Sunday, May 19, 2024
Home Search

పత్తి పంట - search results

If you're not happy with the results, please do another search
Nirmala Sitharaman announces third Financial package

సాగుకు సాయం

  వ్యవసాయం, అనుబంధ రంగాల మౌలిక సదుపాయాలకు రూ.లక్ష కోట్లు పంటలకు సరైన మద్దతు ధర ఎక్కడ మంచి ధర పలికితే అక్కడే అమ్ముకునే సౌకర్యం చట్టపరమైన మార్పులు మత్సకారులకు రూ.20వేల కోట్లు సూక్ష్మ ఆహార...
Govt to implement a Rs 500 crore scheme of infrastructure development

మత్స్య సంపద యోజనకు రూ.20 వేల కోట్లు: నిర్మలా సీతారామన్

  హైదరాబాద్: పాల ఉత్పత్తిదారుల కోసం ప్రత్యేక పథకం తీసుకోస్తామని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లాక్‌డౌన్ సమయంలో పాల డిమాండ్ 20-25 శాతం తగ్గిందని, మిగులు పాలన సహకార డెయిరీల...
Loans are not given to vendors

ఎంత తింటున్నామో.. అంత పండాలె

రాష్ట్రంలో కొరత ఉన్న కూరగాయల సాగుపై నివేదిక ముఖ్యమంత్రి కెసిఆర్‌కు సమర్పించిన ఉద్యాన శాఖ ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, ఆకుకూరలు, పచ్చిమిర్చి, బీరకాయ, కాకరకాయ సాగు పెంపుపై ప్రణాళికలు, దిగుమతితో ఆరింటికే ఏటా రూ.600 కోట్లు,  రాష్ట్ర...

రైతుల సంక్షేమం కోసం కెసిఆర్ కృషి: సత్యవతి రాథోడ్

  మహబూబాబాద్: రైతుల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మహబూబాబాద్‌లోని గాంధీపార్క్‌లో మామిడి పండ్ల విక్రయ కేంద్రాన్ని మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా...

రైతుకు మద్దతు.. ప్రజలకు చౌకగా

  మద్ధతు ధరకు సమగ్ర వ్యూహం ఖరారు పౌరసరఫరాల సంస్థ ద్వారా ఆహార శుద్ధి అదనంగా 40 లక్షల టన్నుల నిల్వలతో గోడౌన్‌లు, 2500 రైతు వేదికలు మే లోనే రైతులు ఎరువుల కొనుగోలు చేయాలి మున్ముందు మూడు కోట్ల...

ఆదుకునేవారు అన్నదాతలే

  ఉత్తర భారతం నుంచి వస్తున్న వార్తలను పరిశీలిస్తే లాక్‌డౌన్ పరిస్థితి తెలుస్తోంది. లాక్‌డౌన్‌లో వ్యూహాత్మకమైన తప్పిదాలు తెలిసి వస్తున్నాయి. భారతదేశానికి అతిపెద్ద ఆర్థిక వనరు అయిన వ్యవసాయాన్ని ఈ సంక్షోభ సమయంలో భారత...

ధన్య తెలంగాణం… ధాన్య మాగాణం

  మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ గ్రామాల్లో గుట్టలను తలపించేలా ఎక్కడా చూసినా ధాన్యం రాశులే.. పుడమితల్లి పులకించింది. రైతు కష్టానికి చలించింది. గింజను చల్లితే గుప్పెడు గింజలుగా మార్చింది. రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చాలనే ప్రభుత్వ...

రెండూ ముఖ్యమే

  పిఎం నోట కొత్త నినాదం జాన్ భీ ఔర్ జహాన్ భీ (ప్రాణం ఉండాలి.. ఆర్థికమూ ఉండాలి) లాక్‌డౌన్ పొడిగింపునకే మెజారిటీ సిఎంల మొగ్గు రాబోయే 3-4 వారాలు అత్యంత కీలకం వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సిఎంలకు 24X7 అందుబాటులో ఉంటా 13...

పండ్లు తినండి.. కరోనాను తరిమికొట్టండి

శుక్ర, శనివారాల్లో పండ్లు అంటూ వినూత్న ప్రయోగానికి రాష్ట్ర ప్రభుత్వ శ్రీకారం కంటైన్‌మెంట్ క్లస్టర్లలో నేరుగా ఇండ్లకే పండ్ల సరఫరాపై ప్రణాళికలు బత్తాయి, టమాట, మామిడి పండ్లలో పుష్కలంగా సి విటమిన్ వినియోగదారులకు అందుబాటులో.. రైతులకు గిట్టుబాటు వ్యవసాయ,...

గండం గడువలే

  కొత్త కేసులు రాకపోతే ఏప్రిల్ 7 తర్వాత తెలంగాణ కరోనా ఫ్రీ కరోనా పాజిటివ్ 70 డిశ్ఛార్జి 12 చికిత్సలో 58 క్వారంటైన్ 25,935 కరోనాపై స్వీయ నియంత్రణే ఆయుధం n గంపులు గూడొద్దు n...

అత్యవసర సేవకులకు జయహో

  కరోనా యుద్ధ సైన్యానికి వందనాలు రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ కారణంగా అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న వారికి ఎంపి సంతోష్‌కుమార్ ధన్యవాదాలు తెలిపారు. వైద్యులు,...

గోనె సంచులు, టార్పాలిన్లు ఏర్పాటు చేసుకోండి

  హైదరాబాద్: ప్రతి గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో గోనె సంచులు, కాంటాలు, టార్పాలిన్ ( తాడిపత్రి) తగు సంఖ్యలో ఏర్పాటు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షుడు డాక్టర్ పల్లా రాజేశ్వర్...

వినకపోతే ఖబడ్దార్

  మీ బిడ్డగా రెండు చేతులు జోడించి దండం పెడుతున్నా... ఎవరి కోసమో కాదు.. మన కోసం మన పిల్లల కోసం బతుకు కోసం స్వీయ నియంత్రణ పాటించాలి. లాక్‌డౌన్, కర్ఫూని అంతా కచ్చితంగా...
Corona virus

కూరగాయలు.. పండ్ల రేట్లు పెంచొద్దు

ఈ నెల 20.. 21 తేదీల్లో ఉన్న ధరలే ప్రాతిపదిక జిల్లాల్లో కలెక్టర్లే రేటు ఫైనల్ చేస్తారు.. సంక్షోభం సృష్టించొద్దు కూరగాయలు, పండ్ల సరఫరా, రవాణాపై అంతర్గత పర్యవేక్షణ కమిటీల నిరంతర నిఘా విక్రయాలు చేయాల్సిన...

సంక్షేమం..సాగు

  మాంద్యంలోనూ రెండంకెల వృద్ధి, లోటును రాష్ట్రమే పూడ్చుకుంది : అసెంబ్లీలో తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి హరీశ్‌రావు మన తెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయానికి, సాగునీటికి, సంక్షేమ రంగానికి 2020-21లో రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వం పెద్దపీట...

అన్నదాతా సుఖీభవ

  వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ. 25,811 కోట్లు కేటాయింపు రైతుబంధుకు రూ. 14 వేల కోట్లు... గతం కంటే రూ. 2 వేల కోట్లు అదనం పంటల కొనుగోలుకు 1000 కోట్లు పశు సంవర్థకశాఖకు 1586 కోట్లు......

ఆరేళ్లలో అద్భుత ప్రగతి

  ఉద్యమ సారథి సిఎం కావడం రాష్ట్రానికి కలిసి వచ్చిన అదృష్టం కెసిఆర్ నాయకత్వంలో ప్రణాళికాబద్ధ అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం, త్వరలోనే 57 ఏళ్లకు పెన్షన్, అవినీతి నిర్మూలన లక్షంగా కొత్త రెవిన్యూ చట్టం,...

కల్తీ విత్తనాలను అరికట్టాలి: నిరంజన్ రెడ్డి

  హైదరాబాద్: నాణ్యమైన విత్తనాల సేకరణపై గ్రామీణ స్థాయిలో అధికారులకు శిక్షణ ఇవ్వనున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. విత్తనోత్పత్తి, మార్కెటింగ్, యాజమాన్య పద్దతులపై రైతులకు అవగాహన కల్పించడానికి మంత్రి నిరంజన్...

రుణమాఫీ తాత్కాలిక ఉపశమనమే

  డయాబెటిస్ నియంత్రించే వరిసాగును ప్రోత్సహించాలి వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలపై రైతులు దృష్టి సారించాలి అగ్రిటెక్ సౌత్ 2020, అగ్రివిజన్ సదస్సు ప్రారంభించిన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మన తెలంగాణ/హైదరాబాద్: నీటిపారుదల రంగంలో తెలంగాణ ప్రభుత్వం మంచి...
KCR

కందుల సమస్యపై సిఎం సీరియస్

పంటసాగు వివరాలు ఎఇఒలు సరిగ్గా నమోదు చేయకపోవడంపై ఆగ్రహం మార్క్‌ఫెడ్ తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు కేంద్రాల వద్ద వాపోతున్న రైతులు కందులే వేశామని చెప్పినా.. పట్టించుకునే నాథుడే కరువు మన తెలంగాణ/హైదరాబాద్: కందుల కొనుగోళ్లలో రైతులు ఇబ్బందులపై ముఖ్యమంత్రి...

Latest News

Rain in the city

నగరంలో వాన