Tuesday, May 14, 2024
Home Search

సిఎం కెసిఆర్ - search results

If you're not happy with the results, please do another search
Apex Council meeting today

నేడు అపెక్స్ కౌన్సిల్ భేటీ

  గోదావరి, కృష్ణా నీటివాటాలపై పట్టుపట్టనున్న తెలంగాణ n పోతిరెడ్డిపాడును నిలిపేయాలని, పోలవరం నుంచి 45 టిఎంసిల నీరివ్వాలని డిమాండ్ n మధ్యాహ్నం ఒంటి గంటకు వీడియో కాన్ఫరెన్స్ n ప్రగతిభవన్ నుంచి పాల్గొననున్న...
Farmers strike against Agriculture bill

కార్పొరేట్లకు అప్పగించే పన్నాగం

మద్ధతు ధరలపై కేంద్రం హామీ ఇవ్వగలదా ధరలు నిర్ణయించుకునే హక్కు రైతుకు ఎందుకు ఉండ్డొద్దు ఒక్క తెలంగాణలోనే రైతు రాజ్యం బలం లేకున్నా బిల్లులకు ఆమోదం అప్రజాస్వామికం : కె. కేశవరావు మన తెలంగాణ/హైదరాబాద్:  రాజ్యసభలో కేంద్రమంత్రి నరేంద్ర సింగ్‌తోమార్ ప్రవేశపెట్టిన...
Sanchara Jathulu in Backward caste

బిసిలుగా సంచార జాతులు

చేసే పని ఇష్టమైనది, సంతృప్తినిచ్చేదైతే లోకమందున అంతకుమించినది మరొకటి ఉండదనుకుంటా! తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పని చేయటం జీవితకాలానికి మరువలేని మహద్భాగ్యం. రాష్ట్రం సాధించుకున్న తర్వాత పునర్నిర్మాణంలో పని చేసే అవకాశం...

ఢిల్లీ వెళ్లినప్పుడల్లా ప్రణబ్‌ను కలిసేవాళ్ళం: ఈటెల

  హైదరాబాద్: తెలంగాణ ఏర్పడినప్పుడు గొప్ప ఆశయం సాధించావని సిఎం కెసిఆర్‌ను ప్రణబ్  ముఖర్జీ మెచ్చుకున్నారని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతిపట్ల సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం...
PM Modi condolences to Pranab Mukherjee's death

ప్రణబ్ మృతి పట్ల రాష్ట్రపతి, ప్రధాని సంతాపం..

న్యూఢిల్లీ: గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం కన్నుమూశారు. ప్రణబ్ ముఖర్జీ మృతిపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతాపం...
CID to Begin Probe in Srisailam power plant Accident

శ్రీశైలంలో సిఐడి దర్యాప్తు షురూ

పవర్‌హౌజ్‌ను పరిశీలించిన అడిషనల్ డిజి గోవింద్ బృందం అగ్ని ప్రమాదం ఆనవాళ్లు సేకరణ, సంఘటన పూర్వాపరాలపై ఆరా మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ ప్రతినిధి: దేశ చరిత్రలోనే దురదృష్ట సంఘటనగా నిలిచిన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ హైడ్రో...
KTR Meeting with Municipal Officers at Pragathi Bhavan

వార్డు ఆఫీసర్లు

ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా విధులు  ఇంజినీరింగ్ శాఖలో ఇద్దరు చీఫ్ ఇంజినీర్లు, సహాయకులుగా ముగ్గురు ఎస్‌ఇలు   పురపాలికల్లో పారదర్శకంగా ఖాళీల భర్తీ జరగాలి : మంత్రి కెటిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక...
Kalwakurthy Former mla krishna Reddy passes away

కల్వకుర్తి మాజీ ఎంఎల్ఎ కన్నుమూత

నాగర్‌కర్నూల్: కల్వకుర్తి మాజీ ఎంఎల్ఎ ఎడ్మ కిష్టారెడ్డి మంగళవారం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఒమేగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ  తుదిశ్వాస విడిచారు. ఎడ్మ కిష్టారెడ్డి...

సెప్టెంబర్7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..

సెప్టెంబర్7 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు 20 రోజుల పాటు నిర్వహించాలని సిఎం నిర్ణయం ముఖ్యమైన అంశాలపై సమగ్రంగా చర్చ సిద్దంగా ఉండాలని మంత్రులను, అధికారులకు ఆదేశాలు మన తెలంగాణ/హైదరాబాద్: వచ్చే నెల 7వ తేదీ నుంచి...
Article about AP and TS Water disputes

జలవివాదాలు కాదు, విధానాలు కావాలి

ఇప్పుడు దేశానికి కావాల్సింది జల వివాదాలు కాదు.. జల విధానం. అన్ని రంగాలలో సంస్కరణలు తెస్తున్న మోడీ సర్కార్ దేశానికి ప్రయోజనం చేకూర్చే జల విధానాన్ని కూడా రూపొందిస్తుందని అందరూ ఎదురు చూశారు....
TRS Build Offices will begin on Dussehra Festival

దసరా రోజున టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాలు ప్రారంభం!

మనతెలంగాణ/హైదరాబాద్: దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తూ, సంక్షేమ పథకాల్లో ఆదర్శంగా నిలిచిన టిఆర్‌ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. గత...
Telangana increases diet expenses for Corona patients

కోవిడ్ పేషెంట్లకు డైట్ చార్జీలు పెంచిన ప్రభుత్వం

జిహెచ్‌ఎంసి పరిధిలో పేషెంట్లకు రూ. 275, వైద్యసిబ్బందికి రూ.300 జిల్లాల్లో పేషెంట్లకు రూ.200, హెల్త్ వర్కర్లకు రూ.250 జి.ఓనెం 298ను విడుదల చేసిన ఆరోగ్యశాఖ హైదరాబాద్ : కోవిడ్ పేషెంట్లకు డైట్ చార్జీలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు...
Minister puvvada launches nursing college in Tarnaka

సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకరావాలి: పువ్వాడ

  భద్రాద్రి కొత్తగూడెం: సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకరావాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. సీతారామ ప్రాజెక్టు పంప్ హౌజ్-3ని మంత్రి అజయ్ కుమార్ ప పరిశీలించారు. అధికారులతో రివ్యూ...
Heavy flood Water for Krishna river projects

జూరాలకు రెండువైపులా ప్రాజెక్టులు!

  రిటైర్డ్ ఇంజినీర్ల ప్రతిపాదనలపై ప్రభుత్వం పరిశీలన సుమారు వెయ్యికోట్ల రూపాయల అంచనా వరదలకు తగ్గట్టుగా నిర్మాణాలు దాదాపు 3 వేల ఎకరాల్లో గద్వాల జిల్లా ధరూర్ మండలంలో జలాశయానికి పరిశీలనలు మన తెలంగాణ/హైదరాబాద్ : కృష్ణానదీ వరద జలాలను...
Green india challenge event by MP santhosh kumar

జకీర్ పాషా హ్యాట్సాఫ్!

  ఆ వీడియో చూడగానే ఉదయాన్నే అంతులేని సంతృప్తి... నా గుండె చెమ్మగిల్లింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తితో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన జకీర్‌పాషాకు చేతులు లేకున్నా కాళ్లతో అనేక వ్యయ,...
PV Narasimha rao shatha jayanthi celebrations

పాములపర్తి సదాదేశానువర్తి

  ఆత్మవిశ్వాసం, ఆత్మజ్ఞానం, ఆత్మనిగ్రహం ఈ మూడు లక్షణాలు పి.వి.లో పుష్కలంగా ఉన్నాయి. ఈ లక్షణాలన్నీ తెలంగాణ మట్టే నేర్పింది. ఈ మట్టినుంచి ఎదిగొచ్చిన వ్యక్తి ఎంతశక్తివంతుడుగా ఉంటాడో దాన్ని దేశం, ప్రపంచం చూసింది....
Colonel Santosh Babu Wife Interview to Mana Telangana

ఆయనే మా ధైర్యం.. మా సంతోషం

 ధైర్యంగా బతకడం నేర్పాడు.. అందరి మేలు కోరే వ్యక్తి ఆయన మాటలు ఆదర్శంగా ఉండేవి మన తెలంగాణ ప్రతినిధితో కల్నల్ సంతోష్‌బాబు భార్య సంతోషి సూర్యాపేట: యావత్ భారతావని కల్నల్ సంతోష్‌బాబు మృతికి కన్నీటిపర్యమైంది. గురువారం సూర్యాపేటలో జరిగిన...
Rythu bandhu cash gives to all Farmers: Somesh Kumar

రైతులందరికీ రైతుబంధు: సిఎస్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు పథకం అందే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. బిఆర్‌కెఆర్ భవన్‌లో గురువారం అధికారులతో ఆయన రైతుబంధు పంపిణీపై...

పివి శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం: కెకె

హైదరాబాద్: సిఎం కెసిఆర్ ఆదేశాలతో ఉత్సవాల నిర్వహణ, కార్యక్రమాలపై చర్చించామని టిఆర్‌ఎస్ ఎంపి కె కేశవరావు తెలిపారు. దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు శతజయంతి ఉత్సవాల నిర్వహణపై ఎంపి కెకె ఆధ్వర్యంలో...
12 killed in road accidents

ఘోర రోడ్డు ప్రమాదం

కృష్ణా జిల్లా వేదాద్రి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మధిరకు చెందిన 12 మంది మృతి, 13 మందికి గాయలు, దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా విషాదం మన తెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా...

Latest News