Monday, April 29, 2024
Home Search

భారత్ - search results

If you're not happy with the results, please do another search
Trump says US trying to help India and China

ట్రంప్‌కు శాంతి పురస్కారమా?

ఇటీవల న్యూస్ పేపర్లలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంఫ్ పేరును నోబుల్ శాంతి పురస్కారానికి నార్వే పార్లమెంటు సభ్యుడు క్రిస్టియన్ టైబ్రింగ్ ప్రతిపాదించినట్లు చదివిన వెంటనే ఒక్కసారిగా ఆశ్చర్యం వేసింది. దేశాల మధ్య...
India-China agree to plan for Standoff

ఆరో రౌండ్ మిలిటరీ చర్చల్లో కొండల వద్ద ఉద్రిక్తతలపై దృష్టి

సంప్రదింపుల కొనసాగింపునకు భారత్-చైనా అంగీకారం న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ(ఎల్‌ఎసి) వద్ద నెలకొన్న ఉద్రిక్తతలపై చైనాభారత్ మధ్య ఆరో రౌండ్ మిలిటరీస్థాయి చర్చలు ముగిశాయి. 14 గంటలపాటు సాగిన ఈ చర్చ ల్లో తూర్పు లడఖ్‌లోని...

నిరసన హక్కుపై ఒకే విధానం ఉండదు

రోడ్ల అడ్డగింపు వంటివి శాంతియుతంగా ఉండాలి షహీన్‌బాగ్ నిరసనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు న్యూఢిల్లీ: నిరసన తెలిపే హక్కుపై ఒకే రకమైన విధానం ఉండదని, ఒక్కో సందర్భంలో పరిస్థితి ఒక్కో రకంగా ఉంటుందని, అయితే నిరసన...
Opposition to Denied Farm Bill in Rajya Sabha

అన్నదాతల పాలిట డెత్‌వారంట్: వ్యవసాయ బిల్లుపై ప్రతిపక్షాల ధ్వజం

అన్నదాతల పాలిట డెత్‌వారంట్ వ్యవసాయ బిల్లుపై ప్రతిపక్షాల ధ్వజం న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన వ్యవసాయ బిల్లులను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా ఇవి రైతులు పాలిట డెత్ వారంట్‌లుగా అభివర్ణించాయి. ఆదివారం రాజ్యసభలో...
CM KCR Fires on Prime Minister Narendra Modi

వ్య‌వ‌సాయ బిల్లుకు పూర్తిగా వ్య‌తిరేకం: సిఎం కెసిఆర్

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులపై సిఎం కెసిఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యసభలో బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేయాలని టిఆర్ఎస్ ఎంపిలను ఆదేశించారు. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ...
TRS MPs to fight for Telangana GST dues

ఇక కేంద్రంపై యుద్ధమే..!

కేంద్రం మిధ్యా అని ఎన్‌టిఆర్ ఒకనాడు గర్జించారు. నేషనల్ ఫ్రంట్ పెట్టి జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పారు. ప్రాంతీయ పార్టీల అస్థిత్వాన్ని కాపాడడమే కాకుండా కేంద్ర రాజకీయాలలో వాటి ప్రాధాన్యతను పెంచారు. ఆనాడు...
26291 New Corona Cases Registered In India

దేశంలో 52లక్షలు దాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. దేశంలో పాజిటివ్ కేసులు 52 లక్షలను దాటాయి. గత 24 గంటల్లో 96,424 కొత్త కోవిడ్-19 కేసులు, 1174 మరణాలు నమోదయ్యాయని...
The Nizam was not an independent head

నిజాం స్వతంత్ర అధిపతి కాదు

సుమారు వందేళ్ల పాటు జరిగిన స్వాతంత్య్ర ఉద్యమంలో నాటి బ్రిటిష్ సంస్థానాల ప్రతిపత్తి గురించి ఎప్పుడు ప్రశ్నలు ఉదయించలేదు. సంస్థానాధీశులు అందరూ దాదాపుగా బ్రిటిష్ పాలకుల సుబేదార్ల వలే వ్యవహరించి, స్వాతంత్య్ర పోరాటంలో...
Realme 7i With Snapdragon 662 SoC

రియల్‌మీ 7 సిరీస్‌ నుంచి మరో స్మార్ట్‌ఫోన్‌

ముంబై: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ‌ రియల్‌మీ 7 సిరీస్‌లో మరో నూతన ఫోన్‌ను విడుదల చేసింది. రియల్‌మీ 7 సిరీస్‌లో భాగంగా రియల్‌మీ 7,7 ప్రొ మోడళ్లను ఇప్పటికే ఇండియాలో రిలీజ్ చేయగా...
PM Modi 70th Birth day wishes by Russia President Putin

మోడీకి బర్త్‌ డే విషెస్‌ తెలిపిన రష్యా అధ్యక్షుడు పుతిన్

  ఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను దేశ ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రధాని మోడీకి ప్రముఖులు, దేశాధినేతలు, మంత్రులు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రధాని మోడీకి రష్య అధ్యక్షుడు వ్లాదిమిర్...
Minorities Harassing in pakistan

పాక్‌లో మైనార్టీల ఊచకోత

భారత్ ధ్వజం   జెనీవా : పాకిస్థాన్ ఆ దేశంలోని మతపరమైన మైనార్టీలను వేధిస్తూ వారి ప్రాణాలతో ఆటాడుకొంటోందని భారతదేశం నిరసన వ్యక్తం చేసింది. హిందువులు, సిక్కులు ఇతరత్రా మైనార్టీలు ఆ దేశంలో దిక్కుతోచని స్థితిలోగడపాల్సి...
No Infiltrations from China in last 6 months: Center

గత 6నెలల్లో చైనా నుంచి చొరబాట్లు జరగలేదు..

న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దుల వెంబడి గడచిన ఆరు నెలల్లో ఎటువంటి చొరబాట్లు జరగలేదని కేంద్ర హోంశాఖ బుధవారం ప్రకటించింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ బుధవారం రాజ్యసభలో సభ్యుడు...
India's COVID 19 cases tally crosses 50 lakh mark

దేశంలో 50లక్షలు దాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా విల‌య‌తాండ‌వం చేస్తోంది. పాజిటివ్ కేసులు 50లక్షలు దాటాయి. గత 24 గంటల్లో 90,123 కొత్త కోవిడ్-19 కేసులు, 1,290 మరణాలు సంభవించాయి. దేశంలో మొత్తం కరోనా కేసుల...
Rajnath Singh made statement on India-China border

చైనాది ‘హద్దు’ల్లేని అగౌరవం

న్యూఢిల్లీ: భారత్ చైనా సరిహద్దుల్లో నెలకొంటున్న ఉద్రిక్తతల నేపథ్యంలో లడఖ్ వద్ద పరిస్థితులపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు. లడఖ్‌లో 1962లో చైనా వేల కిలోమీటర్ల...
India corona cases crosses 49 lakhs mark

49 లక్షలు దాటిన కరోనా కేసులు

49 లక్షలు దాటిన కరోనా కేసులు 24 గంటల్లో 83,809 పాజిటివ్ కేసులు,1,054 మరణాలు మొత్తం మరణాలు 80,776, మొత్తం కేసుల్లో సగం మూడు రాష్ట్రాల్లోనే 78.28 శాతానికి పెరిగిన రికవరీ రేటు న్యూఢిల్లీ: దేశంలో కరోనా...
2 Vaccines Phase 1 trials Excellent Safety: Ashwini Choubey

దేశీయంగా రెండు వ్యాక్సిన్లు.. మొదటిదశ ఫలితాలు సురక్షితం..

దేశీయంగా రెండు వ్యాక్సిన్లు.. మొదటిదశ ఫలితాలు సురక్షితం భారత్ బయోటెక్, క్యాడిలా వ్యాక్సిన్లను ప్రస్తావించిన కేంద్రమంత్రి న్యూఢిల్లీ: ఐసిఎంఆర్‌తో కలిసి దేశీయ ఔషధ పరిశోధనా సంస్థలు అభివృద్ధి చేసిన రెండు వ్యాక్సిన్లు మొదటిదశ క్లినికల్ ట్రయల్స్...
China spying on 10000 Indian Celebrities  

భారత ప్రముఖులపై చైనా నిఘా..

భారత ప్రముఖులపై చైనా నిఘా 10 వేల మంది వ్యక్తుల సమాచారం సేకరణ న్యూఢిల్లీ: చైనా ప్రభుత్వం, కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలు కలిగిన డేటా సంస్థ జెన్‌హువా భారత దేశంలోని పదివేల మందితోపాటు సంస్థల...
Congress walks out after Rajnath Singh statement

రాజ్‌నాథ్ ప్రకటన.. కాంగ్రెస్ వాకౌట్

న్యూఢిల్లీ: భారత్ తో చైనా కావాలనే తగదా పడుతుందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. చైనాతో విభేదాల నేపథ్యంలో లోక్ సభలో రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. 90...
38 economic offenders fled India in last 5 years

38 మంది టోపి పెట్టి పారిపోయిండ్రు: కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన వారి వివరాలను ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర ప్రభుత్వం మంగళవారం పార్లమెంట్ లో వెల్లడించింది. భారత్ లో 2015 జనవరి నుంచి...

హీరో సూర్యపై కోర్టు ధిక్కరణ ఫిర్యాదు….

చెన్నై: భారత్‌లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న సమయంలో నీట్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. విద్యార్థులలో కరోనా భయం, పరీక్షల ఒత్తిడి కారణంగా ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. విద్యార్థులు ఆత్మహత్యలపై...

Latest News