Home Search
మోడీ - search results
If you're not happy with the results, please do another search
సిఐసిగా యశ్వర్ధన్ కుమార్ సిన్హా నియామకం
సిఐసిగా యశ్వర్ధన్ కుమార్ సిన్హా నియామకం
ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ: ప్రధాన సమాచార కమిషనర్(సిఐసి)గా యశ్వర్ధన్ కుమార్ సిన్హా నియమితులైనట్లు రాష్ట్రపతి భవన్ శనివారం ప్రకటించింది. రాష్ట్రపతి భవన్లో శనివారం జరిగిన ఒక...
అవార్డులే తప్ప… నిధులు ఇవ్వరా!
మిషన్ భగీరథపై ప్రశంసలు కురిపిస్తూనే తెలంగాణకు కేంద్రం మొండి చేయి చూపిస్తోంది
ప్రాజెక్టు ప్రారంభించని రాష్ట్రాలకు నిధులు కేటాయిస్తోంది
80శాతం పనులు పూర్తి చేసిన తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు
బిజెపియేతర రాష్ట్రాలపై మోడీ సర్కార్...
ఆర్నాబ్ అరెస్టు!
ఒక భవన నిర్మాణ, రూపాలంకరణ శిల్పి ఆత్మహత్యకు కారణమయ్యాడన్న కేసులో రిపబ్లిక్ టివి అధినేత, సంపాదకుడు ఆర్నాబ్ గోస్వామిని బుధవారం నాడు ముంబై పోలీసులు అరెస్టు చేశారు. గతంలో మూసివేసిన ఆ కేసును...
సంపాదకీయం: మళ్లీ గుజ్జర్ల ఆందోళన
రాజస్థాన్లో గుజ్జర్ల కోటా ఆందోళన మళ్లీ రగులుకున్నది. రైళ్లు సహా మొత్తం రవాణాను, దారులను ఆందోళనకారులు అడ్డుకుంటున్నారు. 2ంంకు పైగా బస్సులు ఆగిపోయాయి. ఢిల్లీ, ముంబై రైలు మార్గం మూతపడింది. ప్రయాణికులు తీవ్ర...
తప్పుడు హామీలిచ్చినందునే కాంగ్రెస్కు ప్రజలు బుద్ధి చెప్పారు
బీహార్ ప్రచార ర్యాలీల్లో ప్రధాని మోడీ
సహర్స: తప్పుడు హామీలిచ్చినందునే కాంగ్రెస్కు ప్రజలు శిక్ష విధించారని, దాంతో ఆ పార్టీ బలం పార్లమెంట్లో 100కు దిగువకు జారిపోయిందని ప్రధాని మోడీ అన్నారు. బీహార్లో మంగళవారం...
ప్రముఖ వయొలిన్ విద్వాంసుడు టిఎస్ కృష్ణన్ కన్నుమూత..
ప్రముఖ వయొలిన్ విద్వాంసుడు టిఎస్ కృష్ణన్ కన్నుమూత
ప్రధాని, ఉపరాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రి సంతాపం
చెన్నై: ప్రముఖ వయొలిన్ విద్వాంసుడు టిఎన్ కృష్ణన్ సోమవారం నాడిక్కడ కన్నుమూశారు. వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో మరణించిన 92 సంవత్సరాల...
కొత్త చట్టాలతో దేశం పునాదులు బలహీనం : రాహుల్
రాయ్పూర్ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాల వల్ల దేశం పునాదులు పునాదులు బలహీన పడతాయని, రైతుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని వీటిపై పునరాలోచించాలని కాంగ్రెస్ నేత రాహుల్...
అక్కడ పట్టిన గతే ఇక్కడా పడుతుంది
సింహాసనం కోసం ఇద్దరు యువరాజులు పోటీపడుతున్నారు
బీహార్ ప్రచారంలో తేజస్వి, రాహుల్పై ప్రధాని వ్యంగ్యాస్త్రాలు
పాట్నా: బీహార్లో రెండో దశ ఎన్నికల ప్రచారం వాడీ వేడిగా సాగుతోంది. గత వారం కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ఆ...
నాలుగేళ్ల చిన్నారికి ప్రధాని ప్రశంసలు
వందేమాతరం గీతాన్ని ఆలపించిన మిజోరాం చిన్నారి ఎస్తేర్
న్యూఢిల్లీ: భారతీయులను ఉత్తేజపరిచే ‘ వందేమాతరం’ గీతాన్ని మృదుమధురంగా ఆలపించిన నాలుగేళ్ల బాలికను ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. మిజోరాం ముఖ్యమంత్రి జోరమ్ తంగా ట్వీట్...
బిజెపికి షాక్… టిఆర్ఎస్ లో చేరిన శ్రీధర్ రెడ్డి
హైదరాబాద్: గత ఎన్నికలలో ఓడిపోయినా ప్రజాసేవలోనే ఉన్నానని శ్రీధర్ రెడ్డి తెలిపారు. దుబ్బాక ఎన్నికల ముందు బిజెపికి మరో షాక్ తగిలింది. బిజెపి అధికారి ప్రతినిధి రావుల శ్రీధర్ రెడ్డి ఆ పార్టీకి...
పశ్చిమబెంగాల్ ఎన్నికలకు కాంగ్రెస్తో సిపిఎం పొత్తు
సిపిఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారం వెల్లడి
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది జరగనున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్తో పొత్తు కుదుర్చుకోవాలని సిపిఎం కేంద్ర కమిటీ నిర్ణయించిందని పార్టీ ప్రధాన కార్యదర్శి...
ఔషధ మొక్కల గార్డెన్ ప్రారంభించిన ప్రధాని
కేవదీయ/అహ్మదాబాద్: శుక్రవారం ప్రధాని మోడీ గుజరాత్లో ‘ఆరోగ్యవ్యాన్’ పేరుతో ఏర్పాటు చేసిన ఔషధ మొక్కల గార్డెన్ను ప్రారంభించారు. నర్మదా జిల్లాలోని ఐక్యతా స్తూపం సమీప గ్రామం కేవదీయలో 17 ఎకరాల స్థలంలో ఈ...
బీహార్ బాద్ షా ఎవరు?
బీహార్లో 17వ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ (1951లో మొదటి శాసన సభ ఎన్నికలు జరిగాయి) కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తన ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రజలందరికీ కరోనా వాక్సిన్ ఉచితంగా...
కారు.. కెసిఆర్ వైపు నిలబడండి
తొగుట: కాంగ్రెస్, బీజేపీలకు ఓటు ఎందుకు వేయాలో ఆలోచించాలని ప్రజలంతా కారు.. కేసీఆర్ వైపు ఉండాలని రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం తొగుట మండలం ఘనపూర్, గుడికందులలో...
విదేశీ మక్కలు తీసుకొచ్చి మన నోట్లో మట్టి కొట్టిండ్రు: హరీష్ రావు
హైదరాబాద్: బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉచిత కరెంట్ ఉందా? అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. నైజాం నుంచి సమైఖ్యాంధ్ర పాలన వరకు భూమి శిస్తూ వసూలు చేసేవారని, కానీ సిఎం...
సంపాదకీయం: బీహార్ సంకేతాలు
బుధవారం నాడు మొదటి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగిన బీహార్ ఈసారి ఎటు మొగ్గుతుంది, అక్కడ జెడి(యు) బిజెపి పాలక కూటమి మళ్లీ అధికారంలోకి వస్తుందా, జెడి(యు) అధినేత నితీశ్ కుమార్...
కాంగ్రెస్, బిజెపిలకు పరాయి నాయకులు, కిరాయి కార్యకర్తలు
సిద్దిపేట: కాంగ్రెస్, బిజెపిలకు పరాయి నాయకులు, కిరాయి కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. బుధవారం చేగుంట మండలంలో టిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా రైతులు, మహిళల భారీ ప్రదర్శన చేపట్టారు....
ఆ 18 మంది ఉగ్రవాదులే
న్యూఢిల్లీ: చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేంద్ర హోం శాఖ మంగళవారం మరో 18 మందిని ఉగ్రవాదులుగా ప్రకటించింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్, ఇండియన్...
బెకా బంధం
ఈ ప్రాంతంలోని ఇతర దేశాలకు తనకు మధ్య అమెరికా ద్వేష బీజాలు చల్లుతున్నదని చైనా వ్యాఖ్యానించిందంటే మంగళవారం నాడు న్యూఢిల్లీలో భారత అమెరికాల మధ్య సంతకాలు జరిగిన రక్షణ ఒప్పందం ఎంతటి ప్రధానమైనదో...
అన్లాక్ 5.0 నిబంధనలు పొడిగింపు
అన్లాక్ 5.0 నిబంధనలు పొడిగింపు
నవంబర్ నెలకూ అవే వర్తిస్తాయని ప్రకటించిన కేంద్రం
ఆ మూడు జాగ్రత్తలు తప్పక పాటించాలని సూచన
న్యూఢిల్లీ: గత నెలప్రకటించిన అన్లాక్ 5.0 నిబంధనలనే కేంద్రం మరో నెల పొడిగించింది. అక్టోబర్...