Home Search
శ్రీశైలం - search results
If you're not happy with the results, please do another search
నేడు అపెక్స్ కౌన్సిల్ భేటీ
గోదావరి, కృష్ణా నీటివాటాలపై పట్టుపట్టనున్న తెలంగాణ n పోతిరెడ్డిపాడును నిలిపేయాలని, పోలవరం నుంచి 45 టిఎంసిల నీరివ్వాలని డిమాండ్ n మధ్యాహ్నం ఒంటి గంటకు వీడియో కాన్ఫరెన్స్ n ప్రగతిభవన్ నుంచి పాల్గొననున్న...
ప్రజాహిత పాలకుడు
ఎన్నికలు లేని సమయంలో ప్రజలకు బహు దూరంగా ఉండి అవి చేరువవుతున్నప్పుడు వారి మేలు కోసం పాటుపడుతున్నట్టు కనిపిస్తూ పబ్బం గడుపుకునే పాలక పక్షాలకు కొదువ లేదు. వారు సమయానుకూల పాలకులు. అందుకు...
కేంద్ర నూతన విద్యుత్ చట్టంతో ఉచిత విద్యుత్కు ఆటంకం: జగదీశ్ రెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలు గొప్పగా పని చేస్తే మిగతా 28 రాష్ట్రాల్లో రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఎందుకు ఇవ్వడం లేదని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు....
డేేంజర్
కాంగ్రెస్, ఎంఐఎం మద్ధతు, అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం
బిల్లు ఆమోదిస్తే అంతా కేంద్రం నియంత్రణలోనే, ప్రైవేటుకు ధారాదత్తమే
రైతులు, పేదల ఉసురు తీసే నియంతృత్వ బిల్లును ఒప్పుకునేది లేదు
26 లక్షల మోటార్లకు మీటర్లు పెట్టే బిల్లును బిజెపి...
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం….
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఏడో రోజు ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉదయం శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలిని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. ఉభయ సభల్లో...
గుంటూరులో రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి
అమరావతి: గుంటూరు జిల్లాలోని శావల్యపురం మండలం కనమర్లపూడి వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభివించింది. కారు- స్కార్పియో ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు....
దాహార్తియా ద్రోహానికి హారతియా?
కృష్ణా గోదావరి నదీజలాల వినియోగం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాస్పదం అయింది. ఈ జటిల జల సమస్య పరిష్కారానికి ఏర్పాటు అయిన అపెక్స్ కౌన్సిల్ భేటీ పలు కారణాలతో వాయిదా...
చర్చలతో ప్రజాస్వామ్యం బలపడాలి: కెసిఆర్
హైదరాబాద్: చట్టాలు తయారు చేయడానికి బడ్జెట్ ఆమోదించడంతో పాటు ఎలా ఉందో విశ్లేషించుకోవడానికి శాసన సభలో చర్చల జరగాలని సిఎం కెసిఆర్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాలపై ప్రగతి భవన్ లో సిఎం మీడియాతో...
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి
షాబాద్: రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ సమీపంలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. షాబాద్ హరిజనవాడ వద్ద సడెన్ బ్రేక్ వేయడంతో లారీ పల్టీలు...
ఆల్మట్టి టు అలసాగరం
కృష్ణ బేసిన్లోని అన్ని ప్రాజెక్టుల గేట్లు బార్లా
రోజుకు రెండు లక్షల క్యూసెక్కుల వరద నీరు సముద్రం పాలు
శ్రీశైలం, నాగార్జున సాగర్లకు ఎగువ నుంచి కొనసాగుతున్న ప్రవాహం
మన తెలంగాణ/నాగర్కర్నూల్ ప్రతినిధి: కృష్ణా బేసిన్కు వరద...
రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్: శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంత పరిశీలనకు వెళ్తున్న టి.కాంగ్రెస్ నేతలు రేవంత్రెడ్డి, మల్లు రవిని ఉప్పునుంతల మండలం వెల్టూరు గేట్ సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో...
బిరబిరా కృష్ణమ్మ గలగలా గోదారి
శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు 10 మీటర్ల మేర ఎత్తివేత
నాగార్జున సాగర్కు సుమారు 3లక్షల క్యూసెక్కుల వరద నీరు
నేడు సాగర్ గేట్లు ఎత్తివేసే అవకాశం
కృష్ణా నది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా...
కృష్ణమ్మ పరవళ్లు
శ్రీశైలం ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తివేత
నాగర్జున సాగర్కు 79వేల క్యూసెక్కుల వరద
గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం
రెండు, మూడు ప్రమాద హెచ్చరికలు ఉపసంహరణ
మన తెలంగాణ/నాగర్కర్నూల్/భద్రాచలం: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో బుధవారం సాయంత్రం శ్రీశైలం...
హమ్మయ్య శాంతించింది
భద్రాద్రి వద్ద తగ్గిన గోదావరి ఉధృతి
61.7 నుంచి 51.5 అడుగులకు
మూడో ప్రమాద హెచ్చరిక వాపస్
నిండుకుండలా శ్రీశైలం ప్రాజెక్టు
రెండు రోజుల్లో గేట్లు ఎత్తే అవకాశం
సాగర్కు కొనసాగుతున్న వరద
ఎల్లంపల్లి 8 గేట్లు ఎత్తివేత
కొమురంభీం ప్రాజెక్టులోకి వరద
మూడు...
ఎపి జలదోపిడీ నిజమే
పోతిరెడ్డిపాడు నుంచి కేటాయింపులకు అదనంగా తోడుకుంటున్న వైనం
స్వయంగా ప్రకటించిన కృష్ణా నది యాజమాన్య బోర్డు
వివాదాలకు తావివ్వకుండా నిబంధనల మేరకు వాడుకోవాలని ఎపికి బోర్డు హితవు
కేటాయింపుల కన్నా తెలంగాణకు తక్కువగా నీటి విడుదల
మన తెలంగాణ/హైదరాబాద్:...
నేడు వరంగల్కు మంత్రులు
సిఎం కెసిఆర్ ఆదేశాలతో
నేడు మంత్రుల వరంగల్ పర్యటన
మన తెలంగాణ/హైదరాబాద్: వరంగల్ నగరాన్ని ముంచెత్తిన వానలు, వరదల పరిస్థితిని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేకంగా సమీక్షించారు. అక్కడ చేపట్టిన సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. వరంగల్...
మహోగ్ర గోదావరి
రాష్ట్రమంతటా కుండపోత వర్షాలు
ఆరేళ్ల తర్వాత మూడో ప్రమాద హెచ్చరిక జారీ
ఉప్పొంగుతున్న వాగులు, ప్రాజెక్టులకు జలకళ
కోయిల్సాగర్, మూసీ గేట్లు ఎత్తివేత లక్ష్మీ, సరస్వతి బ్యారేజీలకు పోటెత్తిన వరద,
దిగువకు గోదావరి ఉరకలు
ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్...
జలదిగ్బంధం
రాష్ట్రమంతటా కుండపోత వర్షాలు
ఏడు జిల్లాల్లో జనజీవనానికి ఆటంకం, ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో వరద తాకిడి
జలవలయంలో ఓరుగల్లు పట్టణం, లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి చేరిన నీరు
సిద్ధిపేటలో వాగులో గల్లంతైన లారీ డ్రైవర్ మృతి...
కెలికి కయ్యం
తెలంగాణ ప్రాజెక్టులపై ఎపి అర్థంపర్థంలేని రాద్ధాంతం
రాష్ట్రం హక్కులపై కేంద్రానిది తప్పుడు విధానం
త్వరలో జరిగే అపెక్స్ కౌన్సిల్లోఆంధ్రప్రదేశ్ నోరు మూయించాలి
రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాల కోసం స్నేహహస్తం అందించాం
బేసిన్లు, బేషజాలు వద్దని స్పష్టంగా చెప్పా,...
ఎల్బినగర్ సర్కిల్లో.. మరో ఫ్లైఓవర్
రెడీ అయిన ఎస్ఆర్డిపి ప్యాకేజీ-2 కింద ఎల్బినగర్ జోన్ బైరామల్ గూడ ఫ్లైఓవర్
నేడు ప్రారంభించనున్న మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/సిటీ బ్యూరో: గ్రేటర్ వాసుల ప్రయాణం మరింత సులభతరం కానుంది. ఎస్ఆర్డిపి...