Home Search
మృతి - search results
If you're not happy with the results, please do another search
గుంటూరులో విషాదం.. 9నెలల పాపతో భవనంపై నుంచి దూకి సాఫ్ట్వేర్ ఆత్మహత్య…
గుంటూరు: జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. తొమిది నెలల పాపతో పాటు సాఫ్ట్వేర్ ఇంజినీర్ మనోజ్ఞ అనుమానాస్పదంగా మృతి చెందింది. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేసిన మనోజ్ఞ.. కరోనా కారణంగా...
నాకు, నా కుటుంబానికి ముప్పు ఉంది: రియా చక్రవర్తి
ముంబయి: తనకు, తన కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పు ఉందని బాలీవుడ్ నటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంట్ను అతనిస్నేహితురాలు, సినీనటి రియా చక్రవర్తి అంటూ, రక్షణ కల్పించాలని...
ఒక్కరోజే 75వేల పాజిటివ్ కేసులు
33 లక్షలు దాటిన కరోనా కేసులు
దేశంలో 60 వేలు దాటిన మరణాలు
25 లక్షలు దాటిన రికవరీలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా నిత్యం 60 వేలకు పైగా...
కూతురుతో సహా బావిలో దూకి మహిళ ఆత్మహత్య..
మనతెలంగాణ/వీణవంక: కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెంది వీణవంక మండల కేంద్రానికి చెందిన రాయిశెట్టి రమ్య(36), మూడేళ్ళ కూతురు శ్రీనిఖతో కలిసి వీణవంక గ్రామశివారులోని బావిలో పడిమృతి చెందిన సంఘటన గురువారం జరిగింది....
మద్యానికి డబ్బులు ఇవ్వలేదని…
సికింద్రాబాద్: మద్యానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను హతమార్చిన ఘటన చిలకలగూడ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. మంగళవారం అర్దరాత్రి సమయంలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గాంధీ ఆసుపత్రి సమీపంలోని మెట్రో...
మాజీ సిఎంకు కరోనా పాజిటివ్
గువహటి: భారత్ లో కోవిడ్-19 వికృత రూపం దాల్చుతోంది. రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులను సైతం కరోనా వదలటం లేదు. తాజాగా అసోం మాజీ సిఎం, కాంగ్రెస్ నాయకుడు తరుణ్ గొగోయ్ కు కరోనా...
మోడీ పాలన: పొంతనలేని సర్వేలు
దేశ మానసిక స్ధితి (మూడ్ ఆఫ్ ద నేషన్) పేరుతో ప్రముఖ మీడియా సంస్ధ ఇండియా టుడే గ్రూప్, కార్వీ ఇన్సైట్స్ అనే వాణిజ్య సంస్ధ సంయుక్తంగా నిర్వహిస్తున్న సర్వేల పరంపరలో తాజాగా...
మహారాష్ట్రలో కూలిన ఐదంతస్తుల భవనం
రాయ్గఢ్: మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లాలో ఘోర విషాద సంఘటన జరిగింది. మహద్ తహసిల్లోని కజల్పూర్లో ఐదంతస్తుల భవనం కూలిన సంఘటనలో ఇద్దరు మృతి చెందగా, పదిహేడు మంది గాయపడ్డారు. మరో 70మంది శిథిలాల...
ఈ ఏడాది చివరి నాటికి కొవిడ్-19 వ్యాక్సిన్
ఈ ఏడాది చివరి నాటికి కొవిడ్-19 వ్యాక్సిన్
- కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్
న్యూఢిల్లీ : భారత్లో కరోనా కేసుల సంఖ్య మూడు మిలియన్లు దాటింది. ఈ మహమ్మారి బారిన పడి అనేక మంది...
శ్రీశైలంలో సిఐడి దర్యాప్తు షురూ
పవర్హౌజ్ను పరిశీలించిన అడిషనల్ డిజి గోవింద్ బృందం
అగ్ని ప్రమాదం ఆనవాళ్లు సేకరణ, సంఘటన పూర్వాపరాలపై ఆరా
మన తెలంగాణ/నాగర్కర్నూల్ ప్రతినిధి: దేశ చరిత్రలోనే దురదృష్ట సంఘటనగా నిలిచిన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ హైడ్రో...
ప్రశ్నించినందుకు రిటైర్డ్ ఏఎస్సై దారుణ హత్య
అమరావతి: ప్రకాశం జిల్లా చీరాల మండలంలోని ఈపురుపాలెంలో దారుణం చోటుచేసుకుంది. రౌడీషీటర్ సురేంద్ర చేతిలో రిటైర్డ్ ఏఎస్సై నాగేశ్వరరావు దారుణ హత్యకు గురైయ్యాడు. అర్థరాత్రి అల్లరి చేస్తున్నాడని ప్రశ్నించినందుకు నాగేశ్వరరావు ఇంట్లోకి చొరబడి...
దేశంలో 30 లక్షలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కోవిడ్-19 కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే పాజిటివ్ కేసులు 30 లక్షలు దాటాయి. గత 24గంటల్లో 69,239 కొత్త కరోనా పాజిటివ్ కేసులు, 912 మరణాలు నమోదయయ్యాయి. ఇప్పటివరకు...
తెలంగాణలో కొత్తగా 2,384 పాజిటివ్ కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 2,384కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులు, 11 మరణాలు సంభవించాయని వైద్యఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల...
తెలంగాణలో లక్ష దాటిన కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు లక్ష దాటాయి. గడిచిన 24గంటల్లో 2,474 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్ కేసులు 1,01,865కి చేరుకున్నాయి....
శ్రీశైలం ప్రమాదంపై సిఐడి విచారణ
విచారణ అధికారిగా సిఐడి అడిషనల్ డిజిపి గోవింద్ సింగ్
మృతులకు సంతాపం, కుటుంబాలకు సానుభూతి
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు
మనతెలంగాణ/హైదరాబాద్: శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరావు సిఐడి...
29 లక్షలు దాటిన కరోనా కేసులు
29 లక్షలు దాటిన కరోనా కేసులు
24 గంటల్లో 68,898 కొత్త కేసులు,983 మరణాలు
54,849కు చేరిన మరణాలు
ఒక్క రోజే రికార్డు స్థాయిలో 62 వేల మంది డిశ్చార్జి
21.5 లక్షలు దాటిన రికవరీలు
74.30 శాతానికి పెరిగిన...
యుపి బిజెపి ఎంఎల్ఎ కన్నుమూత
లక్నో: ఉత్తరప్రదేశ్ డియోరియా జిల్లా సదర్కు చెందిన బిజెపి ఎంఎల్ఎ జనమేజయ సింగ్ (75) కన్నుమూశారు. పేస్మేకర్ అమరుస్తుండగా గుండెపోటుతో ఆయన చనిపోయినట్టు మనోహర్ లోహియా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆయనను చికిత్స...
తెలంగాణలో కొత్తగా 1967 పాజిటివ్ కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు లక్షకు చేరువవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 1967 కేసులు 8మంది మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 99,391కి...
బతుకు’పోగు’ బతికేదెట్టా?
అతుకుతున్న రాష్ట్రం, తెంపుతున్న కేంద్రం
చేనేత రంగానికి గుదిబండలా జిఎస్టి
ఉత్పత్తులకు మార్కెటింగ్లేక మూలనపడుతున్న మగ్గాలు
కరోనాతో దుర్భరంగా 60వేల మంది నేతన్నల జీవితాలు
బతుకమ్మ చీరలు, యూనిఫామ్ల ఆర్డర్లతో ఆదుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం
ఆదుకోవాలని కేంద్రానికి చేస్తున్న...
డిసిఎం ఢీకొని యువకుడు దుర్మరణం
సంగారెడ్డి: డిసిఎం ఢీకొని యువకుడు మృతి చెందిన విషాద సంఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని కొత్తూరు గ్రామ శివారులో గురువారం ఉదయం చోటుచేసుకుంది. ఈ దుర్గఘటనలో ప్రశాంత్ అనే యువకుడు అక్కడికక్కడే...