Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
శ్వేత భవనంలో ప్రధాని మోడీ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆత్మీయ ఆలింగనం, ఉభయ నేతల చర్చలు
వాషింగ్టన్: అమెరికాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం (భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు) అధ్యక్షుడు జో...
ఆస్ట్రేలియా మహిళల ఉత్కంఠ గెలుపు
మూనీ అజేయ శతకం, రాణించిన మెక్గ్రాత్, పోరాడి ఓడిన భారత్
మాక్కె: భారత్తో శుక్రవారం జరిగిన రెండో వన్డే ఆస్ట్రేలియా మహిళల జట్టు ఆఖరి బంతికి ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. చివరి బంతి వరకు...
IPL 2021: బౌలింగ్ ఎంచుకున్న సిఎస్ కె
షార్జా : ఐపిఎల్లో నేడు రెండు కీలక టీంలు తలపడబోతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ టీం, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంతో తలపడనుంది. టాస్ గెలిచిన సిఎస్ కె బౌలింగ్ ఎంచుకున్నది. దీంతో...
తారాస్థాయికి చేరిన కాంగ్రెస్లో లుకలుకలు
టిపిసిసి చీఫ్ రేవంత్ తీరుపై
ఆవేశంతో ఊగిపోయిన జగ్గారెడ్డి
ఇది కాంగ్రెస్ పార్టీయా?
లేక ప్రైవట్ లిమిటెడ్ కంపెనీయా? అని ఘాటు వ్యాఖ్యలు
గజ్వేల్ సభలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆగ్రహాం
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్...
ఎయిర్బస్తో కేంద్రం రూ. 20వేల కోట్ల ఒప్పందం
న్యూఢిల్లీ: ఎయిర్బస్తో శుక్రవారం కేంద్రం చేసుకున్న ఒప్పందంతో భారత వాయుసేన రెండేళ్లలో తొలి సి-295ఎండబ్లు రవాణా విమానాలను పొందనున్నది. మొత్తం 56 విమానాల ఒప్పందంలో తొలివిడతగా 16 విమానాలు ఎగిరే కండిషన్లో స్పెయిన్...
అమెరికా సాయం కోరిన రాకేశ్ టికైత్
న్యూఢిల్లీ: దేశంలో కొత్త సేద్యపు చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాన్ని నడుపుతున్న రాకేశ్ టికైత్ శుక్రవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు ట్వీట్ చేసి సాయం కోరారు. ఆయనను కలుగజేసుకుని కొత్త సేద్యపు...
ఏ మూలనైనా విశిష్టతతే
భారతీయ సంతతికి మోడీకితాబు
వాషింగ్టన్ : భారతీయ సంతతివారు ప్రపంచంలో ఏ మూల ఉన్నా వారి విశిష్టతను చాటుకుంటున్నారని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. అమెరికాలో మూడు రోజుల పర్యటనకు వచ్చిన...
ఏడాదిలో వందశాతం ఆయుష్మాన్ కార్డుల పంపిణీ పూర్తి
న్యూఢిల్లీ : ఆయుష్మాన్ భారత్కు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి వందశాతం ఆయుష్మాన్ కార్డుల పంపిణీ పూర్తి చేస్తామని కేంద్ర వైద్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. ఆయుష్మాన్...
అహ్మదాబాద్లో చారిత్రక పోరు
భారత్ 1000వ వన్డేకు మోడీ స్టేడియం వేదిక!
అహ్మదాబాద్: ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా పేరు తెచ్చుకున్న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం ఓ చారిత్రక మ్యాచ్కు వేదికగా నిలువనుంది. ఇక్కడి మొతెరా...
పాక్ అఫ్ఘనీలతో 40 మంది ఉగ్రగ్యాంగ్
పండుగల సీజన్లో భారత్లో దాడుల వ్యూహం
నిఘావర్గాల హెచ్చరికలతో అప్రమత్తం
ఎల్ఒసి ఆవల శిబిరాలలో మకాం
నదిని దాటి వచ్చేందుకు ప్లాన్
న్యూఢిల్లీ : అఫ్ఘనిస్థాన్లో పాగా వేసుకుని ఉన్న పాక్ ఉగ్రవాదుల బృందం...
నటరాజన్కు కరోనా
దుబాయి: సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కరోనా కల్లోలం సృష్టించింది. ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ఆరంభానికి ముందు నిర్వహించిన పరీక్షల్లో యువ ఫాస్ట్ బౌలర్ నటరాజన్కు కరోనా ఉన్నట్టు తేలింది. దీంతో నటరాజన్తో సన్నిహితంగా...
సోని పిక్చర్స్ లో విలీనం కానున్న జీ
బెంగళూరు: జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్(జెడ్ఇఇఎల్) త్వరలో సోనీ పిక్సర్స్ నెట్వర్క్ ఇండియా(ఎస్పిఎన్ఐ)లో విలీనం కానున్నది. జీ కంపెనీ బోర్డ్ బుధవారం సూత్రప్రాయంగా తన ఆమోదాన్ని తెలిపింది. జీ ప్రస్తుతం టెలివిజన్ ప్రసారం, డిజిటల్...
హైదరాబాద్కు మళ్లీ నిరాశే!
మన తెలంగాణ/హైదరాబాద్: స్వదేశంలో జరిగే సిరీస్లకు సంబంధించిన షెడ్యూల్ను భారత క్రికెట్ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్ వేదికగా పలు సిరీస్లు జరుగనున్నాయి. న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్, దక్షిణాఫ్రికాలతో భారత్ సిరీస్లను...
‘క్వాడ్’తో జాగ్రత్త!
ఆరు మాసాల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ మళ్లీ విదేశీ యాత్ర చేపట్టారు. ఏడేళ్ల హయాంలో బహుశా ఆయన తిరగని దేశం లేదని చెప్పొచ్చు. కరోనా కారణంగా ఆయన విదేశీ యాత్రల జోరుకి...
భారత మహిళల ఓటమి
బ్రౌన్ మ్యాజిక్, రాణించిన హేన్స్, హీలీ, తొలి వన్డేలో ఆస్ట్రేలియా గెలుపు
మెక్కు: భారత మహిళా జట్టుతో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో...
సన్రైజర్స్కు సవాల్
రేపు ఢిల్లీతో సమరం
దుబాయి: తొలి అంచె మ్యాచుల్లో అగ్రస్థానంలో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్తో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానాన్ని దక్కించుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. రెండో దశ ఐపిఎల్లో భాగంగా బుధవారం ఇరు...
మోడీ, మేక్రాన్ ఫోన్ సంభాషణ
అఫ్ఘన్, ఇండోపసిఫిక్ సమస్యలపై చర్చ: పిఎంఒ
న్యూఢిల్లీ: అఫ్ఘానిస్థాన్లో తాజా పరిస్థితి, ఉగ్రవాదం విస్తరణ, తదితర ప్రాంతీయ సమస్యలపై ప్రధాని మోడీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మేక్రాన్ చర్చించినట్టు ప్రధానమంత్రి కార్యాలయం(పిఎంఒ) మంగళవారం...
పిల్లల కొవాగ్జిన్ 2/3 దశల ట్రయల్స్ పూర్తి
భారత్ బయోటెక్ ఎండి క్రిష్ణా ఎల్లా వెల్లడి
హైదరాబాద్ : 18 ఏళ్ల లోపు పిల్లలకు ఉపయోగించే కొవాగ్జిన్ వ్యాక్సిన్ 2/3 ట్రయల్స్ను భారత్ బయోటెక్ పూర్తి చేసింది. ఈ ట్రయల్స్ డేటా...
17562 వద్ద ముగిసిన నిఫ్టీ!
514 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
రెండు రోజుల మార్కెట్ నష్టాలకు చెక్
ముంబయి: ఒక్క ఆటో, పవర్ సెక్టార్లు తప్పించి మిగిలిన అన్ని సెక్టార్ల షేర్లు మంగళవారం లాభపడ్డాయి. రియాల్టీ, ఐటి, మెటల్ షేర్లు 2-3...
టీమిండియా హోమ్ సీజన్ షెడ్యూల్ ఖరారు
కివీస్ సిరీస్తో శ్రీకారం, దక్షిణాఫ్రికాతో ముగింపు
ముంబై: టీమిండియాకు సంబంధించిన 2021-22 సీజన్ షెడ్యూల్ను భారత క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఈ సీజన్కు సంబంధించిన వివరాలను వెల్లడించింది. కొత్త సీజన్లో...