Home Search
మోడీ - search results
If you're not happy with the results, please do another search
నిర్ణయాధికారాల్లో భారత్ వెలి ఎంతకాలం?
ఐరాస వాస్తవిక సంస్కరణలు తక్షణావసరం
భద్రతా మండలిలో భారత్ చోటు కీలకం
జనరల్ అసెంబ్లీకి ప్రధాని మోడీ ఘాటు సందేశం
న్యూయార్క్ : ఐక్యరాజ్య సమితి కీలక విధాన నిర్ణయక వ్యవస్థలలో భారత్ను...
బీహార్ ఎన్నికలు
ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సరికొత్త వాతావరణంలో జరుగుతున్నాయి. 243 స్థానాల శాసనసభకు పోలింగ్ తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబర్ 28న ప్రారంభం అయ్యే పోలింగ్ మూడు దశల్లో జరిగి నవంబర్...
ఫోన్ చేసినప్పుడల్లా మా అమ్మ ఆ మాట కచ్చితంగా అడుగుతుంది
ఫిట్ ఇండియా కార్యక్రమంలో ప్రధాని మోడీ సంభాషణ
న్యూఢిల్లీ : ఫిట్ ఇండియా కార్యక్రంలో భాగంగా భారత్లోని ఫిట్నెస్ ఐకాన్లతో ప్రధాని నరేంద్ర మోడీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో భాగంగా టీం...
సమన్లు అందాయి.. విచారణకు వస్తా
ఎన్సిబికి రకుల్ ధ్రువీకరణ
డ్రగ్స్ కేసులో పలువురు తారలకు సమన్లు
న్యూఢిల్లీ: బాలీవుడ్లో డ్రగ్స్ వినియోగం ఆరోపణలపై విచారణకు హాజరు కావాలంటూ తాము జారీచేసిన సమన్లు అందినట్లు టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ ధ్రువీకరించినట్లు...
సంపాదకీయం: సమితి సంబురాలు
మెరుగైన ప్రపంచం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఐక్యరాజ్య సమితి 75వ వార్షికోత్సవ సందర్భం కరకు కరోనా మృత్యు విలయ నాట్యం నేపథ్యంలోనూ హర్షించదగినది, ఆహ్లాదకరమైనది. ఎన్ని ఆటుపోట్లు, ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకొని...
కేంద్రం గుండెల్లో బంద్ బాంబు !
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం మీద ఉన్న భ్రమలను పోగొట్టటంలో ఇప్పటి వరకు ప్రతిపక్షాలకు సాధ్యం కాలేదని చెప్పుకొనేందుకు సంకోచించాల్సిన అవసరం లేదు. జనంలో కిక్కు అలా ఉన్నపుడు ఒక్కోసారి సాధ్యం కాదు...
కరోనాతో కేంద్రమంత్రి కన్నుమూత..
న్యూఢిల్లీ: కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి సురేశ్ అంగాడి(65) కొవిడ్19తో బుధవారం కన్నుమూశారు. సెప్టెంబర్ 11న కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించారు....
రైతుని కాపాడటం మా కర్తవ్యం: కేశవరావు
ఢిల్లీ: వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా మొదటి సారి ప్రతిపక్షాల అన్ని కలిసి మార్చ్ నిర్వహించాయని ఎంపి కె కేశవరావు తెలిపారు. వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంట్ ఆవరణలో విపక్షాల నిరసన కొనసాగుతోంది. గాంధీ...
ఐజిఎస్టి రూ.2,640 కోట్లు తక్షణమే ఇవ్వండి
వారం రోజుల్లో చెల్లింపులు జరిగేలా చూడండి
తెలంగాణకు రూ.3 కోట్లు తగ్గుతోంది... దీనిపై మళ్లీ చర్చిస్తాం
ఐజిఎస్టి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రానికి రావాల్సిన ఐజిఎస్టి...
సంపాదకీయం: అప్రజాస్వామికం
రాజు తలచుకుంటే ఎటువంటి బిల్లులనైనా శాసనాలు చేయించుకోడం ఓ లెక్కా! ఆదివారం నాడు రెండు అత్యంత వివాదాస్పద వ్యవసాయ బిల్లులపై ప్రధాని మోడీ ప్రభుత్వం రాజ్యసభ ఆమోద్ర ముద్ర వేయించుకున్న తీరు గమనించే...
చీకటి పర్యాటక స్థలాలు
హిట్లర్ నరమేధానికి జాతి ప్రక్షాళన ప్రధాన కార ణం. ఇది నేటి భారతంలో దాపురించింది. కోటలు, యుద్ధ భూములు, శ్మశాన వాటికలు, కారాగారాలు, సహజ/మానవ కల్పిత విపత్తు ప్రదేశాలు, మానవ మారణ హోమాల...
భీవండి ఘటనలో 17కు చేరిన మృతులు
ముంబయి: మహారాష్ట్రలోని థానే జిల్లా భీవండిలో భవనం కుప్పకూలిన ఘటనలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 17కు చేరింది. వివిధ ఆస్పత్రులో మరో 20 మంది చికిత్స పొందుతున్నారు. సోమవారం తెల్లవారుజామున మూడు...
సంస్కరణల వరం.. 21వ శతాబ్దానికి అవసరం
వ్యవసాయ బిల్లులపై ప్రధాని
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఆమోదించిన వ్యవసాయ బిల్లులు 21వ శతాబ్ధపు అవసరం అని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఇవి వ్యవసాయ రంగ సంస్కరణలకు ఉద్ధేశించిన కీలక అంశాలని,...
భివాండిలో కూలిపోయిన మూడంతస్తుల భవనం
థాణె: మహారాష్ట్రలోని భివాండి పట్టణంలో సోమవారం తెల్లవారుజామున ఒక మూడంతస్తుల భవనం కూలిపోగా ఏడుగురు పిల్లలతోసహా 11 మంది మరణించారు. ఒక నాలుగేళ్ల బాలుడితోసహా 13 మంది ప్రాణాలతో బయటపడ్డారు. 43 ఏళ్ల...
రియల్ అయోధ్యానగరి
రాముడితో భూముల ధరలకు రెక్కలు
అయోధ్య : రామాలయం రూపుదిద్దుకుంటున్న యుపిలోని అయోధ్యలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు పలు ఆకర్షణీయ ఆఫర్లతో అందరినీ ఆకట్టుకొంటోంది. స్థిరాస్తుల...
రైతులు ఎందుకు సంబరాలు చేసుకోవడంలేదు: కెటిఆర్
హైదరాబాద్: కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుల చారిత్రాత్మకమైతే రైతులు ఎందుకు సంబురాలు చేసుకోవడంలేదని మంత్రి కెటిఆర్ బిజెపి ప్రభుత్వాన్ని నిలదీశారు. కెటిఆర్ తన ట్విట్టర్ లో వ్యవసాయ బిల్లుపై ట్వీట్ చేశారు. ఎన్డిఎ...
వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కదం తొక్కిన కర్షకులు
పంజాబ్, హర్యానాలలో తీవ్రమవుతున్న ఆందోళనలు
చండీగఢ్ : పార్లమెంటులో వ్యవసాయ బిల్లులను ఆమోదించడంపై ఆదివారం రైతన్నలు నిరసన తెలియచేస్తూ కదం తొక్కారు. హర్యానాలో రోడ్లన్నీ దిగ్బంధం చేశారు. పొరుగునున్న పంజాబ్లో ప్రధాని నరేంద్రమోడీ దిష్టి...
కార్పోరేట్ సంకలోకి సాగు!
ఓటింగ్కు నై... మూజువాణికి జై
విపక్షాల వ్యతిరేకత, రాజ్యసభలో రచ్చ నడుమ వ్యవసాయ బిల్లులకు ఆమోదం
దేశవ్యాప్తంగా ఒకవైపు రైతుల నిరసన ప్రదర్శనలు.. ఆందోళనలు.. మరోవైపు పార్లమెంట్ ఎగువసభలో 14విపక్ష పార్టీలు ప్రజల పక్షాన గొంతు...
రూ.2000 నోట్లపై ఏ నిర్ణయం తీసుకోలేదు
రూ.2000 నోట్లపై ఏ నిర్ణయం తీసుకోలేదు
ప్రజల డిమాండ్ మేరకు ఆర్బిఐతో చర్చించి నిర్ణయం
గతేడాదిలో 273.98 కోట్లకు తగ్గిన నోట్ల సంఖ్య- కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్
న్యూఢిల్లీ : రూ.2 వేల నోట్ల గురించి తరచూ...
వ్యవసాయ చరిత్రలో ఇదో శుభదినం
వ్యవసాయ చరిత్రలో ఇదో శుభదినం
రైతు చేతికి అధికారం లభిస్తుంది
కనీస మద్దతు ధరల విధానాన్ని కొనసాగిస్తాం
వ్యవసాయ బిల్లులకు పార్లమెంటు ఆమోదంపై ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగానికి చెందిన రెండు కీలక బిల్లులు పార్లమెంటు ఆమోదం...