Home Search
ఉద్రిక్తత - search results
If you're not happy with the results, please do another search
సరిహద్దుల్లో మళ్లీ చైనా కవ్వింపు
తిప్పికొట్టిన భారత సైన్యం
న్యూఢిల్లీ : నెలలు తిరగకముందే సరిహద్దులలో పొరుగుదేశం చైనా తిరిగి గిల్లి కజ్జాలతో కబ్జాపర్వానికి యత్నించింది. ఈస్టర్న్ లడఖ్ లో తాజాగా ఈ డ్రాగన్ దేశపు సైన్యం పిఎల్ఎ భారీ...
రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్: శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంత పరిశీలనకు వెళ్తున్న టి.కాంగ్రెస్ నేతలు రేవంత్రెడ్డి, మల్లు రవిని ఉప్పునుంతల మండలం వెల్టూరు గేట్ సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో...
భారత్ సరిహద్దుల్లోకి చైనా ఫైటర్లు
హోటస్ బేస్కు పవర్ఫుల్ జె 20 విమానాలు
చర్చలు శాంతి అంటూనే డ్రాగన్ బుసలు
తాజా పరిస్థితితో భారత వాయుసేన సన్నద్ధం
న్యూఢిల్లీ/బీజింగ్: సరిహద్దుల్లో తిరిగి పొరుగుదేశం గిల్లికజ్జాలకు దిగింది. అత్యంత అధునాతనమైన జె...
వన్ నేషన్- వన్ హెల్త్కార్డు!
దేశ ప్రజలకు ప్రధాని మోడీ కొత్త కానుక, నేడు ఎర్రకోట వేదికగా ప్రకటన చేసే అవకాశం
దేశవ్యాప్తంగా 74వ పంద్రాగస్టు వేడుకలకు సర్వం సిద్ధం, సామాజిక దూరం పాటించేలా ఏర్పాట్లు
74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు...
ఉగ్రదాడిలో ఇద్దరు పోలీసులు మృతి
జమ్మూకశ్మీర్: శ్రీనగర్ శివారు నౌగామ్ ప్రాంతంలో శుక్రవారం ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులు జరిగిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మృతి చెందగా.. మరొకరికి గాయాలైనట్టు అధికారులు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఈ...
బెంగళూరులో 144 సెక్షన్ విధింపు (వీడియో)
కర్నాటక: బెంగళూరులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఓ ఫేస్ బుక్ పోస్టుపై జరిగిన గొడవ తీవ్ర ఘర్షణలకు దారి తీసింది. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు ఆందోళనకారులు మృతి చెందగా.. నలుగురు గాయపడ్డారు. 110...
చైనా చొరబాటు నిజమేనట!
న్యూఢిల్లీ: దేశ రక్షణ మంత్రిత్వశాఖ అధికారిక వెబ్సైట్లో నుంచి ఓ కీలక పత్రం గల్లంతు అయింది. ఈ విషయాన్ని ఇప్పుడు రక్షణ మంత్రిత్వశాఖ రెండు రోజుల తరువాత అవునని ధృవీకరించింది. మే నెల...
ముప్పులోనే ఉన్నాం
మునుపటికన్నా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది
ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి
మాస్క్.. మస్ట్ కావాలి
కరోనా నుంచి విముక్తికి ప్రతిన బూనాలి
‘మన్కీ బాత్’ప్రసంగంలో ప్రధాని మోడీ పిలుపు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ముప్పు తొలగి పోలేదని, మునుపటికంటే...
మెదక్లో దారణం: అన్నను చంపిన తమ్ముడు
మెదక్: జిల్లాలోని శివంపేట మండలం అల్లిపూర్ గ్రామంలో బుధవారం ఉద్రిక్తత నెలకొంది. తన పొలంలోకి ట్రాక్టర్ ను రానివ్వకపోవటంతో అన్నపై ఓ తమ్ముడు పారతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అన్న రమేశ్...
చైనా బలగాలు పాక్షికంగా వెనక్కి వెళ్లాయి..
న్యూఢిల్లీ: తూర్పు లడఖ్ సరిహద్దులోని వివాదాస్పద ప్రాంతాల నుంచి చైనా బలగాలు పాక్షికంగా వైదొలుగుతున్నట్టు ఉపగ్రహ చిత్రాలు సూచిస్తున్నాయి. ప్యాంగాంగ్ సరస్సు, ఫింగర్4 ప్రాంతాల్లో చైనా బలగాలు కాస్త వెనక్కి వెళ్లాయి. కానీ,...
ఆయుధ బేహారుల చేతిలో ప్రభుత్వాలు
ఈ రోజున అత్యధికంగా రక్షణరంగ సామాగ్రి, ఆయుధాల కొనుగోలులో ఆసియా ఖండంలో చైనా,- భారత్లే మొదటి రెండు స్థానాలలో ఉన్నాయి. చైనా తన ఆయుధ కొనుగోలు బడ్జెట్ ను 2018 తో పోలిస్తే...
సంపాదకీయం: చైనా సేనల ఉపసంహరణ ఘట్టం!
భారత, చైనా సైనిక అధికారుల మధ్య సాగుతున్న చర్చలు ఫలవంతమవుతున్న జాడలు చూచాయగా కనిపించడం ప్రారంభించాయి. లడఖ్లోని గాల్వాన్ నది లోయలో గత నెల 15న ఉభయ దేశాల సైన్యాల మధ్య తీవ్ర...
చైనా యాప్స్పై సంధించిన బాణం
జూన్ 29, రాత్రి 9 గంటలకు భారతదేశంలో చైనా యాప్స్ పై చర్చలు మొదలయ్యాయి. భారత ఐటి మంత్రిత్వ శాఖ 59 యాప్స్ను నిషేధించింది. ఈ యాప్స్ను నిషేధించడానికి కారణం ఇవి భారత...
హాంకాంగ్ జాతీయ భద్రతా చట్టానికి చైనా ఆమోదం
స్థానిక ఆందోళనలపై ఉక్కు పాదం మోపనున్న కమ్యూనిస్ట్ పాలకులు
ఉద్యమ సంస్థ డెమోసిస్టో కార్యకలాపాల నిలిపివేత
హాంకాంగ్ : హాంకాంగ్ జాతీయ భద్రతా చట్టానికి చైనా ఆమోదం తెలిపింది. హాంకాంగ్లో వేర్పాటువాద కార్యకలాపాలను అణచివేసేందుకు ఈ...
భారత్- చైనా దౌత్య చర్చలు
న్యూఢిల్లీ : సరిహద్దులలో ప్రస్తుత ఉద్రిక్తత సడలింపునకు భారత్- చైనాలు దౌత్యస్థాయిలో యత్నిస్తున్నాయి. బుధవారం ఇరుపక్షాల మధ్య వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీని గురించి చర్చ జరిగింది. ఎల్ఎసి వెంబడి లద్ధాఖ్ ప్రాంతంలో...
పీఛేముడ్
లడఖ్లో ఘర్షణ ప్రాంతాలనుంచి వెనక్కి తగ్గడానికి అంగీకారం
భారత్ చైనా కమాండర్ల స్థాయి చర్చల్లో కుదిరిన ఏకాభిప్రాయం
న్యూఢిల్లీ : తూర్పు లడఖ్లోని గల్వాన్ లోయలో చోటు చేసుకున్న ఘర్షణ అనంతరం సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను...
స్టార్టప్లలో చైనా పెట్టుబడులే ఎక్కువ
పేటీఎం, ఓలా నుంచి జొమాటో వరకు
దేశంలో 30 స్టార్టప్లలో 18లో చైనా ఇన్వెస్ట్మెంట్
న్యూఢిల్లీ: లడఖ్ గాల్వన్ లోయలో భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం పెరుగుతోంది. రెండు దేశాల సైన్యా లు ముఖాముఖి...
భారత్-చైనా హింసాత్మక ఘర్షణ
కల్నల్ సహా 20 మంది మృతి
పరస్పరం బాహాబాహీ
అమరుడైన అధికారి తెలంగాణలోని సూర్యాపేట వాసి
పరిస్థితిపై రక్షణ మంత్రి సమీక్ష
45 ఏళ్ల తరువాత జగడం
చైనా సైనికులు ఆరుగురు మృతి?
న్యూఢిల్లీ/లడఖ్: భారత్-చైనా సరిహద్దు రగులుతోంది. పరిస్థితులు సద్దుమణుగుతతున్న...
భారత్-చైనా సరిహద్దు ఘర్షణల్లో సూర్యాపేట వాసి మృతి
హైదరాబాద్ః లద్దాఖ్లోని గాల్వాన్ వ్యాలీలో భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన వ్యక్తి మృతి చెందారు. సోమవారం రాత్రి భారత్-చైనా జవాన్ల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు భారత జవాన్లు...
రాష్ట్ర సరిహద్దుల్లో ఎపి పోలీసుల హల్చల్
మనతెలంగాణ/హైదరాబాద్ : జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలోని పుల్లూరు గ్రామం, రాష్ట్ర సరిహద్దులోని మద్యం షాపులలో ఎపికి చెందిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ టీం రెండు రోజుల పాటు సోదాలతో పాటు హల్చల్...