Home Search
మసూద్ - search results
If you're not happy with the results, please do another search
జవహార్ నగర్ డంపింగ్ యార్డను పరిశీలించిన అధికారుల బృందం
దుర్వాసన నివారణశాశ్వత పరిష్కారం
మరో 28 మెగా వాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు
తాత్కాలిక నివారణకు డ్రోన్లతో స్పేయింగ్
మన తెలంగాణ /సిటీ బ్యూరో: జవహర్ నగర్ డంపింగ్ యార్డును నుంచి వెలువడుతున్న దుర్వాసన నివారణపై అధికారులు...
పేకాట స్థావరంపై దాడి
పదిమంది పేకాట రాయుళ్ల అరెస్టు
మనతెలంగాణ, హైదరాబాద్ : పేకాట స్థావరంపై గొల్కొండ పోలీసులు దాడి చేసి పేకాడుతున్న పదిమందిని సోమవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.72,380 నగదు, ప్లేయింగ్ కార్డులు...
పంజ్షీర్పై తాలిబన్ల బాంబుల వర్షం.. సహకరించిన ఆల్ ఖైదా, ఐఎస్ఐ
కాబూల్: ఎట్టకేలకు పంజ్షీర్ తాలిబన్ల వశమైంది. ఆదివారం పంజ్షీర్పై తాలిబన్లు బాంబుల వర్షం కురిపించారు. అఫ్గాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ ఇంటిని డ్రోన్లతో తాలిబన్లు పేల్చేశారు. అయితే, అయన సురక్షితంగా అక్కడి...
600 మంది తాలిబన్ల వధ!
పంజ్షీర్ లోయలోకి చొచ్చుకొని వెళ్లిన తాలిబన్లందరినీ మట్టుబెట్టిన ప్రతిఘటన దళాలు
1000 మంది లొంగుబాటు
ధ్రువపరిచిన రష్యా వార్త సంస్థ స్ఫుతిక్
పంజ్షీర్ లోయను కాపాడాలని ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి
తాలిబన్లకు లొంగిపోయే ప్రసక్తే...
పంజ్షేర్ తాలిబన్ల కైవసం ?
ఖండించిన ప్రతిఘటనశక్తులు
కాబూల్: పంజ్షేర్ సహా ఇప్పుడు అఫ్ఘనిస్థాన్ అంతా తమ కైవసం అయిందని తాలిబన్లు శనివారం ఓ కీలక ప్రకటన వెలువరించారు. నలుమూలల నుంచి తాము సాగించిన ఉధృతపోరుతో పంజ్షేర్లోని ప్రతిఘటనకారులు...
త్వరలో తాలిబన్ల సర్కార్
నియంత్రణ అంతా అఖుంద్జాదాదే , కార్యాచరణ ఘనీ బరాదరి : తాలిబన్ల ప్రకటన
కాబూల్ : అఫ్ఘనిస్థాన్లో త్వరలోనే తాలిబన్ల కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. తాలిబన్ల సుప్రీం కమాండర్ హైబతుల్లా అఖుంద్జాదానే ఇక్కడ...
మా లోయ మాదేనన్న పంజ్షీర్లు
తాలిబన్లతో చర్చలు విఫలం
ఇక ప్రతిఘటనపై పోరే
సర్కారు ఖరారు దశలో తకరారు
కాబూల్ : అఫ్ఘనిస్థాన్లో తాలిబన్లకు మారుమూల ప్రాంతంలోని పంజ్షీర్ విసిరిన సవాలు మరింత తీవ్రతరం అయింది. తాలిబన్లకు, పంజ్షీర్ల నేతలకు...
షేర్లోయలో తాలిబన్లు గాలివార్తలే
మసూద్ దళాల ప్రకటన
కాబూల్: ‘సింహాల ప్రాంతంలోకి ఇతరులు ఎవరికి ప్రవేశం లేదు, ఇతరులు ఎవరిని అనుమతించేది లేదని అఫ్ఘనిస్థాన్లోని పంజ్షీర్ వీరులు ప్రకటించారు. తాలిబన్లు ఈ దుర్భేధ్యపు లోయలోకి ప్రవేశించారని వచ్చిన...
పిఓకె అధ్యక్షుడిగా సుల్తాన్ మహమూద్ ఎన్నిక
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీరు(పిఓకె) అధ్యక్షునిగా సుల్తాన్ మహమూద్ను ఆ ప్రాంత శాసనసభ మంగళవారు ఎన్నుకుంది. జులై 25న జరిగిన ఎన్నికల్లో అధికార పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పిటిఐ) మహమూద్ను బలపరిచింది. మహమూద్కు 34 ఓట్లు...
కశ్మీర్ లో భారీ ఎన్కౌంటర్
జైషే చీఫ్ మసూద్ బంధువు లంబూ హతం
శ్రీనగర్: జమ్మూ, కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో శనివారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో భద్రతా దళాలు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్...
పిఎస్ఎల్ విజేత ముల్తాన్ సుల్తాన్స్
అబుదాబి: ప్రతిష్టాత్మకమైన పాకిస్థాన్ సూపర్ లీగ్ ట్వంటీ20 క్రికెట్ టోర్నమెంట్లో ముల్తాన్ సుల్తాన్స్ జట్టు ట్రోఫీని గెలుచుకుంది. ఫైనల్లో ముల్తాన్ జట్టు 47 పరుగుల తేడాతో పెషావర్ జల్మి జట్టును ఓడించి తొలి...
గత ప్రభుత్వాల తప్పిదాలు సరి చేస్తున్నాం: ప్రధాని మోడీ
గత ప్రభుత్వాల తప్పిదాలు సరి చేస్తున్నాం
యుపిలో మహారాజా సుహేల్దేశ్ విగ్రహానికి శంకుస్థాపన చేసిన ప్రధాని
లక్నో: సమాజం కోసం పాటుపడిన వీరులను, మహనీయులను పముచిత రీతిలో గౌరవించడంలో గత ప్రభుత్వాలు చేసిన తప్పులను సరిచేస్తున్నామని...
బోట్లు చాలా ఉపయోగపడతాయి: సిపి మహేష్ భగవత్
హైదరాబాద్: బోట్లు, లైఫ్ జాకెట్లతో వరదల సమయంలో తమ సామర్థం మరింత పెరుగుతుందని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. టాటా అడ్వాన్స్డ్ సిస్టంస్ రాచకొండ పోలీసులకు రెండు బోట్లు, లైఫ్...
ఆ 18 మంది ఉగ్రవాదులే
న్యూఢిల్లీ: చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేంద్ర హోం శాఖ మంగళవారం మరో 18 మందిని ఉగ్రవాదులుగా ప్రకటించింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్, ఇండియన్...
హత్రాస్ వెళ్తున్న కేరళ పాత్రికేయుడుపై దేశ ద్రోహం కేసు..
లక్నో: ఉత్తర ప్రదేశ్ లోని హత్రాస్కు వెళ్తున్న కేరళ పాత్రికేయునితోపాటు మరో ముగ్గురిపై ఉత్తర ప్రదేశ్ పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. వీరికి రాడికల్ గ్రూపు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పిఎఫ్)తో...
స్థానికుల సాయంతో పుల్వామా దాడి
ఎన్ఐఎ ప్రాధమిక దర్యాప్తులో వెల్లడి
13వేల పేజీల ఛార్జీషీట్ దాఖలు
జైషే అధినేత మసూద్ ఇతరుల పేర్లు
సూసైడ్ బాంబర్ అంతిమక్షణాల వీడియో
జమ్మూ: 2019 పుల్వామా ఉగ్రదాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఎ)...
ఒక బిహారీ… పది హత్యలు…
ఒక హత్యను కప్పిపుచ్చేందుకు తొమ్మిది హత్యలు
సంచలనం సృష్టించిన గొర్రెకుంట కేసులో నిందితుడి అరెస్టు
మృత్యుబావి కేసును ఛేదించిన పోలీసులు
మనతెలంగాణ/వరంగల్ క్రైం: సంచలనం సృష్టించిన గొర్రెకుంట పాడుబడ్డ బావి ఘటనను పోలీసులు ఛేదించారు. ఈ బావిలో...
వీడని ‘నవ’ మిస్టరీ
పోలీసుల అదుపులో ఇద్దరు బీహారీలు
వివాహేతర సంబంధం కోణంలోనూ ఆరా
కీలకం కానున్న కాల్డేటా
వరంగల్ బావిలో శవాలై తేలిన 9 మంది ఉదంతం మూలాలపై విస్తృతంగా దర్యాప్తు
మన తెలంగాణ/వరంగల్ క్రైం/గీసుకొండ : గొర్రెకుంట శివారులోని పాడుబడ్డ...
శవాల బావి మిస్టరీ తేలేదేలా..?
తొమ్మిది మంది మృతి కేసులో ముమ్మరంగా దర్యాప్తు..
ఫోరెన్సిక్ నివేదికే కీలకం..
పోలీసుల అదుపులో ఇద్దరు బీహార్ యువకులు..?
మనతెలంగాణ/వరంగల్ క్రైం: ఒక పాడుపడ్డ బావిలో రెండు రోజుల క్రితం తొమ్మిది మృతదేహాలు లభించిన సంఘటనపై...
మృతదేహాలకు ఎంజిఎంలో శవపరీక్ష పూర్తి…
వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా గొర్రెకుంటలో బావి నుంచి వెలికితీసిన తొమ్మిది మృతదేహాలకు ఎంజిఎం ఆస్పత్రిలో శవపరీక్ష పూర్తి అయింది. ఈ ఘటనపై పోలీసులు ఆరు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు. షకీల్...