Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
అండర్ వరల్డ్ డాన్ చోటారాజన్ కరోనాతో మృతి!
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ చోటా రాజాన్(61) కరోనాతో మృతి చెందాడు. ఢిల్లీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ (ఎయిమ్స్)లో కరోనాకు చికిత్స పొందుతూ చోటారాజన్ చనిపోయాడు. తీహార్ జైలులో...
కేరళలో సంపూర్ణ లాక్డౌన్
తిరువంతపురం: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ మే 8 నుంచి 16వరకు రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ...
ఢిల్లీలో 20,960 కొత్త కోవిడ్ కేసులు
న్యూఢిల్లీ: భారత్ కరోనా కలవరం పెడుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో గడిచిన 24గంటల్లో 79,491 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 20,960 మందికి వైరస్ సోకింది. మరో 311 మంది మరణించారు. అదే...
దేశంలో మరో 3,82,315 మందికి వైరస్
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా బీభత్సం సృష్టిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో 3,82,315 కొత్త కోవిడ్-19 కేసులు, 3,780 మరణాలు సంభవించాయి. అదే సమయంలో 3,38,439...
బయో బబుల్లో లోపాలున్నాయా?
న్యూఢిల్లీ : సాఫీగా సాగిపోతున్న ఐపిఎల్లో కరోనా కల్లోలం సృష్టించింది. దీని దెబ్బకు ఏకంగా ఐపిఎల్ను వాయిదా వేయాల్సి వచ్చింది. టోర్నీ వాయిదా పడిన నేపథ్యంలో నిర్వహణ ఏర్పాట్లపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి....
దేశంలో 2 కోట్లు దాటిన కరోనా కేసులు
24 గంటల్లో 3,57,229 పాజిటివ్ కేసులు,3,449 మరణాలు
34.47 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు
1.66 కోట్ల మంది కోలుకున్నారు
న్యూఢిల్లీ: భారత్లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. నిత్యం 3.5 లక్షలకు పైగా కేసులు, దాదాపు 3,500...
పొట్టి కికెట్పై కరోనా పంజా
ముంబై: ఊహించిందే జరిగింది.. కరోనా దెబ్బకు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్ను నిరవధికంగా వాయిదా వేశారు. పలు జట్ల క్రికెటర్లు, కోచ్లు, సహాయక సిబ్బంది కరోనా బారిన పడుతుండడంతో భారత క్రికెట్...
మసక బారుతున్న మోడీ ప్రభ
కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న విలయానికి నేడు దేశం విలవిలలాడుతోంది. ఇంతకుముందెన్నడు లేని భయానకమైన విపత్తును దేశ ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రులలో రోగులకు పడకలు దొరకని పరిస్థితి, స్మశానాలలో చనిపోయిన వారిని కాల్చటానికి...
దేశంలో మరో 3,92,488 మందికి వైరస్
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో 3,92,488 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. తాజాగా 3,689 మంది మరణించారు. అదే...
కొంతకాలం లాక్డౌన్ విధిస్తే మంచిది
అత్యవసరంగా ఆస్పత్రులు ఏర్పాటు చేయాలి
భారత్లో కరోనా విజృంభణపై ఆంటోనీ ఫౌచీ కీలక సూచనలు
న్యూఢిల్లీ: భారత్లో రెండో దశ కరోనా ఉధృతిని కట్టడి చేయడానికి ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్...
ఆక్సిజన్ పంపిణీలో లోపాలు
ప్రస్తుతం ఎక్కడ విన్నా ఒక్కటే మాట ఆక్సిజన్.. ఆక్సిజన్.. ఆక్సిజన్ కొరత.. కరోనా మొదటి వేవ్ లో అయితే మనకు ఎదురైన ప్రధాన సమస్యలు ఔషధాలు బెడ్స్ కొరత ..ఆ సమయంలో అందరి...
నాపైనే టీకాల ఎగుమతి భారం
టీకాల కోసం శక్తిమంతుల నుంచి బెదిరింపులు
భారత్ బయట ఉత్పత్తి కేంద్రాలు
సీరమ్ ఇనిస్టిట్యూట్ సిఇఒ అదార్పూనావాలా
లండన్ : కొవిడ్19 నియంత్రణ వ్యాక్సిన్ల ఉత్పత్తి విషయంలో తనపై ఎంతో భారం పడిందని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్...
బిసిసిఐపై ఆగని విమర్శలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో భారత క్రికెట్ బోర్డు ఐపిఎల్ టి20 టోర్నమెంట్ నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశం కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న సమయంలో బిసిసిఐ పైసలకు కక్కుర్తిపడి...
2,184 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు పంపిన సేవా ఇంటర్నేషనల్
హూస్టన్: భారత-అమెరికన్ల స్వచ్ఛంద సంస్థ సేవా ఇంటర్నేషనల్ భారత్లోని కొవిడ్ పేషెంట్ల కోసం 2184 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను పంపింది. అమెరికా కాలమానం ప్రకారం అట్లాంటా నుంచి వీటిని మోసుకువచ్చే విమానం గురువారం బయలుదేరింది....
ఇండియాకు సాయం చేసేందుకు కట్టుబడి ఉన్నాం: అమెరికా
వాషింగ్టన్: కరోనాపై పోరులో భారత్ కు మద్దతు కొనసాగిస్తామని అగ్రరాజ్యం అమెరికా ప్రకటించింది. ఇండియాకు సాయం చేసేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. రాబోయే రోజుల్లో భారత్ కు 100 మిలియన్ డాలర్లు విలువైన...
ఈసారి మహిళల ఐపిఎల్ లేనట్టే!
న్యూఢిల్లీ: పురుషుల ఐపిఎల్ సందర్భంగా మహిళల కోసం కూడా టి20 చాలెంజ్ టోర్నీ ని నిర్వహించడం అనవాయీతీగా వస్తోంది. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న స్థితిలో ఈసారి మహిళల ఐపిఎల్ను...
కొవాగ్జిన్తో కొవిడ్ 617 ఆటకట్టు
అమెరికా నిపుణుడు ఫౌచీ ప్రశంస
వాషింగ్టన్ : భారత్ బయోటెక్ తయారీ అయిన కొవాగ్జిన్ సామర్థ్యాన్ని వైట్హౌస్ అధికారిక వైద్య సలహాదారు, అంటువ్యాధుల నిపుణులు డాక్టర్ ఆంథోని ఫౌచీ ప్రశంసించారు. కరోనాలో అత్యంత ప్రాణాంతకపు...
2 లక్షలు దాటిన కరోనా మరణాలు
ఒక్క రోజే 3,293 మంది మహమ్మారికి బలి
3,60,960 కొత్త కేసులు నమోదు
పది రాష్ట్రాల్లోనే 78 శాతం కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. సోమవారం కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన...
నాడు – నేడు!
నాలుగు మాసాల క్రితం ప్రపంచానికి ప్రాణ దాతనని చెప్పుకున్న భారత దేశాన్ని ఇప్పుడు దేశ దేశాలన్నీ జాలిగా చూస్తున్నాయి. ఇక్కడ కొవిడ్ విజృంభిస్తున్న తీరును, మన పాలకుల వల్లమాలిన నిర్లక్ష్యాన్ని పక్కపక్కన ఉంచి...
ఆక్సిజన్పై జాతీయ విధానం?
ఇప్పటి వరకు అమెరికాలోనే అత్యధికంగా ఒక రోజులో కొత్త కేసులు నమోదైన రికార్డు ఉంది. దాన్ని పక్కకు నెట్టి 3,14,835 కేసులతో మనం కొత్త రికార్డు నెలకొల్పాము. దీంతో మన ప్రధాని మోడీ...