Tuesday, May 7, 2024
Home Search

మృతి - search results

If you're not happy with the results, please do another search
Former MLA Sunnam Rajaiah passes away due to Corona

మాజీ ఎంఎల్ఏ సున్నం రాజయ్య కన్నుమూత

భద్రాద్రి కొత్తగూడెం: సిపిఎం మాజీ ఎంఎల్ఎ సున్నం రాజయ్య (59) కన్నుమూశారు. కరోనాతో ఎంఎల్ఎ మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు సున్నం రాజయ్య. నిన్న నిర్వహించిన...
Jewellery goes missing from COVID 19 Patient

కరోనా మృతురాలి ఒంటిపై నగలు మాయం

సెంచూరి ఆసుపత్రిలో దారుణం హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్‌లోని సెంచూరి ఆస్పత్రిలో కరోనాతో మృతి చెందిన మృతురాలి శరీరంపై ఉన్న బంగారు నగలు, వజ్రాలు మాయమైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కుటుంబ సభ్యుల...
Indigo pilot killed in road accident at ORR

రోడ్డుప్రమాదంలో ఇండిగో పైలెట్ దుర్మరణం

హైదరాబాద్: శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చి అదుపుతప్పిన ఓ కారు, ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్ తీవ్రంగా...
Analysis of Walt Whitman's I am the poet of the Body

వచన కవితా వైతాళికుడు వాల్ట్ విట్మన్

విట్మన్ కు భాషపై ఉన్న ప్రేమ అపారం. అతనికి పదాలంటే కేవలం కాగితం మీద పొడి అక్షరాల పొందికకాదు. అవి అతనికి ‘three dimensional physical objects’. చేత్తో పట్టుకుని ఇష్టానుసారం మలచుకో...
Uttar Pradesh Cabinet Minister Kamala Rani Dies

కరోనాతో యుపి మంత్రి కన్నుమూత

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ సాంకేతిక విద్యాశాఖ మంత్రి కమలారాణి కరోనాతో కన్నుమూశారు. గత కొంతకాలంగా లక్నోలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కమలారాణి చికిత్స పొందుతున్నారు. ఆదివారం పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. జులై...

భారత్‌లో 17లక్షలు దాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు కోవిడ్ కేసులు 17లక్షలు దాటాయి. గత 24 గంటల్లో 54,736 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 853 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య...
Three killed in road accident at srikakulam district

కొడుకు మృతదేహాన్ని కడసారి చూద్దామని…

అమరావతి: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం జలంతరకోట జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న వాహనాన్ని వేగంగా వచ్చిన స్కార్ఫియో ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే...

తెలంగాణలో కొత్తగా 1,891 మందికి కరోనా

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 1,891 కొత్త కోవిడ్ -19 కేసులు 10 మంది మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు...
panchayat secretary commits suicide in sangareddy

అనంతపురంలో దంపతుల ఆత్మహత్య

అమరావతి: అనంతపురం జిల్లాలో దంపతుల ఆత్మహత్య కలకలం రేపుతోంది. ధర్మవరం పెరువీధిలో చెందిన దంపతులకు కరోనా వైరస్ సోకింది. దీంతో వారిని చికిత్స నిమిత్తం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. ఇద్దరూ ఎస్కేయూ క్వారంటైన్‌లో...

దంచికొట్టిన వాన

  రాజధాని సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు హైదరాబాద్‌లో రెండుగంటల పాటు వాహనదారులకు నరకం నేలకొరిగిన చెట్లు, పలు జిల్లాల్లో దెబ్బతిన్న రోడ్లు ఉధృతంగా గాలులు, తగ్గని ఉక్కపోత, ఖమ్మం జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు...

కల్తీ సారా విషాదం

  పంజాబ్‌లో కల్తీ సారా తాగి 38 మంది దుర్మరణం పాలయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ను దూరంగా ఉంచేందుకు చేతులకు పూసుకునే శానిటైజర్ సేవించి 12 మంది మృతి చెందారు. ఈ రెండు...
Director sekhar kammula father passed away

దర్శకుడు శేఖర్ కమ్ములకు పితృవియోగం

హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ములకు పితృ వియోగం కలిగింది. ఆయన తండ్రి కమ్ముల శేషయ్య (89) శనివారం ఉదయం చనిపోయారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స...
BMC lodges police complaint against Sonu Sood

అనాథ చిన్నారులకు సోనూసూద్ అండ

చిన్నారులను ఆదుకునేందుకు ముందుకొస్తున్న దాతలు మోత్కూరు: తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులను ఆదుకుంటానని రియల్ హీరో సోనూసూద్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా, ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన ముగ్గరు...

తెలంగాణలో కొత్తగా 2083 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 2,083 కొత్త కోవిడ్-19 కేసులు, 11మంది మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో కరోనా కేసులు 64,786కి చేరాయి....
PV Centenary Celebration Committee Meeting in Ravindra Bharathi

దేశదేశాల్లో పివి విగ్రహాలు

‘పివి ఔన్నత్యాన్ని దశదిశలా చాటుదాం’ మన తెలంగాణ/హైదరాబాద్: ఆధ్యాత్మికతలో, జ్ఞాన సంపన్నతలో, విధాన నిర్ణయాలలో, ప్రజా సంక్షేమ పాలనారీతిలో, సాహితీ సాంస్కృతిక విషయాలలో, రాజనీతి రీతులలో పివి నరసింహారావు తనకు తానే సాటి అని,...
1717 New Covid Cases Reported in Telangana

24 గంటల్లో 21వేల టెస్టులు

ఒక్క రోజు 21,380 టెస్టులు కొత్తగా 1986 పాజిటివ్‌లు, 14 మంది మృతి జిహెచ్‌ఎంసిలో 586, జిల్లాల్లో 1400 మందికి వైరస్ 62,703 కు పెరిగిన కరోనా బాధితులు మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో టెస్టుల సంఖ్య భారీగా...
1982 new corona cases reported in telangana

ఇండియాలో 16 లక్షలు దాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు 16లక్షల మార్క్ దాటాయి. గడిచిన 24 గంటల్లో 55,079 కొత్త కోవిడ్-19...
farmer commits suicide in siddipet district

సిద్దిపేటలో రైతు ఆత్మహత్య కలకలం

వేలూరు: సిద్దిపేట జిల్లాలోని వేలూరులో ఓ రైతు ఆత్మహత్య కలకలం రేపింది. తన 13 గుంటల పట్టాభూమిని రెవెన్యూ అధికారులు రికార్డులో ఎక్కించలేదన్న మనస్థాపంతో ఓ వ్యక్తి పురుగుల మందు తాగాడు. దీంతో...
West Bengal Congress president Somen Mitra passes away

పశ్చిమ బెంగాల్ పిసిసి అధ్యక్షుడు కన్నుమూత

కోల్‌క‌తా: పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు సోమెన్ మిత్రా (78) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మిత్రా కోల్‌క‌తా సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున తుదిశ్యాస విడిచారు. సోమెన్...

తెలంగాణలో కొత్తగా 1,811 పాజిటివ్ కేసులు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,811 కరోనా పాజిటివ్ కేసులు, 13 మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది....

Latest News