Home Search
కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
రేపే టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్ష సమావేశం
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన బుధవారం మధ్యాహ్నం 2గంటలకు తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్ష సమావేశం జరుగనుంది. ఎంపిలు, ఎంఎల్ఎలు, ఎమ్మెల్సీలు విధిగా హాజరుకావాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు....
అభివృద్ధి, సంక్షేమం పేరుతో ఎన్నికలకు వెళ్తాం: తలసాని
హైదరాబాద్: జిహెచ్ఎంసి అభివృద్ధికి వేల కోట్లు కెసిఆర్ ప్రభుత్వం ఖర్చు చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కెసిఆర్ సారథ్యంలో హైదరాబాద్లోని అర్హులందరికి సంక్షేమ పథకాలు...
కాంట్రాక్ట్ లెక్చరర్లకు శుభవార్త
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు ముఖ్యమంత్రి కెసిఆర్ శుభవార్త చెప్పారు. అర్హత కలిగివుండి, భర్తీకి అవకాశం వున్న ఇతర ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేయడానికి వెల్లదలుచుకున్న,...
సాయం అందని వారు మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి: తలసాని
హైదరాబాద్: సఫాయి కార్మికులకు జీతాలు పెంచిన ఘనత సిఎం కెసిఆర్కే దక్కుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఇందిరాపార్క్లోని పంచతత్వ పార్కును మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడారు....
రేపు ప్రగతిభవన్ లో సిఎం ఉన్నతస్థాయి సమీక్ష
హైదరాబాద్: సిఎస్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కెసిఆర్ రేపు సమీక్షించనున్నారు. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వీలైనంత త్వరలో ప్రారంభించాలని సిఎం నిర్ణయించారని తెలంగాణ సిఎంవొ...
పాటకు పట్టం
ఎంఎల్సిగా ప్రజాకవి గోరటి వెంకన్న
పెద్దల సభకు మాజీ మంత్రి, రజక సంఘం జాతీయ నేత బస్వరాజు
సారయ్య, ఆర్యవైశ్య నేత బొగ్గారపు దయానంద్ గుప్తా ఎంపిక
నామినేటెడ్ కోటాలో ముగ్గురి పేర్లు ఖరారు
గవర్నర్కు రాష్ట్ర ప్రభుత్వం...
ప్రజల సంక్షేమ పథకాలు ఎక్కడ ఆగవు: కెటిఆర్
హైదరాబాద్: పేద ప్రజల శుభకార్యాలకు, ఫంక్షన్లకు తగిన బడ్జెట్లో ప్రజలకు అందుబాటులో ఉండేలా జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో మల్టీపర్పస్ ఫంక్షన్ హాలు నిర్మాణాలు చేపట్టిందని పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. శుక్రవారం మారేడుపల్లిలో...
రేపు మంత్రి వర్గ సమావేశం
సాయంత్రం 4గం. ప్రగతి భవన్లో అభివృద్ధి సంక్షేమ పథకాలపై విస్తృత స్తాయి చర్చ
హైదరాబాద్: గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలు, శాసనసభ ప్రత్యేక సమావేశాలు, ఎంఎల్సి అభ్యర్థుల ఎంపికపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ...
అభివృద్ధిలో ఉన్న రాష్ట్రాన్ని చెడగొట్టొద్దు: గుత్తా
నల్లగొండ: తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే రైతు సంక్షేమ ప్రభుత్వంగా వర్థిల్లుతున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల కోసం సిఎం కెసిఆర్ అమలు...
ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలి
సిద్దిపేట: దుబ్బాక ఉప ఎన్నికల్లో స్వల్పమెజరిటీతో విజయం చేజారినప్పటికీ టిఆర్ఎస్ కార్యకర్తలు ధైర్యం కోల్పోవద్దని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చెప్పారు. ఎన్నికల్లో గెలుపు,ఓటమిలను సమానంగా తీసుకోవలని చెప్పారు....
ఒక్క సిసి కెమెరా 100 మంది పోలీసులతో సమానం: డిజిపి
హైదరాబాద్: సిఎం కెసిఆర్ దూరదృష్టితో కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మిస్తున్నారని డిజిపి మహేందర్ రెడ్డి తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్లో అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ను మంత్రులు మహమూద్ అలీ, కెటిఆర్లు ప్రారంభించారు. ఈ...
యాదాద్రిలో ఆధ్యాత్మిక బస్సు టెర్మినల్
150 బస్సులు పార్కింగ్ చేసేలా డిపోల నిర్మాణం
రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్ : యాదాద్రికి దేశ, విదేశాల నుంచి లక్షలాదిగా దర్శనానికి వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా...
ఓటమికి బాధ్యత వహిస్తున్నా: మంత్రి హరీశ్
సిద్దిపేట: దుబ్బాక ఉపఎన్నిక ఓటమికి బాధ్యత వహిస్తున్నానని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రజాతీర్పును శిరసావహిస్తామని తెలిపారు. టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన దుబ్బాక ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. ఎన్నికల్లో కష్టపడిన ప్రతి...
అన్ని పంచాయతీల పనితీరు మెరుగు
రోజూ, నెలవారీ కార్యకలాపాల పర్యవేక్షణ
రెండు మొబైల్ యాప్స్లను ఆవిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాతీల రోజూ, నెలవారి కార్యక్రమాలను పర్యవేక్షించటంతో పాటు వాటి పనితీరును మెరుగుపరిచేందుకు చర్యలను తీసుకోనున్నట్లు...
ధాన్యం కొనుగోల్లు సజావుగా సాగేందుకు మిల్లర్లు సహకరించాలి
మిల్లర్లకు ప్రభుత్వం తరుపున పూర్తిస్తాయి మద్దతు ఉంటుంది
రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చాలన్నదే సిఎం కెసిఆర్ లక్ష్యం
మంత్రి గంగుల కమలాకర్
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రస్తుత వర్షకాలంలో పంటల దిగుబడి గణనీయంగా...
ప్రధానికి రాసిన ఉత్తరాలకు దిక్కులేదు: మంత్రి కెటిఆర్
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి కెసిఆర్ వరదసాయం కోసం ఉత్తరాలు రాస్తే ఇప్పటి వరకు దిక్కులేదని కెటిఆర్ దుయ్యబట్టారు. వరదలతో రాష్ట్రంలో రూ.8 వేల868 కోట్ల నష్టం వాటిల్లిందని తక్షణ సహాయం...
మోడీ…. హైదరాబాద్ పై వివక్ష ఎందుకు : కెటిఆర్
హైదరాబాద్: అధికారుల దగ్గరకు వెళ్లి బెదిరింపులకు పాల్పడుతూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. పరిహారం ఇచ్చిన వారితో కూడా రోడ్డుపై ధర్నాలు...
బడ్జెట్పై ముఖ్యమంత్రి మధ్యంతర సమీక్ష
హైదరాబాద్: కరోనా వల్ల రాష్ట్రానికి జరిగిన ఆర్థిక నష్టంపై ముఖ్యమంత్రి కెసిఆర్ 2020-2021 బడ్జెట్పై ప్రగతి భవన్లో మధ్యంతర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సిఎస్ సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య...
టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అండ: మంత్రి పువ్వాడ
సత్తుపల్లి రూరల్: సత్తుపల్లి నియోజకవర్గం నుండి మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తున్నట్లు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని సిద్దారం...
మున్సిపల్ ఉన్నతాధికారులతో సిఎస్ సమీక్ష
హైదరాబాద్: సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు జిహెచ్ఎంసిలోని స్పెషల్ శానిటేషన్ డ్రైవ్, బస్తీ దవాఖానాల పనితీరు, మిగిలినపోయిన వరద బాధితులకు ఆర్థిక సహయం పంపిణీ వంటి అంశాలపై చీఫ్ సెక్రటరీ సోమేశ్కుమార్ మున్సిపల్...