Home Search
ఉద్రిక్తత - search results
If you're not happy with the results, please do another search
సంపాదకీయం: భావ ప్రకటన స్వేచ్ఛకు హాని
‘సాధారణ పౌరులకు పోలీసులు సమన్లు (స్టేషన్కు పిలిపించుకునే ఆదేశాలు) జారీ చేయడం ఇదే విధంగా కొనసాగితే అది ప్రమాదకరంగా మారుతుంది, రాజ్యాంగం 19(1) (ఎ) అధికరణ ప్రాథమిక హక్కుగా ప్రసాదించిన భావ ప్రకటనా...
కాషాయం కట్టల పాములు
నోట్ల సంచులతో ఓట్లు కొట్టేయాలన్న బిజెపి మరోసారి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపే లక్షంగా ఎంతకైనా తెగించడానికి సిద్ధపడుతున్నట్లుగా సోమవారం సిద్దిపేటలో జరిగిన 6 గంటల క్యాష్ హైడ్రామా...
అమెరికా రక్షణమంత్రితో రాజ్నాథ్ భేటీ
నేడు 2+2 మంత్రులస్థాయి చర్చలు
పాల్గొననున్న ఇరు దేశాల విదేశాంగ మంత్రులు
న్యూఢిల్లీ: అమెరికా రక్షణశాఖ మంత్రి మార్క్ టి ఎస్పర్తో భారత రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ సోమవారం భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య...
భారత భూభాగం నుంచి చైనీయులను ఎప్పుడు పంపిస్తారు: రాహుల్
న్యూఢిల్లీ: భారత భూభాగం నుంచి చైనీయులను బయటకు ఎప్పుడు పంపుతారో చెప్పాలని ప్రధాని మోడీని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ డిమాండ్ చేశారు. ‘ప్రియమైన ప్రధాని, సాయంత్రం 6 గంటలకు చేసే ప్రసంగంలో భారత...
గీత దాటిన చైనా సైనికుడి అప్పగింత
న్యూఢిల్లీ : భారత్ నిర్బంధంలో ఉన్న చైనా సైనికుడిని ఆ దేశానికి అప్పగించనున్నారు. ఇటీవలే సరిహద్దులలో ఎల్ఎసి దాటి వచ్చి చైనాకు చెందిన కార్పొరెల్ వాంగ్ యో లాంగ్ భారత భూభాగంలో సంచరిస్తుండగా...
బ్రహ్మస్తం ‘బ్రహ్మోస్’ సక్సెస్
బ్రహ్మస్తం బ్రహ్మోస్ సక్సెస్
రక్షణ రంగ ఆల్ ఇన్వన్
ఐఎన్ఎస్ చెన్నై సత్తా పరీక్ష
డిఆర్డిఒ నుంచి మరో చరిత్ర
చెన్నై: శత్రు విధ్వంసక, స్వదేశీ నిర్మిత, పటిష్ట యుద్ధ నౌక ఐఎన్ఎస్ చెన్నై...
ఆయుధాలకు పదును
భారత్ ఉత్తర సరిహద్దుల్లో 60వేల మంది చైనా బలగాలు
క్వాడ్ దేశాలకు పక్కలో బల్లెంలా డ్రాగన్ : అమెరికా
4 రోజులకో క్షిపణి పరీక్ష ఇప్పటికే 10 ప్రయోగాలు
గురి తప్పకుండా ఆయుధాల విజయవంతం చైనా, పాక్లతో
సరిహద్దుల్లో...
సరిహద్దులలో 60 వేల మంది చైనా సైనికులు మొహరింపు..
సరిహద్దులలో 60 వేల మంది చైనా సైనికులు
అమెరికా విదేశాంగ మంత్రి పాంపియో
వాషింగ్టన్: చైనా తన పొరుగుదేశం భారత్ పట్ల తీవ్రస్థాయి కవ్వింపు చర్యలకు దిగుతోందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్...
శత్రు రాడార్లు ఇక చిత్తు చిత్తే
రుద్రం1 క్షిపణి ప్రయోగం విజయవంతం
సుఖోయ్ విమానం నుంచి ప్రయోగం
భారత అమ్ములపొదిలో మరో అస్త్రం
న్యూఢిల్లీ : భారత్ను కవ్వించే శత్రు దేశాల రాడార్లు, ట్రాకింగ్, కమ్యూనికేషన్ల వ్యవస్థలను దెబ్బతీసే యాంటీ రేడియేషన్...
కిర్గిజ్స్థాన్ పార్లమెంటు ఎన్నికల ఫలితాలు రద్దు
మూకుమ్మడి ఆందోళనల ఫలితం...
మాస్కో : కిర్గిజ్ రాజధాని,బిష్కెకె, తదితర ఇతర నగరాల్లో విపక్షాల మద్దతుదార్ల మూకుమ్మడి ఆందోళనల కారణంగా వారాంతపు పార్లమెంటు ఎన్నికల ఫలితాలను రద్దు చేస్తున్నట్టు కిర్గిజ్స్థాన్ సెంట్రల్ ఎన్నికల కమిషన్...
కర్నాటకలో సిబిఐ వేట
కాంగ్రెస్ నేత డికె బ్రదర్స్ నివాసాలలో సోదాలు
15 బృందాలు...60 మంది అధికారుల హంగామా
తీవ్రస్థాయిలో రాజకీయ దుమారం విమర్శలు
బెంగళూరు : కర్నాటకలో కాంగ్రెస్ సీనియర్ నేత డికె శివకుమార్ నివాసాలపై సిబిఐ...
‘నేను ఎవరికీ భయపడను’
న్యూఢిల్లీ: నేను ప్రపంచంలో ఎవరికీ భయపడను, ఏ అన్యాయానికి తల వంచనని కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ అన్నారు. ''అన్యాయాలను, అసత్యాలను సత్యంతో గెలుస్తాను. అసత్యాలను వ్యతిరేకిస్తున్న సమయంలో ఎదురయ్యే అన్ని అడ్డంకులను...
రేపిస్టుల బారిన పడ్డ దళిత యువతి మృతి
రేపిస్టుల బారిన పడ్డ దళిత యువతి మృతి
నాలుక తెగ్గోట్టారు. కాళ్లు విరగొట్టారు
రెండు వారాలు మృత్యువుతో పోరు
దళిత మహిళా సంఘాల నిరసన
న్యూఢిల్లీ/హత్రాస్ : సామూహిక అత్యాచారం, నాలుక తెగ్గెయడం, పలు విధాలుగా...
అటు డ్రాగన్ ఇటు చలి
ఫింగర్ ఫోర్వద్ద కాలంతో ఎదురీత n భారతీయ జవాన్లకు కఠోర పరీక్ష n చైనా బలగాల సవాళ్ల మధ్య కీలకం
లద్ధాఖ్ : తరుముకొస్తున్న శీతాకాలపు ఎముకలు కొరికే చలితో పోరుకు భారతీయ జవాన్లు...
రాజస్థాన్లో చల్లారని ఉపాధ్యాయ అభ్యర్థుల ఆందోళన, విధ్వంసం
జైపూర్: రాజస్థాన్లో ఉపాధ్యాయ అభ్యర్థుల ఆందోళనతో నెలకొన్న ఉద్రిక్తత శనివారం కూడా కొనసాగింది. తాజా ఆందోళనలో ఉదయ్పూర్ అహ్మదాబాద్ హైవేను దిగ్బంధించారు. రెండు బైకుల్ని తగుల బెట్టారు. దుంగార్పూర్ హైవేలో పోలీసులపై రాళ్లు...
ఆక్రమణలకు ప్రయత్నిస్తే కాల్పులే: చైనాకు భారత్ హెచ్చరిక
ఎల్ఎసి వద్ద ఆక్రమణలకు ప్రయత్నిస్తే మా సైన్యం కాల్పులు జరుపుతుంది
బలగాల ఉపసంహరణ మీవైపు నుంచే ప్రారంభించాలి -చైనాకు భారత్ హెచ్చరిక
న్యూఢిల్లీః వాస్తవాధీన రేఖ(ఎల్ఎసి) వద్ద ఉద్రిక్త ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణపై చైనా-భారత్...
సంపాదకీయం: సమితి సంబురాలు
మెరుగైన ప్రపంచం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఐక్యరాజ్య సమితి 75వ వార్షికోత్సవ సందర్భం కరకు కరోనా మృత్యు విలయ నాట్యం నేపథ్యంలోనూ హర్షించదగినది, ఆహ్లాదకరమైనది. ఎన్ని ఆటుపోట్లు, ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకొని...
ట్రంప్కు శాంతి పురస్కారమా?
ఇటీవల న్యూస్ పేపర్లలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంఫ్ పేరును నోబుల్ శాంతి పురస్కారానికి నార్వే పార్లమెంటు సభ్యుడు క్రిస్టియన్ టైబ్రింగ్ ప్రతిపాదించినట్లు చదివిన వెంటనే ఒక్కసారిగా ఆశ్చర్యం వేసింది. దేశాల మధ్య...
8 మంది రాజ్యసభ ఎంపిలపై సస్పెన్షన్
అరాచకం సహించమంటూ వేటు
మూజువాణి తీర్మానంతో వెంకయ్య చర్య
వాయిదా వరకూ సభ్యులు సభలోనే తిష్ట
న్యూఢిల్లీ : ఎనమండుగురు ఎంపిలపై రాజ్యసభ సస్పెన్షన్ వేటు వేసింది. టిఎంసి నేత డెరెక్ ఒ...
చైనాది ‘హద్దు’ల్లేని అగౌరవం
న్యూఢిల్లీ: భారత్ చైనా సరిహద్దుల్లో నెలకొంటున్న ఉద్రిక్తతల నేపథ్యంలో లడఖ్ వద్ద పరిస్థితులపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం లోక్సభలో కీలక ప్రకటన చేశారు. లడఖ్లో 1962లో చైనా వేల కిలోమీటర్ల...