Home Search
ప్రవేశ పరీక్ష - search results
If you're not happy with the results, please do another search
కరోనా వైరస్కు జపనీస్ డ్రగ్ విరుగుడు
హైదరాబాద్ : జర్మన్ పరిశోధకులు కరోనా (కొవిడ్19) వైరస్ను నివారించగల సామర్థ్యం కలిగిన డ్రగ్ను రూపొందించ గలిగారు. జపనీస్ డ్రగ్ కెమొస్టాట్ మెసిలేట్ (వాణిజ్య నామం ‘ఫొయిపన్ ’) కరోనా వైరస్ను నయం...
రేవంత్ అరెస్టు
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డిని నార్సింగ్ పోలీసులు అరెస్టు చేశారు. అనుమతి లేకుండా మియాఖాన్ గూడలో డ్రోన్ ఎగురవేసిన ఘటనలో రేవంత్ రెడ్డితో సహా మరో నలుగురిపై నార్సింగి...
60 లేదా 61
రిటైర్మెంట్ వయసు పెంపుపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటన?
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచనున్నట్లు తెలిసింది. ఈ మేర కు త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ సమావేశా ల్లో...
నగరంలో కరోనా కేసు..
మన తెలంగాణ, హైదరాబాద్: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ నగరంలోకి ప్రవేశించింది. గత నెల రోజుల నుంచి 78మంది కరోనా అనుమానితులు ఆసుపత్రిలో చేరగా, వారిలో ఎవరికి కరోనా లక్షణాలు లేకపోవడంతో...
లాసెట్, పిజి ఎల్సెట్ షెడ్యూల్ విడుదల
హైదరాబాద్ : న్యాయ విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్, పిజిఎల్సెట్ నోటిఫికేషన్ మార్చి 2వ తేదీన విడుదల కానుంది. శనివారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిర్వహించినలాసెట్, పిజిఎల్సెట్ కమిటీ సమావేశంలో షెడ్యూల్ను...
తెలంగాణకు వరం కెసిఆర్
పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తరువాత ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రానికి కె చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టం. దేశంలో ఎక్కడాలేని విధంగా, చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు...
రేపటి నుంచి పిఇసెట్ దరఖాస్తులు
హైదరాబాద్ : బిపిఇడి, డిపిఇడి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పిఇసెట్ దరఖాస్తుల స్వీకరణను ఈ నెల 21 నుంచి చేపట్టనున్నారు. ఈ కోర్సుల్లో ప్రవేశాలకు మే 13 నుంచి శరీర దారుడ్య పరీక్షలు...
ఈ నెల 24 నుంచి ఎడ్సెట్ దరఖాస్తులు
హైదరాబాద్ : బ్యాచ్లర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బి.ఇడి) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్సెట్ దరఖాస్తుల స్వీకరణను ఈ నెల 24 నుంచి చేపట్టనున్నారు. సోమవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిర్వహించిన ఎడ్సెట్ కమిటీ సమావేశంలో...
దారుణం
దేవుడికి, మతానికి సంబంధించిన నమ్మకాలు పవిత్రత, పరిశుద్ధత ప్రమాణాలు సృష్టి మూలాలనే అవమానించే స్థాయికి వికటించడం అది మహిళలను చిన్న చూపు చూసి వెలికి గురి చేయడం శాస్త్రీయ చైతన్యం, ప్రజాస్వామ్య స్ఫూర్తి...
మార్చి 9 నుంచి ఐసెట్ దరఖాస్తులు
హైదరాబాద్ : ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ దరఖాస్తుల స్వీకరణను మార్చి 9 నుంచి చేపట్టనున్నారు. బుధవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిర్వహించిన ఐసెట్ కమిటీ సమావేశంలో ప్రాథమిక షెడ్యూల్ను...
మిస్టరీ మర్డర్లకు కేరాఫ్.. నల్లమల
అక్కమహాదేవి గుహలే కేంద్రంగా హత్యలు
ఇష్టదేవత అక్కమహాదేవికి నరబలులు..?
2017లో ముగ్గురు మహిళల పుర్రెలు లభ్యం
కర్నాటక లేదా మహారాష్ట్ర వాసులుగా అనుమానం
నేటికి మిస్టరీగానే మిగిలిన పుర్రెల సంఘటన
వెలుగు చూస్తున్నవి కొన్ని
ఘాతుకాలు మరెన్నో?
అమావాస్య రోజు...
మంచి ఆహారమే కేన్సర్కి ఆన్సర్
కేన్సర్ అంటే అందరికీ భయమే. ఈ జబ్బు గురించి అనేక సందేహాలు, అపోహలు..కేన్సర్ ఎలా వస్తుంది? ఎందుకు వస్తుంది? ఎలా వ్యాపిస్తుంది? దానివల్ల మనకు నష్టమేంటి? కేన్సర్ వస్తే చావు తప్పదా? కుటుంబంలో...
‘ప్చ్’ నిరాశ కలిగించిన నిర్మల బడ్జెట్
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ శనివారం నాడు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అత్యంత నిరాశాపూరితంగా ఉన్నది. 11ఏళ్లలో ఎన్నడూ లేని సంక్షోభంలో, మాంద్యంలో, నిరుద్యోగంలో కూరుకుపోయిన దేశ ఆర్థిక వ్యవస్థ...
నిరాశాజనకం
చిలకరింపుల మాదిరి కొద్దిపాటి రాయితీలు తప్పిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోడానికిగాని, నిరుద్యోగం తగ్గడానికిగాని, మొత్తంగా ప్రజల కొనుగోలు శక్తి పెరగడానికిగాని ఉపయోగపడే చెప్పుకోదగిన నిర్ణయమేదీ లేని అత్యంత నిరాశాజనకమైన బడ్జెట్ను కేంద్ర...
దేశంలో తొలి కరోనా కేసు
చైనా నుంచి వచ్చిన కేరళ విద్యార్థినిలో వ్యాధి లక్షణాలు
ప్రస్తుత పరిస్థితి నిలకడగా ఉందని వైద్యుల ప్రకటన
న్యూఢిల్లీ : భారతదేశంలో తొలి కరోనా కేసు నమోదైంది. కేరళకు చెందిన విద్యార్థి కరోనా వైరస్ సోకినట్లు...
కరోనాపై భయాలొద్దు
వదంతులు నమ్మొద్దు, కేంద్ర బృందం పరిశీలిస్తోంది
నేడు ఉన్నతస్థాయి సమీక్ష జరుపుతాం - మంత్రి ఈటల
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ ఉన్నట్లు ఇంకా నిర్ధారణ కాలేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల...
సిఎఎ వ్యతిరేక ప్రదర్శనల్లో పాల్గొంటా
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ప్రవేశించడానికి కోర్టు అనుమతించిన దరిమిలా భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ బుధవారం సాయంత్రం పౌరసత్వ సవరణ చట్టానికి(సిఎఎ) వ్యతిరేకంగా షహీన్ బాగ్లో జరుగుతున్న నిరసన ప్రదర్శనలలో పాల్గొననున్నారు....
ఎంసెట్ కన్వీనర్ ఎ.గోవర్ధన్
ఇసెట్కు మంజూర్ హుస్సేన్
హైదరాబాద్ : ఎంసెట్ కన్వీనర్గా జెఎన్టియుహెచ్ ఇంచార్జ్ రిజిస్ట్రార్, రెక్టార్ ఎ.గోవర్ధన్ నియమితులయ్యారు. ఉన్నత విద్యా మండలిలో కార్యాలయంలో సోమవారం జరిగిన సెట్స్ కమిటీ సమావేశంలో పలు ప్రవేశ పరీక్షల...
ఆసుపత్రులపై అదుపు
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రైవేటు దవాఖానాల నియంత్రణ చట్టం?
హైదరాబాద్: ప్రైవేటు ఆసుపత్రులకు ముకుతాడు వేసేందుకు రంగం సిద్దమవుతోంది. ఇందుకు సంబంధించిన క్ల్లినికల్ చట్టాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం...
పదమూడేళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్..
గంజమ్: పదమూడేళ్ల ఓ మైనర్ బాలికపై మగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ కు పాల్పడిన ఘటన ఒడిస్సాలోని గంజమ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ నెల 10వ తేదీన నిందితులు.. ఇంట్లో ఉన్న బాలికను...