Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
కోలీవుడ్ బుల్లితెర నటుడు సెల్వర్ తినమ్ హత్య
చెన్నై: కోలీవుడ్ బుల్లితెర నటుడు సెల్వర్ తినమ్ గుర్తు తెలియని దుండగలు హత్య చేసిన సంఘటన తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని ఎంజిఆర్ నగర్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సెల్వర్...
సిరీస్ ఆరంభానికి ముందే కరోనా కల్లోలం
సిడ్నీ: భారత్ఆస్ట్రేలియా సిరీస్ ఆరంభానికి ముందే కరోనా మహమ్మరి కల్లోలం సృష్టిస్తోంది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత్ మూడు వన్డేలు, మరో 3 టి20లతో పాటు నాలుగు టెస్టు మ్యాచ్లు ఆడనున్న విషయం...
పాక్ కవ్వింపులు
సరిహద్దుల్లో పాక్ సైన్యం మన భూభాగం మీదికి, అక్కడి జనావాసాల పైకి మళ్లీ కాల్పులకు తెగబడింది. పాక్ సైనికుల తూటాలు పేలుతుంటే మన సైన్యం దృష్టి అటు మళ్లుతుందని ఆ సందు చూసుకొని...
ఫేక్ మీడియానే బిడెన్ గెలుపుపై ప్రచారం కొనసాగిస్తోంది: ట్రంప్
వాషింగ్టన్: అధ్యక్ష ఎనికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి జో బిడెన్ విజయాన్ని అంగీకరించేందుకు డొనాల్డ్ ట్రంప్ నిరాకరిస్తూనే ఉన్నారు. ఆదివారం ఉదయం(భారత్లో రాత్రి) బిడెన్ ఎన్నికను ట్రంప్ అంగీరించినట్టు వార్తలు రాగా, తన ఉద్దేశం...
ఒలింపిక్స్లో క్రికెట్కు చోటివ్వాలి
న్యూఢిల్లీ: గతంతో పోల్చితే ప్రస్తుతం క్రికెట్కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ లభిస్తుందని, ఇలాంటి స్థితిలో ఈ ఆటకు విశ్వ క్రీడా సంగ్రామం ఒలింపిక్స్లో చోటు కల్పించాలని భారత క్రికెట్ దిగ్గజ రాహుల్...
జైసల్మేర్ వద్ద సైనికుల మధ్య దీపావళి జరుపుకున్న ప్రధాని మోడీ
జైసల్మేర్ (రాజస్థాన్): ఈ ఏడాది కూడా ప్రధాని నరేంద్రమోడీ రాజస్థాన్ లోని జైసల్మేర్ వద్ద లాంగేవాలా ప్రాంతంలో దేశ సైనికుల మధ్య శనివారం దీపావళి జరుపుకున్నారు. దేశ సరిహద్దులను నిరంతరం రక్షిస్తున్న సైనికుల...
సైనికులతో ప్రధాని దీపావళి వేడుకలు
న్యూఢిల్లీ: దేశప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండగ ప్రజలజీవితాల్లో వెలుగులు తీసుకురావలని ఆకాంక్షించారు. ఈసారి రాజస్థాన్ లోని జైసల్మేర్ సైనికులతో కలిసి ప్రధానిమోడీ దీపావళి వేడుకలను జరుపుకున్నారు....
దేశంలో మరో 44,684 మందికి కరోనా
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 44,684 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 520 మృతి చెందినట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది....
సిరీస్ను సాఫీగా నిర్వహిస్తాం
సిడ్నీ : భారత్తో జరిగే సిరీస్ను ఎలాంటి ఆటంకం లేకుండా సాఫీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టంచేసింది. సుదీర్ఘ కాలం పాటు సాగే సిరీస్ను బయోబబూల్ వాతావరణంలో పకడ్బంధీగా...
కెప్టెన్సీ నుంచి ధోనీ తప్పుకోవచ్చు…
ముంబై: రానున్న ఐపిఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ సారధ్య బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్ ధోనీ తప్పుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయని భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డాడు....
అమెరికా ఎన్నికల్లో మనవారి సత్తా
ప్రపంచాన్ని శాసించే అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈసారి చాలా రసవత్తరంగా, ఆసక్తికరంగా జరిగాయి. ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా, ఉద్విగ్నంగా నరాలు తెగ టెన్షన్ కు గురి చేస్తూ.... నువ్వా నేనా అనే పోరులో...
రోహిత్ను కెప్టెన్గా నియమించాలి: గంభీర్
న్యూఢిల్లీ: పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా కెప్టెన్సీని రోహిత్ శర్మకు అప్పగించడమే మేలని భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అభిప్రాయపడ్డాడు. అలా చేయకపోతే భారత జట్టుకే సిగ్గే చేటని ఘాటు విమర్శలు...
కొవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీపై మీ వ్యూహం ఏమిటి?
కేంద్రాన్ని ప్రశ్నించిన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: దేశంలోని ప్రతి పౌరుడికి కొవిడ్-19 వ్యాక్సిన్ అందేలా వ్యాక్సిన్ పంపిణీ వ్యూహాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వచించాల్సి ఉంటుందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం తెలిపారు. కొవిడ్-19ను...
దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గడిచిన 24గంటల్లో 50,357 కొత్త కోవిడ్-19 కేసులు, 577 మరణాలు సంభవించినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్...
ఫ్రాన్స్ నుంచి మరో 3 రాఫెల్ జెట్లు
గుజరాత్లోని జామ్నగర్కు..
న్యూఢిల్లీ : రఫేల్ యుద్ధ విమానాల రెండో బ్యాచ్ భారత్ చేరుకున్నాయి. బుధవారం రాత్రి 8-14కు సెకండ్ బ్యాచ్ రఫేల్ జెట్లు భారత్ చేరుకున్నట్టు ఐఎఎఫ్ ట్విట్ చేసింది. సెకండ్ బ్యాచ్లో...
అర్నబ్ అరెస్టుపై బిజెపి-కాంగ్రెస్ మాటల యుద్ధం
అర్నబ్ అరెస్టుపై బిజెపి-కాంగ్రెస్ మాటల యుద్ధం
ఇది పత్రికా స్వేచ్ఛపై దాడి:బిజెపి
ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోంది: అమిత్ షా
కాంగ్రెస్ను దేశ ప్రజలు క్షమించరు: జెపి నడ్డా
బిజెపికి కొందరిపైనే ఎందుకీ ప్రేమ: కాంగ్రెస్
న్యూఢిల్లీ: రిపబ్లిక్ టివి ఎడిటర్-ఇన్-చీఫ్...
‘ఆమ్నెస్టీ’ తలుపులు మూసిన కేంద్రం
మన దేశలో ఆమ్నెస్టీ ఇండియా ఇంటర్నేషనల్ 2012లో మొదలైంది. బెంగళూరు కేంద్రంగా దీని కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. దేశంలో సుమారు 40 లక్షల మంది పౌరుల మద్దతు దీనికుందని గత ఎనిమిదేళ్లుగా సుమారు లక్ష...
పాక్ విపక్షనేత సాదిక్పై దేశద్రోహం కేసు?
లాహార్ : పాకిస్థాన్ ప్రభుత్వం ఎంతో ఒత్తిడిపై ఇండియన్ ఎయిర్ఫోర్స్ పైలట్ అభినందన్ వర్ధమాన్ను భారత్కు అప్పగించిందని వివాదాస్పద వ్యాఖ్య చేసిన సీనియర్ విపక్షనాయకుడు సర్దార్ అయాజ్ సాదిక్పై దేశద్రోహం కేసు నమోదు...
అమిత్ పంగల్ పంచ్.. ఫ్రెంచ్ టోర్నీలో గోల్డ్ మెడల్..
నంటెస్: భారత బాక్సర్ అమిత్ పంగల్ తన సత్తా మరోసారి చాటాడు. ఫ్రాన్స్లో జరుగుతున్న అలెక్సిస్ వాస్టైన్ ఇం టర్నేషనల్ బాక్సింగ్ టోర్నీలో అమిత్ గోల్డ్ మెడల్ సాధించాడు. జోర్డాన్లో ఈ ఏడాది...
ముంబయిలో ఫ్రాన్స్ వ్యతిరేక నిరసనలు
అధ్యక్షుడు మాక్రోన్ను దూషిస్తూ పోస్టర్లు
న్యూఢిల్లీ: ఫ్రాన్స్లోని నైస్ నగరంలో ఒక మహిళతోసహా ముగ్గురిని ఒక తీవ్రవాది హతమార్చిన ఘటనను ఖండిస్తూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుల్ మాక్రోన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ముంబయి, భోపాల్లో...