Thursday, May 16, 2024
Home Search

ఉత్తరాఖండ్ - search results

If you're not happy with the results, please do another search
CORONA

కరోనా@26.48 లక్షలు…. ఇండియా@21,552

  హైదరాబాద్: కరోనా వైరస్ ప్రపంచాన్ని కలవర పెడుతోంది. చాపకింద నీరులా కరోనా ముంబయి మహానగరాన్ని వణికిస్తోంది. ఇప్పటికి భారత్ దేశంలో కరోనా వైరస్ 21,552 మందికి సోకగా 685 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క...
CORONA

ఇండియా@ 20,407… తెలంగాణ@928

  ఢిల్లీ: మహారాష్ట్రలోని ముంబయిలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. చాపకింద నీరులా రోజు రోజుకు భారత దేశంలో వేగంగా కరోనా వైరస్ వ్యాపిస్తోంది. ఇండియాలో ఇప్పటి వరకు కరోనా వైరస్ 20,407 మందికి...

రెట్టింపు ఊరట

  3.4 రోజులనుంచి 7.5 రోజులకు మందగించిన వ్యాప్తి జాతీయ సగటుకన్నా మెరుగైన స్థితిలో తెలంగాణ, ఎపి 24గంటల్లో కొత్తగా 1553 కేసులు, 36 మరణాలు ముంబయి, పుణె, ఇండోర్, జైపూర్, కోల్‌కతా అత్యంత ప్రమాదకరంగా...

ఇండియా@17265: కేంద్ర ఆరోగ్య శాఖ

ఢిల్లీ: భారత దేశంలో కరోనా వైరస్ 17,265 మందికి వ్యాపించిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో ఇప్పటి వరకు 543 మంది చనిపోగా 2546 మంది కోలుకున్నారని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 14,175...
5231 Railway Coaches is isolation centers

24 గంటల్లో 1334 కొత్త కరోనా కేసులు: లవ్ అగర్వాల్

  ఢిల్లీ: గడిచిన 24 గంటల్లో 1334 కొత్త కరోనా కేసులు నమోదుకాగా 24 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఆదివారం లవ్ అగర్వాల్ మీడియాతో...

ముంబయిలో కరోనా కరాళ నృత్యం…. ఇండియా@ 16 వేలు

  హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 809కాగా 18 మంది మృతి చెందారు. కరోనా నుంచి 186 మంది కోలుకున్నారు. ఒక్క హైదరాబాద్‌లో...

ఇండియా@ 13663… తెలంగాణ@706

హైదరాబాద్: కరోనా వైరస్ అన్ని దేశాలను గడగడ వణికిస్తోంది. అమెరికాలోని న్యూయార్క్ లో ఎటు చూసిన శవాలు దిబ్బలుగా మారాయి. ఒక విధంగా చెప్పలంటే మరణ మృదంగం మోగుతుంది. ఆమెరికాలో కరోనా వైరస్...

ఇండియా@12,561…. రాష్ట్రాల వారిగా వివరాలు

  హైదరాబాద్: భారత దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. దేశంలో ఇప్పటి వరకు 12,561 మందికి కరోనా సోకగా 426 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క మహారాష్ట్రలో దాదాపుగా మూడు వేల కేసులు నమోదయ్యాయి....
Corona virus

కరోనా@20 లక్షలు…. ఇండియా@ 11,500

    హైదరాబాద్: కరోనా వైరస్‌తో ప్రపంచం చిగురుటాకులా వణికిపోతుంది. కరోనాతో లక్షల మంది చనిపోయారు. కోవిద్19తో అమెరికా, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, యుకె దేశాలు శవాల దిబ్బలుగా మారాయి. ఎక్కడ చూసిన శవాలు గుట్టలు,...

ఇండియా@10 వేలు…. రాష్ట్రాల వారిగా కరోనా బాధితుల వివరాలు

  ఢిల్లీ: ఇండియాలో కరోనా బాధితుల సంఖ్య పది వేలు దాటింది. కరోనా వైరస్ 10,586 మందికి సోకగా 358 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క మహారాష్ట్రలోని 2334 మందికి కరోనా సోకగా 160 మంది...

ఇండియా@9240… అమెరికా@5.6 లక్షలు

  వాషింగ్టన్: కరోనా వైరస్‌తో అగ్ర రాజ్యం అమెరికా గడ గడ వణికిపోతుంది. యుఎస్‌ఎలో ఒక్క రోజులోనే 1514 మంది చనిపోయారు. అమెరికాలో కరోనా వైరస్ 5,60,433 మందికి సోకగా 22,115 మంది చనిపోయారు....

24 గంటల్లో 909 పాజిటివ్ కేసులు: లవ్ అగర్వాల్

ఢిల్లీ: ఆదివారం కరోనాపై కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా 7953 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ఇప్పటి వరకు లక్ష 86 వేలకు పైగా...
Corona virus

కరోనా మృతులు లక్షకు చేరువలో….

  హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌తో మరణాల సంఖ్య లక్షకు చేరువలో ఉంది. ప్రపంచంలో కరోనా బాధితుల సంఖ్య 16,15,092 చేరుకోగా 96,791 మంది మృతి చెందారు. ఒక్క అమెరికాలో కరోనా వైరస్ 4,68,895...
Corona virus

ఇండియా@6041…. తెలంగాణ@453

హైదరాబాద్: కరోనా వైరస్‌తో ప్రపంచం గడగడ వణికిపోతుంది. అమెరికా ప్రజలకు అయితే కరోనా అంటేనే వెన్నులో వణుకు పుడుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా రోగులు సంఖ్య 15,19,218కి చేరుకోగా 88,531 మంది మృతి చెందారు....
Corona

ఇండియా@5480… అమెరికా@4 లక్షలు

  హైదరాబాద్: ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడవణికిస్తోంది. అమెరికా అయితే కరోనాతో చిగురుటాకులా వణికిపోతుంది. ప్రపంచంలో కరోనా రోగుల సంఖ్య 14,44,822కు చేరుకోగా 83,109 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క అమెరికాలో నాలుగు లక్షల మందికి...
Corona Patients

ఇండియా@4289…. తెలంగాణ@334

భారత్ లో ఇప్పటి వరకు కరోనా 4,289 మందికి సోకగా 118 మంది మృతి చెందారు. కరోనా నుంచి 328 మంది కోలుకున్నారు. తెలంగాణలో కరోనా రోగులు సంఖ్య 334కు చేరుకోగా 11...

దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. 104మంది మృతి

  హైదరాబాద్: దేశంలో రోజురోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారి ద్వారా దేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తుంది. దేశంలో ఇప్పటి వరకు కరోనా పాజిటీవ్ కేసులు సంఖ్య 3,730కి చేరుకోగా.....
Corona

తమిళనాడు@411

ఢిల్లీ: తమిళనాడులో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 411కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన రెండు రోజుల్లో 647 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది. 647 పాజిటివ్...

తబ్లిగీతో తల్లకిందులు

  దేశవ్యాప్తంగా ఒక్క రోజే 380 కరోనా కొత్త కేసులు తమిళనాట 110, ఢిల్లీ 53, ఎపిలో 43 కేసులు మర్కజ్ యాత్రికులవే 1637కు చేరుకున్న కరోనా బాధితుల సంఖ్య, 38 మంది మృత్యువాత న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న...

కొవిడ్ 19 కాదు ఆకలి 20

  Corona Virus Disease -2019 లో మొదటి అక్షరాలే Covid- 19. ఇది ఆకలి -2020 అయింది. మార్చి 30కి భారత్‌లో కరోనాతో 32 మంది చనిపోయారు. మార్చి 27కు 5 గురు...

Latest News