Home Search
దోపిడీ - search results
If you're not happy with the results, please do another search
స్వశక్తితో జీవిస్తేనే ఆడవారికి గౌరవం
సుప్రసిద్ధ రచయిత్రి మార్కిస్టు మేధావి రంగనాయకమ్మతో వివిధ సామాజిక అంశాల మీద సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ ముఖాముఖిలోని కొన్ని ప్రశ్నలకు ఆమె ఇచ్చిన సమాధానాలు
ప్రశ్న: ఇప్పుడున్న స్వేచ్ఛా వాణిజ్య ప్రపంచంతో మార్క్సిజానికి...
ఉద్యమపాటల పొద్దుపొడుపు గూడ అంజయ్య
నాకు పాట జీవితాన్ని ఇచ్చింది పాటను జీవితంలో భాగంగా తీసుకున్నాను అని చెప్పే చెప్పిన కవి, రచయిత గూడ అంజయ్య. వీరు మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం లింగాపురంలో నవంబర్ 1, 1956న...
‘తాటక’ బూటకపు ఎన్కౌంటర్!
ప్రశ్నలపై ప్రస్తుతం అప్రకటిత నిషేధం కొనసాగుతోంది. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధి ప్రభుత్వం బహిరంగంగా ప్రశ్నించే సమాజాన్ని ఖైదు చేసింది. చట్టాలు, రాజ్యాంగం అమలులో ఆంక్షలుండేవి. దీంతో ఎమర్జెన్సీకి, ఆంక్షలకు వ్యతిరేకంగా మేధో సమాజం...
విపత్తులు నేర్పిన గుణపాఠం..
మన దేశంలో విద్య, వైద్యానికి ప్రజలు వెచ్చించే వ్యయం పేదరికానికి కారణమవు తున్నది. ప్రపంచలో అభివృద్ధి చెందిన దేశాలువారి వార్షిక బడ్జెట్లో సరాసరి 19 శాతం వెచ్చిస్తున్నాయి. దిగువ మధ్య దేశాల సగటు...
ఫీవర్కు విష జ్వరాల రోగుల తాకిడి
హైదరాబాద్: నగరంలో ఇటీవల కురిసిన వానలకు ముంపు ప్రాంతాలు జలమయంగా మారడంతో సీజనల్ వ్యాధులు విజృంభణ చేయడంతో ప్రజలు భయాందోళనతో కాలం వెల్లదీస్తున్నారు. ప్రభుత్వం ఆరోగ్య శిబిరాలు నిర్వహించిన ఆశించిన స్దాయిలో సేవలు...
ప్రజాసేవలో ఉన్నది టిఆర్ఎస్ పార్టీనే
దౌల్తాబాద్: ఉద్యమ కాలం నుంచి నేటి వరకు ప్రజా సేవలో ఉన్నది టీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం దౌల్తాబాద్ ముబారస్పూర్ లో మెదక్...
ఆధునిక బానిసత్వంలో 2.90 కోట్ల మంది మహిళలు
కరోనాతో వెట్టిచాకిరీ చెరలో మరెందరో మహిళలు
ఐక్యరాజ్యసమితి: వెట్టి చాకిరీ, బలవంతపు పెళ్లిళ్లు, రుణ ఒత్తిళ్లు, ఇళ్లలో పని చేయడం తదితర కారణాలతో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2.90 కోట్ల మంది మహిళలు, బాలికలు...
ప్రజాహిత పాలకుడు
ఎన్నికలు లేని సమయంలో ప్రజలకు బహు దూరంగా ఉండి అవి చేరువవుతున్నప్పుడు వారి మేలు కోసం పాటుపడుతున్నట్టు కనిపిస్తూ పబ్బం గడుపుకునే పాలక పక్షాలకు కొదువ లేదు. వారు సమయానుకూల పాలకులు. అందుకు...
ధరలు ‘గుడ్లు’రుముతున్నాయి
దేశంలో తీవ్ర ఆర్థిక మందగమన పరిస్థితుల కారణంగా బతుకు బండిని లాగడమే కష్టంగా మారుతోంది. పెరుగుతున్న ధరలతో జీవనమే దుర్భరంగా ఉంది. కూరగాయలు, ఉల్లి, పప్పులు, నూనెలు అందరి ఇళ్ళలో అగ్గిరాజేస్తున్నాయి. సగటు...
కొత్త వ్యవసాయ చట్టంతో రైతులకు మేలు
ఈ చట్టంతో రైతులు ఆర్థికంగా, శక్తివంతంగా ఎదుగుతారు
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
మనతెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త వ్యవసాయ చట్టం సమాజానికి ఎంతో మేలు చేస్తుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. బుధవారం వ్యవసాయ నిపుణులు,...
తీవ్ర నేర చరితులను ఎన్నికల పోటీ నుంచి నిషేధించాలి
సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు
న్యూఢిల్లీ : తీవ్రమైన నేరారోపణలను ఎదుర్కొంటున్న నేరచరిత కలిగిన వారిని ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా నిషేధించాలని కోరుతూ సుప్రీం కోర్టుకు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. త్వరలో విచారణకు...
ట్రంప్కు శాంతి పురస్కారమా?
ఇటీవల న్యూస్ పేపర్లలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంఫ్ పేరును నోబుల్ శాంతి పురస్కారానికి నార్వే పార్లమెంటు సభ్యుడు క్రిస్టియన్ టైబ్రింగ్ ప్రతిపాదించినట్లు చదివిన వెంటనే ఒక్కసారిగా ఆశ్చర్యం వేసింది. దేశాల మధ్య...
విలీనం, విమోచనం కాదు…
తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17 న జరిగింది ఏమిటో నేటికి మెజారిటీ తెలంగాణ ప్రజలకు తెలియదు. ఆనాటి రజాకర్ల, దేశ్ముఖ్ల, దొరల ఆగడాలు మాత్రమే సామాన్య ప్రజలకు తెలుసు ఆ క్రమంలోనే 1948...
నాస్తికోద్యమ వీరుడు పెరియార్
కేరళ రాష్ట్రం కొట్టాయం జిల్లాలో వైక్కోమ్ అనే పట్టణం ఉంది. అక్కడి శివాలయం ముందు నాలుగు వీధుల్లో అంటరాని వారు నడవగూడదని, ఆ చుట్టు పక్కల కనిపించగూడదని ఆంక్షలుండేవి. వాటిని ఎత్తివేయాలని అక్కడి...
కరోనా టెస్టుల ధరలు పెంచిన ప్రైవేటు ఆసుపత్రులు
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా వైరస్ విజృంభణతో ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రులు కరోనా రోగులకు వైద్య సేవలు చేసేందుకు అనుమతి ఇచ్చి వైద్యశాఖ ధరలు ప్రకటించింది. దీంతో ఆసుపత్రుల యాజమాన్యాలు ఇదే అవకాశంగా...
భౌతిక వాదానికి భారతదేశమే పుట్టినిల్లు
భౌతికవాదం అంటే అదేదో ప్రాశ్చాత్య సిద్ధాంతం కాదు. భారత దేశమంటే కేవలం ఆధ్యాత్మిక దేశమే కాదు, బలమైన భౌతికవాద మూలాలున్న దేశంగా చెప్పవచ్చు. మన తాత్విక సిద్ధాంతాల్లో ప్రధానమైన ధోరణి భౌతికవాదమే. దర్శనాలలోని...
రైతాంగ సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ: ఎర్రబెల్లి
హైదరాబాద్ : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు..రజాకర్లు, విస్నూరు దేశ్ ముఖ్ కి వ్యతిరేకంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి...
కేశవానంద భారతి
ఆదివారం తెల్లవారు జామున మరణించిన కేరళలోని ఎడ్నీర్ మఠాధిపతి కేశవానంద భారతి దేశంలో రాజ్యాంగ న్యాయంతో ముడిపడి చిరస్థాయిని పొందుతారు. 1969, 1971లో కేరళ ప్రభుత్వం రెండు భూసంస్కరణల చట్టాలను తెచ్చి...
కాలం రెక్కలపై నడిసొచ్చిన కవి
ప్రజాకవి కాళోజీ కాలం రెక్కలపై నడిసొచ్చిన కవి. ఆయనను క్షోభపెట్టిన ప్రతి సంఘటనను కవిత్వం చేసిన మహానుభావుడు. జీవితం తడి తెలిసిన వారే సంఘానికి కావాల్సిన రచనలను అందించగలుగుతారు. జీవితంలోని భిన్నకోణాలు చూడగలగాలి...
కాన్పు కోసం వస్తే కాటికి పంపారు
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కార్పొరేట్ ఆసుపత్రుల అరాచకాలు రోజుకు శృతిమించిపోతున్నాయి. కరోనా రోగులు వైద్యకోసం వస్తే లక్షల రూపాయలు బిల్లువేసి దోపిడీకి తెగబడుతూ చివరకు కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పగిస్తూ తమ వక్రబుద్ధి...