Monday, April 29, 2024
Home Search

సిఎం కెసిఆర్ - search results

If you're not happy with the results, please do another search

సామాజిక వ్యాప్తి లేదు

  కరోనా నియంత్రణలోనే ఉందంటున్న ఐసిఎంఆర్ సర్వే రూరల్‌లో 1200 శాంపిళ్లకు నలుగురికే పాజిటివ్ హైదరాబాద్‌లో 500 శాంపిళ్లకు 15 మందికే పాజిటివ్ తెలంగాణనే భేష్ అని మరోసారి రుజువైంది మంత్రి ఈటల రాజేందర్ మన తెలంగాణ/హైదరాబాద్...
Water fish and Milk Revolution in Telangana

‘తీన్‌’మార్

  రాష్ట్రంలో జల, నీలి, క్షీర విప్లవాలు, సంపద కేంద్రాలుగా ప్రాజెక్టులు మాంసం ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళికలు సమన్వయంతో విస్తృతంగా ప్రజల్లోకి పశుసంవర్ధక కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో గొర్రెలు, పాడి...
TRS MLA Jeevan Reddy fires on PM Modi over Power

పవర్‌తో పెట్టుకుంటే పవర్ లేకుండా పోతారు..

  మనతెలంగాణ/హైదరాబాద్: పవర్(కరెంట్)తో పెట్టుకుంటే పవర్‌లో(అధికారంలో) లేకుండా పోతారని పియుసి ఛైర్మన్, టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ ఎ.జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు కరెంట్‌తో పెట్టుకుంటే కుర్చీ పోయిందని, వైఎస్‌ను రెండు సార్లు పవర్ లోకి తెచ్చింది పవరే...
Continuation of Grain Purchase Center until June 8th

జూన్ 8 వరకు పంటల కొనుగోలు కేంద్రాల కొనసాగింపు

  అధికారులను ఆదేశించిన సిఎం కెసిఆర్   మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పంట కొనుగోలు కేంద్రాలను జూన్ 8 వరకు కొనసాగించనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. మొదట ఈ నెల 31వరకే కొనుగోలు కేంద్రాలను...

జూన్ 1 నుంచి 8వ తేదీ వరకు పారిశుద్ధ్య కార్యక్రమం….

  హైదరాబాద్: సిఎం కెసిఆర్ ఆదేశాలతో తెలంగాణలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేపడుతున్నామని పంచాతీయ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. జూన్ 1 నుంచి 8వ తేదీ వరకు తెలంగాణ...

డిమాండ్ ఉన్న పంటలు మాత్రమే సాగు చేయాలి: జగదీష్ రెడ్డి

సూర్యాపేట: రైతులు రాజులు కావాలని సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. కోదాడలో నియంత్రిత సాగుపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులు డిమాండ్...
IPS VK Singh letter to CM and CS on DGP posting

డిజిపి పదోన్నతి ఇవ్వండి.. లేకపోతే రాజీనామా చేస్తా

సిఎం, సిఎస్‌లకు సీనియర్ ఐపిఎస్ వికెసింగ్ లేఖ మనతెలంగాణ/హైదరాబాద్ : తనకు డిజిపిగా పదోన్నతి కల్పించాలని, లేనిపక్షంలో తాను రాజీనామా చేసి వెళ్లిపోతానంటూ సీనియర్ ఐపిఎస్ అధికారి వినోయ్‌కుమార్ సింగ్ ప్రభుత్వానికి లేఖ ద్వారా...
CM-KCR

మర్కూక్‌ పంప్‌హౌస్‌‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి

సిద్దిపేట: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మర్కూక్‌ పంప్ హౌస్ ను సిఎం కెసిఆర్, చిన్నజీయర్ స్వామితో కలిసి శుక్రవారం ప్రారంభించారు. 34 మెగావాట్ల సామర్థ్యంతో 6 మోటర్లు ఏర్పాటు చేశారు. ఇందులో...
CM distribute rice-money for hungry

కాంగ్రెస్ నేతలు రైతు వ్యతిరేకులు: జగదీశ్ రెడ్డి

  యాదాద్రి: కాంగ్రెస్ నేతలు నియంత్రిత సాగు విధానాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ రైతు వ్యతిరేకులుగా మారారని మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. యాదాద్రిభువనగిరి కలెక్టరేట్‌లో నియంత్రిత సాగుపై మంత్రి జగదీష్ రెడ్డి సమీక్షలు జరిపిన...
Bandy Sanjay meets Pawan Kalyan

పవన్ కల్యాణ్‌తో బండి సంజయ్ భేటీ

  మన తెలంగాణ/హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్‌లోని పవన్‌కల్యాణ్ వ్యక్తిగత కార్యాలయంలో ఇద్దరు నేతలు సోమవారం భేటీ అయ్యారు. ఎపిలో బిజెపితో...

విద్యుత్ సవరణ బిల్లుతో రైతులకు ఉచిత కరెంట్ ఉండదు: జెఎసి

హైదరాబాద్: కేంద్ర విద్యుత్ సంస్కరణలపై విద్యుత్ ఉద్యోగుల జెఎసి నిరసన తెలిపాయి. బడా పారిశ్రామికవేత్తల కోసమే విద్యుత్‌ను ప్రైవేటీకరణ చేస్తున్నారని, కేంద్రం తీసుకొచ్చే విద్యుత్ సవరణ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని జెఎసి తెలిపింది....
District wide farm cards for controlled crops

ఇలా ‘సాగు’దాం

  నియంత్రిత పంటలకు జిల్లాలవారీ వ్యవసాయ కార్డులు అమలు బాధ్యత కలెక్టర్లకు సిద్ధమైన పంటల పటం ఆమోదించిన సిఎం? వరి విస్తీర్ణంలో 95వేల ఎకరాలు మైనస్! పత్తి 10లక్షల ఎకరాలు అధికం! అన్ని జిల్లాల్లోనూ పెరగనున్న కంది సాగు మన తెలంగాణ/హైదరాబాద్ : నియంత్రిత...
Kaleshwaram waters for Markuk Sarjipul

ఇక ‘గంగ’పోచమ్మ

మార్కుక్ సర్జిపూల్‌కు కాళేశ్వరం జలాలు అక్కారం ట్రయల్ రన్ సక్సెస్ మనతెలంగాణ/హైదరాబాద్: ఆధునిక ఇంజనీరింగ్ నైపుణ్యంతో నిర్మిస్తున్న కొండపోచమ్మ రిజర్వాయర్‌కు కనుచూపు మేరలో కాళేశ్వరం జలాలు నిలిచి ఉన్నాయి. మంగళవారం కొండపోచమ్మసాగర్‌కు నీరు అందించే ట్రైయిల్...
50 Double bedrooms give poor people by Harish

ఆత్మగౌరవంతోనే బతకాలని డబుల్ బెడ్ రూమ్ లు: హరీష్ రావు

సిద్దిపేట: ఇండ్లు లేని పేదలు ఆత్మగౌరవంతో బతకాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు డబుల్ బెడ్ రూమ్ లు నిర్మించి ఇస్తున్నారని మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని రావురూకల, తోర్నాల...
Give permission for tenth class exams

పది పరీక్షలకు అనుమతి ఇవ్వండి

  ‘పది’ పరీక్షలకు అనుమతివ్వండి హైకోర్టుకు ప్రభుత్వం వినతి 19న విచారణ జరపుతామన్న ధర్మాసనం మనతెలంగాణ/హైదరాబాద్ : పదో తరగతి పరీక్షల నిర్వహణ వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారణ చేపట్టాలని హైకోర్టును రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నాడు కోరింది. ఈక్రమంలో...

కల్లుగీత కార్మికులకు అనుమతులు

  మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కంటైన్మెంట్ జోన్ ప్రాంతాలు మినహా అన్ని జిల్లాల్లో కల్లుగీత కార్మికులు లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ కల్లు అమ్ముకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...

నాడు హారతులు.. నేడు దీక్షలు: మంత్రి పువ్వాడ

హైదరాబాద్: పోతిరెడ్డిపాడుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తలపెట్టిన ఎత్తిపోతల నిర్మాణం జరిగేది కాదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని మంత్రి తేల్చిచెప్పారు....

విదేశాల నుంచి వచ్చిన ఎపి ప్రజలను పెయిడ్ క్వారంటైన్‌లకు పంపకండి

  సిఎం కెసిఆర్‌కు ఎపి సిఎం జగన్ విజ్ఞప్తి మనతెలంగాణ/హైదరాబాద్ : విదేశాల నుంచి తెలుగు ప్రజలు ప్రత్యేక విమానాల్లో భారీ సంఖ్యలో హైదరాబాద్ చేరుకుంటున్నారు. ఇలా వచ్చిన వారిలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన...

మాజీమంత్రి జువ్వాడి కన్నుమూత

  జగిత్యాల జిల్లా తిమ్మాపూర్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు హాజరైన మంత్రులు హరీశ్‌రావు, ఈటల, కొప్పుల సిఎం కెసిఆర్ సంతాపం మనతెలంగాణ/హైదరాబాద్ : మాజీ మంత్రి జువ్వాడి రత్నాకరరావు(93) ఆదివారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన...
Minister KTR greetings to JEE Main exam Toppers

ధాన్యం సేకరణలో తెలంగాణ అగ్రభాగాన ఉంది: మంత్రి కెటిఆర్

  హైదరాబాద్: రబీలో ధాన్యం సేకరణలో తెలంగాణ దేశంలోనే అగ్రభాగాన ఉందని మంత్రి కెటిఆర్ అన్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ట్విట్టర్‌ ద్వారా స్పష్టం చేశారని తెలిపారు. ధాన్యం సేకరణలో...

Latest News