Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
గీత దాటిన చైనా సైనికుడి అప్పగింత
న్యూఢిల్లీ : భారత్ నిర్బంధంలో ఉన్న చైనా సైనికుడిని ఆ దేశానికి అప్పగించనున్నారు. ఇటీవలే సరిహద్దులలో ఎల్ఎసి దాటి వచ్చి చైనాకు చెందిన కార్పొరెల్ వాంగ్ యో లాంగ్ భారత భూభాగంలో సంచరిస్తుండగా...
ముక్కు ద్వారా కరోనా వ్యాక్సిన్
భారత్ లోనే చివరి దశ ట్రయల్స్కు సీరం, భారత్ బయోటెక్ సన్నాహాలు
న్యూఢిల్లీ : ప్రస్తుతం ప్రపంచంలో సాగుతున్న కరోనా వ్యాక్సిన్ మూడోదశ ప్రయోగాలు అన్నీ ఇంజెక్షన్ రూపం లోనే ఉండగా, ముక్కు ద్వారా...
దేశంలో 75లక్షలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. భారత్ లో ఇప్పటికే కరోనా కేసులు 75లక్షలు దాటాయి. గత 24 గంటల్లో 55,722 కొత్త కోవిడ్-19 కేసులు, 579 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం...
ఫిబ్రవరిలో డౌన్
జనాభాలో 30% మందిలో యాంటీబాడీలు వృద్ధి
శీతాకాలం, పండుగ సీజన్లో మాస్క్లు, శానిటైజేషన్ తప్పనిసరి
ఓనం ఫెస్టివల్లో నిర్లక్ష్యానికి కేరళ ఇప్పుడు మూల్యం చెల్లిస్తోంది
స్థానిక స్థాయిలో తాజా లాక్డౌన్లు వద్దు
కొవిడ్ ప్రత్యేక కమిటీ సూచనలు
శీతాకాలంలో
రెండో...
రూ. 2500కే జియో 5జీ ఫోన్!
ఢిల్లీ : ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో మరో సంచలనానికి సిద్ధమవుతోంది. రూ.5వేల లోపే 5జీ స్మార్ట్ఫోన్ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. వీలైతే రూ.2500 నుంచి రూ.3వేలకే విక్రయించాలని యోచిస్తోందని సమాచారం....
దేశంలో మరో 61,871 మందికి కరోనా
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 61,871 కొత్త కోవిడ్-19 కేసులు, 1,033 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసులు సంఖ్య 74,94,552కి చేరింది....
ఆకలి భారతం
ఈ ఏడాది ప్రపంచ ఆకలి సూచీలో భారత దేశం అత్యంత అథమ స్థానంలో ఉన్నదన్న సమాచారం దేశం ఎంచుకున్న విధానాలను, పాలనా శైలిని బోనులో నిలబెడుతున్నది. దేశదేశాల్లో ఆకలి, పోషకాహార లోపం గురించి...
ఆకలి భారతం
గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో 94వ స్థానంలో నిలిచిన భారత దేశం
దేశంలో 14 శాతం మందికి పోషకాహార లోపం
ఐదేళ్ల వయసులోపు బాలల్లో 37.4 శాతం స్టంటింగ్ రేటు
పెద్ద రాష్ట్రాల్లో పథకాల అమలులో వైఫల్యాలే ప్రధాన...
దేశంలో రష్యా వ్యాక్సిన్ ట్రయల్స్కు డిసిజిఐ గ్రీన్సిగ్నల్
హైదరాబాద్ : దేశంలో రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి రెండు, మూడు దశల ట్రయల్స్ నిర్వహించడానికి డిసిజిఐ (డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా) అనుమతి లభించింది. డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, రష్యాడైరెక్టు...
బిజెపికి కీలకం బీహార్
ప్రస్తుతం జరుగుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి, ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కీలకంగా మారాయి. ఈ ఎన్నికలలో తిరిగి ఎన్డిఎ గెలుపొంది, నితీశ్ కుమార్ వరుసగా...
యువతుల వివాహ వయసుపై త్వరలోనిర్ణయం
ప్రధాని నరేంద్రమోడీ ప్రకటన
ఎఫ్ఎఓ వజ్రోత్సవాల సందర్భంగా రూ.75 ప్రత్యేక నాణెం విడుదల
17 కొత్త పంటలను ఆవిష్కరించిన ప్రధాని
న్యూఢిల్లీ: ఆడపిల్లల కనీస వివాహ వయసుపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక అందిన వెంటనే ప్రభుత్వం...
దేశంలో మరో 63,371 మందికి కరోనా
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ రోజురోజుకు తగ్గుతుంది. భారత్ లో గత 24 గంటల్లో 63,371 కొత్త కోవిడ్-19 కేసులు, 895 మంది మరణించారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య...
చిన్నదైనా మనకంటే మిన్న
మన పొరుగునున్న బంగ్లాదేశ్ ఆర్థికాభివృద్ధిలో మనను మించిపోతున్నదనే సమాచారం ఆశ్చర్యపర్చడం సహజం. కాని అది ముమ్మాటికీ వాస్తవమని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)...
యువత 2022 వరకు వేచి చూడాల్సిందే
యువత 2022 వరకు వేచి చూడాల్సిందే
కరోనా వ్యాక్సిన్పై డబ్లుహెచ్ఓ చీఫ్ సైంటిస్టు సౌమ్యా స్వామినాథన్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ అంతానికి వ్యాక్సిన్ కోసం భారత్తో పాటుగా అన్ని దేశాలు ఎదురు చూస్తున్న వేళ...
దేశంలో 72 లక్షలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నాయి. భారత్ లో గత 24 గంటల్లో 63,509 కొత్త కోవిడ్-19 కేసులు, 730 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 72,39,390కి...
వైరస్ ముప్పు ఇంకా వెంటాడుతోంది: ప్రధాని మోడీ
వైరస్ ముప్పు ఇంకా వెంటాడుతోంది
వ్యాక్సిన్ వచ్చేంత వరకు జాగ్రత్తగా ఉండాలి: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ కేసులు మంగళవారం రెండు నెలల కనిష్ట స్థాయిలో నమోదైన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ...
దేశంలో కొత్తగా 55,342 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కోవిడ్-19 కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. దేశంలో గత 24 గంటల్లో 55,342 కరోనా పాజిటివ్ కేసులు, 706 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
ఆస్తులపై హక్కులు
దేశవ్యాప్తంగా ప్రాపర్టీ కార్డుల పంపిణీని ప్రారంభించిన ప్రధాని మోడీ
తొలి విడతలో ఆరు రాష్ట్రాల్లోని లక్ష మందికి కార్డులు
న్యూఢిల్లీ : గ్రామీణ పేదలకు సాధికారత కల్పించేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన సర్వే ఆఫ్ విలేజస్ అండ్...
ఆయుధాలకు పదును
భారత్ ఉత్తర సరిహద్దుల్లో 60వేల మంది చైనా బలగాలు
క్వాడ్ దేశాలకు పక్కలో బల్లెంలా డ్రాగన్ : అమెరికా
4 రోజులకో క్షిపణి పరీక్ష ఇప్పటికే 10 ప్రయోగాలు
గురి తప్పకుండా ఆయుధాల విజయవంతం చైనా, పాక్లతో
సరిహద్దుల్లో...
సరిహద్దులలో 60 వేల మంది చైనా సైనికులు మొహరింపు..
సరిహద్దులలో 60 వేల మంది చైనా సైనికులు
అమెరికా విదేశాంగ మంత్రి పాంపియో
వాషింగ్టన్: చైనా తన పొరుగుదేశం భారత్ పట్ల తీవ్రస్థాయి కవ్వింపు చర్యలకు దిగుతోందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్...