Sunday, May 19, 2024
Home Search

పత్తి పంట - search results

If you're not happy with the results, please do another search
Godavari water level decreases at Bhadrachalam

హమ్మయ్య శాంతించింది

భద్రాద్రి వద్ద తగ్గిన గోదావరి ఉధృతి 61.7 నుంచి 51.5 అడుగులకు మూడో ప్రమాద హెచ్చరిక వాపస్ నిండుకుండలా శ్రీశైలం ప్రాజెక్టు రెండు రోజుల్లో గేట్లు ఎత్తే అవకాశం సాగర్‌కు కొనసాగుతున్న వరద ఎల్లంపల్లి 8 గేట్లు ఎత్తివేత కొమురంభీం ప్రాజెక్టులోకి వరద మూడు...
AP Argument on water diversion is baseless

వరుణుడి ప్రకోపం

ఉరకలెత్తుతున్న గోదావరి, శ్రీశైలానికి భారీ వరద భద్రాద్రి నిండింది.. ఓరుగల్లు మునిగింది... వేలాది ఎకరాల్లో పంటలకు అపారనష్టం సింగరేణిలో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి రానున్న 48 గంటలు వర్షాలు కురిసే అవకాశం హైఅలర్ట్ ప్రకటించిన అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని...
Heavy water floods in Telangana due to Rains

మహోగ్ర గోదావరి

రాష్ట్రమంతటా కుండపోత వర్షాలు ఆరేళ్ల తర్వాత మూడో ప్రమాద హెచ్చరిక జారీ ఉప్పొంగుతున్న వాగులు, ప్రాజెక్టులకు జలకళ కోయిల్‌సాగర్, మూసీ గేట్లు ఎత్తివేత లక్ష్మీ, సరస్వతి బ్యారేజీలకు పోటెత్తిన వరద, దిగువకు గోదావరి ఉరకలు ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్...
Heavy inflow in Warangal due to Rain

వరద గుప్పిట్లో వరంగల్

 లోతట్టు ప్రాంతాలు జలమయం, ధ్వంసమైన రోడ్లు  దెబ్బతిన్న తాగునీటి, విద్యుత్ వ్యవస్థలు  సహాయక చర్యల్లో పాల్గొన్న మంత్రులు ఎర్రబెలి, సత్యవతి రాథోడ్, ఇతర ప్రజాప్రతినిధులు  వాతావరణ సూచన మేరకు ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరిక   టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు మన...
Minister KTR conducted a review on revenue issues

ఆహార శుద్ధికి ప్రోత్సాహం

 రైతులకు ఆర్థిక స్వావలంభన, యువతకు ఉపాధి అవకాశాలు  సహకార, స్వయం సహాయక సంఘాలకు పెద్ద ఎత్తున రాయితీల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది  ఇతర రాష్ట్రాలు, దేశాల్లో అధ్యయనం  చిన్న యూనిట్ల నుండి భారీ...
PM Modi launches 1 lakh crore fund for farmers

రైతాంగానికి శుభవార్త

 సింగిల్ క్లిక్‌తో రూ 17వేల కోట్లు బదిలీ పిఎం కిసాన్ పథకం బకాయిలు విడుదల నేరుగా ఎనిమిది కోట్ల మంది రైతుల ఖాతాల్లో రైతు సంక్షేమమే ధ్యేయంగా సంస్కరణలు లక్షకోట్ల నిధి ఏర్పాటు : ప్రధాని...
Who benefits from india maize imports

మక్కల దిగుమతి ఎవరికి మేలు?

జూన్ 25న నితీష్ కుమార్ నాయకత్వంలోని ఐక్య జనతాదళ్ (జెడియు) బిజెపి ఎల్‌జెపి, ఇతర చిన్నపార్టీల సంకీర్ణ కూటమి ఏలుబడిలో తాము నష్టపోతున్నామని, రక్షణ కల్పించాలని కోరుతూ కొందరు రైతులు మొక్కజొన్న హోమం...
Kashmir Kumkum recognized by Geographical Index

కశ్మీరీ కుంకుమ ప్రపంచ మెరుపు

విశేష ఖ్యాతిదాయక జిఐ ట్యాగ్ జమ్మూ : కశ్మీర్ కుంకుమకు ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కింది. భౌగోళిక విశేషాల ఖ్యాతి జాబితాలో ఇక్కడ పెరిగే కుంకుమ పువ్వు పంట చేరింది. కశ్మీరీ కుంకుమకు అంతర్జాతీయ...
Niranjan Reddy visited Ramagundam fertilizer plant

రైతును రాజు చేయాలన్నదే కెసిఆర్ సంకల్పం: నిరంజన్ రెడ్డి

వనపర్తి: రైతును రాజును చేయాలన్నదే సిఎం కెసిఆర్ సంకల్పమని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులతో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అధికారులకు నిరంజన్...

భూ యాజమాన్య హక్కులకు మోకా మైనా

  రైతులకు చిన్నచిన్న సమస్యలున్న చోట స్పాట్ ఎంక్వైరీ పరిష్కారమైన వెంటనే రైతుబంధు సాయం చిట్టచివరి రైతునూ గుర్తించి సాయం అందించండి విత్తనాల నిల్వకు రూ.25కోట్లతో భారీ అత్యాధునిక కోల్డ్ స్టోరేజీ నిర్మాణం, ఏడాదిలోగా కట్టడం పూర్తి దసరా నాటికి...
Intensified Research on Immunity boosting crops:Governor

వరిలో చక్కెర శాతం తగ్గించే ప్రయత్నాలు చేయాలి: గవర్నర్

మన తెలంగాణ/హైదరాబాద్: మానవ శరీరంలో రోగ నిరోధక శక్తిని అభివృద్ధి చేసే వంగడాలను పరిశోధనల ద్వారా అభివృద్ధి చేయాలని వ్యవసాయ రంగ పరిశోధకులకు గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. రైతులకు అలాంటి...

సంపాదకీయం: భారీ ప్యాకేజీ బండారం!

  దేశాన్ని కరోనా మరింతగా భయపెడుతున్నది. రోజురోజుకూ కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోతున్నది. మరొక వైపు ఆర్థిక వ్యవస్థ పూర్తిగా తెరుచుకుంటున్నది. కరోనాకు పూర్వమున్న స్థితికి చేరుకోడానికి ఆరాటపడుతున్నది. అయితే అందుకు చాలా కాలం...
KTR fires on Congress in Sirisilla

జలదీక్ష కాదు… నక్కల సంతాప సభ

  సిరిసిల్లలో కాంగ్రెస్‌పై కెటిఆర్ ఫైర్ మన తెలంగాణ / సిరిసిల్ల: కాంగ్రెస్ పార్టీ ఈ నెల 13న జలదీక్షకు దిగనున్నట్లు ప్రకటించడం కుందేళ్లను చంపితిన్న నక్కలు సంతాప సభ పెట్టినట్లు ఉందని ఐటి, పురపాలక,...
Farmers are planting crops of vaanakalam

వానాకాలం ‘సాగు’ మొదలు

  69,490 ఎకరాలలో పంటలు వేసినట్లు వ్యవసాయ శాఖ తాజా నివేదిక l ప్రభుత్వం వద్దని చెప్పినా 3156 ఎకరాలలో మొక్కజొన్న l రేపో, మాపో నైరుతి.. తొలకరితో సాగుకు మరింత ఊపు మన తెలంగాణ/హైదరాబాద్...

ఒక ఎకరా వరికి 40 కిలోల యూరియా వాడాలి: నిరంజన్ రెడ్డి

రంగారెడ్డి: రైతును రాజు చేయడమే సిఎం కెసిఆర్ లక్ష్యమని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. చేవెళ్లలోని కెజిఆర్ గార్డెన్స్‌లో జరిగిన నియోజకవర్గ రైతు సదస్సులో నిరంజన్ రెడ్డి మాట్లాడారు. మన దేశంలో...
Agricultural reforms for what

వ్యవసాయ సంస్కరణలు దేని కోసం?

  ఒకే దేశం ఒకే మార్కెట్ అంటూ కేంద్రం తెచ్చిన సంస్కరణ రైతులకు, వినియోగదారులకు లాభమా ! నష్టమా అనే చర్చ జరుగుతుంది. రైతు సంఘాలు, వ్యవసాయ రంగ నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం...
Central Govt hikes paddy price

దశ తిరుగుతుందా?

  ఎంఎస్‌ఎంఇల కొత్త నిర్వచనానికి గ్రీన్‌సిగ్నల్ రూ. కోటి పెట్టుబడి, ఐదుకోట్ల టర్నోవర్ ఉంటే మైక్రో యూనిట్లు రూ. ఐదు కోట్ల క్యాపిటల్, 50 కోట్ల టర్నోవర్ ఉంటే చిన్న తరహా పరిశ్రమలు రూ. పది కోట్ల క్యాపిటల్,...
Minister KTR

కోనసీమ, గోదావరి జిల్లాలకు ధీటుగా తెలంగాణ పల్లెలు..

మన తెలంగాణ /సిరిసిల్ల: తెలంగాణలోని ప్రతిపల్లెకు రానున్న రోజుల్లో కోనసీమ, గోదావరి జిల్లాలకు ధీటుగా నీటిని అందించి అద్భుతమైన పంటలు పండించి, తెలంగాణ పల్లెలు బంగారు పల్లెలుగా మారుస్తామని పురపాలక, ఐటి శాఖల...
harish-rao

సాగు లాభసాటిగా మారాలి: మంత్రి హరీశ్

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో నియంత్రిత వ్యవసాయసాగు విధానంపై జిల్లాస్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.... సాగు లాభసాటిగా...
Ban on Maize crop during the Vanakalam season

వానాకాలంలో మక్కలపై నిషేధం

  70లక్షల ఎకరాల్లో పత్తి, 40లక్షల ఎ.లో వరి, 15లక్షల ఎ.లో కంది 2 లక్షల ఎ.లో కూరగాయలు ఇక హాట్‌కేకుల్లా మన పంటలు ఇది వ్యవసాయ విప్లవం జిల్లాల వారీగా సాగు రోడ్ మ్యాప్ 2,3 రోజుల్లో కలెక్టర్ల, రైతుప్రతినిధులతో...

Latest News