
బహుముఖ బాణం
కరోనా కట్టడికి మరిన్ని చర్యలు
నేడు మంత్రులు, అధికారులతో సిఎం అత్యవసర భేటీ
కరీంనగర్లో ఏడుగురు ఇండోనేషియన్లకు కరోనా పాజిటివ్ గంగుల అధ్యక్షతన అత్యవసర సమావేశం
రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తంగా ఉండాలని సిఎం కెసిఆర్ పిలుపు
విదేశాల నుంచి...
తెలంగాణలో స్కూల్స్, థియేటర్లు మూసివేత..
హైదరాబాద్:కరోనా వైరస్(కోవిడ్-19)పై అసెంబ్లీలోని కమిటీ హాల్లో జరిగిన ఉన్నతస్థాయి కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 31వ తేదీ వరకు రాష్ట్రంలోని విద్యా సంస్థలు, సినిమా హాళ్లు,...
కరోనాపై కెసిఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం
హైదరాబాద్: కరోనా వైరస్(కోవిడ్-19)పై ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన అసెంబ్లీలోని కమిటీ హాల్లో ఉన్నతస్థాయి కమిటీ సమావేశం ప్రారంభమైంది. రాష్ట్రంలో కరోనా వైరస్ ను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలతో సహా పలు కీలక అంశాలపై...
530 టిఎంసిలు ఎత్తిపోయాలి
అధికారులు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలి
11 సర్కిళ్లుగా ఇంజనీరింగ్ వ్యవస్థ
అన్ని విభాగాలను ఒకే గొడుగు కిందికి తేవాలి
సర్కిల్ అధిపతిగా ఒక చీఫ్ ఇంజినీర్ ఉండాలి
జూన్ నెలాఖరులోగా ఇరిగేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీలన్నీ భర్తీ...