Monday, April 29, 2024
Home Search

మోడీ - search results

If you're not happy with the results, please do another search
Covid beep machine with indigenous knowledge

టచ్ చేయకుండా పర్యవేక్షణ

  స్వదేశీ పరిజ్ఞానంతో అందుబాటులోకి కోవిడ్ బీప్ యంత్రం బిపి, ఆక్సిజన్, ఉష్ణోగ్రతలను తెలుసుకునేందుకు ఉపయోగం ఇసిఐయల్, ఇఎస్‌ఐ, నిమ్స్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా తయారీ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రారంభించిన కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, జితేంద్రసింగ్‌లు మన తెలంగాణ/హైదరాబాద్ :...
This year Yoga Day is limited to Digital platforms

ఈ ఏడాది యోగా డే డిజిటల్ వేదికలకే పరిమితం : కేంద్రం

  న్యూఢిల్లీ : ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని డిజిటల్ మీడియా వేదికల ద్వారా నిర్వహించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 21న ఉదయం 7 గంటలకు యోగాడేను వీడియో కాన్ఫరెన్స్...

భారత – ఆస్ట్రేలియా బంధం

  మూములుగా అయితే భారత -ఆస్ట్రేలియా సంబంధాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వవలసిన పని లేదు. అంతర్జాతీయంగా చైనా ప్రాబల్యం పెరుగుతూ ఉండడం, దానిని అదుపులో ఉంచాలనే ఆరాటం ట్రంప్ హయాంలో అమెరికాలో పరాకాష్ఠకు చేరడం,...
Agricultural reforms for what

వ్యవసాయ సంస్కరణలు దేని కోసం?

  ఒకే దేశం ఒకే మార్కెట్ అంటూ కేంద్రం తెచ్చిన సంస్కరణ రైతులకు, వినియోగదారులకు లాభమా ! నష్టమా అనే చర్చ జరుగుతుంది. రైతు సంఘాలు, వ్యవసాయ రంగ నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం...

కార్పొరేట్ వ్యవసాయం!

 కరవుల కష్ట కాలంలో 65 ఏళ్ల క్రితం అవతరించిన అత్యవసర సరకుల చట్టాన్ని సవరించి ఆరు రకాల వ్యవసాయ ఉత్పత్తులను దాని నుంచి తొలగించాలని కేంద్ర మంత్రి వర్గం బుధవారం నాడు...
TRS MLA Jeevan Reddy fires on PM Modi over Power

పవర్‌తో పెట్టుకుంటే పవర్ లేకుండా పోతారు..

  మనతెలంగాణ/హైదరాబాద్: పవర్(కరెంట్)తో పెట్టుకుంటే పవర్‌లో(అధికారంలో) లేకుండా పోతారని పియుసి ఛైర్మన్, టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ ఎ.జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు కరెంట్‌తో పెట్టుకుంటే కుర్చీ పోయిందని, వైఎస్‌ను రెండు సార్లు పవర్ లోకి తెచ్చింది పవరే...
India Concern on I Cann't breather in US

సైన్యాన్ని దింపుతా

  మీకు చేతకావడం లేదు : రాష్ట్రాల గవర్నర్లతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ న్యూయార్క్‌కు పాకిన నిరసనలు, ప్రశాంతంగా ఉండాలని ఫ్లాయిడ్ సోదరుడి విజ్ఞప్తి ప్రధాని మోడీతో ట్రంప్ ఫోన్ చర్చలు, జి7కు రావాలని ఆహ్వానం అమెరికాలో అల్లర్లపై...
CM KCR Letter to PM Modi over New Power Bill

విద్యుత్ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ ప్రధానికి సిఎం కెసిఆర్ లేఖ..

  హైదరాబాద్: కొత్త విద్యుత్ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ రాశారు. ఈ బిల్లు విద్యుత్ సంస్థల నిర్వహణపై ప్రత్యక్షంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని సిఎం...
PM Modi Praying for everyone's well being as Cyclone Nisarga

తీవ్ర తుపాన్‌గా ‘నిసర్గ’.. ప్రతి ఒక్కరి క్షేమం కోసం ప్రార్థిస్తున్నానని ప్రధాని ట్వీట్

  న్యూఢిల్లీః అరేబియా సముద్రంలో ఏర్పడ్డ ‘నిసర్గ’ 12 గంటల్లో తీవ్ర తుపాన్‌గా మారనున్నట్టు భారత వాతావరణశాఖ(ఐఎండి) అధికారి, ముంబై వాతావరణశాఖ డిప్యూటీ డైరెక్టర్ కెఎస్ హోసాలికర్ తెలిపారు. నిసర్గ తుపాన్ బుధవారం ఉత్తర...
Central Govt hikes paddy price

దశ తిరుగుతుందా?

  ఎంఎస్‌ఎంఇల కొత్త నిర్వచనానికి గ్రీన్‌సిగ్నల్ రూ. కోటి పెట్టుబడి, ఐదుకోట్ల టర్నోవర్ ఉంటే మైక్రో యూనిట్లు రూ. ఐదు కోట్ల క్యాపిటల్, 50 కోట్ల టర్నోవర్ ఉంటే చిన్న తరహా పరిశ్రమలు రూ. పది కోట్ల క్యాపిటల్,...

ఆత్మగౌరవ జెండా ఎగిరిన రోజు..!

జూన్ 2 తెలంగాణ ప్రజలు ఆత్మ గౌరవ జెండాను ఎగేరేసిన రోజు. స్వయంపాలన జెండా ఎత్తిన రోజు. దేశానికి రోల్ మోడల్‌గా నిలిచిన రోజు. తెలంగాణ అనే పదం వింటేనే వైబ్రేషన్ ఒక...

వివాదాస్పద పాలన

  నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్‌డిఎ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి నేటికి ఏడాది పూర్తి కావస్తున్నది. అధికారంలోకి రావడమే ఎవరి గొప్పతనానికైనా గీటురాయి అనుకుంటే ఆ విషయంలో...
States have the power to Lock down sanctions

ఇకపై రాష్ట్రాలకే ఎక్కువ అధికారాలు

  కేంద్రం పాత్ర పరిమితమే ఆ 30 మున్సిపాలిటీల్లో మాత్రం మరింత కఠినంగా ఆంక్షలు ప్రార్థనా మందిరాలు , మెట్రో సర్వీసులపైనా రాష్ట్రాలకే నిర్ణయాధికారం లాక్‌డౌన్ సడలింపులపై కేంద్ర అధికారుల వెల్లడి న్యూఢిల్లీ: జూన్ 1వ తేదీ తర్వాత లాక్‌డౌన్‌ను...

చత్తీస్‌గఢ్ మాజీ సిఎం అజిత్ జోగి కన్నుమూత

  రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి (74) కన్నుమూశారు. ఇటీవల గుండె పోటుతో ప్రైవేటు ఆస్పత్రిలో చేరి 20 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిశారు. అజిత్ జోగి...
trump and modi

ట్రంప్ వ్యాఖ్యలను కొట్టిపారేసిన భారత్

న్యూఢిల్లీ: భారత్- చైనా సరిహద్దు సమస్యల పరిష్కారంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఉద్ఘాటించారు. పరిష్కారానికి మధ్యవర్తిగా వ్యవహరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ తెలిపారు. తాజాగా శ్వేతసౌధం వేదికగా మరోసారి ఈ అంశాన్ని...

చైనాతో మరో పేచీ!

  చైనాతో తాజాగా లడఖ్ తూర్పు ప్రాంతాన తలెత్తిన సరిహద్దు పేచీ చినికి చినికి గాలివానగా మారగల ప్రమాద సూచనలు స్వల్పంగా కనిపిస్తున్నప్పటికీ సమీప గతంలోని అనుభవాలను బట్టి చూసినప్పుడు ఇది కూడా త్వరలో...
PM modi talks with Doklam Team

లడక్ లడాయికి రెడీ?

  యుద్ధ తంత్ర దళాలతో భారత్ సిద్ధం డొక్లామ్ టీంతో ప్రధాని సమాలోచనలు అపసవ్యం వద్దని చైనాకు హెచ్చరిక న్యూఢిల్లీ / లడక్ : చైనా సరిహద్దులలో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఎసి) వెంబడి భారతదేశం...
Prime Minister Modi applauds TV journalist Suchandrima

సుచంద్రిమ నీ తెగువ భేష్

  వరదలపై నీ రిపోర్టింగ్ చూసి చలించిపోయా టివి జర్నలిస్టుకు ప్రధాని మోడీ ప్రశంసలు న్యూఢిల్లీ : ఇటీవల ఎంఫాన్ తుపాను సృష్టించిన విలయం లోనూ ప్రాణాలకు తెగించి రిపోర్టింగ్ చేసిన కోల్‌కతా టీవీ జర్నలిస్ట్ సుచంద్రిమ...
Lockdown is limited to those 11 cities

ఆ 11 నగరాలకే లాక్‌డౌన్ పరిమితం!

  మిగతా ప్రాంతాల్లో మరిన్ని సడలింపులు మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ ప్రకటన చేసే అవకాశం 31న ముగియనున్న నాలుగోదశ లాక్‌డౌన్ గడువు న్యూఢిల్లీ: ఈ నెల 31తో దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ నాలుగో దశ ముగియనున్న...
Yogi who lived without food and drink died

70 ఏళ్లు అన్నపానీయాలు లేకుండా జీవించిన యోగి కన్నుమూత

  గాంధీనగర్: 70 ఏళ్లుగా అన్న పానీయాలు ముట్టుకోకుండా కేవలం గాలితోనే జీవించిన యోగి ప్రహ్లాద్ జాని మంగళవారం ఉదయం గాంధీనగర్ జిల్లాలో తుది శ్వాస విడిచారు. భక్తుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని...

Latest News