Home Search
దక్షిణ ఢిల్లీ - search results
If you're not happy with the results, please do another search
కరోనా మృతులు లక్షకు చేరువలో….
హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్తో మరణాల సంఖ్య లక్షకు చేరువలో ఉంది. ప్రపంచంలో కరోనా బాధితుల సంఖ్య 16,15,092 చేరుకోగా 96,791 మంది మృతి చెందారు. ఒక్క అమెరికాలో కరోనా వైరస్ 4,68,895...
ఇండియా@5480… అమెరికా@4 లక్షలు
హైదరాబాద్: ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడవణికిస్తోంది. అమెరికా అయితే కరోనాతో చిగురుటాకులా వణికిపోతుంది. ప్రపంచంలో కరోనా రోగుల సంఖ్య 14,44,822కు చేరుకోగా 83,109 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క అమెరికాలో నాలుగు లక్షల మందికి...
ఇండియా@4289…. తెలంగాణ@334
భారత్ లో ఇప్పటి వరకు కరోనా 4,289 మందికి సోకగా 118 మంది మృతి చెందారు. కరోనా నుంచి 328 మంది కోలుకున్నారు. తెలంగాణలో కరోనా రోగులు సంఖ్య 334కు చేరుకోగా 11...
20 వేల రైల్ కోచ్ల్లో 3.2 లక్షల ఐసొలేషన్ బెడ్స్
న్యూఢిల్లీ : కరోనా వైరస్ బాధితులకు చికిత్స అందించడానికి 20 వేల రైలు కోచ్లను ఐసొలేషన్ వార్డులుగా మార్పు చేసినట్టు భారత రైల్వే మంగళవారం వెల్లడించింది. ఈ కోచ్ల ద్వారా 3.2 లక్షల...
ఉరి తీశారు
శుక్రవారం తెల్లవారుజాము గం.5.30కు నిర్భయ దోషులు నలుగురికీ తీహార్ జైల్లో ఒకేసారి ఉరిశిక్ష అమలు
జైలు బయట జనం హర్షధ్వానాలు, లాంగ్ లివ్ నిర్భయ, భారత్ మాతాకి జై నినాదాలు, నలుగురిలో ఒక్కరూ...
భయం వద్దు.. జాగ్రత్తలు చాలు
కరోనా వైరస్పై ఉదాసీనత తగదు
కరోనా వైరస్ వ్యాప్తిపై టెలివిజన్లు ఎంత చూపిస్తున్నాయో, ఎలా చూపిస్తున్నాయో పరిశీలిస్తే తెలుగు టీవీ ఛానళ్ళు సహజంగానే ఎక్కువ చూపిస్తున్నాయని మనకి అనిపించవచ్చు కానీప్రమాద తీవ్రత అర్ధం చేసుకోవాలంటే...
విదేశీ ప్రయాణికులపై ప్రత్యేక దృష్టి: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి
ఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఉన్న ఎయిర్ పోర్టుల్లో ఆరు లక్షల ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహించామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ తెలిపారు. కేంద్ర మంత్రి హర్షవర్ధన్ రాజ్యసభలో మాట్లాడారు. ఢిల్లీ,...
స్కూల్లో హ్యాపీగా ఉంది
హ్యాపీనెస్ క్లాస్లనుంచి స్ఫూర్తి పొందా, ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన మెలానియా
విద్యార్థుల స్వాగతానికి ఫిదా అయిన అమెరికా ప్రథమ మహిళ
న్యూఢిల్లీ : పాఠశాల విద్యార్థులు ఒత్తిడిని జయించేందుకు ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన హ్యాపీనెస్...
రథసారథి ఎంపికపై మల్లగుల్లాలు
రంగంలోకి దిగిన అధిష్ఠానం దూతలు
సన్నాహక సమావేశాల నిర్వహణ
ప్రజాబలం గల నేత ఎవరనే దానిపైనే ప్రధాన ఆరా..!
మన తెలంగాణ/హైదరాబాద్ : దక్షిణాదిన బలపడాలన్న బిజెపి అధిష్టానం తెలుగు రాష్ట్రాలపై ప్రధానంగా దృష్టి సారించింది. నేటి...
‘సాయ్’ ట్రయల్స్కు ఇప్పుడే వెళ్లను
కొంత సమయం కావాలన్న కంబళ
హీరో శ్రీనివాస గౌడ
న్యూఢిల్లీ: స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) నిర్వహించే ట్రయల్స్లో పాల్గొనడానికి సంప్రదాయ క్రీడ ‘ కంబళ’ పోటీదారుడు శ్రీనివాస గౌడ నిరాకరించాడు. సాయ్...
కోవిడ్ 19పై అప్రమత్తంగా ఉన్నాం
88 మంది అనుమానితులకు పరీక్షలు
ఏ ఒక్కరికీ వైరస్ ఉన్నట్లు నిర్థారణ కాలేదు
ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్
హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పటివరకు 88 మందికి కరోనా అనుమానితులకు పరీక్షలు చేయగా, వారిలో...
కరోనా ఎమర్జెన్సీ
అంతర్జాతీయ ఆరోగ్య ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్లూహెచ్ఓ
213కు చేరిన మృతుల సంఖ్య
చైనా అత్యవసర చర్యలు
లోహియా ఆస్పత్రిలో అనుమానితులు
బ్రిటన్లో రెండు కరోనా కేసులు
బీజింగ్/న్యూఢిల్లీ/లండన్: చైనాలో ప్రారంభమైన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. ఈ అంటువ్యాధి...
రూ.52,941 కోట్లు ఇవ్వండి
రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాలు, మిషన్ భగీరథ నిర్వహణకు వచ్చే ఐదు సంవత్సరాల్లో ఇవ్వాలి : 15వ ఆర్థిక సంఘానికి ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ, అందజేసిన మంత్రి హరీశ్రావు
ఆర్థిక సంఘం చైర్మన్ సానుకూల స్పందన
హైదరాబాద్...
కరోనాపై భయాలొద్దు
వదంతులు నమ్మొద్దు, కేంద్ర బృందం పరిశీలిస్తోంది
నేడు ఉన్నతస్థాయి సమీక్ష జరుపుతాం - మంత్రి ఈటల
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ ఉన్నట్లు ఇంకా నిర్ధారణ కాలేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల...
ఆత్మహత్య చేసుకుందామనుకున్నా
న్యూఢిల్లీ: డిప్రెషన్ కారణంగా కొన్ని నెలల క్రితం ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు టీమిండియా మాజీ బౌలర్ ప్రవీణ్ కుమార్ దిగ్భ్రాంతికర వ్యాఖ్యలు చేశాడు. హరిద్వార్ హైవేపై తన లైసెన్స్డ్ రివాల్వర్తో షూట్ చేసుకుందామని...
ప్రపంచంలో జపాన్ పాస్పోర్టు పవర్ఫుల్
పాక్కు పరమ అధ్వాన్న నాలుగో స్థానం
హెన్లీ పాస్పోర్టు సూచిక వెల్లడి
న్యూఢిల్లీ : ముందుగా ఎలాంటి వీసాలు లేకుండా ప్రపంచం లోని దేశాలను సందర్శించగల అత్యంత పవర్ఫుల్ పాస్పోర్టు కలిగిన దేశాలు ఏవి అన్న...
శాంసంగ్ వినియోగదారులకు శుభవార్త
గెలాక్సీ ఎస్10, నోట్ 10కు లైట్ వేరియంట్లు
న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ శాంసంగ్ తన వినియోగదారులకు శుభవార్త అందించింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్10 లైట్ స్మార్ట్ ఫోన్ను...